sruthi
చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల వల్లే 1 లక్ష ఉద్యోగుల కుటుంబాలకు, అంటే సుమారు 5-6 లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడి లాభాల బాట పట్టింది.
- 2001లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ మరియు CMDగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్.హెచ్. ఖ్వాజా
#ChandrababuNaidu
#AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన