#మార్కాపురంజిల్లా : Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారి కృషితో #16వవార్డు లో రూ. #35లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు..
ఇప్పటికే ఈ సిమెంట్ రోడ్డును కలుపుతూ రూ. #40లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం..
అదే విధంగా #పాములపల్లె గ్రామానికి రూ.#1_80కోట్లతో R&B రోడ్డు.
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలను, వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం ఒక్క #ముత్తుముల_అశోక్_రెడ్డి గారితోనే సాధ్యం..
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Lokesh Nara
#IdhiManchiPrabhutvam
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#జైతెలుగుదేశం #జైముత్తుముల #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
*జాతిపితకు నివాళులు అర్పించిన గిద్దలూరు తెలుగుదేశం నాయకులు*
*మార్కాపురం జిల్లా : జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం భారత రాజ్యాంగం పంచాయితీ వ్యవస్థను రూపొందించిందని, సత్యం, అహింస, త్యాగాలతో భారతదేశ స్వాతంత్య్రానికి నాయకత్వం వహించిన మహనీయుడు, ప్రపంచానికి శాంతి సందేశం ప్రబోధించిన జాతిపిత మహాత్మా గాంధీ అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీజీ ఆశయాలను పంచాయితీలలో అమలు చేస్తూ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తుందని, గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు*..
*ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శానేశావలి , సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య , 11 వ వార్డు కౌన్సిలర్ లోక్కు రమేష్ , పట్టణ ఉపాధ్యక్షులు పందీటి రజిని బాబు , టీడీపీ సీనియర్ నాయకులు గుంటక కొండయ్య , పార్లమెంట్ నాయకులు గుర్రం డానియేలు , బోయిలపల్లి కిషోర్ , ఓబిలిబోయిన వెంకటయ్య, తిరుమలరెడ్డి, మోడిగారి క్రిష్ణ , ఎలిశెట్టి వెంకటప్ప , సురేష్ (బిల్డర్) , గులాం గోవింద్ , మహబూబ్ బాషా(sk) , చిలకల రమణ , సంపత్ కుమార్ రెడ్డి , గిద్దలూరు మద్దిలేటి , బద్రి బాషా , దూదేకుల దస్తగిరి , గర్రె సాయినాధ్ , నర్సింహ మూర్తి , సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు* #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
* త్రాగునీటీ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే ముత్తుముల..
* తక్షణమే ASC గ్రాంట్ ద్వారా రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన మంత్రి ..
* విజయవాడ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శుక్రవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గిద్దలూరు మున్సిపాలిటీలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రానున్న వేసవిలో పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసేందుకు, ముందస్తు చర్యలు చేపట్టెందుకు నిధులు మంజూరు చేయాలని వారికీ విన్నవించారు. తక్షణమే స్పందించిన మంత్రి నారాయణ గారు ASC గ్రాంట్ ద్వారా తక్షణ సహాయంగా రూ. కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
జాతిపిత #మహాత్మాగాంధీ జీ #వర్ధంతి సందర్భంగా Giddalur Telugudesam పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడమైనది..
#MahatmaGandhi
#AndhraPradesh
#MuthumulaAshokReddy
#Giddalur #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
ముఖ్యమంత్రి పదవి కంటే క్రమశిక్షణే మిన్న, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు పాఠాలు!
#Chandrababu #NTRTrust #TDP #LeadershipWithHumility #TrueLeadership #PoliticalInspiration #AndhraPolitics #Mangalagiri #LifelongLearner #LeaderByExample #HumbleLeader #TDPTraining #NaraLokesh #CadreStrength #PoliticalDiscipline #InspirationalLeader #LeadershipGoals #AndhraPradesh #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
* చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మలకు విన్నవించిన ఎమ్మెల్యే ముత్తుముల.
* ఏపీ సచివాలయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామ నాయుడు గారిని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, పూడికలతో నిండిన చెరువులను అభివృద్ధి చేయటం ద్వారా పంట పొలాలకు భూగర్భ జలాలు సంవృద్దిగా అందుతాయని రైతులకు మేలు చేసే చెరువుల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.. అదే విధంగా గిద్దలూరు పట్టణంలోని సగిలేరు వాగు మరమ్మత్తులకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందచేసినట్లు, సగిలేరు వాగు మరమ్మత్తులకు కూడా త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి గారు చెరువులు, సగిలేరు వాగు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.. #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
జగన్ లాగా చెత్త పనులు నేను చేయను: చంద్రబాబు!
#Chandrababu #TDP #YSJagan #YSRCP #LandRights #Democracy #Leadership #FarmersRights #PoliticalDebate #APPolitics #TDP #ChandrababuVsJagan #Passbook #RajaMudra #NaraLokesh #PawanKalyan #KutamiGovt #MRO #LandTitlingAct #Collector #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు









