ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #sports #finance
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - ఆంధ్రజ్యోతి బిజినెస్ విజయవాడ • శనివారం 27 జూన్ 2026 పబ్లిక్ ఇష్యూకి సత్య ఏజెన్సీస్ రూ .600 కోట్ల సమీకరణ లక్ష్యం హైదరాబాద్ చెన్నై కేంద్రంగా ఉన్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ సత్య ఏజెన్సీస్ లిమిటెడ్ SATHYA పబ్లిక్ ఇష్యూ ( ఐపీఓ ) కి వస్తోంది . ఈ ఇష్యూకి సెబీ నుంచి ఆమోదం లభించింది . ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ .600 కోట్లు సమీకరించనుంది . ఇష్యూలో భాగంగా కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ .300 కోట్ల వరకు సమీ కరించనుండగా ప్రమోటర్ గ్రూప్ . ఆఫర్ ఫర్ సేల్ ( ఓఎస్ఎస్ ) ద్వారా రూ .300 కోట్ల విలువైన షేర్లను విక్ర యించనుంది . ఓఎస్ఎస్లో భాగంగా సంస్థ ప్రమోటర్లు జాన్సన్ ఆసరియా , జే జాన్ సత్య చార్లెస్ పకిరాజ్ . తలా రూ .100 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు . ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాలు చెల్లింపు , అనుబంధ సంస్థ యునిలెట్ అప్లయెన్సెస్ లిమిటెడ్ కొను గోలుతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం సత్య ఏజెన్సీస్ వినియోగించనుంది . కంపెనీ ప్రస్తుతం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , కేరళ , కర్ణాటక , పుదుచ్చేరి రాష్ట్రాల్లో మొత్తం 427 రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది . ఫారం గేటు అమ్మకం ధరలు ( నెక్ 100 గుర్తు ) 275 35 | హైదరాబాద్ 645 వరంగల్ 647 చిత్తూరు 713 ఫామ్ గేట్ ధర హైదరాబాద్ 140 వరంగల్ 140 విజయవాడ ' గోదావరి 680 640 విశాఖపట్నం 640 డజను గుడ్లు రూ . 90 వెబ్ బ్రాయిలర్ చికెన్ విజయవాడ 143 గుంటూరు 143 కరీంనగర్ 140 ఒంగోలు 143 మహబూబ్నగర్ 140 చిత్తూరు 133 కర్నూలు 140 విశాఖపట్నం 138 గోదావరి 143 138 నెల్లూరు అనంతపురం 138 బంగారం ధరలు ( 10 గ్రాములకు రూ.లలో ) 24 క్యారెట్లు 22 క్యారెట్లు కేజీ వెండి హైదరాబాద్ 1,41,6001,29,800 2,35,000- || విజయవాడ 1,44,000 1,35,000 2.22,200 | విశాఖపట్నం 1,41,6001,29,800 2,35,000- రాజమండ్రి 1.42,000 1,30,000 2.30,000 | ప్రొద్దుటూరు 1,44,700 1,33,0802.31,000- ముంబై 1.39.873 1.28.1242.16.541 చల్లారుతున్న చమురు మంట 70 డాలర్లకు బ్యారల్ ధర మార్కెట్లో మళ్లీ ఇరాన్ క్రూడ్ మున్ముందు సెగ మరింత తగ్గే అవకాశం దేశ ఆర్థిక వ్యవస్థకూ ఉపశమనం న్యూఢిల్లీ : పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ముడి చమురు ధర విషయంలో మరోసారి రుజువవుతోంది . ఇలా న్పై అమెరికా , ఇజ్రాయెల్ దాడితో చుక్కలంటిన ముడి చమురు ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది . శుక్ర వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 10 డాలర్లకు దిగి వచ్చింది . ఒక దశలో ఇది 60 డాలర్లకు చేరి ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని కూడా తాకింది . ఇది ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనపుడు ఉన్న కిందికి తీవ్ర బేరసారాల తర్వాత ఎట్టకేలకు అమెరికా- ఇరాన్ మధ్య 60 రోజుల శాంతి ఒప్పందం కుదిరింది . దీంతో ఇరా స్క్రీన్ కూడా తన వద్ద భారీగా పేరుకుపోయిన చమురును ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది . ఇరాన్ పెట్రోలియం శాఖ మంత్రి ఇందుకోసం ఇటీవలే మన దేశానికి వచ్చి వెళ్లారు . పశ్చిమాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే బ్యారల్ కు 3 నుంచి 4 డాలర్ల డిస్కౌంట్లో భార తక్కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధమని ఈ పర్యటనలో ఆయన భారత్కు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం . భారత్కు ఊరట FOIL OIL రేటింగ్ సంస్థలు 6.5 శాతానికి కుదించేశాయి . ఇప్పుడు యుద్ధం చల్లారడంతో అంతర్జా తీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మ జీడీపీ వృద్ధి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేయనుంది . మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతానికి దిగుమతులే దిక్కు , ఈ దిగుమతుల్లో దాదాపు సగం గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది . యుద్ధం కార బంగా హోర్ముక్ జలసంధి మూసుకుపోవడంతో ఒక దశలో బ్యారల్ చమురు ధర 129 డాలర్లకు ఎగబాకింది . అంత ధర పెట్టినా సరఫరా ఆటంకాలు ఏర్పడి దేశంలో పెట్రోల్ , డీజిల్ , వంట గ్యాన్లకు కొరత ఏర్పడి ధరలు పెంచాల్సి వచ్చింది . ఇప్పుడు యుద్ధం చల్లారటంతో మన ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంటోంది . యుద్ధం చల్లారడంతో ఇతర గల్ఫ్ దేశాలూ భారీగా చమురు ఎగుమతులకు సిద్ధమ య్యాయి . దీంతో త్వరలోనే ' బ్యారల్ చమురు ధర 60 నుంచి 65 డాలర్లకు దిగి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా . వృద్దికి ఈ యుద్ధంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ పరపతి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది . రిటైల్ ద్రవ్యోల్బణ అంచనా లనీ 46 శాతం నుంచి శానికి దించింది . కరెంట్ ఖాతా లోటు ( సీఏడీ ) జీడీపీలో 11 శాతం మించక పోవచ్చని తెలిపింది . స్టాక్ మార్కెట్ , మంచి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన ప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది . అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇప్పుడు మళ్లీ గాడిన పడుతోంది . నిన్న మొన్నటి వరకు అమ్మకాలతో మార్కెట్ను కుదిపేసిన విదేశీ పోర్టుఫోలియో మదుపరులు ( ఎపీపీఐ ) మళ్లీ మన OIL మార్కెట్లో పెట్టుబడులకు దిగారు . అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం శాశ్వత ఒప్పందానికి దారితీస్తే నిఫ్టీ త్వరలోనే 25,000 పాయింట్ల మార్క్ను అధి గమించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తు న్నాయి , స్టాక్ మార్కెట్ గాడిన పడడంతో నిన్న మొన్నటి వరకు డాలర్తో బేర్మొన్న రూపాయి మారకం రేటూ కోలుకుంటోంది , యుద్ధ సమయంలో ఒక దశలో డాలర్తో రూ .97 వరకు పడిపోయిన రూపాయి మారకం రేటు ప్రస్తుతం రూ .9434 పైసలకు అటుఇటుగా ట్రేడవుతోంది . ఇది మరింత బలపడి త్వరలోనే రూ .94 వద్ద స్థిరపడే అవ కాశం ఉందని భావిస్తున్నారు . ఆటంకాలు అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం కుదిరింది తాత్కాలిక సంధి మాత్రమే . రెండు నెలల్లోగా తుది ఒప్పందం కుదరక పోతే మళ్లీ యుద్ధం ప్రారంభమై హోర్సుజ్ జలసంధి మూసుకుపోయే ప్రమాదం ఉంది . అదే జరిగితే మళ్లీ చమురు సెగ తప్పదు . ఈ ఆటంకాలు ఏవీ లేకపోతే అధిక ధరల వద్ద కొన్న చమురు నిల్వలు మరో రెండు మూడు నెలల్లో అయిపోయి .. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు . ఏఐతో భారత ఐటీకి కాసుల పంట ! యూనికార్స్లో భారత్ నం .4 2030 నాటికి రూ .38 లక్షల కోట్ల మేర అవకాశాలు : నాస్కామ్ న్యూఢిల్లీ సంప్రదాయ ఐటీ కంపెనీల సేవలను కృత్రిమ మేధ ( ఎఐ ) భర్తీ చేయవచ్చన్న ఆందోళనలను పరిశ్రమ నిపుణులు తోసిపుచ్చారు . భవిష్యత్లో భారత ఐటీ రంగానికి ఏఐ భారీగా ఆదాయం సమకూరనుందని న్యూయార్స్లో జరి గిన నాస్కామ్ యూఎస్ సీఈఓ ఫోరమ్లో వారన్నారు . ఏఐ యుగంలో కంపెనీల డిజిటల్ పరివర్తనానికి ఐటీ రంగం కీలక మని వారు పేర్కొన్నారు . దేశీయ ఐటి కంపెనీలు ఏఐ సేవల ద్వారా ఇప్పటికే 1,000-1200 కోట్ల డాలర్ల ( రూ .95,000 -114,000 కోట్లు ) మేర ఆదాయాన్ని గడిస్తున్నాయని , దాదాపు 25 శాతం కంపెనీల ఏఐ ప్రయోగాలు ఉత్పత్తి దశకు చేరుకు న్నాయని ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కామ్ తెలిపింది . ఈ అసోసియేషన్ ఇంకా ఏమన్నదంటే .. • ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను అందించడంతో పాటు ప్రామాణిక , పునరావృత పనులను కుదిస్తుంది . అలాగే , సాంకేతిక సమన్వయం , డేటా సంసిద్ధత , అప్లికేషన్ మోడ్రనై జేషన్ , ఏఐ గవర్నెన్స్ సైబర్ సెక్యూరిటీ , ఏజెంట్ మేనేజ్ మెంట్ తో పాటు ఇండస్ట్రీ ఆధారిత పరిష్కారాలకు గిరాకీని విస్తరింపజేయనుంది . • ఇప్పటికీ 20 లక్షలకు పైగా ఐటీ ఇంజనీర్లు ఏఐలో నైపుణ్యం కలిగి ఉన్నారు . 1-2 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐలో శిక్షణ తీసుకున్నారు . దాదాపు 85 శాతం టెక్నాలజీ సేవల కంపె నీలు ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్స్న కలిగి ఉన్నాయి . ఏజెం టిక్ ఏఐ సేవలు ఐటీ కంపెనీలకు 2030 నాటికి 30,000 -40,000 కోట్ల డాలర్ల ( రూ.2850-38 లక్షల కోట్లు ) ఆదాయ అవకాశాలను సృష్టించే అవకాశాలున్నాయి . • ఐటీ రంగ విస్తరణలోనూ సమూల మార్పులు జరగను న్నాయి . భవిష్యత్ వృద్ధి సిబ్బంది పెంపుపై తక్కువగా .. ప్లాట్ఫామ్స్ డొమైన్ సొల్యూషన్స్ , ప్రొప్రైటరీ అసెట్స్ , ఆవు టికమ్ ఆధారిత డెలివరీపై అధికంగా ఆధారపడనుంది . బిజినెస్ ప్రాసెస్ సేవలు ప్రస్తుత లావాదేవీల ఎగ్జిక్యూషన్ నుంచి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కు మారనున్నాయి . సిబ్బంది కేవలం పర్యవేక్షణ , ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ , అనలిటిక్స్ , డిసిషన్ సపోర్ట్కు మాత్రం పరిమితం కానున్నారు . • ఇండియాలో అత్యంత విలువైన యూనికార్న్ జెప్టో • ప్రపంచవ్యాప్త జాబితా విడుదల చేసిన హురున్ న్యూఢిల్లీ : ఈ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్త యూని కార్న్ కు సంబంధించిన జాబితాను హురున్ విడుదల చేసింది . అత్యధిక యూని కార్న్ లున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది . గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెట్టు కిందికి జారింది . హురున్ నివేదిక ప్రకారం .. దేశంలో 61 యూని కార్న్ లున్నాయి . కనీసం ఒక బిలియన్ ( 100 కోట్ల డాలర్లు రూ .9.500 కోట్లు ) డాలర్ల మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్లను యూనికా • 806 యూనికార్న్ లతో అమెరికా అగ్రస్థానంలో నిల వగా . చైనా ( 381 ) , యునైటెడ్ కింగ్డమ్ ( 70 ) వరుసగా 2 , 3 స్థానాలను దక్కించుకున్నాయి . • నగరాలవారీగా చూస్తే , 22 యూని కార్న్ లతో కాన్ ఫ్రాన్సిస్కో మొదటి స్థానంలో , న్యూయార్క్ ( 141 ) రెండో స్థానంలో ఉన్నాయి . బీజింగ్ ( 86 ) , షాంఘై ( 71 ) వరుసగా 34 స్థానాల్లో నిలిచాయి . లండన్ ఐదో స్థానంలో ఉండగా .. 25 యూనికార్న్ లతో బెంగ ళూరు 9 వ స్థానానికి జారుకుంది . 13 యూనికార్న్ జర్మనీకి ఈక్వె'డర్ ' స్పోర్ట్స్ మాజీ విజేతకు ఈక్వెడార్ షాక్ నాకెట్కు చేరిక ర్యాంకుల్లో తన కంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లోనే నెగ్గలేకపోయింది . దరిమిలా ప్రమాదంలో పడిన నాకౌట్ బెర్త్ ఈ నేపథ్యంలో నాలుగుసార్లు చాంపియన్ అవడం దుర్లభమని , ఇక ఇంటి ఈస్ట్ రూథర్ ఫోర్డ్ ( యూఎస్ ) : వింగర్ గొంజా లెజ్ ప్లాటా మాయ చేశాడు . ఆశలు వదులుకొన్న చోట అద్భుతం సృష్టించాడు . 77 వ నిమిషంలో గోల్ చేసి యావత్ ఈక్వెడార్ను ఆనంద డోలికల్లో ముంచె త్తాడు . దాంతో సిఫా వరల్ కప్ లో భాగంగా గ్రూప్ ' ఇ ' లో జరి గిన కీలక మ్యాచ్లో ఈక్వెడార్ 2-1తో పటిష్టమైన జర్మనీకి ఝలకిచ్చి నాకొటిక్కు చేరింది . అంతకుముందు జర్మనీ తరపున ఏకైక ముఖం తప్పదని ఈ పోరుకు ముందు ఆ జట్టుపై వెలువడిన అంచనాలు . కానీ ఆ విశ్లేషణలను పటాపంచలు చేసింది . ప్రత్యర్థికి షాకిచ్చి సగర్వంగా తదుపరి రౌండ్కు చేరింది గోల్న లెరాయ్ సనే రెండో నిమిషంలోనే చేశాడు . ఈక్వెడార్ జట్టులో మరో గోల్నీ నిల్సన్ అంగ్యులో తొమ్మిదో నిమిషంలో సాధించాడు . కాగా .. మొదటి రెండు మ్యాచ్ నెగ్గిన జర్మనీ గ్రూప్ టాపర్ ఇప్పటికే రౌండ్ -2 లో ప్రవే ' టాప్ లేపిన ఈక్వెడార్ ఆటగాడు గొంజాలెజ్ ప్లాటా శించింది . గ్రూప్ రన్నరప్ గా ఐవరికోస్ట్ కూడా తదుపరి దశకు ముందంజ వేసింది . ఇక మూడో అత్యుత్తమ స్థానం సాధించిన ఈక్వెడార్ కూడా నాకొట్లో అడుగుపెట్టింది . ఈక్వెడార్ ఈ దశకు చేరడం ఇది రెండోసారి . 2006 లో కూడా ఆ జట్లు రౌండ్ -32 కి ముందంజ వేసింది . గ్రూప్ ' ఎఫ్ ' టాపర్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ జట్టు నాకౌట్లో అడుగుపెట్టింది . నెదర్లాండ్స్ 3-1తో ట్యునీసియాను ఓడించింది . బ్రియాన్ బాబీ ( 7 వ నిమిషం ) , జాన్ పాల్ వాన్ హెక్ ( 62 వ ) నెదర్లాండ్స్కు గోల్స్ చేశారు . ట్యునీసియా ఆటగాడు ఎలీస్ ఖిరి ( 3 వ ) సెల్ఫ్ గోల్ నెదర్లాండ్కు మూడో గోల్ లభించింది . హాజెమ్ మస్తారి ( 54 ని ) ట్యునీసియాకు ఏకైక గోల్ అందించాడు . అర్థం గ్టన్లో జరిగిన ఇదే గ్రూప్ మ్యాచ్లో జపాన్ , స్వీడన్ పోరు 1-1తో డ్రాగా ముగిసింది . డైజెన్ ( 56 వ ని ) జపాను , ఆంథోనీ ( 62 వ ని . ) స్వీడన్కు గోల్స్ చేశారు . నెదర్లాండ్స్ తోపాటు , జపాన్ , స్వీడన్ కూడా తదుపరి రౌండ్కు చేరాయి . తుర్కియే | చేతిలో గ్రూప్ ' డి ' మ్యాచ్లో తుర్కియే 3-2తో ఆతిథ్య ఆమె | రికాకు షాకిచ్చింది . ఆస్టన్ ( 3 వ ) సెబాస్టియన్ ( 49 వ ) అమెరికాకు గోల్స్ చేశారు . ఆర్దా ( 10 వ ) , బారిస్ అమెరికా బోల్లా ( 31 వ ) , కాన్ ( 90,8 ) తుర్కి యేకు గోల్స్ అందించారు . ' కామన్వెల్త్ ' జట్టులో అజయ్ బాబు న్యూఢిల్లీ : గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత వెయిట్రిఫ్టింగ్ జట్లను ప్రక టించారు . పురుషుల జట్టులో ఏపీకి చెందిన అజయ్ బాబుకు చోటు దక్కింది . 796. విభా గంలో అతడు బరిలో దిగుతాడు . మహిళల జట్టుకు మీరాబాయ్ సారథ్యం వహించనుంది . టాప్సీడక్కు రౌనక్ షాక్ ఫుల్లెర్టన్ ( యూఎస్ ) : యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింట స్లో సంచలన ప్రదర్శన చేశాడు . రానక్ 21- 17 , 28-24తో టాప్సీడ్ , ప్రపంచ ఆరో ర్యాంకర్ చో తిన్ చెన్ ( చైనీస్ తైపీ ) కి షాకిచ్చి క్వార్టర్స్ చేరాడు . శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు . ఎవరికోస్ట్ తొలిసారి .. ఐవరీకోస్ట్ జట్టు ప్రపంచ కప్లో తొలిసారి నాకొటిక్కు చేరింది . గ్రూప్ ' ఇ'లో ఫిలడెల్ఫి యాలో జరిగిన మ్యాచ్లో బవరి కోస్ట్ 2-0తో కురకావోపై గెలిచింది . నికొలాస్ పెపె రెండు గోల్స్తో అదరగొట్టాడు . సందీప్ అదరహో .. ఏపిల్లో అమరావతి విజయం మంగళగిరి సిటీ ( ఆంధ్రజ్యోతి ) : సందీప్ కెప్టెన్ ( 13 నాటౌట్ ) ఇన్నింగ్స్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ( ఏపీఎల్ ) మ్యాచ్లో విజయవాడ సన్ నర్స్ పై అమరావతి రాయల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది . శుక్రవారం మంగళగిరి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత విజ _యవాడ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది . ప్రశాంత్ ( 47 ) , అశ్విన్ హెబ్వార్ ( 39 ) రాణించారు . ఛేదనలో ' ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సందీప్ సత్తా చాటడంతో అమరావతి జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసి నెగ్గింది . ఫిఫా కప్ మ్యాచ్లు సౌదీ అరేబియా కేప్ వెర్డే ( edabo 5.30 ) స్పెయిన్ X ఉరుగ్వే ( ఉ .5.300 బెల్జియం X న్యూజిలాండ్ ( ఉదయం 8.30 ) ఈజిప్టు ఇరాన్ ( ఉ .8.30 ) ( ఆదివారం తెల్లవారుజాము 2.30 ( ఆదివారం తెల్లవారుజాము 2.300 / ఆస్ట్రేలియా ముందంజ గ్రూప్ ' డి'లో ఆస్ట్రేలియా పరాగ్వే మ్యాచ్ 0-0తో ఫలితం తేలకుండా ముగిసింది . డ్రా చేసుకున్నా ఆస్ట్రేలియా జట్టు నాకౌట్ కు చేరింది . ఈ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన అమెరికా ఇప టికీ రౌండ్ -32 లో అడుగుపెట్టగా..రెండో స్థానంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది . మూడో అత్యుత్తమ జట్టుగా పరాగ్వే తదుపరి దశకు చేరే చాన్సుంది . భారత్ ' ఎ ' 452/6 డిక్లేర్ లంక ' ఎ ' తొలి ఇన్నింగ్స్ 113/2 గాలె : శ్రీలంక ' ఎ'తో జరుగుతున్న తొలి అనది . కార టెస్టులో భారత్ నుంచి మరో సెంచరీ నమో దైంది . శుక్రవారం రెండోరోజు ఆటలో కెప్టెన్ ధ్రువ్ జురెల్ ( 111 ) అదరగొట్టాడు . దీంతో భారత్ ' ఎ ' తొలి ఇన్నింగ్స్ను 452/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది . రషీద్ ( 63 ) , హర్డ్ దూబే ( 30 ) ఆకట్టుకు న్నారు . ఆ తర్వాత ఆతిథ్య లంక ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 113/2 స్కోరుతో నిలిచింది . లంక ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉండగా .. క్రీజులో ఫెర్నాండో ( 65 ) , అషెన్ బండార ( 18 ) ఉన్నారు . . లతో ముంబై 23 స్థానంలో ఉంది . ప్రపంచవ్యాప్తంగా 1,803 యూని కార్లు ఉన్నాయి . గత ఏడాదితో పోలిస్తే సంఖ్య 53 శాతం ( 80 ) పెరిగింది . వీటి మొత్తం మార్కెట్ విలువ 8 లక్షల కోట్ల డాలర్లకు ( రూ .70 లక్షల కోట్లు రు కుంది . 2025 తో పోలిస్తే విలువ 43 శాతం ఎగబా కింది . గడిచిన ఏడాది కాలంలో కృత్రిమ మేద ( ఏఐ ) స్టార్టప్ వాల్యూయేషన్లు అనూహ్యంగా .. పెరగడం ఇందుకు కారణం • భారత్లో అత్యంత విలువైన యూనికార్న్ జెప్పో , దా ని విలువ 900 కోట్ల డాలర్లు ( రూ .85,500 కోట్లు ) గా ఉంది . అంతేకాదు , ప్రపంచ టాప్ -100 యూని కార్న్ ల లిస్ట్లో ఏకైక భారత స్టార్టప్ కూడా జెప్టోనే . • ఏఐ స్టార్టప్ ఆండ్రోపిక్ 96,500 కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన యూని కార్న్ గా అవతరించింది . గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 7 స్థానాలు ఎగబాకింది . చాట్కిపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ 85,200 కోట్ల విలువతో రెండో స్థానంలో కొన సాగుతుండగా .. టైటాన్స్ ( 48,000 కోట్ల డాలర్లు ) , స్ట్రెప్ ( 15,900 కోట్ల డాలర్లు ) , డేటాబ్రిక్స్ ( 13,500 కోట్ల డాలర్లు ) వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి . శ్రేయాస్ వికెట్ తీసిన ఆనందంలో మాథ్యూ హోలార్డ్ చాంపియన్ భారత్కు షాక్ నేలకు దించారు • తొలి టీ 20 లో ఐర్లాండ్ సంచలన విజయం • వణికించిన బౌలర్లు • అభిషేక్ ఇన్నింగ్స్ వృధా బెల్ఫాస్ట్ : టీ 20 వరల్డ్ కప్ చాంపియన్స్ . పైగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన స్టార్లు . ఇంకేముంది పసికూన ఐర్లాండ్ ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచ నాలు అభిమానుల్లో నెలకొన్నాయి . కానీ రెండు టీ 20 ల సిరీస్లో భాగంగా భారత జట్టుకు శుక్రవారం ఆరంభ మ్యాచ్లోనే ఊహించని పరాభవం ఎదురైంది . బ్యాట్ తోనూ , బంతితోనూ చెలరేగిన ఆతిథ్య జట్టు . టీమిండి యాను ఉక్కిరిబిక్కిరి చేసింది . పెద్దగా అనుభవం లేని ఆ జట్టు బౌలర్ల చేతిలో మనోళ్లు పూర్తి ఓవర్లను కూడా టక్కర్ ఆడలేక ఆలౌట్ కావడం గమనార్హం . ( 50 ) ఫలితంగా శ్రేయాస్ సేన 34 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది . భారత్లో ఆడిన తొమ్మిది టీ 20 ల్లో ఐర్లాండ్ కినే తొలి విజయం కావడం విశేషం . అలాగే ఈ సిరీస్ లోనూ 1-0తో ఆధిక్యంలో నిలిచింది . ముందుగా ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది . కెప్టెన్ ర్కాన్ టక్కర్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు , 2 సిక్సర్లతో 50 ) , డెలానీ ( 32 బంతుల్లో 3 ఫోర్లు , 3 సిక్సర్లతో 49 ) ఆదుకున్నారు . హర్షితక్కు మూడు ఆర్ట్ దీప్ , అక్షర్లకు రెండేసి వికెట్లు దక్కాయి . ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది . అభిషేక్ ( 20 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్సర్లతో 50 ) , శివమ్ దూటే ( 14 - బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సర్లతో 25 ) మాత్రమే రాణించారు . మాథ్యూ హోలార్డ్ , హమ్ ఫ్రేన్లకు మూడేసి జై మూంద్రాకు రెండు వికెట్లు దక్కాయి . ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హోలార్డ్ నిలిచాడు . స్కోరుబోర్డు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగింది . అయితే ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ మాత్రం బౌండరీ లతో ఎదురుదాడికి దిగాడు . మూడో ఓవర్లో నాలుగు ఫోర్లతో 21 రన్స్ అందించాడు . తన జోరు పవర్ప్లేలో 68/3 స్కోరుతో ఫర్వాలేదనిపించింది . 19 బంతుల్లో అర్ధసెంచరీ చేశాక అభిషేక్ వెనుదిరగడంతో కష్టాలు ఆరంభమయ్యాయి . మధ్య ఓవర్ల లోనూ వికెట్ల పతనం ఆగకపోగా , తిలక్ ( 19 ) కాసేపు క్రీజులో నిలి చాడు . ఆ తర్వాత దూబే హిట్టిం గీతో ఆశలు రేపాడు . కానీ అతను కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది . టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో మరో ఏడు బంతులుండగానే ఐర్లాండ్ మ్యాచ్ను గెలిచి సంబ రా చేసుకుంది . ఆదుకున్న టక్కర్ , డెలానీ : టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ఆరంభంలో ఇబ్బందిప డినా చివర్లో పుంజుకుంది . అలాగే భారత ఫీల్డర్లు మూడు క్యాచ్లను వదిలేయడం కూడా కలిసివ చ్చింది . ఓ దశలో 51 / 4 తో ఉన్న జట్టును కొత్త కెప్టెన్ టక్కర్ ఆదుకున్నాడు . అతడికి డెలానీ చక్కటి సహకారం అందించడంతో భారీ స్కోరు సాధ్యమైంది . అంతకుముందు పేసర్లు ఆర్ట్దీప్ , హర్షిత్ కట్టుదిట్టమైన బంతులకు ఐర్లాండ్ పవర్ ప్లేలో 36 / 3 తో నిలిచింది . అర్థసెంచరీ అయ్యాక టక్కర్ వెనుదిరగ్గా , చివర్లో డెలానీ విజృంభించాడు . 17 వ ఓవర్లో తను వరుసగా 48,66 బాదడంతో ఏకంగా 27 పరుగులు రాగా జట్టు స్కోరు కూడా 100 దాటేసింది . ఆ తర్వాత బౌలర్లు కట్టడి చేసినా ఓవరాల్ గా ఆతిథ్య జట్టు సవాల్ విసిరే స్కోంచుకుంది . వైభవ న్ను ఎందుకు ఐర్లాండ్లో తొలి టీ 20 లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరం తీసుకోలేదంటే .. గేట్రం కోసం క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూశారు . అయితే ఈ మ్యాచ్కు శాంసన్ - అభిషేక్ ఓపెనింగ్ జోడీనే కొనసాగించారు . వైభవ్ అద్భుత ఆటగాడు . అయితే గత సిరీస్లో మెరుగ్గా రాణించిన అనుభవజ్ఞులు 6 జట్టులో ఉన్నారు . కాబట్టి మేం వారికి మద్దతివాల్సి ఉంటుంది . సరైన సమయం వచ్చినప్పుడు వైభప్కు అవకాశం లభిస్తుంది ' అని కెప్టెన్ శ్రేయాస్ తెలిపాడు . అభిషేక్ మినహా .. లేదనలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయకుండానే ఆలౌట్ కావడం శోచనీయం . ఐర్లాండ్ బౌలర్ల ధాటికి పవర్ప్లేలోనే ఓపెనర్ శాంసన్ ( 5 ) , ఇషాన్ ( 1 ) , శ్రేయాస్ ( 3 ) ల 03 ఐర్లాండ్ : టిమ్ టెక్టర్ ( సి ) శ్రేయాస్ ( బి ) హర్షిత్ II , ఆడె యిర్ ( సి ) శాంసన్ ( బి ) హర్షి త్ 12 , హ్యారీ టెక్టర్ ( సి ) శాంస ( బి ) అర్జీప్ , టక్కర్ ( సి ) తిలక్ ( బి ) హర్షిత్ 50 , కాలిట్జ్ ( సి ) ప్రసిద్ధి ( బి ) దూబే 15 డెలానీ ( సి ) అక్షర్ ( బి ) ఆర్ట్ప్ 48 , డాకొరల్ ( సి ) ఆర్ట్ దీప్ ( బి ) అక్షర్ 19 , మెక్కర్తి ( సి ) తిలక్ ( బి ) అక్షర్ 7 . హమ్ ప్రేస్ ( రనౌట్ ) 2 , మూంద్రా ( నాటౌట్ ) 2 , ఎక్స్ ట్రాలు 9 : మొత్తం 20 ఓవ ర్లలో 182/9 వికెట్లపతనం : 1-30 , 2-25 , 3-30 , 451 , 5-115 . 6-164 , 7-178 , 8-178 , 9-182 బౌలింగ్ : ఆర్ట్స్ 4-0-28-2 , హరిత్ 4-0-21-3 , ప్రసిద్ 4-0-57-0 , దూబే 3-0-18-1 అక్షర్ 4-0-33-2 , సుందర్ 1-0-19-0 భారత్ : అభిషేక్ ( సి ) కాలిట్జ్ ( బి ) మెక్కార్తి 50 , శాంసన్ ( బి ) మూంద్రా 5 , ఇషాన్ ( సి ) టక్కర్ ( బి ) హోలార్డ్ , శ్రేయాస్ ( సి ) డాక్ రెల్ ( బి ) హోలార్డ్ 3 , తిలక్ ( సి ) ఆడెయిర్ ( బి ) హమ్ ప్రేస్ 19 , సుందర్ ( సి ) కాలిడ్జ్ ( బి ) హోలార్డ్ 8 , దూబే ( సి అండ్ బి ) మూంద్రా 25 , అక్షర్ ( సి ) టెక్టర్ ( బి ) లా 15 , హరిత్ ( సి ) కాలిడ్జ్ ( బి ) హమ్ ప్రేస్ 8 , అర్జీప్ ( సి ) టెక్టర్ ( బి ) హమ్ ప్రేస్ 2 , ప్రసిద్ ( నాటౌట్ ) 1 , ఎక్స్ ట్రాలు : 11 : మొత్తం : 18.5 ఓవర్లలో 148 ఆలౌట్ , వికెట్ల పతనం : 1-16 , 2-45 , 3-80 , 4-80 , 5-90 , 6-100 , 7-135 , 8-137 , 9-147 , 10-148 . బౌలింగ్ : హమ్ ఫ్రేస్ 35-0-38-3 , బై మూండ్రా 4-0-26-2 , మెకా కార్తి 3-0-28-1 , మాథ్యూ హోలార్డ్ 4-0-28-3 , 3-0-22-0 1-0-3-1 - ShareChat