#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవం.
1 ఎస్, 1 క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్ ను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు గారు. దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh
#💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 క్వాంటమ్ డే పురస్కరించుకుని దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లలో రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు.
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh
#🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
#💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱
#🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళలపట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగించేందుకు ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో దీనిని చట్టంగా మార్చకుండా లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చింది. అయితే కూటమి ప్రభుత్వం వీరికి న్యాయం చేసేందుకు, సాయంగా నిలిచేందుకు దీనిపై చట్టం చేయాలని నిర్ణయించింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#💪పాజిటీవ్ స్టోరీస్ #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు అంటే బటన్లు నొక్కటం కాదు, భవిష్యత్తు తరానికి భరోసా ఇవ్వడం. అందులో ముఖ్యమైనది "నీటి భద్రత".
గతేడాది రాష్ట్రంలో సగటున 10.62 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 8.70 మీటర్ల లోతులో ఉన్నాయి. నాటికి, నేటికి 1.92 మీటర్ల మేర జలాలు పెరిగాయి. ఇది చంద్రబాబు గారు తీసుకున్న సమర్థ నీటి నిర్వహణకు ఒక ఉదాహరణ.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#AndhraPradesh













