ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలకు వరద భయం ఉండదు.
#NaraLokesh
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్