కృష్ణా జిల్లా, కోడూరు మండలం, ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థాన రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా జరగనున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ... శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #షేర్ చాట్ బజార్👍
00:57

