తన కోసం ప్రజాధనంతో కట్టుకున్న రుషికొండ ప్యాలస్ కు చ. అడుగుకు రూ.35,714 ఖర్చు చేసిన జగన్... చ.అ. రూ.6,980తో కడుతున్న అమరావతికి రూ.14,000 ఖర్చవుతుంది అంటూ విషప్రచారం చేస్తున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
విదేశీ మీడియాలో గూగుల్ డేటా సెంటర్ న్యూస్... లోలోపల చస్తున్న జగన్!
#googledatacenter #ysjagan #tdp #chandrababu #internationalnews #ysrcp #🆕Current అప్డేట్స్📢
మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు గారి చొరవతో టెక్కలి నియోజకవర్గం జొన్నలపాడులో సీసీ రోడ్లు, చెరువు గట్టు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు గారి చొరవతో టెక్కలి నియోజకవర్గం జొన్నలపాడులో సీసీ రోడ్లు, చెరువు గట్టు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో మంజూరైన
రూ. 4.80 కోట్లతో కనిగిరి ఆర్టీసీ డిపో నుండి ఏబీఆర్ కాలేజీ వరకు రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా మంతెన సత్యనారాయణ రాజు సేవలను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
#NaraLokesh
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో కంటే ఈ సంవత్సరం ఏపీలో అత్యధికంగా 2.11 లక్షల రైతులు 2.82 లక్షల హెక్టారుల్లో ఆయిల్ పామ్ ను సాగుచేశారు. గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
20 ఏళ్లుగా స్థానిక ప్రజల కల అయిన ఆలూరు నుండి ఎల్లార్థి దర్గా వరకు, అక్కడి నుండి హోలగుంద వరకు రహదారి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
20 ఏళ్లుగా స్థానిక ప్రజల కల అయిన ఆలూరు నుండి ఎల్లార్థి దర్గా వరకు, అక్కడి నుండి హోలగుంద వరకు రహదారి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢







