మా పార్టీ హిందూస్తాన్ ఎంటర్ప్రైజ్ విశాఖపట్నం ప్రొప్రైటరీ పువ్వాడ మస్తాన్ రావు గారు తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి 5 కిలోలు బంగారం మరియు వజ్రాలు తో యజ్ఞోపవీతం చేయించారు. ఈ బ్రహ్మోత్సవాలు లో స్వామి వారికి సమర్పిస్తున్నారు. కావున భక్తులు చూసి తరించగలరు.
ఓమ్ నమో వేంకటేశాయ నమః #ఓం నమో వేంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం