#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి..''తల్లికి వందనం'',''మెగా పేరెంట్-టీచర్ మీట్ (పీటీఎం) '', వంటి కార్యక్రమాలు అమలు, మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh