ప్రజారాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పాలవాగు విస్తరణ పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. రాజధానిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.
✅రాజధాని అమరావతిలో 16.3 కి.మీ మేర దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగును బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్తో ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తుండగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద ముంపు నివారణతో పాటు నీటి భద్రతను సైతం బలోపేతం చేసే లక్ష్యంతో APCRDA పనిచేస్తోంది.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #PalaVagu #UrbanInfrastructure #BlueGreenInfrastructure #WaterManagement #FloodPrevention #SustainableDevelopment #InfrastructureDevelopment #ADCL #AndhraPradesh #Team_Naralokesh