ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #💻కంప్యూటర్ నేర్చుకుందాం👈 #education #teachers
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - నీరు , వనరులు ఎక్కడుంటే | అక్కడికి మానవుడు | తరలివెళ్తుంటారనేది చరిత్ర చెబుతున్న సత్యం ! భూమిపై వనరులు జాబిలమ్మ .. : A ) హీలియం - 3 ఇవ్వమ్మా - 3 తరిగిపోతున్న క్రమంలో మనిషి * ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాడు . | ఈ క్రమంలో చందమామపై దృష్టిపడింది . | అక్కడికి చేపడుతున్న యాత్రల్లో జోరు | పెరిగింది . ఆద్దెమిస్ మిషన్ ద్వారా జాబిల్లి వద్దకు వ్యోమగాములను పంపేందుకు సిద్ధమైన అమెరికా .. అక్కడ స్థావరం ఏర్పాటుకు ఇటీవల ప్రణాళికను * ఆవిష్కరించింది . చైనా సహా పలు దేశాలు , కంపెనీలు ఇదే బాటన పయనిస్తున్నాయి . దీని అంతిమ ఉద్దేశం జాబిల్లి వనరులను ఒడిసిపట్టడమే ! ముఖ్యంగా అక్కడ పుష్కలంగా ఉన్న లిం -3 దేశాలు ఎక్కువగా దృష్టిపెట్టాయి . ఈ నేపథ్యంలో హైటెక్ మైనింగ్ కార్యకలాపాలకు నెలవుగా నెలవంక మారబోతోంది . 3 హైడ్రోజన్ తర్వాత విశ్వంలో పుష్కలంగా ఉన్న రెండో అతిపెద్ద రసాయన మూలకం హీలియం . ఇందులో 3 రకాల ఐసోటోపులు ఉండగా .. వాటిలో హీలియం , హీలియం -4 మాత్రమే స్థిరంగా ఉంటాయి . భూమిపై ఉన్న హీలియంలో .. హీలియం - వాటా 30.9008 శాతం , హీలియం -3 వాటా 0,0002 శాతం , ఎందుకు అరుదు : భూమికి బలమైన ఉంది . ఇది సొరగాలులను అడ్డుకుంటుంది . అందువల్ల పుడమిపై హీలియం పెద్ద భవిష్యత్ తరం క్వాంటమ్ విప్లవం భారీగా హీలియంపై ఆధారపడి ఉంది . కేంద్రక సంలీన న్యూక్లియర్ ఫ్యూజన్ ) లో రేడియోధార్మి కేతర బంధనంగా దీన్ని వాడే వీలుంది . కొత్తతరం వైద్య పరికరాలకు ఇది ఉపయోగపడుతుంది . ఎమ్మారై స్కాన వయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది . మొత్తంలో నిక్షిప్తం కాలేదు . ప్రధానంగా అణ్వస్త్రాలు , కొన్నిరకాల అణు రియాక్షన్లలోని బ్రిటియం క్షీణత ద్వారా ఇక్కడ అది ఉత్పత్తవుతోంది . సహజవాయువులోనూ స్వల్పస్థాయిలో హీలియం -3 ఉంటుంది . పుడమిపై దీని వార్షిక ఉత్పత్తి 10-20 కిలోలుగానే ఉంది . హీలియం - శి ప్రస్తుతం కిలో 2 కోట్ల డాలర్లు పలుకుతోంది . 2 చందమామపై అయస్కాంత క్షేత్రం లేదు . అందువల్ల వందల కోట్ల సంవత్సరాలుగా సౌర గాలుల ద్వారా హీలియంశి వచ్చి అక్కడ మట్టి ( రెగోలిడ్ ) లో పాగా వేసింది . జాబిల్లి మొత్తం మీద అది 10 లక్షల లకుమించి ఉండొచ్చని అంచనా , క్వాంటమ్ కంప్యూటింగ్ : క్వాంటమ్ కంప్యూటర్లు సంక్లిష్ట గణనలను వేగంగా నిర్వహించగలవు . ఇందుకోసం అవి అత్యంత సున్నితమైన క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ ను ప్రాసెస్ చేస్తాయి . అయితే పరిసరాల్లోని వేడి . ఈ క్యూబిట్లపై ప్రభావం చూపుతుంది . ఫలితంగా కంప్యూటేషనల్ లోపాలు తలెత్తుతాయి . దీన్ని నివారించడానికి అధునాతన క్వాంటమ్ కంప్యూటర్లను అబ్సల్యూట్ జీరోకు దగ్గరలోని ఉష్ణోగ్రతల ( దాదాపు మైనస్ 278 డిగ్రీల సెల్సియస్ ) వద్దకు చల్లబరచాల్సి ఉంటుంది . ఈ ఉష్ణోగ్రతల వద్ద క్యూబిట్లు స్థిరంగా కొనసాగుతాయి . • సంప్రదాయ శీతలీకరణ వ్యవస్థలు హీలియం -1 పై భారీగా ఆధారపడుతున్నాయి . పూర్తిగా వాటితో యాబ్సల్యూట్ జీరో ఉష్ణోగ్రతలను సాధించడం కష్టం . అబ్బబ్యూట్ జీరో ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక డైల్యూషన్ ఊపిరితిత్తులు రిఫ్రిజరేటర్లు అవసరం . వీటిలో హీలియం -3 , హీలియం - 4 కణజాలం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు . అందువల్ల హీలియం- వంటివాటి లేకుండా క్వాంటమ్ ప్రాసెసర్లను భారీగా ఉపయోగంలోకి చిత్రీకరణలో తీసుకురావడం అసాధ్యం . ఈ నేపథ్యంలో జాబిల్లి నుంచి ఆ స్పష్టతను వాయువును తెచ్చి , క్వాంటమ్ డిమాండ్ను అందుకోవడానికి అనేక కంపెనీలు కసరత్తు మొదలుపెట్టాయి పెంచుతుంది . అపరిమిత విద్యుత్ హీలియంశి సాయంతో కేంద్రక సంలీన చర్య ( న్యూక్లియర్ ఫ్యూజన్ ) పద్ధతిలో భారీగా , పర్యావరణహిత , అత్యంత సమర్థ వీతిలో విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుంది . ఈ ప్రక్రియలో హీలియం - 3 ని డ్యుటీరియంతో కలుపుతారు . ఈ క్రమంలో ఆవేశిత రేణువులు , శక్తి విడుదలవుతుంది . ఈ శక్తిని నేరుగా విద్యుత్ గా మార్చవచ్చు . ఒక స్పేస్ షటిల్ కార్లో పరిమాణంలోని హీలియం - శీతో అమెరికా ' ముత్తానికి ఏడాది పాటు సరిపోయే కరెంటును ఉత్పత్తి చేయవచ్చు . ఈ క్రమంలో ప్రమాదకర రేడియోధార్మిక వ్యర్థాలకు తావుండదు . సముద్రం పాలు కాకుండా .. ! తిమింగలాలు క్షీరదాలు ! అవి తమ సంతానానికి పాలిస్తాయి . ఆ పాలు సాగరజలాల్లో కలిసిపోయే పరిస్థితిని నివారించడానికి ప్రకృతి ఒక అద్భుత వరాన్ని అందించింది . తిమింగలాల పాలను చిక్కగా తీర్చిదిద్దింది . దీని మూలంగానే తల్లి అందించే పాలను పూర్తిగా తాగడానికి తిమింగలం పిల్లకు వీలు కలుగుతుంది . నేలమీదున్న క్షీరదాల తరహాలో తిమింగలం పిల్లకు .. చనుమొనలు పట్టుకొని పాలు తాగడం కష్టం . వాటికి పెదాలు లాంటి ఆకృతులు ఉండవు . దీనికి కూడా ప్రకృతి విరుగుడు కనిపెట్టింది . తల్లి తిమింగలానికి చనుమొనలకు బదులు వాటి చర్యంలో చీలికల్లాంటి ఆకృతిని అందించింది . వాటిలో క్షీర గ్రంథులు ఉంటాయి . ఆకలిగా ఉన్నప్పుడు తిమింగలం పిల్ల .. ఈ ఆకృతిని ప్రేరేపిస్తుంది . తల్లి స్పందించి .. ప్రత్యేక కండరాలను ఒత్తిడికి గురిచేయడం ద్వారా పాలను నేరుగా తన సంతానం నోట్లోకి పంప్ చేస్తుంది . బ్లూ వేల్కు అతిపెద్ద క్షీర గ్రంధి ఉంటుంది . దాని పొడవు 1.5 అడుగులు . బరువు n కిలోలు . ఇది రోజుకు 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది . అందులో కొవ్వు 35 నుంచి 50 శాతం ఉంటుంది . దీనిద్వారా తిమింగలం పిల్ల బరువు రోజుకు 100 కిలోల మేర పెరుగుతుంది . సాగరంలో శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి ఇది దోహదపడుతుంది . ఏమిటి ఫోటానిక్ చిప్లు ? ఫోటానిక్ చిప్లు .. వేవ్ గైడ్లు అనే సూక్ష్మ నిర్మాణాలను ఉపయోగించుకొని కాంతి తీరుతెన్నుల్లో మార్పులు చేపడతాయి . ఇవి ఎలక్ట్రానిక్ చిప్ల తరహాలో పనిచేస్తాయి . ఎలక్ట్రానిక్ చిప్లు విద్యుత్ కరెంట్లపై పనిచేస్తుండగా .. ఇవి మాత్రం కాంతికి మార్గనిర్దేశం చేస్తాయి . ఈ చిత్లను టెలికమ్యూనికేషన్లలో వివివిగా ఉపయోగిస్తుంటారు . వీటి వల్ల అనేక అప్టికల్ పరిజ్ఞానాల పరిమాణం తగ్గింది . పెంపుడు జంతువుల కోసం శామ్సంగ్ సరికొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ఆవిష్కరించింది . దీని సాయంతో కుక్కలు , పిల్లులు వంటి పెంపుడు జంతువుల ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చు . ఫొటోను అప్లోడ్ చేస్తే చాలు అవి ఏ జబ్బుతో బాధపడుతున్నాయో చెప్పేస్తుంది . హెల్త్ స్టార్టప్ ' లిఫ్ట్'తో కలిసి శామ్సంగ్ ఈ ఫీచర్ను అభివృద్ధి చేసింది . గెలాక్సీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ పెంపుడు జంతువు ఫొటోను తీసి ఏఐ ద్వారా విశ్లేషించవచ్చు . అనంతరం ఆ జంతువుకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఏఐ అందిస్తుంది . అయితే ఈ టూల్ ప్రధానంగా దంత సమస్యలు , కంటి శుక్లాలు , శనకాల్లో ఎక్కువగా కనిపించే మోకాలి సమస్య అయిన పటెల్లార్ లాక్సేషన్ వంటి రుగ్మతలను మాత్రమే పసిగడుతుంది . ఈ ఫీచర్ను ఉపయోగించాలంటే గెలాక్సీ పోన్లో స్మార్టింగ్స్ యాప్తో పాటు పెట్కర్ సేవను ఇన్స్టాల్ చేసుకోవాలి . ఆ తర్వాత పెంపుడు జంతువు ఫొటోను తీసి ఏఐ విశ్లేషణకు పంపితే ఆరోగ్య పరిస్థితిపై నివేదిక లభిస్తుంది . | ప్రకృతి పాలిట తోడేళ్ల మంద ఫొటో పెడితే 1 కంపెనీల కసరత్తు హీలియం -3 కి ఉన్న గిరాకీ నేపథ్యంలో పలు దేశాలు , అంకుర పరిశ్రమల మధ్య పోటీ మొదలైంది . ఏజ , స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలతో చందమామ మైనింగ్లో వేగం , భద్రతకు ఆస్కారం పెరిగింది . అంతరిక్ష యాత్రలకయ్యే వ్యయం క్రమంగా తగ్గడం కూడా కలిగిస్తోంది . 2013 వరకూ చందమామ వద్దకు చేపట్టతల పెట్టిన 450 మిషన్లలో దాదాపు సగం వాణిజ్యపరమైనవే . వీటిద్వారా 150 బిలియన్ డాలర్ల మేర ఆదాయం వస్తుందని అంచనా . ఇంటర్  ూన్ : నాసా మాజీ అధికారులు స్థాపించిన ఈ అంకుర పరిశ్రమ .. హీలియం - 3 సేకరణకు ఇప్పటికే పూర్తిస్థాయి ప్రొటోటైప్ ఎక్స్కవేటర్న రూపొందించింది . ఇది గంటకు 100 మెట్రిక్ టన్సుల మేర చందమామ | మట్టిని ప్రాసెస్ చేయగలదు . 2029 నాటికి జాబిల్లి నుంచి భూమికి హీలియం - గిని తీసుకురావాలని లక్ష్యంగా చెందిన ఈ సంస్థ .. చందమామ నుంచి తెచ్చే హీలియం కొనుగోలు చేయడానికి ఇంటర్లూన్లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది . పారిశ్రామిక క్వాంటమ్ శీతలీకరణ యంత్రాల్లో వీటిని వాడనుంది . చైనా : 2024 లో చేపట్టిన బంగే మిషన్ ద్వారా చైనా .. జాబిల్లి రెండో వైపు నుంచి నమూనాలను సేకరించింది . అందులో హీలియం - శీ డేటా కూడా ఉంది . ఈ ఏడాది చేపట్టబోయే చాంగే -1 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద వనరులపై పరిశీలన చేపట్టనుంది . రష్యాతో కలిసి అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రం ( ఐఎల్ర్ఎస్ ) ఏర్పాటు ఇది పునాది ఏర్పర్చనుంది . చందమామపై మానవులను పంపడం , అక్కడి వనరుల వినియోగం వంటివి ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాంశాలు . • నాసాకు చెందిన వైపర్ రోవర్ : భారత్ , జపాన్ సంయుక్తంగా చేపట్టే లూపెక్స్ మిషన్లు .. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద హీలియం -3 సహా అనేక వనరుల వెలికితీతపై దృష్టి పెట్టనున్నాయి . జపాన్కు చెందిన బస్పేస్ , అమెరికా అంకుర పరిశ్రమ మ్యాగ్నా పెట్రా కూడా చందమామపై మైనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఏఐ ఆధారిత రోబోటిక్స్ సాయంతో ముందడుగు వేస్తున్నాయి . సవాళ్లు : జాబిల్లిపై టన్ను మట్టిలో 2 మిల్లీగ్రాముల మేర హీలియండి ఉండొచ్చని అంచనా . కిలో వాయువు సేకరణకు దాదాపు 5 లక్షల టన్నుల మట్టిని ప్రాసెస్ చేయాలి . చందమామ దూళి రేణువులు గాజులా పదునుగా ఉంటాయి . సులువుగా దేనికైనా . అంటుకుపోతాయి . అవి యంత్రాలను స్తంభింపజేసే అవకాశం ఉంది . శూన్య స్థితిలో కందెనలు ఆవిరవుతాయి . జాబిల్లిపై తక్కువ గురుత్వాకర్షణ శక్తి , ఉష్ణోగ్రతల్లో తీవ్ర వైరుధ్యాలు వంటి వాటిని అధిగమించి మైనింగ్ చేయాల్సి ఉంటుంది . అంతరిక్షయాత్రల వ్యయం ఇంకా తగ్గాలి . జాబిల్లికి , భూమికి మధ్య ఉన్న దూరం రీత్యా .. పుడమి నుంచి వచ్చే సంకేతాలు రోబోలకు అందడంలో నెలకొనే కొన్ని సెకన్ల జాప్యాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషించాలి . చందమామ వనరులను వాణిజ్య ప్రాతిపదికన వెలికితీసే అంశంపై అంతర్జాతీయ ఒప్పందాల్లో విస్పష్ట నిబంధనలు లేవు . దీంతో మైనింగ్ కార్యకలాపాలు ముందుకు సాగేకొద్దీ వివాదాలు పుట్టుకురావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . అయితే అవసరం చాలా బలమైంది . అదే వీటిని అధిగమించేలా మానవుడిని ముందుకు నడిపించే అవకాశం ఉంది . ల్యాబ్ పరిమాణంలోని లేజర్ .. చిప్ స్థాయికి తగ్గింది ! అల్ట్రాఫాస్ట్ లేజర్లు కాంతి విస్ఫోటాలను వెదజల్లుతాయి . అవి కొన్ని వందల పెమో సెకన్ల మేర మాత్రమే మనుగడలో ఉంటాయి . ఒక్కొక్కటి .. సెకనులో ఒక మిలియన్ బిలియన్ల వంతు ( క్వాడ్రిలియన్ ) మేర మనుగడలో ఉంటాయి . ఇంతటి స్వల్పస్థాయి పల్స్ ను అత్యంత కచ్చితత్వంతో కూడిన తయారీ . నేత్ర శస్త్రచికిత్సలు వంటివాటిలో ఉపయోగిస్తారు . వీటితో అనేక 1 ప్రయోజనాలు ఉంటున్నప్పటికీ అవి చాలా పెద్దగా , ఖరీదైన వ్యవస్థలుగా భారీగా ఉండిపోతున్నాయి . పరిశోధన బ్యాబ్ లో చోటును ఆక్రమిస్తున్నాయి . వీటిని ఒక ఫొటానిక్ చిప్ పైకి అమర్చే స్థాయికి తగ్గించడం . వ్యాప్తంగా శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్ గా మారింది . రెండు దశాబ్దాలపాటు కసరత్తు చేసినా .. అది అసాధ్యంగానే మిగిలిపోయింది . ఇప్పుడు స్విట్జర్లాండ్లోని ఈపీఎస్ఎల్ శాస్త్రవేత్తలు ఆ మైలురాయిని సాధించారు . సంప్రదాయ టేబులాప్ ఫెమో సెకండ్ టీజర్ల స్థాయిలో ఇది పనితీరును ప్రదర్శించింది . 147 ఫెమోసెకన్ల స్థాయి పల్స్ ను ఉత్పత్తి చేసింది . అగ్గిపుల్ల తలభాగమంత పరిమాణానికి ఈ చిప్పె హై పల్స్ ఎనర్జీ ఫెమోసెకండ్ టీజర్ను అమర్చేందుకు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మేమీ షెవ్ అసిలేటర్ అనే లేజర్ వ్యవస్థను ఉపయోగించారు . ఇందులో లేజర్ క్యావిటీ 42 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంది . అయినా దీన్ని ఒక చీప్ పై అమరేలా మడతపెట్టేశారు . ఫలితంగా అది అగ్గిపుల్ల తల భాగమంత ప్రదేశాన్ని ఆక్రమించింది . ఇది కిలోవాట్ స్థాయి వీక్ పవరు సాధించింది . అందువల్ల ' ఒకప్పుడు భారీ , ఖరీదైన ల్యాబ్ తేజర్లపై ఆధారపడిన అనేక విధులను ఇది నెరవేరుస్తుంది . భవిష్యత్లో ఇది పర్యావరణంలో కాలుష్యకారకాలు , పదాల్లో అంతర్గత లోపాలను గుర్తించే సాధనాలను చిన్నపరిమాణంలో , చౌకలో అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కల్పిస్తుంది . పోర్టబుల్ ఆప్టికల్ పరమాణు గడియారాల తయారీకి మార్గం సుగమం చేస్తుంది . కమ్యూనికేషన్ , నేవిగేషన్ పరిజ్ఞానాలకు ఈ గడియారాలు చెప్పేస్తుంది . మానవులే ! ఉత్తర్ ప్రదేశ్ లోని బహ రాయిచ్ అంటే మనకు తోడేళ్ల దాడులే గుర్తుకొస్తాయి . ఏడాది కిందటి వరకూ అవి బీభత్సం సృష్టించాయి . రాత్రివేళ స్థానికులు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి తలెత్తింది . ఈ జంతువుల దాడుల్లో 14 మంది బలికాగా .. 30 మంది గాయపడ్డారు . వీరిలో ఎక్కువ మంది చిన్నారులే . సాధారణంగా ఇలాంటి ఘటనల తర్వాత ఈ జీవులను పట్టుకోవడానికి బోన్లు పెట్టడం , గస్తీ నిర్వహించడం , దాడి తర్వాత సహాయక చర్యలను అటవీ అధికారులు చేపడుతుంటారు . యూపీలో మాత్రం తోడేళ్ల వ్యవహారశైలిపై శాస్త్రీయ పరిశీలన చేపట్టారు . సమస్య మూలాన్ని గుర్తించారు . దానికి పరిష్కారాన్ని అమలు చేశారు . ఫలితంగా ఉపయోగపడతాయి . ఈ నాడు 16 నా బుధవారం జూన్ 24 , 2026 ' అవసరమైనప్పుడే యాంటీబయాటిక్ విడుదల శరీరానికి గాయమైనప్పుడు ఏ ఇన్ఫెక్షన్ సోకిందో తెలుసుకోవడానికి సాధారణంగా వైద్యులు పరీక్షలు బ్యాండేజీ నిర్వహిస్తుంటారు . ఫలితాలు రాకముందే జాగ్రత్త కోసం సిద్ద యాంటీబయాటిక్స్ ను అందిస్తారు . అవసరం లేకపోయినా .. అధిక మోతాదులో ఈ ఔషదాలను వాడుతుండటంతో ప్రతిఘటించే సామర్ధ్యాన్ని సూక్ష్మజీవులు పెంచుకుంటున్నాయి . ఈ యాంటీబయాటిక్ నిరోధకత ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య రంగానికి పెద్ద సవాల్ గా మారింది . ఈ నేపథ్యంలోనే అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త స్మార్ట్ బ్యాండేజీని అభివృద్ధి చేసారు . ఇది సాధారణ కట్టులా కాకుండా , గాయాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది . నికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసే బీటా - ల్యాక్టమేజ్ ఎంజైమ్లను ఇది గుర్తిస్తుంది . ఆ వెంటనే బ్యాండేజీలోని ప్రత్యేక హైడ్రోజెల్ కరిగి , అందులోని యాంటీబయాటిక్ మందులను నేరుగా గాయంలోకి విడుదల చేస్తుంది . అంటే . మందును నిరంతరం విడుదల చేయడం కాకుండా .. ఇన్ఫెక్షన్ను సకాలంలో లక్ష్యంగా చేసుకుంటుందన్నమాట ! దీనివల్ల ఇన్ఫెక్షన్లకు సత్వర చికిత్స లభిస్తుంది . అదే సమయంలో యాంటీబయాటిక్స్ ను అనవసరంగా వినియోగించే పరిస్థితి తప్పుతుంది . ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ హైడ్రోజెలు ఒక్కసారి మాత్రమే ఉపయోగించినా . బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైందని పరిశోధకులు తెలిపారు . అంతేకాకుండా ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న యాంటీబ్యాక్టీరియల్ డ్రెస్సింగ్ కన్నా ఇది వేగంగా పనిచేసినట్లు తేలింది . ఇబ్బందికి సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు , పోస్టులు పీడ్లోకి వచ్చి గురిచేస్తుంటాయి . అనవసరమైన ఒత్తిడిని కలిగించే అంశాలూ కంటపడుతుంటాయి . మన పీడ్ను పూర్తిగా మాద్యమాల అల్గారిథమ్ లు నిర్వహించడం వల్లే ఇలా జరుగుతుంటుంది . ఈ పరిస్థితి మారబోతోంది . మనం ఏం చూడాలని అనుకుంటున్నామో ఆ అంశాలపై || మాత్రమే పోస్టులు ఫీడ్ కనిపించేలా మెటా కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశ పెడుతోంది . తన సోషల్ మీడియా వేదికలైన థ్రెడ్స్ ' యూవర్ ఆల్గో , ' యువర్ అల్గారిథమ్ ' అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది . గతంలో యూజర్లు తాము చూడాలనుకునే కంటెంట్ గురించి మీ .. బ్రెడ్స్ పబ్లిక్గా పోస్టు చేయాల్సి వచ్చేది . ఇప్పుడా ప్రైవేటుగా ఇవ్వొచ్చు . అలాగే మన ప్రాధాన్యాలు మార్చుకోవచ్చు . రీల్స్ , ఎస్పోర్లో అందుబాటులో అభ్యర్ధనలు సౌకర్యం సీ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫీడ్లో ఏ రకమైన కంటెంట్ ఎక్కువగా లేదా తక్కువగా రావాలో నిర్ణయించుకోవచ్చు . భవిష్యత్తులో పీడ్ మరింత వ్యక్తిగతంగా మారబోతోందని మెటా చెబుతోంది . చెట్టు ఆకు తరహాలో సూర్యకాంతి నుంచి శక్తిని ఉత్పత్తి చేసే మెరుగైన కృత్రిమ వ్యవస్థను జపాన్ శాస్త్రవేత్తలు సాకారం చేశారు . బ్యాటరీ అవసరంలేకుండా ప్రయోజనకర ఇంధనాలను తయారుచేసే కృత్రిమ కిరణజన్య సంయోగ వ్యవస్థను వారు అభివృద్ధి చేశారు . దీనివల్ల సౌర ఇంధన ఉత్పత్తి సులువవుతుంది . ఖర్చులూ తగ్గుతాయి . బ్యాటరీ అవసరంలేని కృత్రిమ ఆకు కృత్రిమంగా .. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి . దీన్ని కృత్రిమ పద్దతిలోనూ నిర్వహిస్తుంటారు . తద్వారా సూర్యకాంతిని ఉపయోగించి నీరు , కార్బన్ డైటక్సైడ్ను అధిక శక్తి కలిగిన పదార్థాలుగా మారుస్తారు . వీటిలో పారిక్ యాసిడ్ ఒకటి . ఈ రసాయనం ఇంధనంగా పనిచేస్తుంది . శక్తిని నిల్వ చేసే సాధనంగానూ అక్కరకొస్తుంది . సౌర పరిజ్ఞానంతో కేవలం విద్యుదుత్పత్తికి పరిమితం కాకుండా .. రవాణాకు యోగ్యమైన ఇంధనాలుగా మార్చడానికి ఇది వీలు కల్పిస్తుంది . • ఈ కృత్రిమ వ్యవస్థల్లో ఫొటోవోల్టాయిక్ సెల్స్ , విద్యుత్ను ఒక ఎలక్ట్రోలైజరు సరఫరా చేస్తుంది . అది ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది . పెరుగుతున్న ధర .. రోజంతా సూర్యకాంతి ఒకేలా ఉండదు . హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది . కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ వ్యవస్థలకు ఇదే అతిపెద్ద సవాల్ ! ఈ మార్పులను తట్టుకొని అవి స్థిరంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి . దీన్ని పరిష్కరించడానికి అనేక కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ వ్యవస్థల్లో మ్యాగ్జిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ ( ఎంపీపీటీ ) ను ఉపయోగిస్తున్నారు . ఇది వోల్టేజీ , కరెంటును నిరంతరం సర్దుబాటు చేస్తుంది . అందువల్ల సోలార్ సెల్ఫ్ సాధ్యమైనంత ఎక్కువగా ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి . అయితే ఈ క్రమంలో సంప్రదాయ ఎంపీపీటీ వ్యవస్థలు బ్యాటరీలు , అదనపు ఎలక్ట్రానిక్ సాధనాలపై ఆధారపడుతుంటాయి . దీనివల్ల ధర పెరుగుతుంది . వ్యవస్థ కూడా సంక్లిష్టంగా మారుతుంది . మరిన్ని సౌరశక్తిని రసాయన రూపంలో నిల్వ చేసే 1 అడుగులు .. వ్యవస్థలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీ రహిత కృత్రిమ కిరణజన్యసంయోగ క్రియతో ప్రయోజనం ఉంటుంది . ఈ రంగంలో మరిన్ని ఆవిష్కారాలు చోటుచేసుకుంటున్నాయి . ఏడాది కాలంగా బహరాయిల్లో తోడేళ్ల దాడి ఉదంతం ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు . మొత్తంమీద మానవ చర్యల వల్లే తోడేళ్లు జనావాసాల వైపు మళ్లాయన్నది ఇందులో వెల్లడైన చేదు నిజం ఘూఘరా నదీ పరివాహక ప్రాంతంలో తోడేళ్ల డెన్లు ఉంటాయి . ఆ ప్రాంతంలో అక్రమ ఇసుక మైనింగ్ , ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా చెరుకు సాగు వంటివి . అప్రతిహతంగా సాగేవి . ఇవి తోడేళ్ల డెన్లను దెబ్బతీశాయి . ఫలితంగా అవి మానవ ఆవాసాల వైపు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు . ఆ అక్రమాలను వారు కట్టడి చేశారు . అలాగే తోడేళ్లతో ముప్పు పొంచి ఉన్న ఇళ్లనూ సర్వే చేశారు . విద్యుత్ , మరుగుదొడ్లు , తలుపులు లేని ఇళ్లను గుర్తించారు . సౌర ఇంధనాల ఉత్పత్తికి మెరుగైన సాధనం రీడిజైన్తో విరుగుడు ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ కలిగిన ఎలక్ట్రోలైజర్ను సాకారం చేస్తే బ్యాటరీల అవసరం తప్పుతుంది . దీన్ని సాధించడానికి జపాన్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రోలైజర్ను రీడిజైన్ చేశారు . స్వీయ నియంత్రణ కలిగిన ఒక రసాయన పదార్థాన్ని అందులో అమర్చారు . • ఫలితంగా ఎలక్ట్రోలైజర్ .. ఎంపీపీటీ విధిని తానే నిర్వహించగలిగింది . సూర్యకాంతిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆటోమేటిక్ గా స్పందించింది . తీరుతెన్నులను స్వీయ సామర్థ్యంతో సర్దుబాటు చేసింది . అదనంగా ఎలక్ట్రానిక్స్ కన్వర్టర్లు , బ్యాటరీల అవసరంలేకుండా .. విద్యుత్ • సూర్యకాంతి పెరిగేకొద్దీ ఎలక్ట్రోలైజర్ సహజసిద్ధంగా వేడెక్కుతుంది . ఫలితంగా విద్యుత్ నిరోధకత పడిపోతుంది . దీంతో విద్యుత్ మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది . స్వీయ నియంత్రణ పద్ధతి వల్ల ఇంధన ఉత్పత్తి .. రోజంతా మరింత స్థిరంగా సాగుతుంది . • ఆరుబయట వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించినప్పుడు ఈ వ్యవస్థ .. నీరు , కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఫార్మిక్ యాసిడ్ను ఉత్పత్తి చేసింది . సూర్యకాంతి స్థాయి హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ ఉత్పత్తి స్థిరంగా సాగింది . • తాజా ఆవిష్కారంతో కృత్రిమ వ్యవస్థ సరళంగా మారుతుంది . పునరుత్పాదక వ్యవస్థల్లో బ్యాటరీలు చాలా ఖరీదైనవే కాకుండా వాటికి తరచూ మరమ్మతులు అవసరం . వాటిని తొలగించడం వల్ల ఆ వ్యవస్థ మన్నిక పెరుగుతుంది . మారుమూల ప్రదేశాల్లో సౌర ఇంధనాలను సులువుగా ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది . • అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు .. ఒక కృత్రిమ ఆకును రూపొందించారు . అది సూర్యకాంతి , నీరు , కార్బన్ డై ఆక్సైడ్ను నేరుగా మిథనాల్గా మారుస్తుంది . ఈ క్రమంలో రికార్డు స్థాయి సమర్థతను చాటడం విశేషం . వెళ్లాల్సిన పరిస్థితిని తప్పించేందుకు ' ' స్వచ్ఛ భారత్ ' కింద స్థానికులకు టాబ్లెట్లను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు . మొత్తంమీద ప్రమాదకర సమయాల్లో మానవులు , తోడేళ్లు తారసపడే పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూశారు . ప్రభుత్వ భూముల్లో అక్రమణలను తొలగించాక అక్కడ వెదురు చెట్లతో అడవిని పెంచడానికి ప్రణాళికలు రచిస్తున్నారు . పర్యావరణ వ్యవస్థలో తోడేళ్ల పరిరక్షణ చాలా ముఖ్యం . Methac కొన్ని • సౌరశక్తితో కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ విధానాన్ని మెరుగుపరిచే సరికొత్త ప్రక్రియలను కూడా పరిశోధకులు అభివృద్ధి చేశారు . ఇందుకోసం అధునాతన పదార్థాలను వాడారు . శాకాహార జీవులను తినడం ద్వారా వాటి సంఖ్యను ఈ జంతువులు నియంత్రిస్తాయి . తద్వారా పచ్చికబయళ్లను ఆవి మితిమీరి మేసే పరిస్థితిని తగ్గిస్తాయి . ప్రకృతిసిద్ధమైన ఈ నియంత్రణ వల్ల పచ్చదనం మనుగడ సాగిస్తుంది . జీవవైవిధ్యం మెరుగుపడుతుంది . - ShareChat