నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని ఆవిష్కరించిన కళాకారిణి రేవతిని AP మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. "ఇలాంటి కళ ఎప్పుడూ చూడలేదు" అని ట్వీట్ చేశారు. #NarasimhaSwamy #APMinisterNaraLokesh #Revathi #painting #🆕షేర్చాట్ అప్డేట్స్
ముంబైలో బీజేపీ ర్యాలీపై మహిళ తిరుగుబాటు!ముంబై వర్లీలో బీజేపీ ర్యాలీ వల్ల గంటకు పైగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఓ మహిళ... తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావాల్సి ఉండగా నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి. ఇక్కడి నుంచి వెళ్లండి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.#Mumbai #BJP #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!ముంబైలో BJP మహిళా సంకల్ప ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిడ్డను తీసుకురావడానికి వెళ్తూ ఇబ్బంది పడిన ఆమె, మంత్రి గిరీష్ మహాజన్ను ప్రశ్నిస్తూ “ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు?” అని నిలదీశారు. #🆕షేర్చాట్ అప్డేట్స్
బస్సు కండక్టర్ వద్ద రూ. 23 వేల చోరీ..!హర్యానాలోని కైతల్–జింద్ బస్సులో కండక్టర్ వద్ద రూ.23,000 చోరీ జరిగింది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. #busconductor #Kaithal #JindHaryana #CCTVfootage #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్