ShareChat
click to see wallet page
search
2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబుగారు రెవెన్యూ శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించారు. రీసర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలు సృష్టించింది. ఇందుకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం రీసర్వే 2.0 చేపట్టి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను ఇస్తోంది.  #PattadarPassbooks  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #📽ట్రెండింగ్ వీడియోస్📱
📽ట్రెండింగ్ వీడియోస్📱 - 2027 మార్చినాటికి 5٥٢ ٥٥٤٥ మాసేు పుస్తేకాల పంపిణీ రీసర్వే 2.0లో భాగంగా ఇప్పటికి . గ్రామాల్లో . 6,976 సర్వే పూర్తి మిగిలిన 5,717 1,259 గ్రామాల్లో Ea.79 ರಮಾಲ್ಲ್ ಏಪ್ಪೆ ಜಾಲ್ಟ ನಾಲಿತಿ లక్షల లక్షల పాసు పాసు పుస్తకాల పంపిణీ పుస్తకాలులందిస్తారు . జరుగుతోంది 2027 మార్చినాటికి 5٥٢ ٥٥٤٥ మాసేు పుస్తేకాల పంపిణీ రీసర్వే 2.0లో భాగంగా ఇప్పటికి . గ్రామాల్లో . 6,976 సర్వే పూర్తి మిగిలిన 5,717 1,259 గ్రామాల్లో Ea.79 ರಮಾಲ್ಲ್ ಏಪ್ಪೆ ಜಾಲ್ಟ ನಾಲಿತಿ లక్షల లక్షల పాసు పాసు పుస్తకాల పంపిణీ పుస్తకాలులందిస్తారు . జరుగుతోంది - ShareChat