#journalist sai#🆕Current అప్డేట్స్📢
న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం
నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను సస్పెండ్ చేసిన కేంద్రం
#📰ఈరోజు అప్డేట్స్
చిలుకూరు బాలాజీ ఆలయం (వీసా బాలాజీ టెంపుల్గా ప్రసిద్ధి) యొక్క మాజీ ప్రధాన అర్చకుడు మరియు వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ ఫిబ్రవరి 27, 2026న (ఈ రోజే) వయస్సు సంబంధిత వ్యాధులతో 90 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన దశాబ్దాల పాటు ఆలయ సేవలు చేసి, ఆలయ వ్యవస్థను సంరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. #🆕Current అప్డేట్స్📢#journalist sai
#📰ఈరోజు అప్డేట్స్#🆕Current అప్డేట్స్📢#journalist sai
అమరావతి భవనాలకు తెలంగాణ సచివాలయం ఆదర్శం
అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ఏపీ అధికారుల బృందం తెలంగాణ సచివాలయాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించిన ఏపీ మంత్రి నారాయణ