DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అబ్బాయ్ ఆడినవి పచ్చి అబద్ధాలు అని, కల్తీ జరిగింది వాస్తవం అని అంగీకరించిన బాబాయ్..!! #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #AntiHinduJagan #StopHurtingHindus #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:44
*రజతోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోనీ సూర్య విద్యనికేతన్ పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యా సంస్థ అధినేత బ్రాహ్మణంద రెడ్డి & పద్మావతి గార్ల ఆహ్వానం మేరకు గౌ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు వారిని మేళతాళాలతో సాగర స్వాగతం పలికారు రజతోత్సవ వేడుకల్ని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 2001లో ప్రారంభించినపుడు ఈ ప్రాంతంలో విద్యార్థిని, విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య అందించాలని ఉత్తమ మైన భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలి అని లక్ష్యంతో ప్రారంభించారు కట్టుబడి పనిచేశారు నేడు నెంబర్ 1స్కూల్ గా సూర్య ఎదిగింది అని క్వాలిటీ లో మార్కాపురం, ఒంగోలు కంటే తక్కువ ఫీజు లతో మోడల్ స్కూల్ గా తీర్చి దిద్దాలి అని ఈ స్కూల్ లో 1860 మంది విద్యార్థులు చదువుతున్న ఎంతో డిసిప్లిన్ గా ఉంటారు కాబట్టే నా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివించాను రాబోవు రోజుల్లో నేను చదివింది సూర్య విద్యా నికేతన్ అని గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దాలి ఈ కూటమి ప్రభుత్వం లో గౌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే పట్ల శ్రద్ధ చూపుతున్నారు అని పిల్లలకి సమాజాన్ని అర్థం చేసుకునే తత్వాన్ని ప్రదర్శించాలి అని ప్రపంచంలో విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందుతుంది పిల్లలకు చదువు జీవితంలో ఒక అంశం దానితో పాటు సమాజం గురించి కూడా తెలియాలి పూర్వం విద్యార్థులు చదువు అయిపోయిన వెంటనే గ్రౌండ్ లో ఆటలు ఆడే వాళ్ళు నేడు మొబైల్ లో ఉంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లో ఏమి చూస్తున్నారో గమనించాలి విద్యార్థులు ఇప్పుడే అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలి అని తెలిపారు అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగాలను పరిశీలించి వాటి వినియోగం గురించి తెలుసుకున్నారు సూర్య విద్యా సంస్థ, అధినేత బ్రాహ్మణంద రెడ్డి మరియు యాజమాన్యం ఎమ్మెల్యే గారిని గజ మాల, శాలువాతో ఘనంగా సన్మానించారు* *కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి , సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, బోయిలపల్లి కిషోర్, రమేష్ రెడ్డి, బాబాయ్, పట్టణ నాయకులు తదితరులు రజతోత్సవంలో పాల్గొన్నారు* #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - lver Iabilee lver Iabilee - ShareChat
వేంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు ప్రసాదాన్ని కళ్లకు అద్దుకోకుండా తిన్న వైయస్సార్ ని పాపాత్ముడు అంటున్న YS Jagan Mohan Reddy రగిలిపోతున్న ఓన్లీ YSR ఒరిజినల్ కాంగ్రెస్ అభిమానులు. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:16
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా #రాచర్ల మండలం #గౌతవరం గ్రామానికి #73లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న CC రోడ్డును Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారితో కలిసి ముఖ్యఅతిధిగా విచ్చేసినా రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు పాల్గొని శంకుస్థాపన చేశారు.... #NaraChandrababuNaidu #NaraLokesh #GottipatiRavikumar #GiddaluruTour #IdhiManchiPrabhutvam #GiddalurMLA #EnergyMinister #AndhraPradesh #MuthumulaAshokReddy #ThankYouCMsir #thankyouministergottipatiravikumarsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - ஈ " manantiuu ಊslrlg int TLaaluu [rauuans]  dltiluhmneld aalsDdiiidi  CC tilh ನSಷಣ a aಕahಕ ಶಕೈಗಬದ _ [గొద్టిatదిUవSanదrారికి గాష్టయగశామం్రరుంు  నేముంలిశోనేరెడ్డిగరకి' aDldad Orslart त% ஈ manantiuu ಊslrlg int TLaaluu [rauuans]  dltiluhmneld aalsDdiiidi  CC tilh ನSಷಣ a aಕahಕ ಶಕೈಗಬದ _ [గొద్టిatదిUవSanదrారికి గాష్టయగశామం్రరుంు  నేముంలిశోనేరెడ్డిగరకి' aDldad Orslart त% - ShareChat
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా #కంభం మండలం #నర్సిరెడ్డిపల్లె గ్రామానికి #కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డును Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారితో కలిసి ముఖ్యఅతిధిగా విచ్చేసినా రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు పాల్గొని శంకుస్థాపన చేశారు.... #NaraChandrababuNaidu #NaraLokesh #GottipatiRavikumar #GiddaluruTour #IdhiManchiPrabhutvam #GiddalurMLA #EnergyMinister #AndhraPradesh #MuthumulaAshokReddy #ThankYouCMsir #thankyouministergottipatiravikumarsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా #కంభం మండలం #ఎల్_కోట నుంచి ఒంగోలు–నంద్యాల ప్రధాన రహదారి వరకు #5కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారితో కలిసి ముఖ్యఅతిధిగా రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు పాల్గొని ప్రారంభించారు.... #NaraChandrababuNaidu #NaraLokesh #GottipatiRavikumar #GiddaluruTour #IdhiManchiPrabhutvam #GiddalurMLA #EnergyMinister #AndhraPradesh #MuthumulaAshokReddy #ThankYouCMsir #thankyouministergottipatiravikumarsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - ShareChat
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు, స్థానిక శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన రిపోర్ట్‌ను సిద్ధం చేయాలని, సబ్ స్టేషన్లపై లోడ్ పడకుండా అవసరమైన ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ ప్రపోజల్స్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డివిజనల్ ఆఫీస్ ఏర్పాటుకు ఫీజబులిటీ రిపోర్ట్‌ను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు . #GottipatiRavikumar #MuthumulaAshokReddy #collecter #GiddaluruTour #EnergyDepartment #EnergyMinisterGottipati #IdhiManchiPrabuthvam #ThankYouCMsir #GiddalurMLA #thankyouministergottipatiravikumarsir #ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:39
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన #AIRA హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు మరియు జిల్లా కలెక్టర్ #రాజబాబు గారితో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ Gottipati Ravikumar గారు ముఖ్యఅతిధిగా పాల్గొని హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించి, గిద్దలూరు ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు మరింత చేరువ కావడం సంతోషకరమని పేర్కొన్నాను. #GottipatiRavikumar #GiddaluruTour #MuthumulaAshokReddy #GiddalurMLA #AIRAHospital #EnergyMinisterGottipatiRavikumar #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - ShareChat
00:59
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా #కంభం మండలం, #తురిమెళ్ళ గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారితో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు... #NaraChandrababuNaidu #NaraLokesh #GottipatiRavikumar #MuthumulaAshokReddy #GiddaluruTour #AndhraPradesh #EnergyMinisterGottipatiRavikumar #IdhiManchiPrabuthvam #GiddalurMLA #ThankYouCMsir #Thankyouministergottipatiravikumarsir #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు దేశంలో ఎక్కడా ట్రూ అప్ ఛార్జీలే తప్ప ట్రూడౌన్ లేదు. ఏపీలోనే 13పైసలు ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ట్రూ డౌన్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రూఅప్ ఛార్జీలతో ప్రజలపై రూ.30వేల కోట్ల భారం మోపారు. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా, బయట నుండి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేశారు. కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేస్తున్నాం. రానున్న కాలంలో రూ.1.19 వరకు ట్రూఅప్ ఛార్జీలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. #NaraChandrababuNaidu #NaraLokesh #GottipatiRavikumar #MuthumulaAshokReddy #EnergyMinister #AndhraPradesh #TrueDown #IdhiManchiPrabuthvam #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
00:57