పామిడి, అనంతపురం జిల్లా
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూధన్ (ఆదోని) కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎం.వీరాంజనేయులు (వీరా) కుమార్తెల వివాహ రిసెప్షన్కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్
పామిడిలో వీరాంజనేయులు నివాసం వద్ద జరిగిన వివాహ రిసెప్షన్లో నూతన వధూవరులు లిఖిత, చైతన్యమిత్ర లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్ జగన్
#YSJaganInAnantapur #RK ROJA AKKA #YSR Congress Party


