ఒక మాజీ శాసన సభ్యుడి ఓటే లేకుండా చేశారంటే సామాన్య ప్రజల ఓట్ల పరిస్థితి ఏమిటి? వైయస్ఆర్ సీపీకి ఎక్కువ ఓటింగ్ ఉన్న బూతుల్లో ఏదో విధంగా ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ఎన్నికల కమిషన్ దీనిపై స్పష్టమైన విధివిధానాలు రూపొందించి సక్రమమైన ఓటర్ల లిస్టు తయారయ్యేలా చూడాలని వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది.
-రఘురామిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే
#SIR to freedom #🗞పాలిటిక్స్ టుడే
02:46


