ShareChat
click to see wallet page
search
పి.గన్నవరం: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు, అతని భార్యది బైయిల్ రద్ధుచేసి, తక్షణం అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ పి.గన్నవరం సెంటర్లో టిడిపి దళిత నాయకుల ఆందోళన.. అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం సమర్పించిన నాయకులు.. వైకాపా హయాంలో దళితులపై జరిగిన దాడులపై పూర్తి విచారణ చేసి, కఠినంగా మ శిక్షించాలని డిమాండ్.. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నాగాబత్తుల సుబ్బారావు, వస్కా శ్యామ్, చుట్టుగుళ్ళ కిషోర్, గుమ్మడి వెంకటేశ్వరరావు, బడుగు జోగేష్, మందా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44