గత ప్రభుత్వ హయాంలో రైతు తెచ్చిన పంటను కొనడమే గగనం అనుకుంటే ఆ డబ్బుల్ని రైతుకు ఇవ్వడానికి నెలల తరబడి ఎదురు చూసేలా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. జగన్ పెట్టిన బకాయిలను చెల్లించడమే కాకుండా ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బుల్ని జమ చేస్తున్నారు.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం

