తిరుపతి : స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)
Golden Chariot Procession Of Lord Malayappa Swamy Marks Grand Vasanthotsavam Celebrations In Tirumala, Photos Gallery Inside: తిరుమలలో జరుగుతున్న వసంతోత్సవాల సందర్భంగా శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చి భక్తులకు కటాక్షం ప్రసాదించారు. వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పుణ్యం పొందారు.