వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం లోని ఏకే తండాకి చెందిన యువతిపై.. అదే మండలంలోని రావూరు తండాకి చెందిన నలుగురు యువకులు యువతీపై అత్యాచారం చేసి, యువతికి ఉరివేసి చంపారని, ఎల్ హెచ్ పి ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు లోక్ నాయక్ గారికి. యువతి కుటుంబానికి చెందిన బంధువులు తెలియజేయడం జరిగింది.
ఇట్టి సమాచారాన్ని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి... వెంటనే ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు యువకులను ఎన్కౌంటర్ చేయాలని మరియు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేయడం జరిగింది...✊🏼 #👉నేరాలు - ఘోరాలు🚨 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦