ప్రాణం గా సచ్చారో మళ్ళీ పుడతారు
ఆత్మ గా సచ్చినా మళ్ళీ వస్తారు
పర్మాత్మ స్థాయిలో సచ్చారో మళ్ళీ రారు
మీ ఇష్టం
కాబట్టి మంత్రాలూ ప్రాణాన్ని ఉత్తేజితం
చేస్తాయి ధ్యానం ఆత్మని
మేల్కొలుపుతుంది
ఆత్మ సర్వత్రా ఉన్న పరమాత్మని చూస్తుంది
ఇంద్రియ లు ని నియాంట్రించ కుంటే
మనసు స్థిరం అవ్వదు
మనసు స్థిరంగా ఉండకుంటే ప్రాణం
స్థిరం అవ్వదు
ప్రాణం స్థిరం కాకుంటే ఆత్మ జానం కలగదు
ఆత్మ జ్ఞానం కలగకుంటే పరమాత్మత్మ జ్ఞానం
కలగదు
కాబట్టి ఇంద్రియ నిగ్రహం మస్ట్ ఉండలి
#🙏Thank you😊

