#🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #TDP ✌️ Chandrababu Naidu
అనంతపురంలో జరిగిన జలధార సభలో అమరావతి గురించి భావోద్వేగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఏపీకి ఒకే రాజధాని, అదే అమరావతి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు.