Ramesh Devanapalli
ShareChat
click to see wallet page
@335678a
335678a
Ramesh Devanapalli
@335678a
ఐ లవ్ షేర్ చాట్
#💪పాజిటీవ్ స్టోరీస్ *సిపిఐ నేత నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం* 👉 జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేయనున్న నారాయణ దంపతులు 👉 సమాజ సేవే లక్ష్యంగా ఆస్తి విరాళం ప్రకటించిన సిపిఐ నాయకుడు 👉 నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నిలిచిన నారాయణ దంపతులు 👉 వృద్ధుల సంక్షేమం కోసం ఆస్తి వినియోగించాలని నిర్ణయం 👉 వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం 👉 రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు అందుకుంటున్న నారాయణ దంపతులు 👉 సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆస్తి విరాళం వార్త 👉 సంపాదించినదంతా సమాజానికే అంకితం చేస్తున్నామని స్పష్టం 👉 సేవాభావం, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిన నిర్ణయం 👉 నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా అభివర్ణిస్తున్న నెటిజన్లు 👉 వందలాది మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపనున్న విరాళం 👉 ప్రజా సేవకే ప్రాధాన్యం ఇచ్చిన నారాయణ దంపతుల నిర్ణయంపై హర్షం 👉 సమాజానికి తిరిగి ఇవ్వాలనే గొప్ప ఆలోచనకు ప్రశంసల వెల్లువ 👉 *దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సిపిఐ నేత దంపతుల నిర్ణయం*
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ హన్మకొండ జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి సాక్షిగా పేద‌ల గుడిసెల‌ను కూల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు నుండి స్టేట‌స్ కో ఆర్డర్ ఉన్నా కూడా క‌నిక‌రించ‌ని మున్సిప‌ల్, కుడా అధికారులు గ‌తంలో గుడిసెలు కూల్చుతామ‌ని ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి ఇప్పుడు ద‌గ్గ‌రుండి కూల్చివేత‌ల‌కు స‌హ‌క‌రిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు శ‌నివారం, ఆదివారం కోర్టుల‌కు సెల‌వు కావ‌డంలో కూల్చివేత‌ల‌కు ప్ర‌ణాళిక‌లు అధికారులు, కాంగ్రెస్ నాయ‌కులు దౌర్జ‌న్యం చేస్తున్న‌ర‌ని గుడిసెవాసుల ఆవేద‌న
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
00:17
#💪పాజిటీవ్ స్టోరీస్ నా మాటలు మీడియా వక్రీకరించింది నాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పలేదు, హైడ్రా హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పాను – రేవంత్ రెడ్డి
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ సన్నాలకు బోనస్ బంద్ సన్నాలు పండిస్తే బోనస్‌ ఇస్తామని నమ్మించి రైతులను నట్టేట ముంచిన రేవంత్ సర్కారు ఈ యాసంగిలో పండించిన సన్నాలకు బోనస్ ఉండకపోవొచ్చంటున్న పౌరసరఫరాల శాఖ బియ్యంగా మార్చేటప్పుడు నూకల శాతం ఎక్కువ వస్తుందనే వంకతో బోనస్ పథకం బంద్ గత యాసంగిలోనూ బోనస్ పైసలు ఇవ్వని ప్రభుత్వం.. ఈసారి సన్నాల కొనుగోళ్లకు బ్రేక్ రెండున్నరేళ్లలో కనీసం రెండు సార్లు కూడా సన్నాలకు బోనస్ ఇవ్వలేకపోయిన ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందనే సన్నాలను కొనకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారు ఈసారి కనీసం 5% సన్న వడ్లను కూడా కొనని సర్కారు.. సన్నాలకు బోనస్ పై నీలినీడలు ఇకపై రైతులు 8 రకాల సన్నాలు మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం సూచించే అవకాశం ఈ ఏడాది వానాకాలంలో కూడా బోనస్ ఇచ్చే అవకాశం లేదని చర్చించుకుంటున్న రైతులు
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ రైతుల భూములపై ట్యాక్స్ ? వ్యవసాయ భూములపై సర్కారు కన్ను..‘భూమి శిస్తు’ పేరుతో రైతులపై ‘ట్యాక్స్’ భారం ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టడానికి మరో ట్యాక్స్‌కి రేవంత్ సర్కారు సిద్ధం భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై త్వరలోనే ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ? అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటన భూకబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తున్నామని పొంగులేటి వింత వ్యాఖ్యలు ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే శిస్తు తీసుకొస్తున్నామని వెల్లడి భూ ఆక్రమణలు తగ్గి, అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయన్న పొంగులేటి
💪పాజిటీవ్ స్టోరీస్ - రైతుల భరూములపై ట్ర్యక్స్ై? కన్ను" ''భూమి శిస్తు' పేరుతో రైతులపై 'ట్యాక్స్' భారం వ్యవసాయ భూములపై సర్కారు ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టదానికి మరో ట్యాక్స్కి రేవంత్ సర్కారు సిద్ధం నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ. భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై  త్వరలోనే శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించడం ఇప్పుడు రెవెన్యూ ? ಮಂತಿಐಂಗುಲಟಿ ಏsಲನ  అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని  వ్యాప్తంగా  కలకలం  రేపుతోంది భూమి ಏನೌಲು ప్రతిపాదనను సమర్థించుకునే క్రమంలో రెవిన్యూ మంత్రి భూకబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తున్నామని పొంగులేటి వింత వ్యాఖ్యలు . పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన యఖ్యలు ఇప్పు ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే శిస్తు తీసుకొస్తున్నామని వెల్లడి | చర్చనీయాంశంగా ಮೌರೌಯ 06 మాకబాల ಅಗಿಂಬಡಾನಿ5 భూమి ఆక్రమణలు తగ్గి, అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయన్న పొంగులేటి  శిసును తాము తీసుకొస్తున్నామంటూ ఆయన వింత ందనను ఉందో ఎవరి 058 ఆధినంలో భూమి ಸ್ತರಿಬಡಿಜಟಲ  తలుగు లుసుకోవడానికే . దీపయోగపడుతుందని పన్నులతో . ವನ್ತ್ಂದಿ ১9৫০৫০  తెలంగాణలో రైతన్నపై మరో భారం పడనుందా? కాంగ్రెస్ రకరకాల ಗಮನೌಂಂ. ఆయన లక్రమణలు ఇపటికే . స్తామనే సాకుతో రైతులపై పన్ను భారం మోపడం ನಿಂಏತುನಂದುತ' నేరుగా సామాన్యుడిపై ಭುಲ್ೀಂ సతమతమవు ఖజానా అం ఇపు ట్టేందుకు ుద్ధమవుతోందా? రైతుల భూములపై కన్నుపడటం   గమనార్హం:. అంటె విమరలు సర్వతా (కమవుతున్నాయి: ಆಯ భూమ సాంకేతికత, ధరణి లాంటి అంటున్నాయి తాజా పరిణామాలు రాష్టంలో వ్యవసాయ విధివిధానాల ఖరారుపై పభుత్ం కేవలం ఎవరిభూమి ఎవరిదగగరఉందో తెలుసుకోవడానికి. భూములపై మళ్లీ భూమిశిస్తు ಕಮಿಟಿನಿ ముగ్గురు   మంత్రులతో ಟೌ5)) ಏನೌಲು ప్రత్యేక ಟೌಡಿನ ఒ5 ల్యాంద్ చేసేందుకు  రేవంత్ రెడ్డి సర్కారు వేగంగా   అడుగులు పన్చులు వసూలు చేయడమేంటని దీనిపై వేయబోతున్నట్లు   తెలుస్తోంది:. తులు చర్తించి ది ర్ేసునా తెలుగు [స్ర్కైది Fridoy १२ June २०२६ Follow: Q@ /eluguscribe   hupswww couteluguscribe రైతుల భరూములపై ట్ర్యక్స్ై? కన్ను" ''భూమి శిస్తు' పేరుతో రైతులపై 'ట్యాక్స్' భారం వ్యవసాయ భూములపై సర్కారు ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టదానికి మరో ట్యాక్స్కి రేవంత్ సర్కారు సిద్ధం నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ. భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై  త్వరలోనే శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించడం ఇప్పుడు రెవెన్యూ ? ಮಂತಿಐಂಗುಲಟಿ ಏsಲನ  అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని  వ్యాప్తంగా  కలకలం  రేపుతోంది భూమి ಏನೌಲು ప్రతిపాదనను సమర్థించుకునే క్రమంలో రెవిన్యూ మంత్రి భూకబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తున్నామని పొంగులేటి వింత వ్యాఖ్యలు . పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన యఖ్యలు ఇప్పు ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే శిస్తు తీసుకొస్తున్నామని వెల్లడి | చర్చనీయాంశంగా ಮೌರೌಯ 06 మాకబాల ಅಗಿಂಬಡಾನಿ5 భూమి ఆక్రమణలు తగ్గి, అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయన్న పొంగులేటి  శిసును తాము తీసుకొస్తున్నామంటూ ఆయన వింత ందనను ఉందో ఎవరి 058 ఆధినంలో భూమి ಸ್ತರಿಬಡಿಜಟಲ  తలుగు లుసుకోవడానికే . దీపయోగపడుతుందని పన్నులతో . ವನ್ತ್ಂದಿ ১9৫০৫০  తెలంగాణలో రైతన్నపై మరో భారం పడనుందా? కాంగ్రెస్ రకరకాల ಗಮನೌಂಂ. ఆయన లక్రమణలు ఇపటికే . స్తామనే సాకుతో రైతులపై పన్ను భారం మోపడం ನಿಂಏತುನಂದುತ' నేరుగా సామాన్యుడిపై ಭುಲ್ೀಂ సతమతమవు ఖజానా అం ఇపు ట్టేందుకు ుద్ధమవుతోందా? రైతుల భూములపై కన్నుపడటం   గమనార్హం:. అంటె విమరలు సర్వతా (కమవుతున్నాయి: ಆಯ భూమ సాంకేతికత, ధరణి లాంటి అంటున్నాయి తాజా పరిణామాలు రాష్టంలో వ్యవసాయ విధివిధానాల ఖరారుపై పభుత్ం కేవలం ఎవరిభూమి ఎవరిదగగరఉందో తెలుసుకోవడానికి. భూములపై మళ్లీ భూమిశిస్తు ಕಮಿಟಿನಿ ముగ్గురు   మంత్రులతో ಟೌ5)) ಏನೌಲು ప్రత్యేక ಟೌಡಿನ ఒ5 ల్యాంద్ చేసేందుకు  రేవంత్ రెడ్డి సర్కారు వేగంగా   అడుగులు పన్చులు వసూలు చేయడమేంటని దీనిపై వేయబోతున్నట్లు   తెలుస్తోంది:. తులు చర్తించి ది ర్ేసునా తెలుగు [స్ర్కైది Fridoy १२ June २०२६ Follow: Q@ /eluguscribe   hupswww couteluguscribe - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ మోడీనే నన్ను కౌగిలించుకొని ఫోటో దిగాడు నేను మోడీని కౌగిలించుకోలేదు ⁠- రేవంత్ రెడ్డి చిట్ చాట్
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ *త్వరలో వాహనాలూ మాట్లాడుకుంటాయ్* 📰🚗 *V2V - Vehicle to Vehicle కమ్యూనికేషన్* *టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం త్వరలో తప్పనిసరి చేయబోతోంది*. *ఎలా పని చేస్తుంది?* *కార్లు, ట్రక్కులు, బైక్‌లు పరస్పరం సిగ్నల్స్ ద్వారా "మాట్లాడుకుంటాయి". ఒకదాని స్పీడ్, లొకేషన్, బ్రేకింగ్ వివరాలు మరొకదానికి వెంటనే తెలుస్తాయి*. *ఎందుకు?* రోడ్లు విస్తరిస్తున్నా, వేగ నియంత్రణ చేస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. రోజూ ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోతున్నాయి. V2V వల్ల వాహనాలు ఢీకొనే ముందే డ్రైవర్‌కి వార్నింగ్ వస్తుంది. *బెనిఫిట్స్:* - ప్రమాదాలు తగ్గుతాయి - ట్రాఫిక్ ఫ్లో మెరుగుపడుతుంది - ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్ అవుతుంది
💪పాజిటీవ్ స్టోరీస్ - )U%0700 )U%0700 - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ 💕🙏💕🔥 *ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేది పదవి కాదు… వ్యక్తిత్వం*! 🔥 *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి. రాజకీయ ఉన్నత పదవులు నిర్వర్తించి ఆ పదవులకు ఉన్న తెచ్చే విధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పారిశ్రామిక అభివృద్ధి ప్రదాతగా పేరుపొందిన స్వర్గీయ సర్దార్ శ్రీ జలగం వెంగళరావు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కళాశాలలో మరెన్నో విద్యాలయాలు. ప్రభుత్వ కార్యాలయాల ప్రజా అవసరాలకు ఉపయోగపడే కార్యాలయాలు.. సింగరేణి బొగ్గు గనులు.ప్రజా రవాణాకు ఉపయోగపడే రహదారులు ఆర్టీసీ బస్టాండ్ లో రేడియో స్టేషన్లో వ్యవసాయ ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయ సాగు కోసం సాగునీరు ప్రాజెక్టులు మరెన్నో. కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా. అనేక కార్యక్రమాలు చేసిన మహానీయుడు. సర్దార్ స్వర్గీయ శ్రీ జలగం వెంగళరావు గారు*. *ప్రజల నమ్మకాన్ని గౌరవించే నాయకుడు!*… *అలాంటి నాయకుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాడు!* 💙✨ *కులం కోసం కాదు*… *మతం కోసం కాదు*… *పార్టీ కోసం కాదు*… *ప్రజల కోసం పనిచేసే నాయకత్వం కావాలి!*… 🇮🇳 *అలాంటి నాయకత్వం కావాలంటే తిరిగి జలగం కుటుంబంలోనే వారి వారసుల తోటే అలాంటి పరిపాలన సాధ్యమవుతుంది*.. *సర్దార్ స్వర్గీయ శ్రీ జలగం వెంగళరావు గారి వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో జలగం అభిమానులు తదితరులు పాల్గొన్నారు!*. *తరం తరం నిరంతరం జలగం కుటుంబ సేవలు నిరంతరం జయహో జలగం కుటుంబం!*.✊🙏🙏🌹
💪పాజిటీవ్ స్టోరీస్ - 00  % 8 { 0850 fbctuk ೊಿ5ಐಯಿಾಸು ಲದುಟಿದ |ம்0டு 995 ನರಯನ 10మ]  00  % 8 { 0850 fbctuk ೊಿ5ಐಯಿಾಸು ಲದುಟಿದ |ம்0டு 995 ನರಯನ 10మ] - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీనాక్షి నటరాజన్ కేసు గురించి బాధితురాలి నుండి కేసు వివరాలు తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ కాంగ్రెస్ లీడర్ పీఏ జూన్ 6 తారీకున నేను కోర్టులో ఉండగా ఓ కాంగ్రెస్ లీడర్ పీఏ నా దగ్గరకు వచ్చి మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసు ఫైల్ కావాలని అడిగాడు - కుంభం శివకుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేసిన బాధితురాలు శ్రీలత కాగా నారాయణపేటకు చెందిన కుంభం శివకుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు శ్రీలత అనే మహిళ మీద లైంగిక వేదింపులకు పాల్పడడంతో అతని మీద పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం లేదు అని శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధితురాలు ఈ కేసు అంశం గురించే రాజ్యసభ నమోదు పత్రాల్లో మీనాక్షి నటరాజన్ పేర్కొనలేదు అని తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
01:57
#💪పాజిటీవ్ స్టోరీస్ నాంపల్లి కోర్టులో ఇవాళ కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి లైంగిక వేధింపుల కేసు విచారణ ఇదే కేసులో మీనాక్షి నటరాజన్‌కు నోటీసులు ఇచ్చిన నాంపల్లి కోర్టు ఈ కేసు వల్లే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేసిన మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోర్టుకు హాజరు కానున్న మీనాక్షి నటరాజన్ తరుపు లాయర్లు
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat