Ramesh Devanapalli
ShareChat
click to see wallet page
@335678a
335678a
Ramesh Devanapalli
@335678a
ఐ లవ్ షేర్ చాట్
#💪పాజిటీవ్ స్టోరీస్ *రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్..!* మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు నూటయాభై కోట్ల వరకు మధు టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు..! రామావత్‌ మధును అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు..! సైబరాబాద్‌లో ఇప్పటికే మధుపై పలు కేసులు నమోదు..! ఇదే వ్యవహారంలో పాపులర్ సింగర్ మంగ్లీ పైన.. ఆమె సోదరుడి పైనా ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావు తదితరులు..! ఈ చీటింగ్ వ్యవహారం బయటపడగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మధు..! తాజాగా మధు అరెస్ట్ తో మొత్తం వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశముంది..!
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ Hats up to Telangana Police..
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
01:03
#💪పాజిటీవ్ స్టోరీస్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన ఓ కరుడుగట్టిన పాత నేరస్తుడిని పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడు సాహసాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. బషీర్ బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో గురువారం రాముడును ప్రత్యేకంగా పిలిపించుకుని.. ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. నగదు రివార్డును అందజేశారు. ఈ నెల 14న అంబర్‌పేట ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద బస్సు దిగుతున్న రాముడు మెడలోని బంగారు గొలుసును తస్కరించేందుకు నిందితుడు ప్రయత్నించగా, తన వయసును సైతం లెక్కచేయకుండా నిందితుడిని గట్టిగా పట్టుకుని ప్రతిఘటించారు. తక్షణమే డయల్ 100కు సమాచారం అందించగా, అంబర్‌పేట పెట్రోల్ కార్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ మన్నన్‌గా గుర్తించారు. ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉండటమే కాకుండా, హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో ఇతను మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. నిందితుడు అబ్దుల్ మన్నన్‌ పై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి అనుచరులు కోటేష్, మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన అంబర్‌పేట ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్ రెడ్డి, భరత్ కుమార్‌ల పనితీరును కూడా సీపీ గారు అభినందించి.. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. ఒకసారి సైనికుడు.. ఎప్పుడూ సైనికుడే అని రాముడు నిరూపించారని ప్రశంసించారు. భయం వీడి నేరస్తుడిని ఎదిరించిన రాముడు ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో నేరాల నియంత్రణకు ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ లాగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
💪పాజిటీవ్ స్టోరీస్ - PC_CE PC_CE - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ విశాఖపట్నంలో సంచలనం రేపిన యువతి డెత్ మిస్టరీ వీడింది. బర్త్ డే పార్టీ కోసం లాడ్జికి వెళ్లిన యువతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకోవడం కలకలం రేపింది. ఆమెది ఆత్మహత్యని స్నేహితులు చెబితే.. తల్లి మాత్రం హత్య అని ఆరోపించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? #vishakapatnam #vizag #birthdayparty
💪పాజిటీవ్ స్టోరీస్ - లాెడ్జిలోయువతిమృతి . వీడినమిస్టరీ విశెఖి 0 ఆరాత్రిబర్తిదేమర్టీలో వాళ్లీమధ్య ఏంజరిగింది? B] TIIDTIMDSOEINDIN సేమయం విశాఖపట్నంలో సంచలనం రేపిన యువతి డెత్ మిస్టరీ వీడింది బర్త్డే పార్టీ కోసం లాడ్జికి వెళ్లిన యువతి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకోవడం కలకలం రేపింది ఆమెది ఆత్మహత్యని స్నేహితులు చెబితే . తల్లి మాత్రం హత్య అని ఆరోపించారు పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తే ఆత్మహత్యే ' తేలింది మరి ఆ రోజు ಅನಿ రాత్రి ఏం జరిగింది? యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? లాెడ్జిలోయువతిమృతి . వీడినమిస్టరీ విశెఖి 0 ఆరాత్రిబర్తిదేమర్టీలో వాళ్లీమధ్య ఏంజరిగింది? B] TIIDTIMDSOEINDIN సేమయం విశాఖపట్నంలో సంచలనం రేపిన యువతి డెత్ మిస్టరీ వీడింది బర్త్డే పార్టీ కోసం లాడ్జికి వెళ్లిన యువతి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకోవడం కలకలం రేపింది ఆమెది ఆత్మహత్యని స్నేహితులు చెబితే . తల్లి మాత్రం హత్య అని ఆరోపించారు పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తే ఆత్మహత్యే ' తేలింది మరి ఆ రోజు ಅನಿ రాత్రి ఏం జరిగింది? యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన 26 ఏళ్ల మాదకారు శ్రీనివాసులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు పోక్సో కేసులో విజయం: నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష హైదరాబాద్ | ఏప్రిల్ 13, 2026: హైదరాబాద్ నాంపల్లి XII అదనపు సెషన్స్ జడ్జి శ్రీమతి టి. అనిత, ఎస్‌సీపీ‌సీ నెం.379/2024 (క్రైం నెం.434/2024) కేసులో కీలక తీర్పు వెలువరించారు. బాలికపై జరిగిన ఘోర నేరంలో నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించారు. కేసు వివరాలు: ఈ ఘటన 2024 మే 11న వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమెకు మే 10న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అమీర్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది. అనంతరం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. విచారణలో, తమ ఇంటి పక్కనే నివసించే మాదకారు శ్రీనివాసులు తన కుమారుడితో ఆడుకోవడానికి తరచూ ఇంటికి వచ్చేదాన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడని బాలిక వెల్లడించింది. ఈ దాడుల కారణంగానే ఆమె గర్భవతైనట్లు తేలింది. కోర్టు తీర్పు: ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. • నిందితుడు: మాదకారు శ్రీనివాసులు (26), దాసారం బస్తీ, బీకే గూడా, హైదరాబాద్ (స్వస్థలం: గుంతకల్, అనంతపురం). • శిక్ష: పోక్సో చట్టం సెక్షన్ 5(జె)(ii)(l) r/w 6 మరియు ఐపీసీ సెక్షన్ 376(2)(n) కింద సహజ జీవితాంతం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష. • జరిమానా: రూ.10,000 (చెల్లించకపోతే 6 నెలల సాధారణ జైలు శిక్ష). • బాధితురాలికి పరిహారం: రూ.10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం. కేసు విజయానికి కృషి చేసిన అధికారులు: • దర్యాప్తు అధికారి: టి. శ్రీనాథ్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఆర్ నగర్ పీఎస్ • అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్: పీజే రామకృష్ణ • న్యాయ సహాయం: టి. కల్పన, ఏఆర్ హిమా మీనన్ • కోర్టు & ప్రాసెస్ డ్యూటీ: బి. కుపేంద్ర (పీసీ 3974), మొహమ్మద్ సాదిఖుద్దీన్ (పీసీ 3589) ఎస్‌ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, బాధిత బాలికకు న్యాయం చేయడంలో కృషి చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.
💪పాజిటీవ్ స్టోరీస్ - 9 9 - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ చైత్ర బహుళ చతుర్దశి సందర్భంగా నేటి చండీ హోమం 🪷
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
01:12
#💪పాజిటీవ్ స్టోరీస్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ప్రగతిశీల ఉద్యమాలలో క్రియాశీలక పాత్రను పోషించి జార్జిరెడ్డి స్ఫూర్తితో PDSU మాజీ రాష్ట్ర నాయకురాలు గా అనేక ఉద్యమాలలో పాల్గొని నేడు లా కళాశాల ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్న ప్రజాస్వామికవాది ఆత్మీయ సోదరి గుమ్మడి అనురాధ అక్క కు పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐💐🎂🎂🎂🎂
💪పాజిటీవ్ స్టోరీస్ - [ _  [ _ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ Shri. Suresh Battini, IRS has taken charge as Principal Chief Commissioner of Income Tax, Andhra Pradesh & Telangana Region today (15th April 2026) in Hyderabad. The whole AP & Telangana Income Tax Family enthusiastically welcomed Shri. Suresh Battini, IRS on the occasion.
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ కాంగ్రెస్ అక్రమాలపై బీజేపీ సైలెంట్ పొంగులేటి అక్రమాలు, భూ కబ్జాలు, సీతక్క ఫోన్ల స్కాంపై చప్పుడు చేయని తెలంగాణ బీజేపీ మేడారం నాసిరకం పనులపైనా ఇదే ధోరణి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై బీజేపీ మెతక వైఖరి ఆలయాల విషయంలో నానాయాగీ చేసే బీజేపీ మౌనంగా ఉండటంతో కార్యకర్తలు సైతం షాక్ భూభారతి స్కాం, వెలుగుమట్ల కూల్చివేతలు, తాజాగా అమీన్ పూర్ కూల్చివేతల్లోనూ సైలెంట్ సింగరేణి నైనీ స్కాంపై తయారు చేసిన రిపోర్టుని నేటికి బయటపెట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గప్‌చుప్‌ రేవంత్ సర్కారుపై ఈగ వాలనివ్వకుండా కష్టపడుతున్న బీజేపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ అండతో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు కీలక బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాలు... బీఆర్ఎస్ రావొద్దనే వైఖరి ప్రదర్శిస్తున్న తెలంగాణ బీజేపీ ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్న కార్యకర్తలు
💪పాజిటీవ్ స్టోరీస్ - ಲಭುಖ Huel 132' కాంగ్రెస్ అక్రమాలపై పొంగులేటి అక్రమాలు; సీతక్క 5ಬ್ಬಾಲು; ಭೂ బీబేపీ సైలెంట్ స్కాంపై ఫోన్ల ప్పుడు చేయని బీజేపీ తెలoగo మేదారం నాసిరకం పనులపైనా ఇదే ధోరణి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై బీజేపీ మెతక వైఖరి ఆలయాల విషయంలో నానాయాగీ చేసే బీజేపీ మౌనంగా ఉండటంతో కార్యకర్తలు సైతం షాక్ స్పందించే బీజేపీ చప్పుడు చేయకపోవడంతో సాంత పారీ కార్యకర్తలు సైతం షాకయ్యారు: తెలంగాణ బీజేపీ ఎంపీలు భూభారతి స్కాం; వెలుగుమట్ల కూల్చివేతలు; తాజాగా అమీన్ పూర్ కూల్చివేతల్లోనూ సైలెంట్ - రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై బీజేపీ మెతక వైఖరి . స్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది భూభారతి సింగరేణి నైనీ స్కాంపై తయారు చేసిన రిపోర్టుని నేటికి బయటపెట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , వెలుగుమట్ల కూల్చివేతలు  అమీన్పూర్ ನೌಂ, Ca బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గప్చుప్  కూల్చివేతలపై కూడా బీజేపీ నాయకులు స్పందించలే స్కాంపై సింగరేణి నెనీ తయారు చేసిన రిపోర్టును ఇప్పటికీ రేవంత్ సర్కారుపై ఈగ వాలనివ్వకుండా కష్టపడుతున్న బీజేపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు . కేంద్ర" బయటపెట్టలేదని; మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై ప్రశ్లు వినిపిస్తున్నాయి బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న చేసుకుంటున్న పలువురు కీలక బీజేపీ నాయకులు. రేవంత్ అండతో కాంట్రాక్టులు; వ్యాపారాలు నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సైలెంట్గా బీఆర్ఎస్ రావొద్దనే వైఖరి ప్రదరిస్తున్న తెలంగాణ బీజేపీ . కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాలు . ఉండటంపై కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వకుండా బీజేపీ ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్న కార్యకర్తలు . నేతలు ಎಂಖಲು ಎಮ್ಮೆಲೈಲು' కాపాడుతున్నారు కొంతమంది కీలక బీజేపీ నేతలు రేవంత్ సర్కార్ అండతో . స్కిబిడిజిటర వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం ನಲುಗು కాంట్రాక్టులు దేశ రాజకీయాల్లో కత్తులు దూసుకునే రెండు జాతీయ అక్రమాలపై బీజేపీ నేతలు మౌను పాటిస్తూ వస్తున్నారు:. కూడా రాజరీయ వరగాల్లో వినిపిస్తోందికాంగ్రెస్ ప్రభుత్వం ಬಿಆರಿಎಸ' ఉంటే' ధోరణిలో పొంగులేటి భూకబ్ాలు అక్రమాలు; సీతక్క ఫోన్ల పార్టీలు . తెలంగాణలో ధర్మాన్ని, పొత్తు తిరిగి మాత్రం 0%%5 చాలు ೮ಂಜಂಗೌ పై బీజేపీ అసలు స్పందించలేదు: తెలంగాణ బీజేపీవ్యవహరిస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే పాటిస్తున్నాయి   తెలంగాణలో   కాంగ్రెస్ అధికారంలోకి స్కాం వంటి అంశాలి తెలంగాణలో  బీజేపీ అధికారంలోకి . రోజు నుంచి బీజేపీ నాయకులు రిలాక్స్ అయ్యారనే . బీజేపీ . మేదారం ఆలయ   నాసిరకం   పనులపై కష్టమని కూదా రావచం మౌనంగానే వ్యవహారంలో పలు అవినీతి ఆరోక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పాలి కాంగరెస్ ప్రభుత్వం పడలు దంది: ಆಲಯೌಲ ஐ்யூவீ Wednesday १५ April २०२६ Folow: 10 Ieluguscribe hrtps Iww X comltelususcribe  ಲಭುಖ Huel 132' కాంగ్రెస్ అక్రమాలపై పొంగులేటి అక్రమాలు; సీతక్క 5ಬ್ಬಾಲು; ಭೂ బీబేపీ సైలెంట్ స్కాంపై ఫోన్ల ప్పుడు చేయని బీజేపీ తెలoగo మేదారం నాసిరకం పనులపైనా ఇదే ధోరణి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై బీజేపీ మెతక వైఖరి ఆలయాల విషయంలో నానాయాగీ చేసే బీజేపీ మౌనంగా ఉండటంతో కార్యకర్తలు సైతం షాక్ స్పందించే బీజేపీ చప్పుడు చేయకపోవడంతో సాంత పారీ కార్యకర్తలు సైతం షాకయ్యారు: తెలంగాణ బీజేపీ ఎంపీలు భూభారతి స్కాం; వెలుగుమట్ల కూల్చివేతలు; తాజాగా అమీన్ పూర్ కూల్చివేతల్లోనూ సైలెంట్ - రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై బీజేపీ మెతక వైఖరి . స్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది భూభారతి సింగరేణి నైనీ స్కాంపై తయారు చేసిన రిపోర్టుని నేటికి బయటపెట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , వెలుగుమట్ల కూల్చివేతలు  అమీన్పూర్ ನೌಂ, Ca బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గప్చుప్  కూల్చివేతలపై కూడా బీజేపీ నాయకులు స్పందించలే స్కాంపై సింగరేణి నెనీ తయారు చేసిన రిపోర్టును ఇప్పటికీ రేవంత్ సర్కారుపై ఈగ వాలనివ్వకుండా కష్టపడుతున్న బీజేపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు . కేంద్ర" బయటపెట్టలేదని; మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై ప్రశ్లు వినిపిస్తున్నాయి బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న చేసుకుంటున్న పలువురు కీలక బీజేపీ నాయకులు. రేవంత్ అండతో కాంట్రాక్టులు; వ్యాపారాలు నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సైలెంట్గా బీఆర్ఎస్ రావొద్దనే వైఖరి ప్రదరిస్తున్న తెలంగాణ బీజేపీ . కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాలు . ఉండటంపై కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వకుండా బీజేపీ ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్న కార్యకర్తలు . నేతలు ಎಂಖಲು ಎಮ್ಮೆಲೈಲು' కాపాడుతున్నారు కొంతమంది కీలక బీజేపీ నేతలు రేవంత్ సర్కార్ అండతో . స్కిబిడిజిటర వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం ನಲುಗು కాంట్రాక్టులు దేశ రాజకీయాల్లో కత్తులు దూసుకునే రెండు జాతీయ అక్రమాలపై బీజేపీ నేతలు మౌను పాటిస్తూ వస్తున్నారు:. కూడా రాజరీయ వరగాల్లో వినిపిస్తోందికాంగ్రెస్ ప్రభుత్వం ಬಿಆರಿಎಸ' ఉంటే' ధోరణిలో పొంగులేటి భూకబ్ాలు అక్రమాలు; సీతక్క ఫోన్ల పార్టీలు . తెలంగాణలో ధర్మాన్ని, పొత్తు తిరిగి మాత్రం 0%%5 చాలు ೮ಂಜಂಗೌ పై బీజేపీ అసలు స్పందించలేదు: తెలంగాణ బీజేపీవ్యవహరిస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే పాటిస్తున్నాయి   తెలంగాణలో   కాంగ్రెస్ అధికారంలోకి స్కాం వంటి అంశాలి తెలంగాణలో  బీజేపీ అధికారంలోకి . రోజు నుంచి బీజేపీ నాయకులు రిలాక్స్ అయ్యారనే . బీజేపీ . మేదారం ఆలయ   నాసిరకం   పనులపై కష్టమని కూదా రావచం మౌనంగానే వ్యవహారంలో పలు అవినీతి ఆరోక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పాలి కాంగరెస్ ప్రభుత్వం పడలు దంది: ಆಲಯೌಲ ஐ்யூவீ Wednesday १५ April २०२६ Folow: 10 Ieluguscribe hrtps Iww X comltelususcribe - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ చోటే భాయ్‌కి.. బడే భాయ్ ఝలక్ దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణకే తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులిచ్చిన మోదీ సర్కారు కేంద్రంతో సఖ్యతగా ఉండాలని.. మోదీ బడే భాయ్ లాంటి వారని రేవంత్ రెడ్డి నీతులు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా రేవంత్ రెడ్డిని కనీసం పట్టించుకోని కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కంటే తెలంగాణకు తక్కువ నిధులిచ్చిన కేంద్రం ఆంధ్రకు రూ. 15 వేల కోట్లు.. నిధుల విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి యూపీకి రూ.27 వేల కోట్లు, అస్సాంకు తెలంగాణ కంటే రూ.11 వేల కోట్లు ఎక్కువ నిధులు రేవంత్ రెడ్డి తీపి మాటల్ని నమ్మని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మళ్ళీ అన్యాయం బీజేపీతో రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో కేంద్ర నిధుల్లో నష్టపోతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులతో రేవంత్ సత్సంబంధాల వల్లనే నిధుల విషయంలో నిర్లక్ష్యంచోటే భాయ్‌కి.. బడే భాయ్ ఝలక్ దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణకే తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులిచ్చిన మోదీ సర్కారు కేంద్రంతో సఖ్యతగా ఉండాలని.. మోదీ బడే భాయ్ లాంటి వారని రేవంత్ రెడ్డి నీతులు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా రేవంత్ రెడ్డిని కనీసం పట్టించుకోని కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కంటే తెలంగాణకు తక్కువ నిధులిచ్చిన కేంద్రం ఆంధ్రకు రూ. 15 వేల కోట్లు.. నిధుల విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి యూపీకి రూ.27 వేల కోట్లు, అస్సాంకు తెలంగాణ కంటే రూ.11 వేల కోట్లు ఎక్కువ నిధులు రేవంత్ రెడ్డి తీపి మాటల్ని నమ్మని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మళ్ళీ అన్యాయం బీజేపీతో రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో కేంద్ర నిధుల్లో నష్టపోతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులతో రేవంత్ సత్సంబంధాల వల్లనే నిధుల విషయంలో నిర్లక్ష్యం
💪పాజిటీవ్ స్టోరీస్ - GRANTS  దక్షిణ రాష్ట్టరాల్లో 5ீவீஜுS తెలంగాణకే తక్కువ ಇನ ಎಯಡ ಊಂ೮ బదేభాయరులకె ನಿಧುನಿದ್ದಾನಮಾದಿ కేంద్రంతో సఖ్యతగా ఉందాలని మోదీబడే భాయ్ లాంటివారని రేవంత్ రెడ్డి నీతులు ప్రదక్షిణలు చేసినా రేవంత్ రెడ్డిని కనీసం పట్టించుకోని కేంద్ర మంత్రులు .  రాష్ర్రానికి ( ಬಬುಲುನ್ನಾಯ: ಅನ್ಸಾಂ తెలంగాణ కంటే సుమార రూ.11 వేల కోట్లు అధికంగా నిధులు వచ్చినట్లు తెలుస్తోంది: వ నిధులిచ్చిన కేంద్రం . కాంగ్రెస్ అధికారంలో ఉన్నకర్ణాటక కంటే తెలంగాణకు కాంగెస్ పాలిత కర్ణాటకతో పోల్చినా తెలంగాణకు తక్కువ నిధులే రావడం గమనార్హం  ఇక ఆంధ్రప్రదేశకు సుమారు ఆంధ్రకు రూ. 15 వేల కోట్లు..నిధుల విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి రూ.15   వేల కోట్లు అందుతున్నప్పటికి   నిధుల  సాధనలో ಯುೌವಕಿಯ 27 ಎಲ ಇಲ್ಲ; అస్సాంకు తెలంగాణ కంటే రూ 11 వేల కోట్లు ఎక్కువ నిధులు . రేవంత్ రెడ్డి మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు: గ్రాంట్ ఇన్ ఎయిడ్ ಶರಿಗಿ   ಬಲ್ಲಿಂದೌಲಿನ అవసరం లేని ನಿಧೆಲು కారణంగా రేవంత్ రెడ్డి తీపి మాటల్ని నమ్మని కేంద్ర ప్రభుత్వం .. తెలంగాణకు మళ్ళీ అన్యాయం రాష్ట్రాల అభివృద్ధికి కీలకంగా భావిస్తారు: కేంద్ర ప్రాయోజిత  పథకాలు, విపత్తు సహాయం, స్థానిక సంస్థల నిధులు వంటి బీజేపీతో రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో కేంద్ర నిధుల్లో నష్టపోతున్న తెలంగాణ పలు అంశాల కింద ఇవి ಅಯಲ 5ಾf విడుచలవులాయి రాష్ట్ర బీజేపీ నాయకులతో రేవంత్ సత్సంబంధాల వల్లనే నిధుల విషయంలో నిర్లక్ష్యం . నివేదికల ప్రకారం దక్షీణాది రాష్ట్రాలకు . నిధుల్లో వాటా తక్కువగానే స్పష్టమవుతోంది: ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనల రూపంలో రూ.22 వేల కోట్లకుపైగా తెలుగు స్రైటి దిబటల  అందులో కేవలం 25-30 శాతం మాత్రమే విడుద ఆనించగా రేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన . జరిగినా   ఫలితం కనిపించడం లేదు   వివరాల్లోకి   వెళితే: లైనట్టు గణాంకాలు సూచిస్తున్నాయి: బీజేపీతో రేవంత్ రెడ్డికి . ఇన్ ఎయిద్ నిధుల గ్రాంట్ ఆర్ధిక సంవత్సరంలో (ఏప్రిల్-ఫిబ్రవరి 11 నెలల అన్యాయం కేంద్రం ನನಾಗುಲೌನ పంపకాల్లో ఉన్నప్పుటికీ; ఆశించిన సలంగాణకు ನುಂಬಿ 2025 ನಅಂಬಂಧೌಲು ఉంది.కేంద్రంతో సఖ్యతగా ఉందాలని, ప్రధాని మోదీని "బడే" కాలంలో) తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సుమారు . స్థాయిలో సహాయం రావడం లేదని విమర్శలు వ్యక్తమవు భాయ్"గా భావించాలని పదేపదే చెప్పే రేవంత్ రెడ్డి, ఢిల్లీలో మాత్రమే లభించినట్లు సమాచారం. ఇదే బీజేపీతో   రేవంత్   రెడి రూ 6 వేల అనుసరిస్తున్న రెండు తున్నాయి ఉత్తరప్రదేశకు ವಲ పలుమార్లు పర్యటించినప్పటికి రాష్ట్రానికి నిధులు  ನುಮೌರು ನೌಲು5ಲ ಧಿಂಣಿಖೌಡ್ ರ್ నిధుల నష్టం కలిగిస్తోందన. "ವಾನಿ3 'రాబట్టలేక రూ 27 కొట్లు . కాలంలో' కోట్లు పోయారు   కేంద్ర   మంత్రులతో  ವಿಮರಲು ವಿನಿವಿನುನ್ನಯ ' సంఖ్యలో భేటీలు ಝೌ 22 ವಲ విడుదలైనట్లు గణాంకాలు . ಮಧಯಏದಿಂು' ಐದಲ తెలుగు స్ర్కైది్ wednesday' 15 April 2026 Follow: Meluguscribe https ww X com telususcrlbe  GRANTS  దక్షిణ రాష్ట్టరాల్లో 5ீவீஜுS తెలంగాణకే తక్కువ ಇನ ಎಯಡ ಊಂ೮ బదేభాయరులకె ನಿಧುನಿದ್ದಾನಮಾದಿ కేంద్రంతో సఖ్యతగా ఉందాలని మోదీబడే భాయ్ లాంటివారని రేవంత్ రెడ్డి నీతులు ప్రదక్షిణలు చేసినా రేవంత్ రెడ్డిని కనీసం పట్టించుకోని కేంద్ర మంత్రులు .  రాష్ర్రానికి ( ಬಬುಲುನ್ನಾಯ: ಅನ್ಸಾಂ తెలంగాణ కంటే సుమార రూ.11 వేల కోట్లు అధికంగా నిధులు వచ్చినట్లు తెలుస్తోంది: వ నిధులిచ్చిన కేంద్రం . కాంగ్రెస్ అధికారంలో ఉన్నకర్ణాటక కంటే తెలంగాణకు కాంగెస్ పాలిత కర్ణాటకతో పోల్చినా తెలంగాణకు తక్కువ నిధులే రావడం గమనార్హం  ఇక ఆంధ్రప్రదేశకు సుమారు ఆంధ్రకు రూ. 15 వేల కోట్లు..నిధుల విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి రూ.15   వేల కోట్లు అందుతున్నప్పటికి   నిధుల  సాధనలో ಯುೌವಕಿಯ 27 ಎಲ ಇಲ್ಲ; అస్సాంకు తెలంగాణ కంటే రూ 11 వేల కోట్లు ఎక్కువ నిధులు . రేవంత్ రెడ్డి మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు: గ్రాంట్ ఇన్ ఎయిడ్ ಶರಿಗಿ   ಬಲ್ಲಿಂದೌಲಿನ అవసరం లేని ನಿಧೆಲು కారణంగా రేవంత్ రెడ్డి తీపి మాటల్ని నమ్మని కేంద్ర ప్రభుత్వం .. తెలంగాణకు మళ్ళీ అన్యాయం రాష్ట్రాల అభివృద్ధికి కీలకంగా భావిస్తారు: కేంద్ర ప్రాయోజిత  పథకాలు, విపత్తు సహాయం, స్థానిక సంస్థల నిధులు వంటి బీజేపీతో రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో కేంద్ర నిధుల్లో నష్టపోతున్న తెలంగాణ పలు అంశాల కింద ఇవి ಅಯಲ 5ಾf విడుచలవులాయి రాష్ట్ర బీజేపీ నాయకులతో రేవంత్ సత్సంబంధాల వల్లనే నిధుల విషయంలో నిర్లక్ష్యం . నివేదికల ప్రకారం దక్షీణాది రాష్ట్రాలకు . నిధుల్లో వాటా తక్కువగానే స్పష్టమవుతోంది: ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనల రూపంలో రూ.22 వేల కోట్లకుపైగా తెలుగు స్రైటి దిబటల  అందులో కేవలం 25-30 శాతం మాత్రమే విడుద ఆనించగా రేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన . జరిగినా   ఫలితం కనిపించడం లేదు   వివరాల్లోకి   వెళితే: లైనట్టు గణాంకాలు సూచిస్తున్నాయి: బీజేపీతో రేవంత్ రెడ్డికి . ఇన్ ఎయిద్ నిధుల గ్రాంట్ ఆర్ధిక సంవత్సరంలో (ఏప్రిల్-ఫిబ్రవరి 11 నెలల అన్యాయం కేంద్రం ನನಾಗುಲೌನ పంపకాల్లో ఉన్నప్పుటికీ; ఆశించిన సలంగాణకు ನುಂಬಿ 2025 ನಅಂಬಂಧೌಲು ఉంది.కేంద్రంతో సఖ్యతగా ఉందాలని, ప్రధాని మోదీని "బడే" కాలంలో) తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సుమారు . స్థాయిలో సహాయం రావడం లేదని విమర్శలు వ్యక్తమవు భాయ్"గా భావించాలని పదేపదే చెప్పే రేవంత్ రెడ్డి, ఢిల్లీలో మాత్రమే లభించినట్లు సమాచారం. ఇదే బీజేపీతో   రేవంత్   రెడి రూ 6 వేల అనుసరిస్తున్న రెండు తున్నాయి ఉత్తరప్రదేశకు ವಲ పలుమార్లు పర్యటించినప్పటికి రాష్ట్రానికి నిధులు  ನುಮೌರು ನೌಲು5ಲ ಧಿಂಣಿಖೌಡ್ ರ್ నిధుల నష్టం కలిగిస్తోందన. "ವಾನಿ3 'రాబట్టలేక రూ 27 కొట్లు . కాలంలో' కోట్లు పోయారు   కేంద్ర   మంత్రులతో  ವಿಮರಲು ವಿನಿವಿನುನ್ನಯ ' సంఖ్యలో భేటీలు ಝೌ 22 ವಲ విడుదలైనట్లు గణాంకాలు . ಮಧಯಏದಿಂು' ಐದಲ తెలుగు స్ర్కైది్ wednesday' 15 April 2026 Follow: Meluguscribe https ww X com telususcrlbe - ShareChat