ShareChat
click to see wallet page
search
భారతదేశం ఇప్పటివరకు సోలార్ ప్యానెల్స్‌ను అసెంబ్లీ చేసే దశలోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు రీన్యూ సంస్థ సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని అనకాపల్లిలో నెలకొల్పుతోంది. మరో 24 నెలల్లో కార్యకలాపాలు మొదలై ‘ఇంగాట్స్’ మరియు ‘వేఫర్స్‌’ ఇక్కడే తయారవుతాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గి, ఈ రంగంలో దేశం స్వయంసమృద్ధిని సాధిస్తుంది. #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - గీన్ సినికానెవ్యాలీగా ReNewl P0WER అనికదిరి ) u ప్రేపంచేపటంపైబ్రత్యేక గుర్తింపు సోలార్ప్యానెల్తయారీకి కావాల్సిన 556' 'ఇంగాట్స' మరియు ఇకపైఏపీలోనే తయారవుతాయి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ: 5,400 కోట్లతో సోలార్ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్న రీన్యూ' ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ రేపు' చంద్రబాబు గారి చేతులమీదుగా శంకుసాపన గీన్ సినికానెవ్యాలీగా ReNewl P0WER అనికదిరి ) u ప్రేపంచేపటంపైబ్రత్యేక గుర్తింపు సోలార్ప్యానెల్తయారీకి కావాల్సిన 556' 'ఇంగాట్స' మరియు ఇకపైఏపీలోనే తయారవుతాయి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ: 5,400 కోట్లతో సోలార్ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్న రీన్యూ' ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ రేపు' చంద్రబాబు గారి చేతులమీదుగా శంకుసాపన - ShareChat