#✝జీసస్ త్యాగాలు నా వాట్సాప్ మిత్రులకు, ఈ రోజు ఎంతో సుదినం. గుడ్ ప్రైడె రోజు, మూగ జీవాలని, మనుషులను సైతం ప్రేమించి, వారి ప్రేమను సంపాదించిన ఆ మహనియుడు జీసస్ క్రైష్ట ని, అప్పటి రోమన్ గవర్నర్, పోంటియస్ ఆర్డర్ తో బ్రతికుండగానె శిలువ వెశారు. మరి మన వెలు చిన్నగా తేగితెనె మనం విల విల లాడతాం. మరి ఆ మహనియుని క్రాస్ పై కట్టి, ఒక చేయి పై మరో చేయి ఉంచి,ఒక పాదం పై మరో పాదం ఉంచి,మేకులు దించి తె,రక్తం చిందిస్తు కుడా,చిరు దరహాసం తో ఆ నోప్పిని ఎలా బరించాడో వర్ణణాతీతం. ఆ రక్తం ఏరులై పారి బంజరు భూమి పై ప్రవహించగా, ఆ భూమి పై కుడా పంటలు సమ్రుద్ధిగా పండాయి. కుష్టి వారికి సైతం రోగం నయమైంది.శిలువ వేసిన మూడవ రోజు,అంటె ఈ ఈస్టర్ డె రోజు తన భక్తులకు సాక్షాత్కరీంచాడు. ప్రజల కష్టాలను తోలగించుటకు జన్మించి,వారి పై ప్రేమతో మరణించిన ఆ జీసస్ దేవుడన్న తార్కాణం ఇంతకన్నా ఏం కావాలి?