WC ట్రోఫీతో హనుమాన్ టెంపుల్కు గంభీర్, సూర్య
T20 WC ట్రోఫీతో టీమ్ ఇండియా కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య అర్ధరాత్రి అహ్మదాబాద్లోని హనుమాన్ టెంపుల్కి వెళ్లారు. హనుమంతుని వద్ద ట్రోఫీని పెట్టి పూజలు నిర్వహించారు. వారితో ICC ఛైర్మన్ జైషా ఉన్నారు. మ్యాచుకు ముందు కూడా భారత ఆటగాళ్లు ఆలయానికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని అక్కడి పూజారి తెలిపారు. కాగా ఇటీవల ఎక్కడ మ్యాచులు ఆడినా ఆ ప్రాంతాల్లోని ఆలయాలను భారత క్రికెటర్లు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
#🔥రికార్డుల విజయం..విశ్వవిజేతగా భారత్🏆