ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #sports #education
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - 10 ఆంధ్రజ్యోతి | బిజినెస్ విజయవాడ బుధవారం 1 జూలై 2026 7 అమెరికన్ దిగ్గజ కంపెనీలకు జూన్లో రూ .219 లక్షల కోట్ల నష్టం న్యూయార్క్ : అమెరికాలోని 7 లిస్టెడ్ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ , ఎన్ఐడియా , ఆల్ఫాబెట్ , యాపిల్ , మెటా , టెసా , అమెజాన్ల మొత్తం మార్కెట్ విలువ జూన్లో 2.3 లక్షల కోట్ల డాలర్ల ( సుమారు రూ .219 లక్షల కోట్లు ) మేర తరిగిపోయింది . ఈ టెక్నాలజీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడమే ఇందుకు కారణం . ఎందుకంటే , కృత్రిమ మేధ ( ఏఐ ) సేవలందించేందుకు ఈ కంపెనీలు చిప్ల కొనుగోలు , డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి . అప్పులు చేసి మరీ పెడుతున్న పెట్టుబ దులపై కంపెనీలకు ఏ మేర , ఎప్పుడు ప్రతిఫలాలు లభి స్తాయన్న అంశాలపై అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారని మార్కెట్ ఇన్వెస్టర్లు అంటున్నారు . ఈ నెలలో మైక్రోసాఫ్ట్ షేరు 20 % క్షీణించగా . ఎన్విడియా స్టాక్ 13 % పతన మైంది . యాపిల్ , అమెజాన్ 8 % చొప్పున తగ్గాయి . గ్రీస్ లో యూపీఐ సేవలు న్యూఢిల్లీ : భారత్కు చెందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ( యూపీఐ ) సేవలు గ్రీస్ దేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి . అర్హులైన కస్ట మర్లు ఇకపై గ్రీస్లోని తమ సంబంధీకులకు యూపీఐ ద్వారా నగదును అతి తక్కువ లావాదేవీ రుసుముతో తక్ష ణమే , నిరంతరాయంగా , భద్రంగా బదిలీ చేసుకోవచ్చు . ఫారం గేటు అమ్మకం ధరలు ( 100 గుడ్లు ) 2277771 విజయవాడ ' గోదావరి 1534 హైదరాబాద్ 650 వరంగల్ 652 713 చిత్తూరు హైదరాబాద్ వరంగల్ 145 145 కరీంనగర్ 145 మహబూబ్ నగర్ 145 కర్నూలు 145 విశాఖపట్నం 138 గోదావరి 148 660 625 విశాఖపట్నం 640 గుడ్డు రూ .90 వెన్ కాట్ బ్రాయిలర్ చికెన్ విజయవాడ 148 గుంటూరు 148 ఒంగోలు 148 చిత్తూరు 144 149 నెల్లూరు అనంతపురం 149 బంగారం ధరలు ( 10 గ్రాములకు రూ.లలో ) 24 క్యారెట్లు 22 క్యారెట్లు కేజీ వెండి హైదరాబాద్ 1,40,130 విజయవాడ 1,44,000 | విశాఖపట్నం 1,42,040 రాజమండ్రి 1.37,000 1,28,450 243,000 1,31,000-2,23,000 1,30,200244 , 900 1,30,000 2,45,000- ప్రొద్దుటూరు 1,43,400 1,31,9302,32,000- ముంబై 1.41.286 1.29.4182.25.425 దేశ ఆర్థిక స్థిరత్వానికే ముంబై : దేశ , విదేశీ ఆటుపోట్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ముప్పుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ( ఆర్ బీఐ ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు . దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడం గతంలో కంటే ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ' అర్ధ సంవత్సర ఆర్థిక స్థిరత్వ నివేదిక ( ఎఫ్ఎస్ఆర్ ) ముందు మాటలో తెలిపారు . ఇటీవల చోటు చేసుకున్న భారీ అంతర్జాతీయ ఆటుపోట్లను మన ఆర్థిక వ్యవస్థ సమర్ధవంతంగా తట్టుకున్నా . ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు . ఇందుకు అవసర మైన రక్షణ చర్యలను మరింత పటిష్టం చేస్తామన్నారు . బలమైన వృద్ధి రేటు , తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం , కంపెనీల పటి పమైన ఆస్తి - అప్పుల పట్టికలు ( బ్యాలెన్స్ షేట్స్ ) , పుష్కలంగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు .. మన స్థూల ఆర్థిక పునాదులు దెబ్బతి నకుండా కాపాడాయని మల్హోత్రా తన ముందు మాటలో పేర్కొన్నారు . మన బ్యాంక | మహా స్ట్రాంగ్ దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో మొండి బకాయిలు మా ఓటు ఆర్బీఐ గవర్నర్ ఆటుపోట్లపై పారాహుషార్ సంజయ్ మల్హోత్రా తగ్గుతున్న పసిడి దిగుమతులు బలంగా మూలధనం , ద్రవ్య చలామణి బ్యాంకులు లాభాలు , మొండి బకాయిలు , పరపతి వృద్ధి రేటుపరంగా చూస్తే మన దేశ బ్యాంకులు , బ్యాకింగేతర ఆర్థిక సంస్థల ( ఎన్బీఎఫ్సీ ) ఆర్థిక పునాదులు ఇప్పటికీ అత్యంత పటిష్టంగానే ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు . ఆకస్మికంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా , మన బ్యాంకులు , ఎన్ఎఫ్సీల ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి డోకా ఉండద న్నారు . ఈ బలమే మన ఆర్ధిక వ్యవస్థకు , వృద్ధి రేటుకు పెద్ద అలంబన అన్నారు . అంతర్జాతీయ ఉద్రిక్తతలు , సాంకేతిక ఆటంకాలు , ఏఐ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ , ద్రవ్య వ్యవస్థలను పూర్తిగా మార్చివేస్తున్నాయన్నారు . సెప్టెంబరు నుంచి బీమా సుగమ్ న్యూఢిల్లీ : బీమా పాల ముందుగా మూడు పాలసీలు సీల మార్కెటింగ్ కోసం త్వరలోనే బీమా సుగమ్ ఐఆర్ డీఏఐ చీఫ్ అజయ్ సేద్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి రానుంది . ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు కల్లా మూడు బీమా పాలసీలు అందుబాటులోకి వస్తాయని భారతీయ బీమా నియంత్రణ , అభివృద్ధి మండలి ( ఐఆర్డీఏఐ ) చైర్మన్ అజయ్ సేథ్ ప్రకటించారు . ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడిం చారు . ఇందులో ఒకటి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కాగా , మిగతా రెండు పాలసీలు ఆరోగ్య టర్మ్ పాలసీలని తెలిపారు . బీమా సుగమ్ ప్లాట్ఫాంతో బీమా కంపెనీల టెక్నాలజీ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింద న్నారు . అలాగే బీమా పాలసీల పంపిణీ సంస్కరణలకు సంబంధించి ఈ నెలాఖరులోగా ఒక చర్చా పత్రం విడుదల చేస్తామన్నారు . అన్ని రకాల బీమా పాలసీలను ఒకే ప్లాట్ఫామ్ ద్వారా అందించేందుకు దేశంలోని బీమా కంపెనీలు ... బీమా సుగు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాయి . మిగతా డిస్ట్రిబ్యూట ర్లతో పోలిస్తే సుగమ్ ప్లాట్ఫామ్ ద్వారా బీమా పాలసీలు తీసుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని సేథ్ తెలిపారు . రెండు కొత్త కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ : బీమా రంగంలో 100 శాతం ఎఫ్ఐకి ప్రభుత్వం అనుమతించిన తర్వాత రెండు కంపెనీల ప్రతిపాదన లకు అనుమతి ఇచ్చినట్లు సేవ్ తెలిపారు . అయితే ఆ కంపెనీల పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదు . జీవిత బీమా రంగంలోనూ 100 శాతం ఎపిఐకి కొన్ని విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన వెల్లడిం చారు . ఇప్పటికే భారత కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసిన విదేశీ బీమా కంపెనీలు తమ వాటా పెంచుకునేందుకూ ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు . ఏపీఎల్ విజేత భీమవరం బుల్స్ అందజేస్తున్న మంత్రి లోకేష ఒత్తిడంతా భారత్ పైనే . • వైభవ్ కు చోటు కష్టమే ! రాత్రి 10 నుంచి * పటిష్టంగా ఇంగ్లండ్ సోనీ నెట్వర్క్ • నేటి నుంచి ఐదు టీ 20 ల సిరీస్ చెస్టర్ లీ స్ట్రీట్ : ఐర్లాంట్లాంటి బలహీన జట్టు చేతిలో వైట్వాష్ కు గురైన టీమిం డియా . ఇప్పుడు మరింత కఠిన సవాలు సిద్ధమవుతోంది . నేటి నుంచి ఇంగ్లండ్తో ఐదు టీబీబీల సిరీస్ జరుగనుంది . పొట్టి ఫార్మాట్లో వరుసగా 12 సిరీస్లు గెలిచిన టీమిండియాకు ఐర్లాండ్ చెక్ పెట్టడం అందరినీ షాక్కు గురి చేసింది . ఇక కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు ఆ సిరీస్ చేదు అనుభవాన్నే మిగిల్చింది . అంతేకాకుండా బెల్ఫిస్ట్ పిచ్ ఐరిష్ పేసర్ల తుది జట్టు ఐర్లాండ్ సిరీస్ ఓడ కూర్పు డంతో వైభవ్ ను ఆడించా ఎలా ? లన్న డిమాండ్ ఎక్కు వైంది . అందుకే ఇంగ్లండ్ లోనైనా అరంగేట్రం ఉంటుందా ? లేదా ? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది . కానీ అతనికి చోటివ్వాలంటే జట్టు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే . ఎందుకంటే అభిషేక్ , శాంస న్లలో ఒకరిని తప్పిస్తేనే వైభవు అవ కాశం దక్కుతుంది . అదే జరిగితే వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసినట్టవుతుందనే ఆలో చన కూడా టీమ్ మేనేజ్ మెంట్ మదిలో ఉంది . అయితే కేవలం వైభవు తీసుకు న్నంత మాత్రాన అంతా ఒకే అనుకుంటే పొరపాటే . ఐర్లాం డ్తో సిరీస్లో టాపార్డర్తో పాటు మిడిలార్డర్ కూడా ఆక ట్టుకోలేకపోయింది . ఇంగ్లండ్ లోనూ దాదాపు అలాంటి పరిస్థి తులే ఉంటాయి . కాబట్టి భారత్ తమ వ్యూహాలకు పదును పెట్టా ల్సిందే . స్పిన్నర్ వరుణ్ జట్టులో చేరడం సానుకూలాంశం కానుంది . apollo అర్షిప్ , వైభవ్ తిలక్ దాటికి ఇతర బ్యాటర్లు కూడా తమ దూకుడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయారు . అందుకే భారత జట్టుకు ఇంగ్లండ్లో ఈ ఐదు మ్యాచ్ లు కీలకం కానున్నాయి . అటు కివీస్తో టెస్టు సిరీస్ ఓటమి , బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నేప థ్యంలో ఆతిథ్య ఇంగ్లండ్ పొట్టి పార్మాట్లో బరిలోకి దిగబోతోంది . పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టు భారత్ పై ఆరంభంలోనే పైచేయి సాధించాలనుకుంటోంది . బ్యాటింగే బలంగా .. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పవర్హెటర్లతో పటిష్టంగా కనిపిస్తోంది . కెప్టెన్ హ్యారీ బట్లర్ వెల్ విల్ బాంటన్లతో ఎదురుదాడి | బ్రూక్ చేసేందుకు సిద్ధంగా ఉంది . ఇక వీరి పేస్ కూడా ఆర్చర్ , టంగ్ , సకీబ్ మహ్మూద్ , సాన్నీ బేకర్లతో బలంగా కనిపి స్తోంది . అయితే టెస్టు సిరీస్లో ఆడిన ఆర్చర్ను ఈ మ్యాచ్ నుంచి తప్పించవచ్చు . తుది జట్లు : ( అంచనా ) భారత్ : శాంసన్ / వైభవ్ , అభిషేక్ , ఇషాన్ , శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ) , తిలక్ వర్మ , శివమ్ దూబే , అక్షర్ , ఆర్డీప్ , హర్షిత్ , ప్రిన్స్ యాదవ్ , వరుణ్ . ఇంగ్లండ్ : సాల్ట్ , బట్లర్ , బ్రూక్ ( కెప్టెన్ ) , బెథెల్ , బాంటన్ , జాక్స్ , సామ్ కర్రాన్ , లియామ్ డాసన్ , బేక్ / ల్యూక్ ఉడ్ , సకీబ్ , అదిల్ రషీద్ . వణ మైదానం బౌలర్లకు అనుకూలిస్తుం ఇక్కడ 20 సగటు స్కోరు 138 మాత్రమే . మ్యాచ్ రోజు సాయంత్రం చిరు జల్లులకు ఆస్కారం ఉంది . ఫైనల్లో చిత్తు ! ముడి చమురు ధర పెరుగుదలే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న పెద్ద ముప్పు చమురు ధరే అని ఎఫ్ఎస్ఆర్ నివేదిక పేర్కొంది . దీనివల్ల డాల పెద్ద సమస్య ర్తో రూపాయి మారకం రేటు కూడా ప్రభావితం అవుతుందని హెచ్చరించింది . అయితే పుష్కలంగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ విషయంలో భారత్కు శ్రీరామ రక్షగా నిలుస్తాయని తెలిపింది . అమెరికా - ఇరాన్ మధ్య శాంతి కుదిరి , చమురు సెగ తగ్గితే అది భారత ఆర్థిక వ్యవస్థకి మేలు చేస్తుందని తెలిపింది . అమెరికా , యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లలో ఏఐ కంపెనీల షేర్లు కుప్పకూలితే , ఆ ప్రభావం మన స్టాక్ _మార్కెట్ పైనా తప్పక ఉంటుందని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది . దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల వాటా ప్రస్తుతం అనేక దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరిందని ఎఫ్ఎస్ఆర్ తెలిపింది . ఈ ఏడాది ఎన్పీఏలు మార్చి నెలాఖరుకు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిల ( ఎన్ పీఏ ) వాటా 18 శాతానికి చేరిన విష యాన్ని గుర్తు చేసింది . అయితే వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పసిడి వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఫలి పసిడి స్తోందని ఆర్బీఐ నివేదిక తెలిపింది . దిగుమతులు ఈ ఏడాది మే నెల పసిడి దిగుమ తులు 1,200 కోట్ల డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది . ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది బాగా తక్కువని తెలిపింది . పసిడి దిగుమతులు తగ్గడం వరుసగా ఇది మూడో నెల అని పేర్కొంది . గత ఆర్థిక సంవత్సరం నమోదైన దేశ వాణిజ్య లోటులో సగం వాటా ముడి చమురు , బంగారానిదే గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబ డులు తగ్గుముఖం పట్టినట్టు ఆర్బీఐ నివేదిక తెలి పింది . గత ఆర్థిక సంవత్సరం ఈ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడులు 190 శాతం పెరిగాయి . ఈ ఏడాది జనవ రిలో ఈ పథకాల్లోకి రూ .24,009 కోట్ల పెట్టుబడులు వస్తే , మే నెలలో రూ .725 కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయినట్టు ఆర్బీఐ నివేదిక పేర్కొంది . కుటుంబాల నెత్తిన అప్పుల కుప్ప దేశంలో కుటుంబాల నెత్తిన అప్పుల కుప్ప పెరిగిపోవడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది . గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ అప్పులు దేశ జీడీపీలో 45.5 శాతానికి చేరాయని తెలి పింది . గృహేతర రిటైల్ రుణాలు పెరిగి పోవడమే ఇందుకు కార ణమని వెల్లడించింది . ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం గృహే తర కుటుంబ రుణాల్లో రిటైల్ రుణాల వాటా 584 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది . ప్రస్తుతం గృహ , వ్యవసాయ , వ్యాపార రుణాలతో పోలిస్తే గృహేతర రిటైల్ రుణాల వాటానే ఎక్కువని పేర్కొంది . మాత్రం ఈ బకాయిల వాటా 19 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది . అయినా బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక పునాదులకు ఎలాంటి నష్టం లేదని పేర్కొంది . అయితే పొదుపరులు తమ పొదుపు మొత్తాలను అధిక రాబడుల కోసం స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ మళ్లిస్తున్నందున బ్యాంకులకు నిధుల సమీకరణ సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపింది . ఓయో రూ .6,650 కోట్ల ఐపీఓ ఢిల్లీ బడ్జెట్ హోటళ్ల బ్రాండ్ ' ఓయో ' మాతృ 5 సంస్థ ప్రిజమ్ . తొలి పబ్లిక్ ఆఫరింగ్ ( ఐపీఓ ) ద్వారా రూ .6.650 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపింది . పూర్తిగా తాజా ఈక్విటీ జారీ ద్వారా ఈ నిధులను అప్డేటెడ్ ఐపీఓ పత్రాల్లో వెల్లడించింది . కాగా , సంస్థ శ్రీ సేకరించనున్నట్లు సెబీకి మంగళవారం సమర్పించిన 5 వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ , అతి పెద్ద పెట్టుబడి దారైన సాఫ్ట్ బ్యాంక్ తో పాటు ఇతర ఇన్వెస్టర్లు i ! ఎవరూ ఈ ఐపీఓ ద్వారా తమ వాటాలను విక్రయిం చడం లేదు . మరిన్ని వివరాలు .. ! * ప్రీ - ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ .1,330 కోట్ల వరకు నిధులు సమీకరించే ఆలోచన కూడా ఉందని ప్రిజమ్ తెలిపింది . * ప్రిజమ్ సాఫ్ట్ బ్యాంక్ మొత్తం 40.04 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది . అగర్వాల్ మొత్తం వాటా 30:52 శాతంగా ఉంది . వీరిద్దరి వాటాయే 70.56 శాతం . ఇతర ఇన్వెస్టరైన మైక్రో సాఫ్ట్ , ఎయిబ్బీఎన్బీ , ఖజానా , పీక్ ఎక్స్పి , లైట్ స్వీడి ఇతరులు మిగతా వాటాను కలిగి ఉన్నారు . • ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ .4987.5 • గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ .. ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలు విస్తరించింది . ఇందులో భాగంగా ఒంగోలులో కొత్త స్టోర్ను ప్రారంభించింది . ఈ షోరూమ్లో గ్రీన్లామ్కు చెందిన ప్రీమియం లామినేట్ సొల్యూషన్స్ అందుబాటులో ఉండనున్నాయి . * కనెక్టైడ్ కన్స్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ తాజాగా స్మార్ట్ఫోన్ విభా గంలోకి ప్రవేశించింది . తాజాగా బోల్ట్ పేరుతో ఈ ఫోన్లను విక్రయించనుంది . ఇందు కోసం ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్కార్లో జట్టు కట్టింది . • ఏఐ ఆధారిత ఎన్టిక్ ప్లాట్ఫామ్ జంప్ . యూపీఐ సేవల్లోకి ప్రవేశిస్తోంది . ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎన్పీసీఐ ) నుంచి అనుమ తులు అందుకుంది . • సామ్సంగ్ గెలాక్సీ ఏ 27 5 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది . దీని ధర రూ .28,999 . 8.7 అంగుళాల ఆమోలిడ్ స్క్రీన్ , స్నాప్ డ్రాగన్ 6 జెన్ మొబైల్ ప్లాట్ఫామ్ , 50 ఎంపీ కెమెరా , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు . మంగళగిరి సిటీ ( ఆంధ్రజ్యోతి ) : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ( ఏపీఎల్ ) సీజన్శ్ టైటిల్ను భీమవరం బుల్స్ గెలుచుకుంది . మంగళవారం జరిగిన ఫైనల్లో భీమవరం జట్టు 10 వికెట్లతో సింహాద్రి వైజాగ్ లయన్స్ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది . మొదట వైజాగ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది . విజయ్ ( 39 ) మినహా అంతా విఫలమయ్యారు . 3 వికెట్లు తీసిన రవితేజ సహా ఇతర బౌలర్లంతా కట్టుది ట్టంగా బౌలింగ్ చేసి వైజాగ్ బ్యాటర్ల వెన్ను విరి చారు . ఛేదనలో ఓపెనర్లు రేవంత్ రెడ్డి ( 71 ) , హేమంత్ రెడ్డి ( 50 ) అర్థ శతకాలతో సత్తా చాట డంతో భీమవరం ఒక్క వికెట్ కూడా నష్టపోకుం డానే 9 ఓవర్లలోనే 140 రన్స్ చేసి గెలిచింది . సందడి చేసిన మంత్రి లోకేశ్ . రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు ఐటీ , ఆయిల్ , గ్యాస్తో పాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన కొన్ని పేర్లలో ఇన్వెస్టర్లు అమ్మ కాలకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి . సెన్సెక్స్ 249.70 పాయింట్లు కోల్పోయి 76,478.67 వద్దకు జారుకోగా . నిఫ్టీ 80.50 పాయింట్లు తగ్గి 23,865.75 వద్ద ముగిసింది . కోట్లను రుణాలు తిరిగి చెల్లింపులకు ఉపయోగిం చుకోనున్నట్లు సంస్థ తెలిపింది . కంపెనీ నికర రుణ భారం రూ .6.828 కోట్లుగా ఉంది . మంగళగిరిలో జీఎస్టి అప్పిలేట్ ట్రైబ్యునల్ గుంటూరు ( ఆంధ్రజ్యోతి ) : గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యు నల్ ( జీస్టాట్ ) బెంచ్ మంగళగిరికి రానున్నది . మంగళగిరి ఇండస్ట్రియల్ పార్క్ లోని పీవీస్ ల్యాండ్ మార్క్ దీనిని ఏర్పాటు చేస్తున్నారు . ఇప్పటి వరకు విజయవాడ లబ్బీపేటలో తాత్కాలికంగా కొనసాగిన జీస్టాట్ బెంచ్ ఇప్పుడు శాశ్వతంగా మంగళగిరిలో జూలై ఒకటవ తేదీ నుంచి తమ కార్య లాపాలను ప్రారంభించనుంది . ప్రభుత్వం , జీఎన్బీ చెల్లింపుదారుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్రంలో జీస్టాట్ బెంచ్న ఏర్పాటు చేశారు . పన్ను చెల్లింపుదారులు , భాగస్వామ్య పక్షాలు , పన్ను అది కారులు చిరునామా మార్పు విషయాన్ని గుర్తించాలని జీస్టాట్ డిప్యూటీ రిజి స్ట్రార్ వీఎస్కే రాయలు సూచించారు . ఫైనలక్కు మంత్రి నారా లోకేశ్ హాజరుకావ డంతో ప్రేక్షకుల్లో జోష్ రెట్టింపయింది . తొలుత మంగళగిరి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడి యంలో ఆధునికీకరణ , అభివృద్ధి పనుల స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు . మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు . టాప్ వేసి ఫైనల్ పోరును ప్రారంభించారు . ఈ కార్యక్ర మంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ( చిన్ని ) , కార్యదర్శి సానా సతీశ్ బాబు , పలువురు అధికారులు పాల్గొన్నారు . జర్మనీ ' సడన్ డెత్ ' DON జర్మనీ ఆటగాళ్లు • షూటౌట్ లో పరాగ్వే సంచలనం • జట్టును ప్రీక్వార్టర్స్కు చేర్చిన కనాలే ఫాక్సారో : ఫిఫా వరల్డ్ కప్లో పెను సంచలనం చోటు చేసుకొంది . నరాలు తెగే ఉత్కంఠ మధ్య పుట్ బాల్ పవర్హౌస్ జర్మనీకి షాకిస్తూ .. అండర్ డాగ్ లూ పరాగ్వే ఆటగాళ్ల ఆనందం ( ఉదయం 6.30 ) ఇంగ్లండ్ డీఆర్ కాంగో ( రాత్రి 9.30 ) బెల్జియం గ ( eg 1.30 ) ( మెక్సికో ) ; ఇస్మాయిల్ సైబరి ఆఖరి కిు గోల్ గా మల చడంతో .. నెదర్లాండ్స్ను మొరాకో షూటౌట్ చేసింది . రౌండ్ -32 మ్యాచ్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో నెదర్లాండ్స్ పై గెలిచిన మొరాకో . ప్రీక్వార పరాగ్వే ప్రీక్వార్టర్స్ బెర్త్లను పట్టేసింది . సడన్లో డెత్లో జర్మన్ ' ప్లేయర్ జోనాథన్ థా పెనాల్టీ కిక్ను బయటకు కొట్టగా .. పరాగ్వే డిఫెండర్ జోష్ కనాలే గోల్ గా మలిచాడు . దీంతో మంగళవారం జరిగిన రౌండ్ -32 మ్యాచ్ షూటౌ 34 వ ర్యాంకర్ 4-3తో 12 వ ర్యాంకర్ జర్మనీకి షాకిచ్చింది . అదనపు సమయం వరకు సాగిన మ్యాచ్లో ఇరుజట్లూ 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది . పరాగ్వే ఆటగాడు జూలియో ఎన్సి సో ( 42 వ నిమిషం ) గోల్ చేయగా .. జర్మనీ తరపున కై హవె రైజ్ ( 54 వ ) గోల్ చేసి స్కోరు సమం చేశాడు . ” కనాలే కూల్ ... పెనాల్టీ షూటౌట్ లో జర్మనీ ప్లేయర్లు హవెర్ట్జ్ , నిక్ వోల్ద్మేడ్ కిట్లు మిస్ కాగా ... పరాగ్వే ప్లేయర్లు ఆంటోనియో సనాబ్రియా , ఫాబియా న్ గోల్ చేయలేక పోయారు . దీంతో షూటౌట్ స్కోరు 3-3తో సమం కావడంతో .. ఫలితం సడన్ త్ కు మళ్లింది . తీవ్ర ఉత్కంఠ మధ్య జోనాథన్ బయ టకు కొట్టగా , కనాలే కూల్గా బంతిని గోల్లోకి పంపి పరాగ్వేను ప్రిక్వార్టర్స్కు చేర్చాడు . క్వార్టర్స్లో నార్వే | నెదర్లాండ్స్కు రు చేరుకొంది . 72 వ నిమిషంలో డచ్ మొరాకో ఝలక్ ఆటగాడు కోడీ హక్సో గోల్ చేయగా .. స్ట్రాపేజ్ టైంలో మొరాకో తరఫున ఇస్పా డయోప్ ( 90-1వ ) సమం చేశాడు . దీంతో నిర్ణీత సమయంకల్లా ఇరుజట్లూ 1-1తో సమంగా నిలిచాయి . ఆ తర్వాత అదనపు సమయంలో కూడా గోల్ చేయడంలో విఫలం కావడంతో .. షూటౌట్ అనివార్యమైంది . పెనాల్టీ షూటౌట్లో ఇరుజట్లూ 2-2తో సమంగా నిలిచాయి . అయితే , సుమ్మరివిల్లే తీసుకొన్న ఐదో కిక్లు మొరాకో కీపర్ యాసిన్ సూపర్ గా అడ్డుకొన్నాడు . ఆ తర్వాత సైబరి గోల్ చేసి మొరాకోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు . ఎర్లింగ్ హాలాండ్ లేటు గోల్తో . నార్వే 2-1తో ఐవరీకోస్ట్ పై గెలిచి ఫిఫా వరల్డ్కప్ ప్రీక్వార్టర్స్కు చేరుకొంది . రౌండ్ -16 లో బ్రెజిల్తో తలపడనుంది . నార్వే తరపున ఆంటోనియో నూసా ( 39 వ నిమిషం ) , హాలాండ్ ( 86 వ ) గోల్స్ చేయగా , ఐవరీ ఆటగాడు ఆమండ్ డయల్లో ( 74 వ ) ఏకైక గోల్ సాధించాడు . 1-1తో సమమైన తరుణంలో మ్యాచ్ ఆదనపు సమయానికి దారి తీసేలా కనిపించింది . కానీ , 88 వ నిమిషంలో ప్యాట్రిక్ ఇచ్చిన పాస్ను హాలాండ్ గోల్లోకి పంపడంతో నార్వే సంబరంలో మునిగింది . పా దుఃఖాన్ని దిగమింగి .. స్పోర్ట్స్ | మహిళల టీ 20 ప్రపంచకప్లో నేడు | రెండో సెమీఫైనల్ ( రా . 11 నుంచి ) దక్షిణాఫ్రికా × ఇంగ్లండ్ ( స్టార్ స్పోర్ట్స్ ) ఫైనల్లో ఆసీస్ అమ్మాయిలు లండన్ : ఆజేయ ఆటతీ ఘనవిజయం రుతో దూసుకెళుతున్న ఆన వెస్టిండీస్పై లియా మహిళల టీవీ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది . మంగళవారం వెస్టిండీస్ తో జరిగిన ఏకపక్ష సెమీస్ ఆసీస్ 8 వికెట్లతో ఘన విజయం సాధించింది . తాజా టోర్నీలో ఆసీస్ కిది వరుసగా ఆరో విజయం కాగా .. ఓవరా ల్ గా ఈ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టడం ఎనిమిదోసారి . ముందుగా విండీస్ 20 ఓవర్లలో 125/1 స్కోరు సాధిం చింది . హేలీ మాథ్యూస్ ( 30 ) , డాటిన్ ( 26 ) , క్యాంప్బెల్ ( 22 ) రాణించారు . గార్డ్నర్ , వేరోమ్ , మోలినెక్స్ కు రెండేసి వికెట్లు దక్కాయి . ఛేదనలో ఆసీస్ 13 ఓవర్లలో 127/2 స్కోరుతో గెలిచింది . బెత్ మూనీ ( 61 నాటౌట్ ) , గార్డ్నర్ ( 35 నాటౌట్ ) చెలరేగారు . షాక్ క్వాలిఫయర్ ఒట్టో చేతిలో ఓటమి బు స్వియటెక్ ముందుకు లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్లో రెండో రోజు మంగళవారం మహిళల విభాగంలో టాప్ సీడ్ల హవా సాగింది . అయితే పురుషుల సింగిల్స్ మాత్రం మరో సంచలన ఫలితం నమోదైంది . నాలుగో సీడ్ బెన్ షెల్టన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు . ఐదు సెట్ల హోరా హోరీ పోరులో క్వాలిఫయర్ ఒట్టో వినెన్ ( ఫిన్లాండ్ 6-1 , 3-6 , 7-6 , 6-2 , 7-6తో షెల్టన్పై గెలిచాడు . మరోవైపు మహిళల విభాగం తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ స్వీయటెక్ ( స్పెయిన్ ) 6-1 , 26 , 6-3తో టౌన్సెండ్ ( యూఎస్ఏ ) పై , రెండో సీడ్ ఎలెనా రిబకినా ( కజకిస్థాన్ ) 6-4 , 1-6 , 6-3తో బోయిన్ ( ఫ్రాన్స్ ) పై , ఆరో సీడ్ అనికి మోవా ( యూఎస్ ) 6-3 , 6-2తో జోర్చెస్కా ( మాసిడోని యా ) పై , మాడిసన్ కీస్ ( యూఎస్ ) 6-7 , 6-4 , 6-3తో కైలా డే ( యూఎస్ ) పై గెలిచారు . అయితే 8 వ సీడ్ స్వీటో లినా 5-7 , 26 తో డారియా స్నిగుర్ ( ఉక్రెయిన్ ) చేతిలో ఓడింది . పురుషుల్లో ఐదో సీడ్ డిమినార్ ( ఆసీస్ ) 7-8 . 6-1 , 6-0తో బురుచా ( అర్జెంటీనా ) పై , ఆరో సీడ్ ఫ్రిట్జ్ ( యూఎస్ ) 63 , 6-4 , 6-3తో లజోవిక్ ( సెర్బియా ) పై నెగ్గి రెండో రౌండ్ చేరారు . డచ్ ప్లేయర్ హక్సో తీవ్ర విషాదంలో ఉండి కూడా జట్టు తరఫున బరిలోకి దిగాడు . గోల్ చేసిన అతడు సంబరాలు చేసుకోకుండా .. భావో ద్వేగానికి గురయ్యాడు . మోకాళ్లపై వంగి కన్నీళ్లు పెట్టుకోవడంతో .. సహచరులు అతడిని ఓదార్చారు . ఈ మ్యాచ్కు మూడు రోజుల ముందే హక్సో భాగస్వామి నోవా వాన్ డెర్ బిజ్ ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది . ఇది తెలిసి అతడు ఎంతో ఆవేదనకు లోనయ్యాడు . యాజ మాన్యం సెలవుపై వెళ్లేందుకు అనుమతించినా .. జట్టు కోసం అంతటి బాధను మనసులో ఉంచు కాని బరిలోకి దిగాడు . - ShareChat