మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకు శ్రీముఖి హోస్ట్ అని తెలిసింది. ఈ షోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు తమ పార్ట్ నర్ లతో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసింది. హరిత హరీష్, నటరాజ్ మాస్టర్ తమ భార్యలతో కలిసి షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే ప్రియాంక జైన్-శివకుమార్, సోనియా సింగ్-పవన్, వాసంతి-పవన్ కల్యాణ్ లాంటి వైరల్ జంటలు కూడా పోటీకి సై అంటున్నాయని టాక్.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోను ప్రతి రోజు రాత్రి ఒక గంట పాటు స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారని తెలిసింది. జియోహాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం. #star maa #📺తెలుగు టీవీ షోస్ #📺బుల్లితెర అప్డేట్స్📰