DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
మీకు ఇంకా సిగ్గులేదురా సన్నాసుల్లారా... ఏ ఎన్నికలలైనా మొత్తం ఉడుచుకుపోతున్న పార్టీ #BRSParty తెలంగాణ లో BRS Party మునిగిపోతుంటే మీ మైండు దొబ్బింది బాడకవ్ లారా... ఇంకా మా Nara Chandrababu Naidu మీద పడి ఏడుస్తారు సిగ్గులేకుండా ఛీ మీ... అరే పొట్టి నాయాల ద****లేక మం.ళవారం అని,మీకు చేతగాక మా #టీడీపీ మీద పడి ఏడుస్తారు... #BRSParty #KCR #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
00:40
#గుండ్ల_బ్రహ్మేశ్వరానికి_వెళ్లే_భక్తులకు_ప్రత్యేక_అనుమతులు #మార్కాపురంజిల్లా: Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ఇటీవల అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారిని కలిసి, #మహాశివరాత్రి సందర్భంగా #గిద్దలూరు మండలం, #దిగువమెట్ట పరిధిలోని నల్లమల అటవీప్రాంతం లో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం కు భక్తులు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, అటవీ శాఖ అధికారులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు అనగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు. అటవీ శాఖ నిబంధనల మేరకు వాహనాల్లో కూడా ఆలయానికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా అడవిలోని వన్యప్రాణులకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు మరియు ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు తీసుకువెళ్లరాదని, అటవీ ప్రాంతానికి నష్టం కలిగించే ఏ వస్తువులనూ తీసుకురావద్దని అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అటవీ శాఖ నియమ నిబంధనలను పాటిస్తూ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థం వెళ్లవచ్చని గౌరవ ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు తెలిపారు. #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #IdhiManchiPrabhutvam #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #TDP #ThankYouCMsir #thankyoudeputycmsir #ThankyouMlaMuthumulaAshokReddySir #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat
#ఎమ్మెల్యే_అశోక్_రెడ్డి_చొరవతో_సంజీవనిలా_గిద్దలూరు_డయాలసిస్_సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజూ 17 మందికి రక్తమార్పిడి కొత్తగా మరో 2 మిషన్లు #మార్కాపురం తోపాటు #కడప జిల్లా నుంచి కూడా బాధితులు రాక #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని డయాలసిస్ సెంటర్ రోగుల పాలిట సంజీవినిలా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ఉండ డంతో స్థానిక రోగులే కాకుండా దూరప్రాంతాలు, పక్కజిల్లాల రోగులు సైతం ఇక్కడకు వచ్చి రక్తాన్ని శుద్ధి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారు. గిద్ద లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పై Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రత్యేక దృష్టిపెట్టి వినియోగంలోకి తెచ్చారు. ఆ తరువాత కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపుపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తరచూ పర్యవేక్షిస్తున్నారు. దీంతో రోగుల రాక పెరిగింది. దీనికితోడు డాక్టర్లు, సిబ్బంది సైతం నిబద్ధతతో విధులు నిర్వహిస్తు న్నారు. 36 మంది రోగులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం 36 మంది రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. రోజుకు సగటున 17 మంది వస్తున్నారు. మొత్తం 7 డయాలసిస్ బెడ్లు ఉండగా ఇందులో 6 బెడ్లు నెగటివ్, ఒక బెడ్ పాజిటివ్ హెచ్సీవి అని డయాలసిస్ సెంటర్ ప్రతిని ధులు విజయ్, శ్రీనివాసులు తెలిపారు. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 4300 పర్యాయాలు రోగులకు డయాలసిస్ చేసినట్లు చెప్పారు. పక్క జిల్లాల రోగులు గిద్దలూరు డయాలసిస్ సెంటర్కు నియోజకవర్గంలోని రోగులే కాకుండా కడప జిల్లాలోని రామాపురం, కలసపాడు, మార్కాపురం ప్రాంతంలోని తిప్పాయిపాలెం నుంచి కూడా డయాలసిస్ చేయించుకునేందుకు వస్తుండడం విశేషం. ఈ సెంటర్ లేని రోజుల్లో ఇక్కడి రోగులు నంద్యాల పట్టణంలో ప్రైవేటు డయాలసిస్ సెంటర్లకు వెళ్లి ఒక్కొక్క సిట్టింగ్కు 3500 రూపాయల చొప్పున చెల్లించేవారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితం గానే ఈ సదుపాయాన్ని పొందుతున్నారు. ప్రత్యేక జనరేటర్ కోసం వినతి విద్యుత్ పోయిన సందర్భాలలో 10 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీలు డౌన్ అయి రోగులకు డయాలసిస్ ప్రక్రియ ఆగిపోతుంది. ఈలోగా ప్రభుత్వ ఆసుపత్రికి మొత్తానికి ఉన్న జనరేటర్ను ఆన్ చేయకపోతే చికిత్స మధ్యలో ఉన్న రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. డయాలసిస్ సెంటర్కు ప్రత్యేకంగా ఆటోమేటిక్ సదుపాయం కలిగిన జనరేటర్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రోగులు కోరుతున్నారు. కొత్తగా 2 మిషన్లు #గిద్దలూరు డయాలసిస్ సెంటర్లో మొత్తం 7 బెడ్లు ఉన్నప్పటికీ 5 డయాలసిస్ మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ప్రత్యేకంగా కృషి చేసి కొత్తగా 2 మిషన్లను కూడా అందుబాటులోకి తేవడంతో గురువారం నుంచి మొత్తం 7 బెడ్లపై ఏడుగురు రోగులు ఒకే పర్యాయం డయాల సిస్ చేసుకునే అవకాశం ఏర్పడింది. సిబ్బంది కొరత గాని, మందుల కొరత గాని లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా గిద్దలూరు డయాలసిస్ సెంటర్ పై ఆధారపడుతూ ప్రభుత్వ సదుపాయాన్ని మెచ్చుకుంటున్నారు. #NaraChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty #IdhiManchiPrabhutvam #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #Tdp #మనగిద్దలూరుమనముత్తుముల #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - గిద్దలూరు డయాలసిస్ సెంటర్లో చికిత్సలు పాందుతున్న రోగులు ` గిద్దలూరు డయాలసిస్ సెంటర్లో చికిత్సలు పాందుతున్న రోగులు ` - ShareChat
జన్మదిన శుభాకాంక్షలు నాన్న🎉🎂🎊💐 #dudekulahasith #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
🏛️రాజకీయాలు - ShareChat
శాసనమండలిలో వైసీపీ పై రెచ్చిపోయిన #అద్దంకి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ Gottipati Ravikumar గారు🔥 #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
01:32
రేపు పుట్టినరోజు సందర్బంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు నాన్న... 🎉🎂🎊💐💛 #dudekulahasith #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
#📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
📰ప్లాష్ అప్‌డేట్స్ - 2029 టార్గెట్ ನನ್ಡ್್ ఎన్నికలకు ఇప్పటి నుంచే 60 ಗಏಕನ್ಸಕು ನಿಎಂ (8ಿ5ೌ೦೦' లిటికల్ శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగ్ లిన్నికోణాల్లో లోటుపాట్లను వివరిస్తూ . పనితీరును విశ్లేషస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ . విశ్లేషించి ప్రోగ్రెస్ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ ఇన్చార్జి మంత్రితో భేటీ . రిపోరులు మచిలీపట్బం ఎంప్ స్దానంతో శ్రీకారం . కీలకాంశాలపై ಏನರಿರುಬ ನಾಮಲು ಏನಮಲಾರು ೧ಡಿನಾಡ್ సంతృప్త మచిలీపట్నం; గన్నవరం పెదనలో మెరుగుపడాలి . సూక్ష్య పరిశీలనతో అవనిగద్దలో ఎవరి దారి వారిదే . దిద్దుకోవాలన్న సీఎం . ~லல ಆರೌನಿಣಲುದಿಯೊಂತನೊರನೇನದಂೆ ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి పనితీరుపై పెదవివిరుపు . మందేలిలో విపక్షం . తీరుపై లోకేశే ధ్వజం . మఃీ అమరావతి పబ్రవరి 12 (అంద్రజ్యోతి)  ఐక్యత పదిలంగా దండాని  ~C~D చెబుతున్న  సాద్యం" మళ్లీ అదికారంలోకి రావాలి: అప్పడే నీరమైన [ప్రగతి" అని పదేవదే రియల్ ఎస్టేట్ సంస్థలకుభూ పందేరం: విపక్షం . ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దష్టి సారించారు ఎమెల్యేల రోటూ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతోనే . ట్ను గర్తించి వాటిని వారికి ఎవరించి . దిదుబాటను నూచిస్తు ఆటు అదికార 0 లతోనూ సమన్వయం సాదించేలా చర్యలు చేపటారు  పారిటికల గవర్ెనాలో  బాగంగా కంపెనీలకు భూముల కేటాయింపులు 13 పార్లమెంటు నియోజకవరాల వారీగా బేటీలకు శ్రీకారం చుటారు ఆ నియోజకవర పరిధ విశ్వసనీయ కంపెనీలకే తక్కువ ధరకు భూమి లోని ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ ఇసచార్డి మంత్రితో సమా ಏಿಫrಲು್ మిగతా 12వ పేజీలో: ఇందులో లాలూచీఏమీ లేదు: మంత్రి లోకేశ 8806 ఆరోపణలు నిరూపించాలని 'లీదర్' వైసీపీకి . సవాలో కలయిక మండలిలో లధికార విపక్షాల మాటల యుద్ధం. కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేశ్ విందు భేటీ పింఛన్లు తల్లికి వందనంపైనా రసవత్తర చర్జ . కొల్లు. తొలి రోజు మంత్రి ఎమ్మెల్యేలుబోడే యార్లగద్ద యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం . మందేలి కాగిత వర్ల కుటుంబ సభ్యులతో భేటీ . 12 చీప్విపబీవీ రంజనేయులు కుటుంబమూ హాజరు కాలేబీలకు లనుమతులు; ఇతర నిబంధనల్లోఇకపై ప్రజాప్రతినిధుల వినతుల స్థితిపై నివేదికలు . వేర్వేరు విధానాలు ఉండేవు లసెంబ్లీలో లోకేశ సంా ఎమ్మెల్యేలతో లోకేశ్ మాటామంతో 2029 టార్గెట్ ನನ್ಡ್್ ఎన్నికలకు ఇప్పటి నుంచే 60 ಗಏಕನ್ಸಕು ನಿಎಂ (8ಿ5ೌ೦೦' లిటికల్ శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగ్ లిన్నికోణాల్లో లోటుపాట్లను వివరిస్తూ . పనితీరును విశ్లేషస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ . విశ్లేషించి ప్రోగ్రెస్ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ ఇన్చార్జి మంత్రితో భేటీ . రిపోరులు మచిలీపట్బం ఎంప్ స్దానంతో శ్రీకారం . కీలకాంశాలపై ಏನರಿರುಬ ನಾಮಲು ಏನಮಲಾರು ೧ಡಿನಾಡ್ సంతృప్త మచిలీపట్నం; గన్నవరం పెదనలో మెరుగుపడాలి . సూక్ష్య పరిశీలనతో అవనిగద్దలో ఎవరి దారి వారిదే . దిద్దుకోవాలన్న సీఎం . ~லல ಆರೌನಿಣಲುದಿಯೊಂತನೊರನೇನದಂೆ ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి పనితీరుపై పెదవివిరుపు . మందేలిలో విపక్షం . తీరుపై లోకేశే ధ్వజం . మఃీ అమరావతి పబ్రవరి 12 (అంద్రజ్యోతి)  ఐక్యత పదిలంగా దండాని  ~C~D చెబుతున్న  సాద్యం" మళ్లీ అదికారంలోకి రావాలి: అప్పడే నీరమైన [ప్రగతి" అని పదేవదే రియల్ ఎస్టేట్ సంస్థలకుభూ పందేరం: విపక్షం . ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దష్టి సారించారు ఎమెల్యేల రోటూ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతోనే . ట్ను గర్తించి వాటిని వారికి ఎవరించి . దిదుబాటను నూచిస్తు ఆటు అదికార 0 లతోనూ సమన్వయం సాదించేలా చర్యలు చేపటారు  పారిటికల గవర్ెనాలో  బాగంగా కంపెనీలకు భూముల కేటాయింపులు 13 పార్లమెంటు నియోజకవరాల వారీగా బేటీలకు శ్రీకారం చుటారు ఆ నియోజకవర పరిధ విశ్వసనీయ కంపెనీలకే తక్కువ ధరకు భూమి లోని ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ ఇసచార్డి మంత్రితో సమా ಏಿಫrಲು್ మిగతా 12వ పేజీలో: ఇందులో లాలూచీఏమీ లేదు: మంత్రి లోకేశ 8806 ఆరోపణలు నిరూపించాలని 'లీదర్' వైసీపీకి . సవాలో కలయిక మండలిలో లధికార విపక్షాల మాటల యుద్ధం. కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేశ్ విందు భేటీ పింఛన్లు తల్లికి వందనంపైనా రసవత్తర చర్జ . కొల్లు. తొలి రోజు మంత్రి ఎమ్మెల్యేలుబోడే యార్లగద్ద యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం . మందేలి కాగిత వర్ల కుటుంబ సభ్యులతో భేటీ . 12 చీప్విపబీవీ రంజనేయులు కుటుంబమూ హాజరు కాలేబీలకు లనుమతులు; ఇతర నిబంధనల్లోఇకపై ప్రజాప్రతినిధుల వినతుల స్థితిపై నివేదికలు . వేర్వేరు విధానాలు ఉండేవు లసెంబ్లీలో లోకేశ సంా ఎమ్మెల్యేలతో లోకేశ్ మాటామంతో - ShareChat
ఒరేయ్ సన్నాసి Lokesh Nara వరల్డ్ బ్యాంకు లో జాబ్ చేసిండు రా బాడకవ్... నీలాంటి యెర్రిపూ..లూ మాటలు వినేవాడు లేడు ఇక్కడ... కాంగ్రెస్ పార్టీ లేకుంటే YS కొడుకు జగన్ పంది మాంసం అమ్ముకొని బతికే వాళ్ళు రా లోఫర్.. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat
00:16
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ ✅ కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్లకు దరఖాస్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మంత్రి #కొండపల్లిశ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ✔️ అర్హులైన వారికి అవకాశం ✔️ విధివిధానాలు సిద్ధం ✔️ ఇప్పటికే ఉన్న పింఛన్లు రద్దు చేయలేదు #NTR భరోసా పథకం కింద మరింత మంది లబ్ధిదారులకు లాభం చేకూరే అవకాశం ఉంది. 📌 అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూడండి. #APGovernment #NTRBharosa #APPensions #GoodNews #AndhraPradesh #SocialWelfare #BreakingNews #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ఏపీ ప్రభుత్వం గుడ్న్యూన్. కెత్త పింఛన్లకు దరఖాస్తులు s 10 0 * 8 1 7 7  త్వరలో &రరంభం! CRMRL  SAOIALA .00 NTR abiho diso మంత్రికొందపల్లి శ్రీనివాన్ శాసనమందలిలోకీలక ప్రకటిన ఏపీ ప్రభుత్వం గుడ్న్యూన్. కెత్త పింఛన్లకు దరఖాస్తులు s 10 0 * 8 1 7 7  త్వరలో &రరంభం! CRMRL  SAOIALA .00 NTR abiho diso మంత్రికొందపల్లి శ్రీనివాన్ శాసనమందలిలోకీలక ప్రకటిన - ShareChat
#గిద్దలూరు_పల్లె_దారులు_ఇక_పరుగే... కొత్త రోడ్లు గా 19 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా ఉన్న రోడ్లు... ఎమ్మెల్యే #ముత్తుముల కృషితో ఏడు రోడ్లుకు రూ.10.24 కోట్లు నిధులు మంజూరు... #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృ ద్దికి నిధులు మంజూరయ్యాయి. Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా 7 రోడ్ల నిర్మాణానికి 10.24 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో సుమారు 19 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా ఉన్న రోడ్లు కొత్త రోడ్లుగా మారనున్నాయి. #అర్థవీడు నుంచి #అచ్చంపేట వరకు 3.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.20 కోట్ల రూపాయలు... #ఒంగోలు_నంద్యాల మెయిన్ రోడ్డు నుంచి #సలకలవీడు గ్రామం వరకు 2.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.50 కోట్ల రూపాయలు... #జగ్గంబొట్లక్రిష్ణాపురం నుంచి #గిద్దలూరు_కంభం ప్రధాన రోడ్డు వరకు 1.61 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 99 లక్షల రూపాయలు... #K_S_పల్లె నుంచి #దూరి_చింతలతాండా వరకు 5.94 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 3.69 కోట్ల రూపాయలు... #గోపానిపల్లె నుంచి #సూరవారిపల్లి గ్రామనికి 2.1 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.17 కోట్ల రూపాయలు... #ఒంగోలు_నంద్యాల రోడ్డు #మోటు నుంచి #తాటిచెర్ల గ్రామం వరకు 1.26 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం 69 లక్షలు రూపాయలు... #రంగారెడ్డిపల్లి_సోమిదేవిపల్లి రోడ్డు నుంచి #అచ్చంపల్లి గ్రామం వరకు 1.87 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 7 రోడ్లకు 10.24 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొ నగా, అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పునఃనిర్మించేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు... Nara Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party (TDP) #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #TDP #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - BIN ಆಂಧಜತಿ సోమిదేవిపల్లి ఆర్అండ్చీ రోడ్డు నుంచి అచ్చంపల్లి 06/02/2026 Page prakasam District 9 https:llepaper andhrajyothycom Sourcel BIN ಆಂಧಜತಿ సోమిదేవిపల్లి ఆర్అండ్చీ రోడ్డు నుంచి అచ్చంపల్లి 06/02/2026 Page prakasam District 9 https:llepaper andhrajyothycom Sourcel - ShareChat