అహ్మదాబాద్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ,ఆదిత్య మిట్టల్ లను కలిసిన రాష్ట్ర ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. త్వరలో అనకాపల్లిలో జరగనున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ఆదిత్య మిట్టల్ తో చర్చించిన మంత్రి
#INDvNZ
#T20WorldCup2026final
#NaraLokesh #😥ఇండస్ట్రీలో విషాదం..ఆస్కార్ అవార్డు గ్రహీత మృతి