Bahujan Samaj Party Kurnool City తరపున ప్రజలందరికీ
*పేదల పక్షపాతి, గొప్ప సంఘసంస్కర్త సంత్ గాడ్గే మహారాజ్ గారి జయంతి* *శుభాకాంక్షలు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము*
*23RD FEBRUARY*
రాజు కుమార్, BSP కర్నూల్ నగర ఇంచార్జ్
🐘🐘🇪🇺🇪🇺 *జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
పత్రికా మీడియా ప్రకటన
21/02/2026
*కర్నూల్ నగరంలొని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలికి వస్తే సహించేది లేదు ఖబర్దార్ అని రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ అన్నారు*
కర్నూలు సిటీ సుంకేసుల రోడ్డు నందు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన సమాధుల స్థలాన్ని 100 సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి ఆక్రమించిన కబ్జా దారులు
సమాధులను గూర్చి రోడ్డుగా మార్చి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ కోరారు
ఈరోజు నిర్వహించిన క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ జేఏసీ సేవకులు సంఘ పెద్దలు అందరు కలిసి సర్వేనెంబర్ 212/బి లోని నెంబర్ గల భూమిని కొంతమంది క్రైస్తవుల సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అధికారులు స్పందించాలి
శ్రీమతి శ్రీ ఏ సిరి గారిని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ విక్రాంత్ పటేల్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ కోరడమైనది లేదంటే కర్నూలు సిటీ లు గాని జిల్లా లోనీ గాని
క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలి కి వాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా
నిరసనలు ధర్నాలు చేస్తాము అని తెలియజేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల పాస్టర్ అసోసియేషన్ మరియు సేవకులు ఎం రాజ్ కుమార్ , సవరన్న , మధు అడ్వకేట్
బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు
🇪🇺🇪🇺🐘🐘జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
పత్రికా మీడియా ప్రకటన
21/02/2026
*కర్నూల్ నగరంలొని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలికి వస్తే సహించేది ఖబర్దార్ అని రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ అన్నారు*
కర్నూలు సిటీ సుంకేసుల రోడ్డు నందు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన సమాధుల స్థలాన్ని 100 సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి ఆక్రమించిన కబ్జా దారులు
సమాధులను గూర్చి రోడ్డుగా మార్చి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ కోరారు
ఈరోజు నిర్వహించిన క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ జేఏసీ సేవకులు సంఘ పెద్దలు అందరు కలిసి సర్వేనెంబర్ 212/బి లోని నెంబర్ గల భూమిని కొంతమంది క్రైస్తవుల సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అధికారులు స్పందించాలి
శ్రీమతి శ్రీ ఏ సిరి గారిని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ విక్రాంత్ పటేల్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ కోరడమైనది లేదంటే కర్నూలు సిటీ లు గాని జిల్లా లోనీ గాని
క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలి కి వాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా
నిరసనలు ధర్నాలు చేస్తాము అని తెలియజేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల పాస్టర్ అసోసియేషన్ మరియు సేవకులు ఎం రాజ్ కుమార్ , సవరన్న , మధు అడ్వకేట్
బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు
🇪🇺🇪🇺🐘🐘జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
19/02/2026
బహుజన్ సమాజ్ పార్టీ తరపున కర్నూల్ సిటీ ముస్లిం సోదరులందరికీ 💐💐🙏🙏
భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భం పవిత్ర రంజాన్ మాస ఆరంభం నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడిపే ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ సందర్భంగా ఇవే వారికి మా శుభాకాంక్షలు 💐🙏
ఇట్లు
రాజు కుమార్
BSP కర్నూల్ సిటీ ఇంచార్జ్
🇪🇺🇪🇺🐘🐘 జై భీమ్ జై కాన్సీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
19/02/2026
*బహుజన్ సమాజ్ పార్టీ*
*తరుపున కర్నూలు సిటీ*
*ప్రజలందరికీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి*💐
*396 వ జయంతి శుభాకాంక్షలు ఆయనకు💐 ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలియజేస్తున్నాము*
ఛత్రపతి శివాజీ మహారాజు గురించి సగం చెప్పి సగం వదిలేయకూడదు మోవా! 🔥
ఆయన గొప్ప పాలకుడు... తన ప్రజలను కులం, మతం ఆధారంగా ఎన్నడూ వివక్ష చూపలేదు. హిందువైనా, ముస్లిమైనా సమానంగా చూసేవాడు.
1659లో ప్రతాప్గఢ్ దగ్గర అఫ్జల్ ఖాన్తో జరిగిన ఆ ఐకానిక్ మీటింగ్... అందరూ "వాఘ్ నఖ్" (పులి గోళ్లు)తో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చాడని మాత్రమే చెబుతారు. కానీ అది స్టోరీలో సగమే!
అఫ్జల్ ఖాన్ను వాఘ్ నఖ్తో గాయపరిచాక... అతని సెక్రటరీ, పండిత కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి (బ్రాహ్మణుడు) శివాజీ మహారాజు వైపు కత్తితో పరుగెత్తాడు, చంపేయడానికి ట్రై చేశాడు.
అప్పుడు శివాజీ మహారాజు తన కత్తితో ఆ కులకర్ణిని తల నరికివేశారు! 💥
అర్థమైందా? ఆయన హిందువులు కానీ ముస్లింలు కానీ వివక్ష చూపకుండా... శత్రువు ఎవరైనా, ఎవరి సైడ్ నుంచి వచ్చినా... స్వరాజ్య రక్షణ కోసం యాక్షన్ మూడ్లో ఉండేవాడు!
అదే ఛత్రపతి శివాజీ మహారాజు గ్రేట్నెస్. 😎👑
Editing by : Tony
ఇట్లు
*రాజు కుమార్*
*బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇన్చార్జ్*
🇪🇺🇪🇺🐘🐘 *జై భీమ్ జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
మేడ్చల్ జిల్లా, అలియాబాద్ లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ అన్నగారు సపోర్టు తప్పనిసరి పరిస్థితిలో చైర్ పర్సన్ గా ఎన్నిక కావాల్సి వచ్చింది కింగ్ మేకర్ గా తన గెలుపు...🐘🐘🐘
#JoinBsp #ibramshekar #bsptelangana #bahujanmission #MedchalMalkajgiri #TelanganaPolitics #Telangana #🏛️రాజకీయాలు
10/02/2026
*శ్రీరామ్ జి గౌతమ్ గారు* *ఉత్తరప్రదేశ్ ఎంపీ UP (MP) బిఎస్పి BSP జాతీయ* *కోఆర్డినేటర్ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు*
*మహిళల విద్య మరియు ఆరోగ్యం ఆర్థికం ద్వారానే భారత్ దేశం లో పురోగతి సాధ్యమవుతుంది...*
*రాజు కుమార్*
*బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటి ఇంచార్జ్*
🇪🇺🇪🇺 *జై భీమ్ జై భారత్* 🐘🐘 #🏛️రాజకీయాలు
08/02/2026
ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం
తుగ్గిలి మండలం బొండుమడగల గ్రామం :---
బోండుమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఎస్పి నాయకులు
గౌ" Sri K.S.Jawahar ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ మెమరాండం ఇవ్వడం జరిగింది
నిన్నటిది నాన్న 07/02/2026 తేదీ దినమున
బొందుమడుగుల గ్రామంలో సాయంత్రం 07:00 Pm గంటలకు రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ , మాట్లాడుతూ
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బొండుమడుగుల గ్రామానికి చెందిన బొందిమడుగుల TM రమేష్ MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా రిని కొంతమంది ముస్లిం మైనార్టీ వ్యక్తులు
30 /01/2026 తేదీ దినమున సాయంకాలం 05:30 Pm బొందిమడుగుల గ్రామం సమీపంలోని
వాకింగ్ కి వెళ్ళిన వ్యక్తి ని ట్రాక్టర్ తో గుద్ది సుమారు 12 మంది దాకా దాడి చేసి రాడుతో వాళ్లతో కొట్టి తలకు చంపడం జరిగింది ఈ దినమందు
KS జోహార్ గారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ బహుజన సమాజ్ పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవి ఏమనగా
త్రిసభ్య కమిటీని నియమించి పూర్తి నివేదిక స్పెషల్ కోర్టుకు అందించాలి 1) నిందితులకు శిక్ష పడేలాగా రెవిన్యూ పోలీస్ అధికారుల పూర్తి నివేదికలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి.2)
బాధితుల కుటుంబానికి వారి ఆస్తుల భద్రతకు హామీలు ఇచ్చే విధంగా అవసరమైతే ఆయుధ లైసెన్సును ఇవ్వాలి గన్నులు ఇవ్వాలి. 3)
1995 జీవో రూల్స్ 12( 4) ప్రకారం ధన వస్తు సహాయాన్ని ఏడు రోజుల్లోగా బాధితులకు వారి కుటుంబ సభ్యులకు వారిపై ఆధారపడిన వారికి చెల్లించాలి.
4) జీవో నెంబర్ 95 సీరియల్ నెంబర్ 45 ప్రకారం ఆర్ధిక సహాయాన్ని వెంటనే అందించాలి.
5) సీరియల్ నెంబర్ 46 ప్రకారం బాధితులు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, సారవంతమైన వ్యవసాయ భూమిని ఐదు ఎకరాలు ,ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని ,మరియు ప్రతినెల 5000 రూపాయలు బేసిక్ పెన్షన్ చెల్లించాలి .వితంతుకు వచ్చే పింఛను కాకుండా స్పెషల్ యాక్ట్ పింఛను కూడా ఇవ్వాలి.
6) బాధితుల పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
7) అత్యాచారం జరిగిన తేదీ నుండి మూడు నెలల వరకు వంట పాత్రలు బియ్యము, గోధుమలు, పప్పు ధాన్యాలు, అందించాలి.
8) జస్టిస్.కే పున్నయ్య జీవో ఎంఎస్ నెంబర్ 105 ,128, 129 ప్రకారం వారానికి ఒక గ్రామం పోలీస్ రెవిన్యూ అధికారులు సందర్శిస్తూ ,మరియు 09)ప్రతి నెల 30 తారీఖున పౌర హక్కుల సదస్సు నిర్వహించి దళిత చట్టాల పైన అవగాహన కల్పించాలి.
10)బాధితు కుటుంబానికి 5 కోట్లు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి అని కర్నూలు జిల్లా అట్రాసిటీ జిల్లాగా ప్రతిపాది కర్నూలు జిల్లాలో దళితుల పై ఎస్సీ ఎస్టీల పైన ఇలాంటి దాడులు జరగకుండా 11)శ్రీ విక్రాంత్ పటేల్ కర్నూలు జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ IPS , మరియు శ్రీ ఎ . సిరి IAS గారు కర్నూలు జిల్లా కలెక్టర్, బొండుమడుగుల బాధిత గ్రామాన్ని సందర్శించాలి గ్రామంలో శాంతియుత వాతావరణం గొడవల జరగకుండా చూసుకోవాలి 12) బొడుమడుగుల గ్రామంలో ఒక సంవత్సరం పాటు పోలీస్ టికెటింగ్ పెట్టాలి అని 13) బొండు మడుగుల గ్రామానికి సంబంధించి పంచాయతి సెక్రటరీ ఒక తీర్మానం చేసి ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి పంచాయితీగా తీర్మానంలో బడ్జెట్ కేటాయించాలి సీసీ కెమెరాలు
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ,
ఈ సందర్భంగా ఎరకల శివ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి , రెడ్డి పోగు దానం జూనియర్ అడ్వకేట్ బహుజన సమాజ్ పార్టీ సభ్యులు, నాగరాజు , రాజు కుమార్ , రావి , రాజేష్ ,ఆనంద్ , కుటుంబ సభ్యులు కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు #🏛️రాజకీయాలు
05/02/2026
*పత్రిక ప్రకటన*
*కర్నూల్ నగర నందు*
*బుధవార పేట కి చెందిన బహుజన నాయకులు శ్రీను వారి కూతురు* *హేమలత మరియు మల్లికార్జున వివాహానికి నూతన* 🙏💐🤝*దంపతులను ఇద్దరిని ఆశీర్వదించిన దీవించినా బీఎస్పీ నాయకులు గాడి అరుణ కుమార్ కర్నూలు జిల్లా ఇంచార్జ్ , రెడ్డి పోగు విజయభాస్కర్ సాఫ్ట్వేర్ BSP నాయకులు, బి రాజు కుమార్ BSP కర్నూల్ సిటీ ఇంచార్జ్ , కే మనోహర్ అడ్వకేట్, సోలోమోన్ రాజ్ , బీఎస్పీ నాయకులు , రెడ్డి పోగు దానం జూనియర్ అడ్వకేట్ ,సీనియర్ పోర్టర్ రమేష్ ,రాజేంద్ర బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*
,🇪🇺🇪🇺🐘🐘💐💐*జై భీమ్ జై భారత్* 🐘🇪🇺💐💐 #🏛️రాజకీయాలు
01/02/2026
పత్రికా ప్రకటన
*కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం* :
*బొందిమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్న రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ నాయకులు*
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది
బోండుమడుగుల రమేష్
MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్
గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు
30 తేదీ దినమున సాయంకాలం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీ వ్యక్తులు యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది
చూసి దారిలో బొండుమడుగుల రమేష్ స్పృహ తప్పిపోయిన తర్వాత రాడ్లతో రాడుతో కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది ఈరోజు తన సొంత ఊరిలో బొండుమడుగుల గ్రామంలో
అంత్యక్రియలు ముగించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దళిత జేఏసీ ,YSRCP, MRPS , BSP, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు











