DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల 'ప్రజా దర్బార్'.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తమ గ్రామాలలోని సమస్యలను, ఇబ్బందులను అర్జీల రూపంలో అందచేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలు, సాగునీరు మరియు తాగునీటి ఇబ్బందులు,భూ సంబంధిత వివాదాలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. "ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, గడువులోగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని" అధికారులను ఆదేశించారు. కొన్ని సంక్లిష్టమైన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సామాన్యుడి గొంతు తనకు వినిపిస్తుందని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. తమ సమస్యలను ఓపికగా విని, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - ஒலை [ 898 905 గిద్దలూరు? నియోజకవర్గ ? o గసనే ] ಮುತ್ತುಯಲಅಂ5ದದ P పజా సమస్యల పరిష్కారానికి : భాగస్వాము ಅಂದಯಾ' fon ஒலை [ 898 905 గిద్దలూరు? నియోజకవర్గ ? o గసనే ] ಮುತ್ತುಯಲಅಂ5ದದ P పజా సమస్యల పరిష్కారానికి : భాగస్వాము ಅಂದಯಾ' fon - ShareChat
అంబటి వ్యాఖ్యల పై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. సభ్యత, సంస్కారం లేని పార్టీలో కొనసాగలేము.. ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీ గూటికి 25 కుటుంబాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చేసిన అనుచిత వ్యాఖ్యలు గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపాయి. అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ, గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, గడికోట గ్రామ పంచాయతీ, దేవనగరం గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, మాజీ సర్పంచ్ మంద రంగస్వామి, LIC నరసింహులు గార్ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ మారిన నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి, చంద్రబాబు నాయుడి గారి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం కోసం కృషి చేస్తున్న ఒక సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి పై అంబటి నోరు పారేసుకోవడం సరికాదని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని, అటువంటి సభ్యత, సంస్కారం లేని పార్టీలో తాము ఇమడలేమని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే తాము వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, కేవలం అరాచక పాలన సాగిందని వారు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనిస్తోందని, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి సారథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఎమ్మెల్యే పనితీరు నచ్చే తాము టీడీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన గుర్రపుసాల రామనారాయణ, చలివేంద్ర వెంకటేశ్వర్లు, బోయిళ్ళ శంకర్ రెడ్డి, మందగిరి పాండు, శివాజీ సింగరయ్య, యన్నం వెంకటేశ్వర్లు, ప్రసాద్, చంద్రశేఖర్, దండు చిన్న పుల్లయ్య, ఆదామ్, లక్ష్మయ్య, గుర్రయ్య, రంగయ్య, మరియు గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, మాజీ సర్పంచ్ గోపాల కృష్ణ, ముత్తూరి వెంకటేశ్వర్లు, మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - Rhera |7  ఊగిచ ٤   ٥ PARNತ ^ CAe   5=7 TAITI . 03//. -141 1   9- 4 - UESA n 1 _ 0    7 ٥٥٢٥٥٥٥ miuuunin 0< = ~ಖ ls VERN 0 1  3  م UD Rhera |7  ఊగిచ ٤   ٥ PARNತ ^ CAe   5=7 TAITI . 03//. -141 1   9- 4 - UESA n 1 _ 0    7 ٥٥٢٥٥٥٥ miuuunin 0< = ~ಖ ls VERN 0 1  3  م UD - ShareChat
అంబటి వ్యాఖ్యల పై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. సభ్యత, సంస్కారం లేని పార్టీలో కొనసాగలేము.. ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీ గూటికి 25 కుటుంబాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చేసిన అనుచిత వ్యాఖ్యలు గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపాయి. అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ, గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, గడికోట గ్రామ పంచాయతీ, దేవనగరం గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, మాజీ సర్పంచ్ మంద రంగస్వామి, LIC నరసింహులు గార్ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ మారిన నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి, చంద్రబాబు నాయుడి గారి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం కోసం కృషి చేస్తున్న ఒక సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి పై అంబటి నోరు పారేసుకోవడం సరికాదని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని, అటువంటి సభ్యత, సంస్కారం లేని పార్టీలో తాము ఇమడలేమని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే తాము వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, కేవలం అరాచక పాలన సాగిందని వారు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనిస్తోందని, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి సారథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఎమ్మెల్యే పనితీరు నచ్చే తాము టీడీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన గుర్రపుసాల రామనారాయణ, చలివేంద్ర వెంకటేశ్వర్లు, బోయిళ్ళ శంకర్ రెడ్డి, మందగిరి పాండు, శివాజీ సింగరయ్య, యన్నం వెంకటేశ్వర్లు, ప్రసాద్, చంద్రశేఖర్, దండు చిన్న పుల్లయ్య, ఆదామ్, లక్ష్మయ్య, గుర్రయ్య, రంగయ్య, మరియు గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, మాజీ సర్పంచ్ గోపాల కృష్ణ, ముత్తూరి వెంకటేశ్వర్లు, మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:58
#వేసవిలో_నీటిఎద్దడి_తలెత్తకుండా_చర్యలు... ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కృషితో 24 డీప్ బోర్లు మంజూరు... రూ.30 లక్షలతో పైపులైన్ నిర్మాణ పనులు మరో రూ.30 లక్షలతో 3 ట్యాంకర్ల కొనుగోలుకు నిర్ణయం #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు : వేసవి వచ్చిందంటే పట్టణంలోని చాలా ప్రాంతాల ప్రజలు నీటి సమస్యతో సతమత మవుతుంటారు. భూగర్భజలాలు అడుగంటి వారానికి ఒకసారి వచ్చే మున్సిపల్ ట్యాంకర్ నీరు సరిపోక ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడి జేబులు గుళ్ల చేసుకుంటారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు వీలుగా స్థానిక Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు కొత్తగా 24 డీప్బోర్లను మంజూరు చేయించారు. ఈ డీప్బోర్లు నుంచి నివాస గృహాల వరకు వైపులైన్ నిర్మాణాలకు, అలాగే స్ప్రేమోటార్లకు నిధులు మంజూరు చేయించారు. వేసవి మొదలు కాకముందే ఈపనులను పూర్తి చేసి వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ కమిషనర్ రమణబాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో 164 డీప్బోర్ల ద్వారా ప్రజలకు నిత్యం నీటిని అందిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడం వలన 10 ప్రాంతాలలోని బోర్లు పని చేయడం లేదు. పక్క బోర్ల నుంచి ఆ ప్రాంతాలకు పైపులైన్ కలిపి నీటిని అందిస్తున్నారు. వేసవిలో మరికొన్ని బోర్లకు నీరందకపోతే ఇబ్బంది పడతారన్న భావనతో ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి 24 బోర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించారు. వారం పది రోజుల్లో 16 బోర్లు డిల్డింగ్ చేశారు. మరో 8 ప్రాంతాలలో మంజూరైన బోర్లను డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. కొత్త బోర్ల నుంచి నివాస ప్రాంతాల వరకు పైపులైన్ నిర్మించేందుకు వీలుగా 30 లక్షల రూపాయలు మంజూరు కాగా పైపులైన్ నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ 24 బోర్ల ద్వారా రాబోయే వేసవిలో నీటి సమస్య నుంచి చాలావరకు గట్టెక్కగలదని అధికారులు భావిస్తున్నారు. పైపులైన్ మార్పిడికి ప్రతిపాదనలు పట్టణంలోని చాలా ప్రాంతాలలో దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ చాలాచోట్ల శిథిలావస్థకు చేరుకుని మురికినీరు లోపలికి వెళుతోంది. ఈ సమస్య నుంచి గటెక్కించేందుకు పైపులైన్ మార్పిడికి కోటి రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్ రమణబాబు తెలిపారు. కొత్తగా 3 ట్యాంకర్లు పట్టణంలోని హోసన్న మందిర్ వెనుక భాగంలో నరవ రోడ్డు, శ్రీనివాస కాలనీ, అర్బన్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ తదితర శివారు ప్రాంతాలలో తరచూ నీటి సమస్య తలెత్తుతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరు మున్సిపాలిటీకి 2 సొంత ట్యాంకర్లు ఉండగా మరో రెండింటిని అద్దెకు తీసుకున్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని అద్దె భారం నుంచి బయట పడేందుకు ఎస్ సి ఎస్ పీ నిధుల నుంచి కొత్తగా 30 లక్షలతో 3 కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు కాగా ఇప్పటికే టెండర్లు పిలిచారు... స్పేర్ మోటార్లు మున్సిపాలిటిలో కొత్తగా వేసేవి. పాతవి కలిపి. 188 డీప్బోర్లు ఉండగా మోటార్లు కాలిపోయిన సందర్భంలో రిపేర్లు చేయించి మోటారు. బిగించేందుకు 2, 3 రోజుల వ్యవధి పడుతుంది. ఈసమయంలో ప్రజలు నీటి కోసం పడరానిపాట్లు పడాల్సివస్తుంది. ఈ సమస్యనుంచి గట్టెక్కేందుకు వీలుగా 35 కొత్త మోటార్లను స్పేర్గా ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటారు చెడిపోతే వెంటనే అదేరోజు కొత్త మోటారు ఏర్పాటు చేసేందుకు ఈ విధానంలో వీలు పడుతుంది. గుండ్లమోటు నీరు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో గుండ్లమోటు తాగునీటి ప్రాజెక్టుకు గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృషి ఫలితంగా నీటి ప్రాజెక్టు ఏర్పాటైన విషయం తెలిసిందే. అక్కడ 12 బోర్లు ఉండగా ప్రస్తుతం 9 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. మోటార్ల సమస్య వలన 3 బోర్డు పని చేయడం లేదు.. స్పేర్ మోటార్లు మంజూరైతే ఈ 3 బోర్లు కూడా వినియో గంలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పట్టణంలోని నల్లబండ బజారు, పాములపల్లి రోడ్డు, రాచర్ల రోడ్డులలో పైపులైన్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. #NaraChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty #GiddalurTelugudesamparty #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #IdhiManchiPrabhutvam #జైతెలుగుదేశం #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - ద్రజ సేవకుదు పదవి ఉన్నంతవరకుకాదు ప్రాణమున్నంత వరకు ~ ద్రజ సేవకుదు పదవి ఉన్నంతవరకుకాదు ప్రాణమున్నంత వరకు ~ - ShareChat
అంబోతు అంబటికి చుక్కలు.. అరాచకానికి పరాకాష్ట, రాజమండ్రి జైలుకు పయనం! - నోటి దురుసుకి బేడీలు.. 14 రోజుల రిమాండ్! - 16 కేసులు.. 14 రోజుల రిమాండ్ - అంబటి పాపం పండింది! - వైసీపీ నేర సంస్కృతిపై చట్టం పంజా.. - అంబటి అరాచక పర్వానికి తెర! -'మనచంద్రబాబు' సోషల్ మీడియా విభాగం ప్రతినిధి కుర్రా సురేష్ బాబు రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నోటికి అదుపు లేకుండా, అరాచకమే తన సంస్కృతిగా బతికిన వైసీపీ నేత అంబటి రాంబాబు అలియాస్ 'అంబోతు అంబటి'కి ఎట్టకేలకు కాలం చెల్లింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషణలు చేస్తూ, తన స్థాయిని మరిచి ప్రవర్తించిన ఈ మాజీ మంత్రికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూస్తుంటే అంబటి అసలు రంగు బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈయనపై ఏకంగా 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటే, ఈయన రాజకీయ నేతనా లేక నేర చరిత్ర ఉన్న వ్యక్తినా అనే అనుమానం కలగక మానదు. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో ఉద్రిక్తతలు పెంచి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా అంబటి రాజకీయాలు సాగించారని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి వాడిన పదజాలం నాగరిక సమాజం తలదించుకునేలా ఉందని నల్లపాడు పోలీసులు రిపోర్టులో స్పష్టంగా ప్రస్తావించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను రెచ్చగొట్టేలా ఈయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అశాంతిని నింపాయి. కేవలం తన రాజకీయ ఉనికి కోసం వ్యవస్థలను కించపరుస్తూ, రాష్ట్ర ప్రతిష్టను గంగలో కలిపే ప్రయత్నం అంబటి చేశారన్నది బహిరంగ రహస్యం. అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల దృష్ట్యా ఇతనిని కస్టడీలోకి తీసుకోవడం అత్యవసరమని పోలీసులు బలంగా వాదించారు. అంతేకాకుండా, ఇతని నోటి దురుసు వల్ల బయట ఉంటే ఇతని ప్రాణాలకే ముప్పు ఉందని, రిమాండ్ విధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇంతటి అరాచకానికి ఒడిగట్టడం వైసీపీ నేతలకే చెల్లింది. ఈ పరిణామాలపై 'మనచంద్రబాబు' సోషల్ మీడియా విభాగం ప్రతినిధి కుర్రా సురేష్ బాబు ఘాటుగా స్పందించారు. "వైసీపీ అరాచకానికి ఇది పరాకాష్ట. అంబటి లాంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిపై కాకుండా, మొత్తం వ్యవస్థపై దాడి లాంటివి. ఇలాంటి వారిపై ఉన్న అన్ని కేసులు క్షుణ్ణంగా విచారించి, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలి. అప్పుడే రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది, ఇలాంటి అంబోతులకు బుద్ధి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని గంటలు వాదించినా న్యాయం వైపే తీర్పు నిలిచింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అంబటిని భారీ భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తించిన ప్రతి వైసీపీ నేతకు ఇదొక హెచ్చరిక. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచక తప్పదు. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ఆంబోతు లంబటి నీకిక జైలులో కుంపటే: మన ~பUD చట్టం తనపని తాను చేస్తుంది: ఆంబోతు లంబటి నీకిక జైలులో కుంపటే: మన ~பUD చట్టం తనపని తాను చేస్తుంది: - ShareChat
* దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగఫలమే మనం అనుభవించే స్వేచ్చా వాయువులు.. * అమరవీరుల ప్రాణ త్యాగం - దేశానికి గర్వకారణం.. * అమరవీరుల స్తూపం ప్ర్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు... * గిద్దలూరు నియోజకవర్గంలో దేశ భక్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవ కార్యక్రమం రాచర్ల మండలం, ఆవీడు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు అనంతరం రిబ్బన్ కట్ చేసి అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించారు. దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.. * దేశ రక్షణలో సైనికుల పాత్రను కొనియాడుతూ ప్రసంగం చేశారు. ​దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ, మనందరి క్షేమం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్తూపం, రాబోయే తరాలకు దేశభక్తిని పెంపొందించే స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు ఆకాంక్షించారు. ​గిద్దలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ నుంచి అత్యధిక సంఖ్యలో యువత భారత సైన్యంలో (Army) చేరుతున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ​దేశ సేవ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ధైర్యవంతులు గిద్దలూరు మట్టిలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ​ప్రతి గ్రామం నుండి ఎవరో ఒకరు దేశ రక్షణలో పాలుపంచుకోవడం ఈ ప్రాంత గొప్పతనానికి నిదర్శనమన్నారు. ​​మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడంలోనూ, వారి సంక్షేమ పథకాలను చేరవేయడంలోనూ ముందుంటానని హామీ ఇచ్చారు. ​"సైనికుడు అంటే కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత అని గిద్దలూరు గడ్డపై ఇంతమంది దేశభక్తులు ఉండటం నాకెంతో సంతోషాన్నిస్తోందన్నారు. * ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - న   anle و و 0ட 1z   रनणपफन న   anle و و 0ட 1z   रनणपफन - ShareChat
మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం, #ఆకవీడు గ్రామంలో భారత సైన్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారిని రాచర్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - ShareChat
ప్రజల వద్దకే ప్రభుత్వం..! ఒకరోజు ముందే పేదలకు పింఛన్లు..! ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు నియోజకవర్గంలో #కొమరోలు మండలం, #దద్దవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకరోజు ముందుగానే #NTR భరోసా పింఛన్లు అందజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు. #ntrbharosapension #ntrbharosa #IdhiManchiPrabhutvam #telugudesamparty #MuthumulaAshokReddy #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - బంక్లో టాయిలెట్కు తాళం  పెట్రోల్ ೩ನ యజమానికి 1.65 లక్షల బంక్లో టాయిలెట్కు కోజికోడ్ ఏప్రల్ 8: పెట్రోల్ యజమానికి బంక్ చేసినందుకు సదరు 0980 ఘటన కేర రూ1.00 పడింది: ద లక్షల ಜರಿಯ್ನರ శలో జరిగింది 2094 మే శన రాత్రి 11 గంటల సమ చెందిన జయకుమారి యంలో పతనంతిట 88783 అనే ఉపాధ్యాయురాలు కారులో కోజికోడ్ ಜಿಲ್ಲೌ వెళ్లతూ బంక్లో పయ్యోలిలోని కొటించుకు పెట్రోల్ొ ಐಟೀಲ టాయిలెట్కోసం ఆతర్వాత వెళ్లగా అమె న్నారు: పనిచేస్తున్న సిబ్బంది తాళంవేసి కనిపించింది అక్కడ మేనేజర్ టాయిలెట్ తాళం తీసుకుని ఇంటికి వెళ్లిపో చెప్పారు: ఆమె పోలీసులకు  సమా ಯೌ೦ನ Oe పగులగొట్టి వారు వచ్చి 00 ಅಂದಿಂದೌಯ తాశం టాయిలెట్ను తెరిపించారు తర్వాత జయ వినియోగ ఫోరానికి చేశారు: ೦0 ఫిర్యాదు బంక్ ದೌ೦ಲ యజమానికి రూ1.65 లక్షల జరిమానా బంక్లో టాయిలెట్కు తాళం  పెట్రోల్ ೩ನ యజమానికి 1.65 లక్షల బంక్లో టాయిలెట్కు కోజికోడ్ ఏప్రల్ 8: పెట్రోల్ యజమానికి బంక్ చేసినందుకు సదరు 0980 ఘటన కేర రూ1.00 పడింది: ద లక్షల ಜರಿಯ್ನರ శలో జరిగింది 2094 మే శన రాత్రి 11 గంటల సమ చెందిన జయకుమారి యంలో పతనంతిట 88783 అనే ఉపాధ్యాయురాలు కారులో కోజికోడ్ ಜಿಲ್ಲೌ వెళ్లతూ బంక్లో పయ్యోలిలోని కొటించుకు పెట్రోల్ొ ಐಟೀಲ టాయిలెట్కోసం ఆతర్వాత వెళ్లగా అమె న్నారు: పనిచేస్తున్న సిబ్బంది తాళంవేసి కనిపించింది అక్కడ మేనేజర్ టాయిలెట్ తాళం తీసుకుని ఇంటికి వెళ్లిపో చెప్పారు: ఆమె పోలీసులకు  సమా ಯೌ೦ನ Oe పగులగొట్టి వారు వచ్చి 00 ಅಂದಿಂದೌಯ తాశం టాయిలెట్ను తెరిపించారు తర్వాత జయ వినియోగ ఫోరానికి చేశారు: ೦0 ఫిర్యాదు బంక్ ದೌ೦ಲ యజమానికి రూ1.65 లక్షల జరిమానా - ShareChat
#అంబటిరాంబాబు ఇప్పటి దాక మీరు ఏం చేసిన భరించాం 24 గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది.. సెంట్రల్ మినిష్టర్ Dr.Chandra Sekhar Pemmasani #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:23