తెలుగు యాక్టర్ తనికెళ్ళ భరణి గారు బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీ గారిని కలిసిన సందర్భంలో ఆయన మాటలు లో
నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.
నా జన్మ ధన్యం. తనికెళ్ల భరణి గారు #జనసేన ఇది మనసేన #pspk #powerstarsoldier #janasena#pspkfan #🟥జనసేన #janasena pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్