ShareChat
click to see wallet page
search
#📒రాజకీయాల్లో సూపర్‌ బిగ్‌డే..డీలిమిటేషన్‌ బిల్లు👈 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
📒రాజకీయాల్లో సూపర్‌ బిగ్‌డే..డీలిమిటేషన్‌ బిల్లు👈 - భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి  శ్రీకారం చుట్టేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచే లక్ష్యంతో . కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను లోక్సభ ముందుకు తీసుకువచ్చింది ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్వాల్ హోంశాఖ మంత్రి అమిత్షా eg5 బిల్లులను ప్రవేశపెట్టారు: ముఖ్యంగా లోక్సభ 83 సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుండి సానాల గరిష్టంగా 850కి పెంచే ప్రతిపాదనతో కూడిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన . దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు; అందుకోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బిల్లులపై . సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరగనుంది  ఉభయ కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల . పునర్విభజనకు వీలు కల్పించే మరోబిల్లును Sு ஒaego ஒ3ஃலஜீ08 8 லுல் బిల్లులపై ఒక్కో సభలో సుమారు 18 గంటల పాటు ఎంపీలు తమ అభిప్రాయాలను ಏಂಮS್ಸುನ್ನಾರ. ಮುೌಡು ರ್ಜಲ ವೌಲು ನೌಗ ಅa ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ నేడు సాయంత్రం లోక్సభలో ప్రసంగించనున్నారు: ఈ బిల్లుల ఆమోదంతో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండటంతో ప్రధానమంత్రి ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి. eS%8. భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి  శ్రీకారం చుట్టేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచే లక్ష్యంతో . కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను లోక్సభ ముందుకు తీసుకువచ్చింది ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్వాల్ హోంశాఖ మంత్రి అమిత్షా eg5 బిల్లులను ప్రవేశపెట్టారు: ముఖ్యంగా లోక్సభ 83 సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుండి సానాల గరిష్టంగా 850కి పెంచే ప్రతిపాదనతో కూడిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన . దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు; అందుకోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బిల్లులపై . సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరగనుంది  ఉభయ కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల . పునర్విభజనకు వీలు కల్పించే మరోబిల్లును Sு ஒaego ஒ3ஃலஜீ08 8 லுல் బిల్లులపై ఒక్కో సభలో సుమారు 18 గంటల పాటు ఎంపీలు తమ అభిప్రాయాలను ಏಂಮS್ಸುನ್ನಾರ. ಮುೌಡು ರ್ಜಲ ವೌಲು ನೌಗ ಅa ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ నేడు సాయంత్రం లోక్సభలో ప్రసంగించనున్నారు: ఈ బిల్లుల ఆమోదంతో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండటంతో ప్రధానమంత్రి ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి. eS%8. - ShareChat