ShareChat
click to see wallet page
search
*దేశంలోనే 2వ కామాఖ్య పీఠం* కామాఖ్య దేవి దర్శనం చేసుకున్న *రాష్ట్రీయ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల భూపాల్ గారు* దక్షిణ భారతదేశంలో మొదటిది మరియు దేశంలోనే 2వ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం స్టేషన్ గుండ్రాతిమడుగు , మహబూబాబాద్ జిల్లాలో గల *శ్రీ కామాఖ్య దేవి దేవాలయమును* దర్శించుకుని జగన్మాత దివ్య దర్శనం మరియు పీఠాధిపతి సిద్ధయోగి శ్రీశ్రీశ్రీ శివశక్తీ ప్రతాప్ నాథ్ స్వామీజీ ఆశీస్సులు పొందడం జరిగింది. భక్తుల సమస్యలను , కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా విరసిల్లుతూ ఈ క్షేత్రంలో అమ్మవారూ భక్తులలో స్వయంగా చేరి వారి సమస్యలకు నివారణ మార్గాలను తెలియజేస్తుంది. నేను స్వయంగా అమ్మవారి మహిమను కనులారా చూడడం జరిగింది.... #🤘Lets Moj
🤘Lets Moj - ShareChat