ShareChat
click to see wallet page
search
News via #MyTDP: మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం https://app.mytdpapp.com/share/post/0Q4ABX0W9C2HP #JAI AMRAVATI PUNUKOLLU
JAI AMRAVATI PUNUKOLLU - 0g 0[| IMS) mic $ ties మైనారిటీలకు అండగా కూటమి పభుత్వం 8:04 AM, Apr 19th, 2026 రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు  కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ . Soकo అన్నారు: విజయవాడ ఎంబార్కేషన్ నుంచి శనివారం మొదటి దశలో 156 మంది యాత్రికులు హజ్యాత్రకు బయల్దేరారు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గన్నవరంలోని  ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో యాత్రికులకు విడిది ఏర్పాటు చేశారు విడిది కేంద్రం నుంచి గన్నవరం విమానాశ్యం వరకు  యాత్రికులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్గోవ్యాన్లు . ఏర్పాటుచేశారు ఈ సందర్భంగా మంత్రిఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి . నుంచి మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు: విజయవాడలో అన్ని సౌకర్యాలు, అత్యాధునిక సదుపాయాలతో హజభవన్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు: 0g 0[| IMS) mic $ ties మైనారిటీలకు అండగా కూటమి పభుత్వం 8:04 AM, Apr 19th, 2026 రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు  కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ . Soकo అన్నారు: విజయవాడ ఎంబార్కేషన్ నుంచి శనివారం మొదటి దశలో 156 మంది యాత్రికులు హజ్యాత్రకు బయల్దేరారు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గన్నవరంలోని  ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో యాత్రికులకు విడిది ఏర్పాటు చేశారు విడిది కేంద్రం నుంచి గన్నవరం విమానాశ్యం వరకు  యాత్రికులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్గోవ్యాన్లు . ఏర్పాటుచేశారు ఈ సందర్భంగా మంత్రిఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి . నుంచి మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు: విజయవాడలో అన్ని సౌకర్యాలు, అత్యాధునిక సదుపాయాలతో హజభవన్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు: - ShareChat