పాపం.. అమాయకుడు ఇంతకంటే ఏమి చేయగలడు?
ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తికి, ఆమె స్వయంగా రావాలని అధికారులు చెప్పడంతో..
ఆమె మరణించిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంక్కు తీసుకెళ్లి మరణాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు. #news #viral #trending