DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
*సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్* *గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన శ్రీ భవనం పుల్లారెడ్డి గారి నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ. శ్రీ ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి,కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నెలకొనాలని శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రార్థించారు.* *ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, నంది శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి రామ చంద్రారెడ్డి, కడియం శేషగిరి, రాచర్ల మండల ప్రముఖులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు , పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
*ఒంగోలు నగరంలో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకo భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో రూ.424.42 కోట్ల నిధులతో చేపట్టనున్న అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకం భూమిపూజ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2.0 పథకం ద్వారా భారీ స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు.* *424.42 కోట్ల రూపాయలతో అమలు కానున్న ఈ సమగ్ర తాగునీటి పథకం ద్వారా ఒంగోలు నగర ప్రజలకు నాణ్యమైన, నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని, నగరాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.* *ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలిపారు.* #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - ShareChat
సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గార్ల కృషితో రాయలసీమ దేశ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ హబ్ గా, ఏరో స్పేస్ & ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ హబ్ గా రూపాంతరం చెందుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - డిఫెన్స్ ఏరో స్పేస్ & ఎలక్ట్రానిక్స ఉత్పత్తుల తయారీ హబ్గా రాయలసీమ సత్యసాయి జిల్లాలో ADA ఆధ్వర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లెట్ టిస్టింగ్ సెంటర్ రూ1430 కోట్ల పెట్టుబడితో 565 ಹದ್ಯಾಗಾಲನು ಇವ್ಟ  ಎನರ್ಡಿಟಿ5ಸ  KSSL రూ1040 కోట్ల పెట్టుబడితో 870 ఉద్యోగాలను ఇచ్చే ఎలక్టానిక్స్ HFCL పెట్టుబడితో రూ510 కోట్ల' 1400 ಹದ್ಯಾಗಾಲು ಇವ್ಟ జెకె మైని ఏరోస్పేస్ కోట్ల' పెట్టుబడితో రూ1400 800 మందికి ఉద్యోగాలు ఇచ్చే భారత్ ఎలక్టానిక్స్ ಝಾ.30 5ಲಲಾ 100 ಮೆಂದಿ శేంద్రం ఉద్యోగులతో మినీ రాకెట్ లాంచింగ్ ఏర్పాటు చేస్తోన్న | 5 ఆస్ట్ోబేస్ ~RE ADA 9   డిఫెన్స్ ఏరో స్పేస్ & ఎలక్ట్రానిక్స ఉత్పత్తుల తయారీ హబ్గా రాయలసీమ సత్యసాయి జిల్లాలో ADA ఆధ్వర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లెట్ టిస్టింగ్ సెంటర్ రూ1430 కోట్ల పెట్టుబడితో 565 ಹದ್ಯಾಗಾಲನು ಇವ್ಟ  ಎನರ್ಡಿಟಿ5ಸ  KSSL రూ1040 కోట్ల పెట్టుబడితో 870 ఉద్యోగాలను ఇచ్చే ఎలక్టానిక్స్ HFCL పెట్టుబడితో రూ510 కోట్ల' 1400 ಹದ್ಯಾಗಾಲು ಇವ್ಟ జెకె మైని ఏరోస్పేస్ కోట్ల' పెట్టుబడితో రూ1400 800 మందికి ఉద్యోగాలు ఇచ్చే భారత్ ఎలక్టానిక్స్ ಝಾ.30 5ಲಲಾ 100 ಮೆಂದಿ శేంద్రం ఉద్యోగులతో మినీ రాకెట్ లాంచింగ్ ఏర్పాటు చేస్తోన్న | 5 ఆస్ట్ోబేస్ ~RE ADA 9 - ShareChat
రాయలసీమకు జలసిరి సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జలధార - జల హారతి ద్వారా చేపట్టిన పనులతో రాయలసీమలో 20వేల చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. విద్యుత్ వినియోగం తగ్గింది. ఉద్యానవన పంటల సాగు పెరిగింది. #RayalaseemaRising #Jaladhara #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
✊నారా లోకేష్ - a a B6 Anantapur ~ P)Co 09 Kadape م   0 830985888*58 జిలద్దార్ర .~_ 661 = రాయలసీమకు జలవిష్లవం రాయలసీమలో 20,000 చెరువులకు "జలధార - జలహారతి" ద్వారా మళ్లీ జీవం లభించింది . అన్నమయ్యజిల్లాలో భూగర్భజలాలు మీటర్లు మేరపెరిగాయి . 8.59 ఎండిపోయిన 20,000 బోర్లలో నీరు తిరిగిచేరడంతో విద్యుత్వినియోగం తగ్గిరూ96 కోట్లు ఆదా అయింది హెక్టార్లలో అదనపు ఉద్యానసాగు; 5 లక్షల . 20,000 ఎకరాల్లో పశుగ్రాసం అభివృద్ధిచెందింది . ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ . బలపడి రోజుకు లదనంగా లక్షలీటర్లపాలు ఉత్పత్తిపెరిగింది . a a B6 Anantapur ~ P)Co 09 Kadape م   0 830985888*58 జిలద్దార్ర .~_ 661 = రాయలసీమకు జలవిష్లవం రాయలసీమలో 20,000 చెరువులకు "జలధార - జలహారతి" ద్వారా మళ్లీ జీవం లభించింది . అన్నమయ్యజిల్లాలో భూగర్భజలాలు మీటర్లు మేరపెరిగాయి . 8.59 ఎండిపోయిన 20,000 బోర్లలో నీరు తిరిగిచేరడంతో విద్యుత్వినియోగం తగ్గిరూ96 కోట్లు ఆదా అయింది హెక్టార్లలో అదనపు ఉద్యానసాగు; 5 లక్షల . 20,000 ఎకరాల్లో పశుగ్రాసం అభివృద్ధిచెందింది . ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ . బలపడి రోజుకు లదనంగా లక్షలీటర్లపాలు ఉత్పత్తిపెరిగింది . - ShareChat
కుప్పం నియోజకవర్గం కంగుందిలో పేదలకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 322 మంది పేదలకు 460.19 ఎకరాల భూమిని పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - Ran476s [ Sh సాదినస0ిచనినా  చంద్రన్న Ran476s [ Sh సాదినస0ిచనినా  చంద్రన్న - ShareChat
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 30 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 52 టీఎంసీలు ఎత్తిపోసి జలాశయాలను నింపడంతో రాయలసీమలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - @Cలసీమెక జలకిళీ చెంద్రబాబిు పాలనలో సాగినీటి విదవం గతంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రెందేళ్లలోనే కోట్లు' ఖర్ు చేసి; 2026-27 బడ్జెట్లో 6ग.12,484 కోట్లు' మరోరూ 10,000 ತಲಾಯಂಬಿಂಬ శ్రీశైలం' 'స్థాయిలో 52 టీఎంసీల నుంచి రికార్డు నీటిని ఎత్తిపోసి; రాయలసీమలో 530 జలాశయాలను నింపి సాగునీటికి భరోసా కల్పించింది కర్నూ లునుంచి చిత్తూరువరకు 4లక్షల ఎకరాలకు సాగునీరు; సౌకర్యం రుమలకు తాగునీటి అందించే దిశగా చర్యలు చేపట్టింది @Cలసీమెక జలకిళీ చెంద్రబాబిు పాలనలో సాగినీటి విదవం గతంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రెందేళ్లలోనే కోట్లు' ఖర్ు చేసి; 2026-27 బడ్జెట్లో 6ग.12,484 కోట్లు' మరోరూ 10,000 ತಲಾಯಂಬಿಂಬ శ్రీశైలం' 'స్థాయిలో 52 టీఎంసీల నుంచి రికార్డు నీటిని ఎత్తిపోసి; రాయలసీమలో 530 జలాశయాలను నింపి సాగునీటికి భరోసా కల్పించింది కర్నూ లునుంచి చిత్తూరువరకు 4లక్షల ఎకరాలకు సాగునీరు; సౌకర్యం రుమలకు తాగునీటి అందించే దిశగా చర్యలు చేపట్టింది - ShareChat
కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం పాల్గొన్నారు. ఫుడ్‌ స్ట్రీట్-ఎంటర్‌టైన్మెంట్ ప్లాజాను ప్రారంభించి నిర్వాహకులతో మాట్లాడారు. రూ.4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ’ అతిథి గృహాన్ని ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన మోక్షవనం స్మశాన వాటికను సందర్శించారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ సీఎం చంద్రబాబు గారి విజన్‌తో రాయలసీమ ఉద్యాన రంగానికి రూ‌.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, మైక్రో ఇరిగేషన్ లో దేశంలో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచి.. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - చంద్రబాబు విజన్తో రాయలసీమకు స్పర్ణయుగం: హార్టీకల్చర్హబ్గా సరికొత్త గుర్తింపు && 90% రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమ మిషన్ద్వారా కోట్ల పెట్టుబడులతో రూ1 లక్ష ప్రత్యేక ప్రోత్సాహకాలతోరైతు ఆదాయం పెంపు నీటివినియోగ ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులకు సామర్థ్య పెంపే లక్ష్యంగా ముందుకు శ్రీకారం చుట్టినకూటమి ప్రభుత్వం సాగుతున్నప్రభుత్వం ఇరిగేషన్లో దేశంలోనే నంబర్ Iగా మైక్రో ' ఆంధ్రప్రదేశ్. రాయలసీమను అగ్రగామి హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్న ಏಂದತಿಬಾಬು ನಾಯತಲ್ಪಂ చంద్రబాబు విజన్తో రాయలసీమకు స్పర్ణయుగం: హార్టీకల్చర్హబ్గా సరికొత్త గుర్తింపు && 90% రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమ మిషన్ద్వారా కోట్ల పెట్టుబడులతో రూ1 లక్ష ప్రత్యేక ప్రోత్సాహకాలతోరైతు ఆదాయం పెంపు నీటివినియోగ ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులకు సామర్థ్య పెంపే లక్ష్యంగా ముందుకు శ్రీకారం చుట్టినకూటమి ప్రభుత్వం సాగుతున్నప్రభుత్వం ఇరిగేషన్లో దేశంలోనే నంబర్ Iగా మైక్రో ' ఆంధ్రప్రదేశ్. రాయలసీమను అగ్రగామి హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్న ಏಂದತಿಬಾಬು ನಾಯತಲ್ಪಂ - ShareChat
కుప్పంలో అత్యాధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - కుప్పేంనంతేనే ఆధునిక్లదిన్ స్టేషన్  శంకుస్థాపన మహగోత్సేవం  KUIPPAMELIS STANE  N7C కుప్పేంనంతేనే ఆధునిక్లదిన్ స్టేషన్  శంకుస్థాపన మహగోత్సేవం  KUIPPAMELIS STANE  N7C - ShareChat
రాష్ట్రమంతటా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి సంక్షేమ పథకాలు కూడా దిగ్విజయంగా అమలుచేస్తోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమ విషయానికి వస్తే ఎవరికి ఏ లోటు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - పేదల రైతుల మనసు సీమప్రజలకు  నిత్యంసంక్షీమ నిండుగా పండుగ e9৪ ১০০৯০ (2025-26]  కోట్లు విద్యార్థులకు రూ 2867.54 . 16,46,438 ১০8 వరిదనగ 'డ్రైవర్లసేవలో . (2025-26) ఆటో' ఆబ[డ్రైవర్లనివరో . డ్రైవర్లకు రూ111.3 కోట్ల ఆర్థిక సాయం . 74,184 మంది నిబెట్టుకుంటు , మత్యకారుల సేవలో . ಗಆ ರಂಡಲಲಉಣ 5ಲಿಸಿ வர , మత్స్యకార కుటుంబాలకు రూ 12.01 కోట్లు , HiaEiಟuxatt ' 3,157 ಅನ್ನದಾಲ ನುಭಿಭಏ (2025-26೮ ಮಾಡು ವಿಡಅಲು  ಅನದಾರಿ 2026-27లో మొదటి విడత) - నాలుగు విడతల్లో . ನುಭಿಭವ' 17,35,032 మంది రైతుల ఖాతాల్లోరూ3,241 కోట్లజమ  పేదల రైతుల మనసు సీమప్రజలకు  నిత్యంసంక్షీమ నిండుగా పండుగ e9৪ ১০০৯০ (2025-26]  కోట్లు విద్యార్థులకు రూ 2867.54 . 16,46,438 ১০8 వరిదనగ 'డ్రైవర్లసేవలో . (2025-26) ఆటో' ఆబ[డ్రైవర్లనివరో . డ్రైవర్లకు రూ111.3 కోట్ల ఆర్థిక సాయం . 74,184 మంది నిబెట్టుకుంటు , మత్యకారుల సేవలో . ಗಆ ರಂಡಲಲಉಣ 5ಲಿಸಿ வர , మత్స్యకార కుటుంబాలకు రూ 12.01 కోట్లు , HiaEiಟuxatt ' 3,157 ಅನ್ನದಾಲ ನುಭಿಭಏ (2025-26೮ ಮಾಡು ವಿಡಅಲು  ಅನದಾರಿ 2026-27లో మొదటి విడత) - నాలుగు విడతల్లో . ನುಭಿಭವ' 17,35,032 మంది రైతుల ఖాతాల్లోరూ3,241 కోట్లజమ - ShareChat