DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారితో కలిసి ఢిల్లీ లో పార్లమెంట్ ను సందర్శించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు,సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు , కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, #గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, చీరాల శాసనసభ్యులు శ్రీ ఎం ఎం కొండయ్య గారు, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు. #TDP #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#ఢిల్లీ పర్యటనలో భాగంగా రాత్రి #ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ Magunta Sreenivasulu Reddy గారి తేనేటి విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ & విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ Lokesh Nara గారు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో కలిసి పాల్గొన్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు... #TeamMuthumula #MuthumulaAshokReddy #GiddalurMLA #AndhraPradesh #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - ShareChat
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - @লুঞ) @ 6న మంత్రి గొట్టిపాటి పర్యటన గిద్దలూరు; ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) ః గిద్దలూరు నియోజకవర్గంలో ఈనెల  6ివ తేదీ శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటుగా ఎమ్మె్ ల్యేముత్తుములఅశోక్ పర్యటించనున్నట్లుగిద్దలూరు . పలువురునాయకులు రెడ్డి తెలిపారు: 6ివ ఉదయం $ గంటలకు కొమరోలు మండలంలోని చింతలపల్లి పంచాయతీలో నూతనంగా నిర్మించిన 83/1 కెవిఎస్ఎస్ విద్యుత్ సబ్సేషన్ను. విద్యుత్శాఖమంత్రిగొట్టిపాటిరవికుమార్ప్రారంభోత్సవంచేస్తారు 10 గంటలకు  గిద్దలూరుపట్టణంలోనివిద్యుతశాఖకార్యాలయాన్నితనిఖీచేస్తారు 11 గంటలకు. వరకు 73 లక్షల నిధులతో  రాచర్లమండలం అన్నం పల్లెనుండి గౌతవరం (ಗೌಮಂ' మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపనచేస్తారు 11.45 గంటలకు కంభం మండలం . కోటిరూపాయలతో మంజూరైన బిటిరోడ్డుకుశంకుస్థాపన ನಕ್ಸಿಕಡ್ಡಿಏಲ್ಲಿ ಗೌಮಾನಿತಿ' చేస్తారు మధ్యాహ్నం 12.30 గంటలకుకంభంమండలం ఎల్కోట . రూ గ్రామంలో? కావున నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులు; కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కోరారు: . 05/02/2026 Page Prakasam 15 Source https:l {epaper .prabhanews.com @লুঞ) @ 6న మంత్రి గొట్టిపాటి పర్యటన గిద్దలూరు; ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) ః గిద్దలూరు నియోజకవర్గంలో ఈనెల  6ివ తేదీ శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటుగా ఎమ్మె్ ల్యేముత్తుములఅశోక్ పర్యటించనున్నట్లుగిద్దలూరు . పలువురునాయకులు రెడ్డి తెలిపారు: 6ివ ఉదయం $ గంటలకు కొమరోలు మండలంలోని చింతలపల్లి పంచాయతీలో నూతనంగా నిర్మించిన 83/1 కెవిఎస్ఎస్ విద్యుత్ సబ్సేషన్ను. విద్యుత్శాఖమంత్రిగొట్టిపాటిరవికుమార్ప్రారంభోత్సవంచేస్తారు 10 గంటలకు  గిద్దలూరుపట్టణంలోనివిద్యుతశాఖకార్యాలయాన్నితనిఖీచేస్తారు 11 గంటలకు. వరకు 73 లక్షల నిధులతో  రాచర్లమండలం అన్నం పల్లెనుండి గౌతవరం (ಗೌಮಂ' మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపనచేస్తారు 11.45 గంటలకు కంభం మండలం . కోటిరూపాయలతో మంజూరైన బిటిరోడ్డుకుశంకుస్థాపన ನಕ್ಸಿಕಡ್ಡಿಏಲ್ಲಿ ಗೌಮಾನಿತಿ' చేస్తారు మధ్యాహ్నం 12.30 గంటలకుకంభంమండలం ఎల్కోట . రూ గ్రామంలో? కావున నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులు; కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కోరారు: . 05/02/2026 Page Prakasam 15 Source https:l {epaper .prabhanews.com - ShareChat
*లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు* - సుప్రీంకోర్టు వార్నింగ్ *​సామాన్యులకు అర్థమయ్యేలా*​: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్ తీసుకున్నప్పుడు, వాయిదాలు (EMIs) కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోన్లలో బూతులు తిట్టడం {లేదా} బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటివి చేస్తుంటారు. *​తాజా తీర్పు*: అప్పు కట్టలేదని ఎవరినీ మానసికంగా వేధించకూడదు. రికవరీ ఏజెంట్లు గూండాల్లా ప్రవర్తిస్తే ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే అధికారం RBI కి ఉందని కోర్టు హెచ్చరించింది. *​మీ హక్కు*: రికవరీ ఏజెంట్ ఉదయం 8 గంటల ముందు, రాత్రి 7 గంటల తర్వాత ఫోన్ చేయకూడదు. మీ అనుమతి లేకుండా ఇంటికి రాకూడదు. *​ఏం చేయాలి?*: ఎవరైనా వేధిస్తే భయపడకుండా వారి మాటలను రికార్డ్ చేసి పోలీసులకు {లేదా} నేరుగా RBI వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ​ *జూనియర్ అడ్వకేట్స్ కోసం*: ​ఈ తీర్పు Right to Privacy (Article 21) మరియు RBI Fair Practices Code ఆధారంగా ఇవ్వబడింది. *​లీగల్ పాయింట్*: బ్యాంకులు తమ రికవరీ ప్రక్రియను అవుట్‌ సోర్స్ చేసినంత మాత్రాన, ఏజెంట్లు చేసే అక్రమాలకు బ్యాంకులు బాధ్యత వహించనక్కర్లేదని అనడం కుదరదు (Vicarious Liability). *​BNS సెక్షన్లు*: ఏజెంట్లు బూతులు తిడితే BNS Section 296 (Obscene acts), బెదిరిస్తే Section 351 (Criminal Intimidation) కింద కేసులు నమోదు చేయవచ్చు. *​కోర్టు వ్యాఖ్య*: "అప్పు తీసుకోవడం నేరం కాదు, అది ఒక ఒప్పందం మాత్రమే. రికవరీ అనేది చట్టబద్ధమైన పద్ధతిలో జరగాలి తప్ప భయపెట్టి కాదు." ​ *ముఖ్యమైన జడ్జిమెంట్*: (Landmark Judgment - ఫిబ్రవరి 3వ తారీకు, 2026), ​కేసు పేరు: శాంతి ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & అన్ ఆర్, కేసు నెంబర్: సివిల్ అప్పీల్ No. 1045/2026, తేదీ: 3 ఫిబ్రవరి, 2026, కోర్టు: గౌరవ సుప్రీంకోర్టు (బెంచ్ ఆఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్ అండ్ జస్టిస్ K.V. విశ్వనాధన్), ​తీర్పు సారాంశం: రికవరీ ఏజెంట్లు బాధితుడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. బ్యాంకులు తమ ఏజెంట్లకు క్రమశిక్షణ నేర్పాలి. లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తాం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేధింపులకు గురైన పిటిషనర్‌ కు 5,00,000 లక్షల పరిహారం చెల్లించాలని బ్యాంకుని ఆదేశించింది. #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - LATEST UPDATE LATEST UPDATE - ShareChat
#అందరికీనమస్కారం : *06-02-2026,శుక్రవారం నాడు గిద్దలూరు నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీ Gottipati Ravikumar గారి పర్యటన వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే Muthumula AshokReddy గారు గిద్దలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ మరియు ప్రారంభహోత్సవాలు చేయనున్న మంత్రివర్యులు. 01: 06-02-2026, ఉదయం 09:00 గంటలకు, #కొమరోలు మండలం, #చింతలపల్లి పంచాయతిలో నూతనంగా నిర్మించిన చేసినా *33/11KVSS విధ్యుత్ సబ్ స్టేషన్* ను ప్రారంభిస్తారు... 02: ఉదయం 10:00 గంటలకు, #గిద్దలూరు పట్టణంలోని *కరెంట్ ఆఫీస్* ఎదురుగా నీయర్ (ఆర్టీసీ బస్టాండ్) దగ్గర #AIRAహాస్పిటల్ ను ప్రారంభిస్తారు... 03: ఉదయం 10:30 గంటలకు, గిద్దలూరు పట్టణంలోని *విధ్యుత్ కార్యాలయం* విసిటింగ్ చేస్తారు... 04: ఉదయం 11:00 గంటలకు #రాచర్ల మండలం, గౌతవరం #అనంపల్లె నుండి #గౌతవరం గ్రామం వరకు 73 లక్షలతో CC రోడ్డు శంకుస్థాపన చేస్తారు... 05: ఉదయం 11:30 గంటలకు #కంభం మండలం, #తురుమెళ్ల గ్రామంలో 50 లక్షలతో నిర్మించిన పలు CC రోడ్లు ప్రారంభిస్తారు... 06: ఉదయం 11:45 గంటలకు #కంభం మండలం, #నర్సిరెడ్డిపల్లె గ్రామానికి కోటి రూపాయలతో BT రోడ్డు శంకుస్థాపన చేస్తారు... 07: మధ్యాహ్నం 12:30 గంటలకు #కంభం మండలం, #Lకోట గ్రామంలో 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డు ను ప్రారంభిస్తారాని ఎమ్మెల్యే ముత్తుముల తెలిపారు ... కావున గిద్దలూరు నియోజకవర్గంలోని NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రార్ధన... #ముఖ్యగమనిక : గిద్దలూరు నియోజకవర్గంలోని #ప్రింట్_మీడియా మరియు #ఎలక్ట్రానిక్_మీడియా సభ్యులందరూ పాల్గొనవలసినదిగా కోరడమైనది...🙏🙏 ఇట్లు ఎమ్మెల్యే గారి కార్యాలయం, గిద్దలూరు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - 63996 63996 - ShareChat
రాచర్ల మండలంలోని పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు... సీసీ, బీటి రోడ్లకు సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరు... 6 వ తేదీనా మంత్రి గొట్టిపాటి చేతులమీదుగా శంకుస్థాపనలు... #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) నాడు #ముత్తుముల_అశోక్_రెడ్డి గారి ఆధ్వర్యంలో విధ్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar, పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు గౌ శ్రీ Ugra Narasimhareddy Mukku గారు, మార్కాపురం శాసనసభ్యులు గౌ శ్రీ Kandula Narayana Reddy గారు, ఎర్రగుండపాలెం టీడీపీ ఇన్చార్జి గౌ శ్రీ Erixion Babu Guduri గార్లు రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. 01: #ఆకవీడు - #అనంపల్లి మెయిన్ రోడ్ నుంచి #అక్కపల్లి వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.41లక్షలు. 02: #పోతంశెట్టిపల్లె గ్రామానికి డబ్ల్యూబీఎం రోడ్డుకు రూ.30లక్షలు. 03: #గిద్దలూరు- #కంభం మెయిన్ రోడ్డు #అనుములపల్లి జంక్షన్ నుంచి #గౌతవరం వరకు రీకన్స్ట్రక్షన్ సీసీ రోడ్డుకు రూ.73లక్షలు. 04: #అనుమలవీడు-గంగమ్మ టెంపుల్ వరకు బీటీ రోడ్డుకు రూ.కోటి రూపాయలు. 05: #అనంతపురం- #అమరావతి జాతీయ రహదారి హైవే నుండి #లెదర్_పార్క్ మీదుగా #అంకిరెడ్డిపల్లి వరకు బిటి రోడ్డు నిర్మాణానికి రూ.1కోటి65 లక్షలు. Nara Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party (TDP) #IdhiManchiPrabhutvam #NDAkutami #మనగిద్దలూరుమనముత్తుముల #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - గౌశ్రీ ముత్తుముల అశోక్రెడ్డి గారు శాసన సభ్యుం గిద్దలూరు  @ గౌశ్రీ ముత్తుముల అశోక్రెడ్డి గారు శాసన సభ్యుం గిద్దలూరు  @ - ShareChat
#గిద్దలూరు : ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారి పట్ల వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అసభ్యకర, వ్యక్తిగత విమర్శలను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో పట్టణ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా, చట్టం పై గౌరవంతో శాంతియుత వాతావరణంలో పిర్యాదు చేశారు.... ​ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, అంబటి రాంబాబు తీరు పై నిప్పులు చెరిగారు. ​వ్యక్తిగత దూషణలు తగవని, ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, పదే పదే వ్యక్తిగత దూషణలకు దిగడం అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లోనే ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారని, ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి కూడా ఉండదని హెచ్చరించారు. "ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన చంద్రబాబు గారిని దూషించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పై బురద జల్లడం మానుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని గిద్దలూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు.. #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
01:44
సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పై గిద్దలూరు నియోజకవర్గంలో ఫిర్యాదుల వెల్లువ.. ​గిద్దలూరు : ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అసభ్యకర, వ్యక్తిగత విమర్శలను గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా, చట్టం పై గౌరవంతో శాంతియుత వాతావరణంలో ఫిర్యాదులు అందచేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ​అర్ధవీడు, ​కంభం,​ బెస్తవారిపేట, రాచర్ల,​ కొమరోలు, ​గిద్దలూరు పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేశారు. ​ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, అంబటి రాంబాబు తీరు పై నిప్పులు చెరిగారు. ​వ్యక్తిగత దూషణలు తగవని, ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, పదే పదే వ్యక్తిగత దూషణలకు దిగడం అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లోనే ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారని, ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి కూడా ఉండదని హెచ్చరించారు. "ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన చంద్రబాబు గారిని దూషించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పై బురద జల్లడం మానుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని గిద్దలూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - ShareChat
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆకవీడులో వైభవంగా శ్రీ చిన్నయ్య స్వామి జండా మహోత్సవం.. రాచర్ల మండలం, ఆకవీడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ చిన్నయ్య స్వామి వారి జండా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. జండా మహోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను (ఎడ్ల పందాలు) ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పల్లె సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇటువంటి బండలాగుడు పందాలు రైతన్నల్లో ఉత్సాహాన్ని నింపుతాయని కొనియాడారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల యజమానులను, రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు శ్రీ చిన్నయ్య స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. ఈ ఆధ్యాత్మిక మరియు క్రీడా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట రాచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు, రైతులు పాల్గొన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల 'ప్రజా దర్బార్'.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తమ గ్రామాలలోని సమస్యలను, ఇబ్బందులను అర్జీల రూపంలో అందచేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలు, సాగునీరు మరియు తాగునీటి ఇబ్బందులు,భూ సంబంధిత వివాదాలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. "ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, గడువులోగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని" అధికారులను ఆదేశించారు. కొన్ని సంక్లిష్టమైన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సామాన్యుడి గొంతు తనకు వినిపిస్తుందని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. తమ సమస్యలను ఓపికగా విని, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - ஒலை [ 898 905 గిద్దలూరు? నియోజకవర్గ ? o గసనే ] ಮುತ್ತುಯಲಅಂ5ದದ P పజా సమస్యల పరిష్కారానికి : భాగస్వాము ಅಂದಯಾ' fon ஒலை [ 898 905 గిద్దలూరు? నియోజకవర్గ ? o గసనే ] ಮುತ್ತುಯಲಅಂ5ದದ P పజా సమస్యల పరిష్కారానికి : భాగస్వాము ಅಂದಯಾ' fon - ShareChat