james
ShareChat
click to see wallet page
@2523180570
2523180570
james
@2523180570
ఐ లవ్ షేర్ చాట్
#🔊తెలుగు చాట్‌రూమ్😍 నోట్.. పత్రిక ప్రకటన వేమూరు నియోజకవర్గం రేపు రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో ధర్నా నిర్వహించనున్నారని సమాచారం అందిన నేపథ్యంలో, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు గారు ముఖ్య ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరియు సూపర్వైజర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సిబ్బందికి రెండు సార్లు వేతనాలు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించబడిందని, రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు, మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి ప్రతి కేంద్రానికి నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. అలాగే: ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధంగా శాశ్వత చర్యలు తీసుకున్నామని. 58,204 మంది అంగన్వాడీ సిబ్బందికి రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేశామని. అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70% నుండి 96%కు పెరిగిందని. అంగన్వాడీ సిబ్బంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలు చేసి, 2025 బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించామని ఇకపై కూడా అంగన్వాడీ సిబ్బంది ప్రతిపాదించిన మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ధర్నాలు, ఆందోళనలకు బదులుగా పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని, అంగన్వాడీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం — కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. — వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ShareChat
*Praja* యాప్ లో ఇప్పుడే ఒక కొత్త పోస్ట్ ని కనుక్కున్నాను. ఈ పోస్ట్ ను Praja App లో చూడవచ్చు. లక్షలాది మంది తెలుగు ప్రజలు వాడుతున్న Praja App పూర్తిగా ఉచితంగా, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 👇👇👇 https://praja.sng.link/A3x5b/oe88/r_1770373aef #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - నన్ను MOdA ఫాలో అవ్వండి . Praja App e६ APSRTT ITA 40032 5158 బస్ ప్రారం ತಫಾ ೮ ఆంధ్రప్రదేశ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం | ఒక చారిత్రాత్మక అడుగు వేసింది మహిళల కోసం ` ಇಏ್ಷಟಿs ವಿಜಯಎಂಅಂಗೌ ಅಮಲು ವಸ್ತನ್ನ) 'ಸ್ತ್ರಿ 8ತ್ತಿ' పథకం తరహాలోనే దివ్యాంగుల కోసం బస్సు 'ఇంద్రధనస్సు' పేరుతో ఉచిత ప్రయాణ సద: మరింత చదవండి Praja App 0ో ప్రసాద్ గౌడ్ మేకల నన్ను MOdA ఫాలో అవ్వండి . Praja App e६ APSRTT ITA 40032 5158 బస్ ప్రారం ತಫಾ ೮ ఆంధ్రప్రదేశ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం | ఒక చారిత్రాత్మక అడుగు వేసింది మహిళల కోసం ` ಇಏ್ಷಟಿs ವಿಜಯಎಂಅಂಗೌ ಅಮಲು ವಸ್ತನ್ನ) 'ಸ್ತ್ರಿ 8ತ್ತಿ' పథకం తరహాలోనే దివ్యాంగుల కోసం బస్సు 'ఇంద్రధనస్సు' పేరుతో ఉచిత ప్రయాణ సద: మరింత చదవండి Praja App 0ో ప్రసాద్ గౌడ్ మేకల - ShareChat
News via #MyTDP: ఇండియన్ ఆయిల్ లో 144 పోస్టులకు నోటిఫికేషన్ https://app.mytdpapp.com/share/post/0PMKE7QHH31NF #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - 0CL2026 Notilcotion ఇండియన్ ఆయిల్లో 144 పోస్టులకు నోటిఫికేషన్ 12:09 PM, Mar 1st, 2026 ఇండియన్ ఆయిల్కార్పొరేషన్ లిమిటెడ్ 144 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ITI డిప్లొమా; ఇంటర్ డిగ్రీ అర్హత గలవారు మార్చి 2 నుంచి మార్చి 9 వరకు  NATSINAPS ಐ್ಇಲ೮್ ಅಜ್ಞಣ ವೆಸು5್ಎಮ್ಮು. ಏಯಸು 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది: వెబ్సైట్: https: lliocl.com 0CL2026 Notilcotion ఇండియన్ ఆయిల్లో 144 పోస్టులకు నోటిఫికేషన్ 12:09 PM, Mar 1st, 2026 ఇండియన్ ఆయిల్కార్పొరేషన్ లిమిటెడ్ 144 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ITI డిప్లొమా; ఇంటర్ డిగ్రీ అర్హత గలవారు మార్చి 2 నుంచి మార్చి 9 వరకు  NATSINAPS ಐ್ಇಲ೮್ ಅಜ್ಞಣ ವೆಸು5್ಎಮ್ಮು. ಏಯಸು 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది: వెబ్సైట్: https: lliocl.com - ShareChat
News via #MyTDP: మే నెలలో 20 వేల ఉపాధ్యాయ బదిలీలు https://app.mytdpapp.com/share/post/0PMBKMBJ932KN #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - रSTIC FEATURES a ~ n 0 -  و a /= सत्यमत n మే నెలలో 20 వేల ఉపాధ్యాయ బదిలీలు 5:54 PM Feb 28th, 2026 రాబోయే మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది ఈ ప్రక్రియ ద్వారా. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు  అయ్యే 286 అవకాశం ఉందని అంచనా ఈసారి కూడా సర్వీస్ పాయింట్లను గతేడాది మాదిరిగానే డెసిమల్ (దశాంశ) పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించారు: మంగళగిరిలోని విద్యాభవన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వివిజయరామరాజు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన. సమావేశంలో ఈ కీలక అంశాలపై చర్చించారు బదిలీల ప్రక్రియ . ವೌಂದರSಂಗೌ , ನಿಬಂಧನಲ ಐ5್೦ಂ ಜರಿಸಲೌ ಅಧಿ5ಯುಲು   కసరత్తుచేస్తున్నారు: रSTIC FEATURES a ~ n 0 -  و a /= सत्यमत n మే నెలలో 20 వేల ఉపాధ్యాయ బదిలీలు 5:54 PM Feb 28th, 2026 రాబోయే మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది ఈ ప్రక్రియ ద్వారా. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు  అయ్యే 286 అవకాశం ఉందని అంచనా ఈసారి కూడా సర్వీస్ పాయింట్లను గతేడాది మాదిరిగానే డెసిమల్ (దశాంశ) పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించారు: మంగళగిరిలోని విద్యాభవన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వివిజయరామరాజు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన. సమావేశంలో ఈ కీలక అంశాలపై చర్చించారు బదిలీల ప్రక్రియ . ವೌಂದರSಂಗೌ , ನಿಬಂಧನಲ ಐ5್೦ಂ ಜರಿಸಲೌ ಅಧಿ5ಯುಲು   కసరత్తుచేస్తున్నారు: - ShareChat
News via #MyTDP: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో,లేదో త్వరలో తెలుస్తుంది https://app.mytdpapp.com/share/post/0PM32CFCH334J #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - IDEAS OF INDIA 0 L oe /1131'NotWOrK రెడ్బుక్లో జగన్పేరు ఉందో లేదో త్వరలో ` తెలుస్తుంది 10:01 PM Feb 27th, 2026 ఐదేళ్లలోమా పార్టీ కార్యకర్తలు ప్రజలపై. ಅಮಂ e G కేసులు పెట్టివేధించారు అలా చేసిన వారి పేర్లు రెడ్బుక్  బ్రేక్ చేసినవాళ్లుు అందుకు ప్రేరేమించిన లో ఉంటాయి: లా పాలిటీషియన్స్ టార్చర్ చేసినవాళ్లపేర్లు ఉంటాయి: అందులోజగన్పేరు ఉందో లేదోత్వరలో తెలుస్తుంది: చంద్రబాబునాయుడు టఫ్ టాస్కమాస్టర్ 10 కేజీలు . చేయగలిగితే 14 కేజిల టార్గెట్ ఇస్తాడు 14కిలోలు మోస్తే 18కిలోలు ఇస్తాడు దీనికి అంతం ఉండదు ఆయన ఇచ్చిన  టాస్క్ పూర్తిచేయడమే మాపని: IDEAS OF INDIA 0 L oe /1131'NotWOrK రెడ్బుక్లో జగన్పేరు ఉందో లేదో త్వరలో ` తెలుస్తుంది 10:01 PM Feb 27th, 2026 ఐదేళ్లలోమా పార్టీ కార్యకర్తలు ప్రజలపై. ಅಮಂ e G కేసులు పెట్టివేధించారు అలా చేసిన వారి పేర్లు రెడ్బుక్  బ్రేక్ చేసినవాళ్లుు అందుకు ప్రేరేమించిన లో ఉంటాయి: లా పాలిటీషియన్స్ టార్చర్ చేసినవాళ్లపేర్లు ఉంటాయి: అందులోజగన్పేరు ఉందో లేదోత్వరలో తెలుస్తుంది: చంద్రబాబునాయుడు టఫ్ టాస్కమాస్టర్ 10 కేజీలు . చేయగలిగితే 14 కేజిల టార్గెట్ ఇస్తాడు 14కిలోలు మోస్తే 18కిలోలు ఇస్తాడు దీనికి అంతం ఉండదు ఆయన ఇచ్చిన  టాస్క్ పూర్తిచేయడమే మాపని: - ShareChat
News via #MyTDP: వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి https://app.mytdpapp.com/share/post/0PKNNDF9QJQ4P #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - వచ్చే గోదావరి పుష్కురాల నాటికి పోలవరం( పూర్తి 2.46 PM Feb 26th 2026 గోదావరి పుష్కరాల సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు: గతంలో తానే  శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు ఎన్డీఏ మరియు ఎన్టీఆర్ హయాంలోనే రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని గుర్తు  చేస్తూ . పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు  తరలించి ఆయకట్టును కాపాడామన్నారు పొరుగు రాష్టర ప్రాజెక్టులపై స్పందిస్తూ తాము కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని; అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా నల్లమలసాగర్పై అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని కోరారు: వచ్చే గోదావరి పుష్కురాల నాటికి పోలవరం( పూర్తి 2.46 PM Feb 26th 2026 గోదావరి పుష్కరాల సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు: గతంలో తానే  శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు ఎన్డీఏ మరియు ఎన్టీఆర్ హయాంలోనే రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని గుర్తు  చేస్తూ . పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు  తరలించి ఆయకట్టును కాపాడామన్నారు పొరుగు రాష్టర ప్రాజెక్టులపై స్పందిస్తూ తాము కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని; అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా నల్లమలసాగర్పై అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని కోరారు: - ShareChat
News via #MyTDP: గత పాలకులు ప్రాజెక్టుకు పంగనామాలు పెట్టారు - సీఎం చంద్రబాబు https://app.mytdpapp.com/share/post/0PKCDANA5300E #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ప్రాజెక్టుకు పంగనామాలు పెట్టారు ೧e ವೌಲತುಲು సీఎం చంద్రబాబు 5:13 PM, Feb 25th, 2026 వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణకు రూ.484 కోట్లు పునరావాసానికి. రూ 184 కోట్లు ఖర్చు చేశాం. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి . ఖర్చు చేయాలని ప్రణాళిక చేశాం: ఇంకా రూ 2,540 కోట్లు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావు. గడచిన 20 నెలల్లో చేపడుతున్నాం: ఖర్చు రూ.540 కోట్లు . చేసి పనులు వేగంగా రూ.456 కోట్లతోవిలువైన ఫీడర్ కెనాల్లైనింగ్ పనులకు . శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చాను గతపాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు . అయిపోయాయని పంగనామాలు పెట్టారు ఎవరు మంచి చేస్తే వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతాయి అని అన్నారు సీఎం చంద్రబాబు: ప్రాజెక్టుకు పంగనామాలు పెట్టారు ೧e ವೌಲತುಲು సీఎం చంద్రబాబు 5:13 PM, Feb 25th, 2026 వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణకు రూ.484 కోట్లు పునరావాసానికి. రూ 184 కోట్లు ఖర్చు చేశాం. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి . ఖర్చు చేయాలని ప్రణాళిక చేశాం: ఇంకా రూ 2,540 కోట్లు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావు. గడచిన 20 నెలల్లో చేపడుతున్నాం: ఖర్చు రూ.540 కోట్లు . చేసి పనులు వేగంగా రూ.456 కోట్లతోవిలువైన ఫీడర్ కెనాల్లైనింగ్ పనులకు . శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చాను గతపాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు . అయిపోయాయని పంగనామాలు పెట్టారు ఎవరు మంచి చేస్తే వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతాయి అని అన్నారు సీఎం చంద్రబాబు: - ShareChat
News via #MyTDP: జగన్ "గజదొంగ" అని బొత్స ఒప్పేసుకున్నారా?! https://app.mytdpapp.com/share/post/0PKBAYV17JME3 #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - జగన్ "గజదొంగ" అని బొత్స ఒప్పేసుకున్నారా?!  2:43 PM Feb 25th, 2026 జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని; అయితే స్పష్టత ఇవ్వాల్సిన అంశాలపై ఖచ్చితంగా బదులిస్తామని మంత్రినారా లోకేష్ స్పష్టం . చేశారు వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు . వెల్లడిస్తామన్న ఆయన; "చిల్లర దొంగలను పట్టుకొని గజ వదిలేస్తున్నారు" అన్న బొత్స ಸಲ್ಯನೌರೌಯಣ దొంగలను వ్యాఖ్యలపై చమత్కరించారు జగన్ గజదొంగ అని; ఆయన్ని పట్టుకోమని బొత్స పరోక్షంగా చెబుతున్నారా అని ప్రశ్నించారు: సిట్విచారణలోనూ అదే తేలిందని; గత ప్రభుత్వం తమపై . చేస్తూ: ఆరుకు పైగా కేసులు పెట్టిందని గుర్తు. ದೌಖಲು ுg&& చేసే సమయంలో నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీ . ఆమోదం తప్పనిసరని లోకేష్పేర్కొన్నారు: జగన్ "గజదొంగ" అని బొత్స ఒప్పేసుకున్నారా?!  2:43 PM Feb 25th, 2026 జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని; అయితే స్పష్టత ఇవ్వాల్సిన అంశాలపై ఖచ్చితంగా బదులిస్తామని మంత్రినారా లోకేష్ స్పష్టం . చేశారు వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు . వెల్లడిస్తామన్న ఆయన; "చిల్లర దొంగలను పట్టుకొని గజ వదిలేస్తున్నారు" అన్న బొత్స ಸಲ್ಯನೌರೌಯಣ దొంగలను వ్యాఖ్యలపై చమత్కరించారు జగన్ గజదొంగ అని; ఆయన్ని పట్టుకోమని బొత్స పరోక్షంగా చెబుతున్నారా అని ప్రశ్నించారు: సిట్విచారణలోనూ అదే తేలిందని; గత ప్రభుత్వం తమపై . చేస్తూ: ఆరుకు పైగా కేసులు పెట్టిందని గుర్తు. ದೌಖಲು ுg&& చేసే సమయంలో నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీ . ఆమోదం తప్పనిసరని లోకేష్పేర్కొన్నారు: - ShareChat
News via #MyTDP: శ్రీకాకుళం ఘటనపై సీరియస్: కమిషనర్ సస్పెండ్ https://app.mytdpapp.com/share/post/0PKB7911131N3 #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ప్రభుత్వం ७०७७ठ३ 'న్డ క్ష 5 3 సత్యమేప ಯತ శ్రీకాకుళం ఘటనపై సీరియస్: కమిషనర్ సస్పెండ్ 2.26 PM, Feb 25th, 2026 ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి . వారినైనా ఉపేక్షించేది లేదని శ్రీకాకుళం ఘటనలో ప్రభుత్వం . నిరూపించింది నగరంలో డయేరియా ప్రబలి 76 మంది ఆసుపత్రి పాలవ్వడం; మరణాలు సంభవించడంపై సీరియస్గా` స్పందించిన ప్రభుత్వం . విధుల్లో అలసత్వం వహించిన మున్సిపల్కమిషనర్ చల్లా కూర్మారావును తక్షణమే సస్పెండ్ . చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పారిశుధ్య లోపాలను గుర్తించిన ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం . తీసుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఇది సత్వర నిర్ణయాలు తీసుకునే ప్రజా ప్రభుత్వమని ఈ చర్యద్వారా మరోసారి స్పష్టమైంది: ప్రభుత్వం ७०७७ठ३ 'న్డ క్ష 5 3 సత్యమేప ಯತ శ్రీకాకుళం ఘటనపై సీరియస్: కమిషనర్ సస్పెండ్ 2.26 PM, Feb 25th, 2026 ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి . వారినైనా ఉపేక్షించేది లేదని శ్రీకాకుళం ఘటనలో ప్రభుత్వం . నిరూపించింది నగరంలో డయేరియా ప్రబలి 76 మంది ఆసుపత్రి పాలవ్వడం; మరణాలు సంభవించడంపై సీరియస్గా` స్పందించిన ప్రభుత్వం . విధుల్లో అలసత్వం వహించిన మున్సిపల్కమిషనర్ చల్లా కూర్మారావును తక్షణమే సస్పెండ్ . చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పారిశుధ్య లోపాలను గుర్తించిన ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం . తీసుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఇది సత్వర నిర్ణయాలు తీసుకునే ప్రజా ప్రభుత్వమని ఈ చర్యద్వారా మరోసారి స్పష్టమైంది: - ShareChat
News via #MyTDP: 55 అజెండా అంశాలపై కేబినెట్ భేటీ https://app.mytdpapp.com/share/post/0PK1VC4FH4TNP #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - 55 అజెండా అంశాలపై కేబినెట్ భేటీ 4.36 PM, Feb 24th, 2026 సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది దాదాపు 55 అజెండా . అంశాలపైచర్చించి ఆమోదం తెలపనుంది తొలుత 36 అజెండా అనుకున్నప్పటికీ . అజెండాలో 55 అంశాలను చేరుస్తూ అంశాలే ಸುದ್ದಿೀಂಗೌ ಏಝ್ಬಿಂಎನುಂದಿ. ಇಟಿಎಲ ಐಲ್ುಬಡುಲ ' క్యాబినెట్ నిహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అలాగే; విశాఖ తిరుపతి; కాకినాడ రాజమండ్రి చీరాల; సత్యసాయి జిల్లాల్లోని పలు  పర్యాటక ప్రాజెక్టులకు మరీ ముఖ్యంగా ఆతిథ్య రంగంలో పలు . ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది: 55 అజెండా అంశాలపై కేబినెట్ భేటీ 4.36 PM, Feb 24th, 2026 సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది దాదాపు 55 అజెండా . అంశాలపైచర్చించి ఆమోదం తెలపనుంది తొలుత 36 అజెండా అనుకున్నప్పటికీ . అజెండాలో 55 అంశాలను చేరుస్తూ అంశాలే ಸುದ್ದಿೀಂಗೌ ಏಝ್ಬಿಂಎನುಂದಿ. ಇಟಿಎಲ ಐಲ್ುಬಡುಲ ' క్యాబినెట్ నిహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అలాగే; విశాఖ తిరుపతి; కాకినాడ రాజమండ్రి చీరాల; సత్యసాయి జిల్లాల్లోని పలు  పర్యాటక ప్రాజెక్టులకు మరీ ముఖ్యంగా ఆతిథ్య రంగంలో పలు . ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది: - ShareChat