DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
#అసెంబ్లీ : పంచాయతీరాజ్ శాఖ ద్వారా వెనకబడినటువంటి మా #మార్కాపురంజిల్లా కు #జలజీవన్_మిషన్ ద్వారా ప్రతిఇంటికి త్రాగునీరు అందించేందుకు 1290 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారికి అసెంబ్లీలో ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #జైముత్తుముల #ThankYouCMsir #thankyoudeputycmsir #ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
00:55
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ప్రజణిశకి ৩g০০ ১২০১৭০ గిద్దలూరుకు ఆయుష్ ఆసుపత్రి మంజూరు డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె.దినేష్కుమార్ ప్రజాశక్తి - గిద్దలూరు . ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జారీ చేశారు: ఉత్తర్వులు . ಶಏಿಲ್ ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముత్తుముల . గిద్దలూరు నియోజకవర్గానికి ఆయుష్ ఆసుపత్రి నియోజకవర్గ . అశోక్ మాట్లాడుతూ మంజూరైంది: (ಏಜಲತು' 3& ಏಜಾರ್ಗ್ಯಾನಿತಿ" సేవలు ಅಂದಿಂದೌಲನ ১ষ৯৯ ವದ್ಯ್ కూటమి ನಿಯೌಜsಏಕಗಿಂಲ್' సంకల్పంతో . ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయుష్ ఆసుపత్రి   ఏర్పాటు . ಏಲುಮೌಲ್ಲ ಬೆಯೌಲನಿ తెలిపారు: ఐపిహెచ్ఎస్; నేషనల్ొ (ಐಭುಲ್ಪೀ ದಫ್ಪಿತಿ   ಶಿನುತಣ್ಲರು: మిషన్ మార్గదర్శకాలకు . ఆయుష్ ఎమ్మెల్యే . ಆಯನ ఫలించి   ఎట్టకేలకు   నియోజకవర్గానికి . ప్రయత్నం . అనుగుణంగా ఆధునిక అన్ని కోట్లతో 50 సౌకర్యాలతో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం( ఆయుష్ ఆసుపత్రి మంజూరైంది: రూ 15 జరుగుతుందన్నారు. పడకల నిర్మించనున్నారు. నిర్మాణ . బాధ్యతను. ಆನುಏ ಅಿಗೌ' ఆరిక పనుల ఈ సంవత్సరంలో ఆసుపత్రి నిర్మాణ పనులకు తొలివిడతగా మెడికల్  సర్వీసెస్ ஜ5@@55 ಅಂಡಿ ఆంధ్రప్రదేశ్ కోట్లు చేసినట్లు . డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించినట్లు తెలిపారు . ప్రభుత్వం . ு.2 మంజూరు ఆయుష్ Edition:Markapuram] Date : 2026-02-22 Pg . No  Source : https : / /epaper prajasakt1 . com ప్రజణిశకి ৩g০০ ১২০১৭০ గిద్దలూరుకు ఆయుష్ ఆసుపత్రి మంజూరు డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె.దినేష్కుమార్ ప్రజాశక్తి - గిద్దలూరు . ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జారీ చేశారు: ఉత్తర్వులు . ಶಏಿಲ್ ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముత్తుముల . గిద్దలూరు నియోజకవర్గానికి ఆయుష్ ఆసుపత్రి నియోజకవర్గ . అశోక్ మాట్లాడుతూ మంజూరైంది: (ಏಜಲತು' 3& ಏಜಾರ್ಗ್ಯಾನಿತಿ" సేవలు ಅಂದಿಂದೌಲನ ১ষ৯৯ ವದ್ಯ್ కూటమి ನಿಯೌಜsಏಕಗಿಂಲ್' సంకల్పంతో . ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయుష్ ఆసుపత్రి   ఏర్పాటు . ಏಲುಮೌಲ್ಲ ಬೆಯೌಲನಿ తెలిపారు: ఐపిహెచ్ఎస్; నేషనల్ొ (ಐಭುಲ್ಪೀ ದಫ್ಪಿತಿ   ಶಿನುತಣ್ಲರು: మిషన్ మార్గదర్శకాలకు . ఆయుష్ ఎమ్మెల్యే . ಆಯನ ఫలించి   ఎట్టకేలకు   నియోజకవర్గానికి . ప్రయత్నం . అనుగుణంగా ఆధునిక అన్ని కోట్లతో 50 సౌకర్యాలతో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం( ఆయుష్ ఆసుపత్రి మంజూరైంది: రూ 15 జరుగుతుందన్నారు. పడకల నిర్మించనున్నారు. నిర్మాణ . బాధ్యతను. ಆನುಏ ಅಿಗೌ' ఆరిక పనుల ఈ సంవత్సరంలో ఆసుపత్రి నిర్మాణ పనులకు తొలివిడతగా మెడికల్  సర్వీసెస్ ஜ5@@55 ಅಂಡಿ ఆంధ్రప్రదేశ్ కోట్లు చేసినట్లు . డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించినట్లు తెలిపారు . ప్రభుత్వం . ு.2 మంజూరు ఆయుష్ Edition:Markapuram] Date : 2026-02-22 Pg . No  Source : https : / /epaper prajasakt1 . com - ShareChat
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ಖಾಕಿಲಖ ಸೆಲು! అనంతబాబుతో అంటకాగిన పిమురళీకృష్ణారెడ్డి ಅಶೃಕ್ಣ వ భీమారావు ఎన్ సతీషబాబు ఆకుల మురః సుబ్రహ్మణ్యం . ఈనాడు; కాకినాడ: కాకినాడకు చెందిన దళిత [దైవర్' ಸುಐ್ಮಾಣ್ಯಂ   ಪೌಲ್ಯತನುಲ್' ವಿದಿ యువకుడు హత్యకేసులో నిందితునితో . ఎమ్మెల్సీ అనంతబా @ox Dodec | వైకాపా ವಯಏವೌರಿಂಬಿನ ' నాటి బుకు అనుకూలంగా కుమ్మక్కైన . ఫలితం పోలీసు అధికారులపై_సస్పెన్షన్ వేటు . పడింది ನನ್ಮ್ ಎಸಡಿಸಿಮ'   ಸಿಐ పోలీసులు నిందితునితో' లదనపు కుమ్మక్కైనట్లు నాడు కనిపిస్తోందని . ఎస్ఐల సస్పెన్షన్  ae)8 ప్రభుత్వమైనా వారిపై తీసుకోలేదని  సుప్రీంకోర్టు. 4 చర్యలెందుకు ఘాటు నాటి విచారణలో లోపాలపై . వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందిం . శాఖాపరమైన విచారణకు ఆదేశం ఈ కేసులో పరిపాలన   (మిగతా 3ిలో) చారు: ಖಾಕಿಲಖ ಸೆಲು! అనంతబాబుతో అంటకాగిన పిమురళీకృష్ణారెడ్డి ಅಶೃಕ್ಣ వ భీమారావు ఎన్ సతీషబాబు ఆకుల మురః సుబ్రహ్మణ్యం . ఈనాడు; కాకినాడ: కాకినాడకు చెందిన దళిత [దైవర్' ಸುಐ್ಮಾಣ್ಯಂ   ಪೌಲ್ಯತನುಲ್' ವಿದಿ యువకుడు హత్యకేసులో నిందితునితో . ఎమ్మెల్సీ అనంతబా @ox Dodec | వైకాపా ವಯಏವೌರಿಂಬಿನ ' నాటి బుకు అనుకూలంగా కుమ్మక్కైన . ఫలితం పోలీసు అధికారులపై_సస్పెన్షన్ వేటు . పడింది ನನ್ಮ್ ಎಸಡಿಸಿಮ'   ಸಿಐ పోలీసులు నిందితునితో' లదనపు కుమ్మక్కైనట్లు నాడు కనిపిస్తోందని . ఎస్ఐల సస్పెన్షన్  ae)8 ప్రభుత్వమైనా వారిపై తీసుకోలేదని  సుప్రీంకోర్టు. 4 చర్యలెందుకు ఘాటు నాటి విచారణలో లోపాలపై . వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందిం . శాఖాపరమైన విచారణకు ఆదేశం ఈ కేసులో పరిపాలన   (మిగతా 3ిలో) చారు: - ShareChat
#తోట_వారి_వివాహ_వేడుకలో_ముత్తుముల_క్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కంభం పట్టణంలో కంభం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ తోట వెంకట శ్రీనివాసులు శ్రీమతి వెంకట పరిమళ దంపతుల కుమార్తె చి" మేఘన & రిషి ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు... ఈ శుభకార్యక్రమంలో బైలడుగు బాలయ్య , కేతం శ్రీనివాసులు, బిజ్జల కిశోర్, కొత్తపల్లి శ్రీను, నంది శ్రీనివాసులు, ఆరేపల్లి మల్లిఖార్జున, జూనియర్ గౌస్, కోటయ్య, లక్ష్మణ్, సిరివెల్ల రవికుమార్,తదితర నాయకులు పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు... #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
🏛️రాజకీయాలు - ShareChat
#శ్రీరామ_మొక్కజొన్న_సీడ్స్_ప్రాసెసింగ్_యూనిట్_ఫ్యాక్టరీ_ప్రారంభోస్తవంలో #ఉమ్మడి_ప్రకాశంజిల్లా_ఎమ్మెల్యేలు #మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తాటిచర్ల పంచాయతీ నందు ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి మరో ముందడుగుగా శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాక్టరీని #ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, #కనిగిరి శాసనసభ్యులు గౌ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, #పర్చూరు శాసనసభ్యులు గౌ శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, #మార్కాపురం శాసనసభ్యులు గౌ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, #ఎర్రగుండపాలెం టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక ఆధునికతను అందించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అని తెలిపారు అనంతరం శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామ కంపెనీ వారు శాలువ పూలమాలతో శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు.... #GiddalurMLA #GiddalurTelugudesamparty #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
✊నారా లోకేష్ - ShareChat
#నరాల_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుముల_క్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #బేస్తవారిపేట పట్టణంలోనీ శ్రీ నరాల నారాయణ రెడ్డి శ్రీమతి పార్వతి దంపతుల కుమారుని చి" సాయి రమేశ్ రెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వరుడు ని ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు... ఈ కార్యక్రమంలో పూనూరి భూపాల్ రెడ్డి, బైలడుగు బాలయ్య, సోరెడ్డి మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, నరాల చెన్నా రెడ్డి,మట్టా రమేష్,నంది శ్రీనివాసులు, కడియం శేషగిరి తదితర నాయకులు పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు... #GiddalurMLA #GiddalurTelugudesamparty #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - 9 9 - ShareChat
#స్వర్ణఆంధ్ర_స్వచ్ఛ_ఆంధ్ర_కార్యక్రమంలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ-వ్యర్థాలు (E-Waste) అయిన పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు వంటి వస్తువులను సాధారణ చెత్తలో కలపకూడదని, రోడ్లపై పడవేయకూడదని ప్రజలకు సూచించారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి, భూగర్భ జలాలకు మరియు మన ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందజేసి సక్రమంగా రీసైకిల్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు శుభ్రమైన గిద్దలూరు – మన అందరి బాధ్యత అనే నినాదంతో ప్రతి ఇంటి నుంచీ సహకారం అందించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్ షా వలి, పట్టణ కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, అభిమానులు, పురపాలక అధికారులు , సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - గిద్దలూరు ప్పణ ప్రజితకు ಯಲಯು ప్రతినిదులకు: رچ {೦೦೮೯೯೦ ಆಇಲು , గ్రరికిన గిద్దలూరు ప్పణ ప్రజితకు ಯಲಯು ప్రతినిదులకు: رچ {೦೦೮೯೯೦ ಆಇಲು , గ్రరికిన - ShareChat
#కోళ్లీ_వారి_వివాహ_వేడుకలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ కోళ్లీ మురళీ క్రిష్ణ శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతుల కుమారుడు చి" వెంకటేష్ & నినిత ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , పట్టణ కౌన్సిలర్ లు , వార్డు నాయకులు, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు... #GiddalurMLA #GiddalurTelugudesamparty #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
#నటుకుల_వారి_వివాహ_వేడుకలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ నటుకుల శివరామ్ శ్రీమతి వేదవతి దంపతుల కుమార్తే చి" మౌల్య వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, కౌన్సిలర్ లోక్కు రమేష్ , దమ్మాల జనార్ధన్,పోలేపల్లి నరేంద్ర , పట్టణ కౌన్సిలర్ లు , వార్డు నాయకులు, తదితరులు పాల్గొని నూతన వదువును ఆశీర్వదించారు... #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#బండి_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కొమరోలు పట్టణం శ్రీ బండి వెంకట రమణ శ్రీమతి లక్ష్మి దంపతుల కుమార్తె చి" లక్ష్మీసుజాత వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి కొమరోలు మండల నాయకులు, తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
🏛️రాజకీయాలు - ShareChat