మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి పరిశీలించారు. 2026 చివరి కల్లా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గారు లక్ష్యాన్ని నిర్దేశించారని మంత్రి అన్నారు.
#VeligondaProject
#NimmalaRamaNaidu
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢


