#🌊మన కోస్తాంధ్ర #🌍నా తెలంగాణ
బాపట్ల జిల్లా కుమ్మర శాలివాహన నూతన జిల్లా కమిటీ ఎన్నిక :-
ఇరోజు మన కుమ్మరి శాలివాహన బాపట్ల జిల్లా సర్వసభ్య సమావేశం కార్యక్రమము మరియు జిల్లా కమిటీ కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలాగే జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కమిటీ లోని సభ్యులుగా ఏనుకోబడిన సభ్యులు ఆంధరికి శుభాకాంక్షలు ఆలాగే ఇ కార్యక్రమానికి విఛేసిన మరియు సహాయ సహకారాలు ఆంధించిన కుమ్మరి శాలివాహన సోదరులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. జిల్లా ఆధ్యక్షులు మోతుకురి శివకోటేశ్వరావు, ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ గారు, ఉపాఆధ్యక్షులు టి. రవిబాబు గారు జిల్లా మీడియా కార్యదర్శి యడవల్లి రామకృష్ణ ప్రజాపతి, సహయకార్యధర్శి మండేపూడి నాగేశ్వరావు గారు గౌరవ ఆధ్యక్షులు పి. పేరయ్య గారు, టి. స్వామి గారు, గౌరవ సలహధారులుగా చందోలు లక్ష్మణరావు గారు, కలగుంట ఆంజమ్మ గారు. ట్రేజరరి గా యన్. హేమంత్ కుమార్ గారు మరియు జిల్లా సభ్యులు గా మరి కోంతమంది ఏనికైనారు.
👇👇👇👇
ఇరొజు 29/3/2026 న నూతనంగా ఎనుకోభడిన
బాపట్ల జిల్లా కుమ్మర శాలివాహన సేవా సంఘం నూతన కమిటీ సభ్యులు💐💐💐💐💐💐💐
👇👇👇👇👇
గౌరవ ఆధ్యక్షులు-
1.పటాబి పేరయ్య గారు
2.T. స్వామి గారు
గౌరవ సలహా ధారులు:-
1.Ch. లక్ష్మిణరావు గారు.
2.కలగుంట్ల ఆంజమ్మ గారు.
ఆధ్యక్షులు:-
మోతుకూరి శివకోటేశ్వరావు గారు.
ఉపాధ్యక్షులు:-
T. రవి బాబు గారు
ట్రీజరరీ:-
N. హేమంత్ కుమార్ గారు
ప్రధాన కార్యదర్శి:-
p. శ్రీనివాస రావు గారు
సహాయ కార్యదర్శి:-
మండేపూడి నాగేశ్వరావు గారు
జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి:-
యడవల్లి రామకృష్ణ ప్రజాపతి,
జిల్లా కార్యవర్గ సభ్యులు:-
1.ఆంభటి లక్ష్మి ణారాయణ గారు
2.ఉప్పల పాటి శ్రీనివాసరావు గారు
3.యలవర్తి బాలకోటయ్య గారు
4.కాజా రమేష్ గారు
5.ముట్లూరి శ్రీనివాస్ గారు
6.జానపాటి శంకర్ గారు
7.పులి వర్తి శ్రీనివాసరావు గారు
8.యర్రవరపు వెంకటరావు ప్రజాపతి గారు
బాపట్ల కుమ్మర శాలివాహన ఐక్యత వర్దిల్లాలి.
జై కుమ్మర శాలివాహన జై ప్రజాపతి
బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు
బాపట్ల జిల్లా కుమ్మర శాలివాహన సేవా సంఘం