#గోడి_వారి_వివాహ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#కడప జిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ గణేష్ నగర్ పెద్ద పోస్టు ఆఫీస్ వద్ద ఉంటున్న మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి గారి సోదరుడు శ్రీ గోడి సూర్య నారాయణ రెడ్డి (మాజీ సైనికుడు ) & శ్రీమతి రాజ్యలక్ష్మి గార్ల కుమార్తె చి ల సౌ" సాహిత్య & చి" శ్రీనాథ్ రెడ్డి లకు జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈశుభాకార్యంలో పార్టీ నాయకులు సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి , నంది శ్రీనివాసులు, పార్లమెంటరీ ట్రెజరర్ అంబవరం శ్రీనివాస్ రెడ్డి , భవనం శ్రీధర్ రెడ్డి, రెడ్డి కాశిరెడ్డి, తోట వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని వధూవు ను ఆశీర్వదo చేసి శుభాకాంక్షలు తెలిపారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
మన Lokesh Nara అన్న అండ ఉండగా
భయం దేనికి #పునర్విక...
రూ.6 కోట్లు సమిష్టి సాయం ప్రకటించిన మంత్రి #నారాలోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్ ఆ పేరు ఒక అభయం, ఒక్క దైర్యం, ఒక్క నమ్మకం, ఒక్క విశ్వాసం అభయం లభిస్తే ఏ బయపడవలసిన అవసరం ఉండదు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న #కర్నూలు కు చెందిన పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. స్పందించిన ప్రతిహృదయం ₹10 కోట్లు విరాళాలు సేకరించింది. ఇంకా కావాల్సిన ₹6 కోట్లు మంత్రి నారా లోకేష్ సమకూరుస్తామని ప్రకటించారు. పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం ₹6 కోట్లు అందజేసి, చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
#NaraLokesh #AndhraPradesh
#MuthumulaAshokReddy #GiddalurMLA
#IdhiManchiPrabhutvam #ThankYouLokeshAnna
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
జీవీ రెడ్డి గారు కొత్తగా పెట్టుకున్న మీ సొంత ఆఫీసులో పెద్దాయన ఫోటోనే చెప్తుంది ఆయన అభిమానం ఎలాంటిదో బాబు గారుపై ❤❤❤😍👌#IamWithCBN #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#మార్కాపురంజిల్లా: #దోర్నాల మండలం లోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ క్యానల్ పనుల శంకుస్థాపన అనంతరం మార్కాపురం పట్టణంలోని #తర్లుపాడు రోడ్ లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు... ఈ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొనడం జరిగినది...
#GiddalurTelugudesamparty
#GiddalurMLA
#MuthumulaAshokReddy
#NaraChandrababuNaidu
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#మార్కాపురంజిల్లా : ఈరోజు #మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ Nara Chandrababu Naidu గారి బహిరంగ సభకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌరవ శ్రీ Muthumula AshokReddy గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజారు లోని 17 వార్డు ఇంచార్జ్ పిడతల రవి మరియు గిద్దలూరు మద్దిలేటి, బొంత లక్ష్మీదేవి, షేక్ ఫాతిమా, మల్లీశ్వరి, లలిత ఆధ్వర్యంలో 60 మంది మహిళలు తో బయలుదేరడం జరిగింది...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ట్రయల్ రన్ నిమిత్తం #మార్కాపురం లోని బహిరంగ సభ ప్రాంగణం వద్దకు వచ్చిన సీఎం Nara Chandrababu Naidu గారి హెలికాప్టర్. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#గిద్దలూరు_నియోజకవర్గ_ప్రజలారా... #కదలిరండి!
మార్కాపురం జిల్లా ఏర్పాటుతో 5 దశాబ్దాలుగా పోరాడుతున్న స్థానికుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు.
2024లో తన పుట్టిన రోజున ప్రతిపక్ష నాయకుడిగా #మార్కాపురంజిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చిన చంద్రబాబు గారు...
చంద్రబాబు గారి కృషితో 2025 డిసెంబర్ 31వ తేదీన, ఆంధ్రప్రదేశ్ లోని 28వ జిల్లాగా ప్రకాశం జిల్లా నుండి విడిపోయి... మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో... మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటయింది.
ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రం ఒంగోలుకు దూరంగా ఉండి అభివృధిలో వెనుక పడిపోయిన మార్కాపురం ఇకపై ప్రగతిని అందుకోబోతోంది...
జిల్లాలో విస్తారమైన భూములు, సహజ వనరులు ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి...
మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారు మొదటిసారిగా 2026 ఫిబ్రవరి 25న జిల్లాకు వస్తున్నారు...
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కాలువ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం మార్కాపురం పట్టణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
మార్కాపురం జిల్లా ప్రజలారా... కదలి రండి! తన హామీని నిలబెట్టుకుని మన ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలుకుదాం. కృతజ్ఞతలు తెలియజేద్దాం!!
Muthumula AshokReddy
#GiddalurMLA #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
*ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఆమోదం: ఖైదీలకు క్షమాభిక్షపై హోంమంత్రి కీలక ప్రకటన!*
జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు'ను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న అనిత
ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 8వ రోజున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత 'జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టగా, సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అనిత, జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, కేంద్రం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని ఆమె ప్రకటించారు
ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా వారిని కేటగిరీలుగా విభజించి, వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు 'ఓపెన్ ఎయిర్ జైళ్ల'ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా వ్యవసాయం మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, వారు చదువుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలకు, చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో తాము కూడా జైలు అనుభవాలను చూశామని గుర్తు చేసుకుంటూ, ఖైదీలు విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వివరణ అనంతరం బిల్లు ఆమోదం పొందడంతో, త్వరలోనే వందలాది మంది ఖైదీల విముక్తికి మార్గం సుగమం కానుంది #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
ప్రజారాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస బంగ్లాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 24 ఎకరాల విస్తీర్ణంలో, G+1 నమూనాలో 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంతో 36 బంగ్లాలు APCRDA ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నాయి.
#Amaravati #JudgesBungalows #CapitalInfrastructure #APCRDA #UrbanDevelopment #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్







![🎯AP రాజకీయాలు - ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) - ShareChat 🎯AP రాజకీయాలు - ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_977226_1e35dbb8_1771923807847_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=847_sc.jpg)

