జై భీమ్ మిత్రులారా
14/04/2026 తేదీ దినమున
ఈ రోజు మనం పాల్గొని కార్యక్రమాలు
1.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కర్నూల్ నగరంలో జరగబోయే ప్రోగ్రాములు
2.కర్నూల్ సిటీ వీకర్ సెక్షన్ కాలనీ
అర్బన్ హాస్పిటల్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసే కార్యక్రమం ఉదయం
08:00 AM గంటలకు
3.కర్నూల్ నగరం ఓల్డ్ బస్టాండ్ కొండారెడ్డి బురుజు ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కి విగ్రహానికి పూలమాలయ వేసే కార్యక్రమం
ఉదయం 10:30 AM నిమిషాలకు
4 .కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఇ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీ విగ్రహావిష్కరణ
సాయంత్రం 04:00 PM గంటలకు
5.కర్నూల్ సిటీ
ఆర్ఎస్ రోడ్డు నుంచి కొండారెడ్డి బురుజు ఓల్డ్ బస్టాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం డిజె సౌండ్ సిస్టంతో సాయంత్రం 06:00 PM గంటలకు
6.ఈ కార్యక్రమాలన్నింటికీ హాజరుకావాలని బహుజన మిత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద ఓసీలకు కుల సంఘం నాయకులు రాజకీయ నాయకులు మహిళలు విద్యార్థులు యువత అన్ని వర్గాలకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్లో నాయకులు పాల్గొనాలని
విజ్ఞప్తి
ఇట్లు
రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్
BA .JOURNALIST .LEGAL ADVISOR BAHUJAN MEDIA. CEO +919490500035 #🏛️రాజకీయాలు
పత్రిక ప్రకటన
11/04/2026
*బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు*
______________________________________________________________________________________
*బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షీ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ గారు డిమాండ్ చేశారు*
కర్నూల్ సిటీ : నగరం నందు మహాత్మ జ్యోతిరావు పూలే సెంటర్ నందు ఈరోజు ఉదయం 11:00 గంటలకు మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి మరియు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి రెండు
విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన అకేపోగు వనములయ్య బీఎస్పీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాజీ , అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది , ముఖ్య అతిథి హాజరైన బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ , మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఇరువురు దంపతులు భారతదేశానికి లో ఉన్న ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ఓసీల ఉన్న ప్రతి ఒక్క మహిళలో విద్యా విషయంలో అంటరానితనం విషయంలో గొప్ప పోరాటాలు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మ జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించారు అలాగే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీ రామ్ గారు వీళ్ళ చరిత్రను బయటకు తీసి భారతదేశంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విరి చరిత్రను ప్రచారం చేశారు మరియు మహాత్మ జ్యోతిరావు పూలే ,
చత్రపతి సాహు మహారాజ్ , నారాయణ గురు ,
పెరియర్ రామస్వామి , అంబేడ్కర్ ,
కాన్షిరామ్ గార్ల
జీవితాలను ఆధారం చేసుకుని బిఎస్పి సుప్రీం జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం అయిన మహిళ బెహన్ కుమారి మాయావతి గారు మాత్రమే త్వరలో మంచి రోజులు వస్తున్నాయి ఏ.పి కర్నూలు జాల్లా సిటీ లో మండల సర్పంచులు స్థానిక కార్పొరేషన్ ఎంపిటిసి జడ్పిటిసి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ లో కర్నూలు జిల్లా అధికారంలో వస్తుందని అన్నారు
కార్యక్రమంలో పాల్గొన్నవారు :
రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్, కరుణాకర్ బీఎస్పీ నాయకులు,
రెడ్డి పోగు విజయభాస్కర్ సాఫ్ట్వేర బహుజన్ నాయకులు, మాజరామాంజనేయులు ఎంఎస్పి నాయకులు, ఎరకలి శివ BSP కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి , నాయకులు ఎం రాజ్ కుమార్ BSP 45 వార్డు ఇంచార్జ్ లేబర్ కాలనీ నాయకులు, రెడ్డి పోగు సవరణ, నరసింహ బహుజన్ నాయకులు , వెంకటస్వామి బీఎస్పీ నాయకులు , బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ పాల్గొన్నారు
*జై భీమ్ జై కాన్షీ రామ్ జి*
*జై రాజ్యాంగం జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
10/04/2026
యుద్ధం శాంతియుత చర్చలు ఫలించాలని మరియు ప్రపంచంలో మనుషులందరూ ఒక్కటేనని ప్రతి ఒక్కరూ జీవించే స్వేచ్ఛ ప్రపంచం మొత్తం మీద జీవులకు జీవరాశులకు మనుషులకు మహిళలు పురుషులు పిల్లలు పుట్టబోయే తరానికి యుద్ధము చాలామంది జీవితాల అంతం చేస్తాయి ప్రతి కుటుంబం నష్టపోతుంది కనుక ప్రతి ఒక్కరికి జీవించడం మనిషి భూమి మీద పుట్టాడు పుట్టిన ప్రతి మనిషికి కారణం ఉంటుంది ..!! యుద్ధం వలన చాలు ప్రాణలు నష్టం జరుగుతుంది గనుక పకృతి వాతావరణం దేవుడు ఇచ్చిన ఈ అందమైన భూమిని ఆయుధాలతో నింపుతున్న నేటి ఆధునిక ప్రపంచ దేశాల యుద్ధాన్ని జరగకుండా ప్రతి ఒక్కరు శాంతియుత చర్చలతో ముగించాలని కోరుకుంటున్నాము
ఇట్లు
*పసెద్దుల బన్నూరు రాజు కుమార్*
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035
🐘🐘🇪🇺🇪🇺
జై భీమ్ జై కాన్షీ రామ్ జి
జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘
Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
05/04/2026
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ తరపున క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఈరోజు
మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునరుద్ధణ, పొందిన పవిత్రమైన ఈ ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలకు సంఘంలో ఉన్న సభ్యులకు అందరికీ రోజున ప్రార్ధన భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయన ఘటన జరగకుండా సంతోషంగా సంఘాల్లో జరుపుకుంటూ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఇట్లు
*పసెద్దుల బన్నూరు రాజు కుమార్*
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035
🐘🐘🇪🇺🇪🇺
జై భీమ్ జై కాన్షీ రామ్ జి
జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘
Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
05-04-2026
పత్రిక ప్రకటన
కర్నూలు మండలం ఈ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఘనంగా శ్రీ డా బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు పునాదివేసి దిమ్మ కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బ్యానర్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది వారి ఇద్దరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగానే నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు
కరుణాకర్ బీఎస్పీ సీనియర్ నాయకులు, రామాంజనేయులు ఎంఎస్పి సీనియర్ నాయకులు ,రేపల్లె రాజు బీఎస్పీ నాయకులు , విశిష్ట అతిథులు రాజ్ కుమార్ బిఎస్పి కర్నూల్ సిటీ ఇంచార్జ్, నరసింహ ఎమ్మార్పీఎస్ నాయకులు , మాచిపురం ఈరన్న TDP ఎస్సీ నాయకులు , మాట్లాడుతూ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము ఏర్పాటుకు పునాది కట్ట కట్టించడం బ్యానర్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఇలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు గ్రామంలో ప్రతి ఇంట్లో వెలవాలి వారి ఆశయాలు గురించి తెలుసుకోవాలి మన పిల్లలు వారి జీవిత చరిత్రలను భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషిచేసిన మహా పురుషులు
ఎంతో కష్టపడ్డారు అని మాట్లాడ్డం జరిగింది
ఈ కార్యక్రమంలో మల్లె పోగు లక్ష్మణ్ , సుధీర్, మహేంద్ర, వెంకటేశ్ , సమన్న, మహేష్ , డేవిడ్, సాగరు బి తాండ్రపాడు డాక్టర్ అంబేద్కర్ కమిటీ యూత్ పాల్గొన్నారు
🐘🐘🇪🇺🇪🇺 జై భీమ్ జై భారత్ 🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
04-04-20226
*బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కన్వీనర్*
*శ్రీ ఆకాశ్ ఆనంద్ గారికి* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు సిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము*🎂🎂🥮🥮🥧🥧
*Aakash Anand Ji Wish You Happy Birthday To You*
ఇట్లు
పసెద్దుల బన్నూరు రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035
🐘🐘🇪🇺🇪🇺
జై భీమ్ జై కాన్షీ రామ్ జి
జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘
Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
03/04/2026
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ తరపున
క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలకు సంఘంలో ఉన్న సభ్యులకు అందరికీ
సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ప్రభువు సిలువపై ప్రాణాలు అర్పించారు సమస్త మానవాళికి రక్షకుడిగా నిలిచాడు జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
రోజున ప్రార్ధన భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయన ఘటన జరగకుండా సంతోషంగా సంఘాల్లో జరుపుకుంటూ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
ఇట్లు
పసెద్దుల బన్నూరు రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035
🐘🐘🇪🇺🇪🇺
జై భీమ్ జై కాన్షీ రామ్ జి
జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘
Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
జై భీమ్ మిత్రులారా ఈరోజు మా మొదటి కుమారుడు కుమారుడు 10 సం 'నుంచి ' 11 సం" అడుగుపెట్టిన సందర్భంగా* BANNURU SRINITHYNA కి జన్మదిన శుభాకాంక్షలు 🎂
బహుజనులందరూ కలిసి మా కుమారుని ఆశీర్వదించి దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము , కళ్యాణి శ్రీజన ,
పసెద్దుల బన్నూరు రాజు కుమార్. #🏛️రాజకీయాలు
#జై_భీమ్
#జై_పసేద్దుల_బన్నూరు_రాజు_కుమార్_అన్న_నాయకత్వం_వర్ధిల్లాలి*
#మీ_తమ్ముడు_ఎరుకల_శివ
🐘🇪🇺🤲🔥✊✊🔥🔥 #🏛️రాజకీయాలు










