#y. sజగన్మోహనరెడ్డి మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ లో రోజుకు 400 నుండి 500 వరకు OP కి వస్తారు. ప్రతి రోజు 100 మంది పేషెంట్ లు వార్డులలో అడ్మిట్ అయ్యి ఉంటారు. రోజు 5 నుండి 10 మంది సాధారణ కాన్పులు అవుతాయి. ఆపరేషన్ లు అవుతుంటాయి. ఇంకా కంటి ఆపరేషన్ లు, జనరల్ సర్జరీలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్న 53 మంది స్టాఫ్ నర్స్ లను బదిలీ చెయ్యడం వలన ఇక్కడ అన్ని సేవలు ఆగిపోతాయి కదా . ఇవేమి ఆలోచన చెయ్యకుండా అందరిని ఒకేసారి బదిలీ చేయడం దారుణం.. ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలి..