జగన్ హయాంలో అర్హత లేకపోయినా తన రాజకీయ మద్దతుదారులకు, ఒక కులం వాళ్లకు యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లుగా పదవులు ఇచ్చారు. కానీ లోకేష్ గారు విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రముఖ విద్యావేత్తలను వైస్ ఛాన్సలర్లుగా, డైరెక్టర్లుగా నియమించి విద్యాలయాల గౌరవాన్ని పెంచారు.
ఇది అభినందనీయం అని... మొదటిసారి నిజమైన ఆశ కనిపిస్తోందని దీన్ని ఇలాగే కొనసాగించాలని... ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ... ప్రొఫెసర్ వి. రామ్గోపాల్ రావు తన సోషల్ మీడియా పేజీలలో పేర్కొన్నారు.
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


