బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
ShareChat
click to see wallet page
@deerajreddy
deerajreddy
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
అందుకే భారతదేశాన్ని భిన్నత్వం లో ఏకత్వం అంటారు! సబ్ ఖా మాలిక్ ఏక్ హై 🇮🇳🇮🇳క్యాప్షన్ : మహాభారతం గొప్పతనం గురించి ఓ ముస్లిం పెద్ద ఎంత గొప్పగా, వినసొంపుగా గీతం పాడాడో ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా చూసి తరించండి,స్ఫూర్తిగా తీసుకోండి! కుల,మతాల అడ్డుగోడలను తొలగిచుకొని సోదరభావంతో మెలగడం అలవాటు చేసుకోండి! జైహింద్! మేరా భారత్ మహాన్! #హ #🔊తెలుగు చాట్‌రూమ్😍
హ - ShareChat
00:16
ఎవరికి ఎవరయ్యా ఈశ్వర ఎవరు వుంటే ఏమయ్యా ఈశ్వర! మరు జన్మ రాకుండా చూడరా! నీ దయ వుంటే చాలయ్య హర హర! నీ దయ వుంటే చాలురా ఈశ్వర! ఓం తత్ పురుషాయ మహాదేవాయ ధీమాహి తన్నో రుద్ర ప్రచోదయాత్! ఓం నమశ్శివాయ శివాయ నమ ఓం! హర హర మహదేవ శంభో శంకర! - మా హిందూ భక్తజనప్రభంజనానికి ఆధ్యాత్మిక ఓం తత్ పురుషాయ శుభ సోమవారం! #శుభ సోమవారం
శుభ సోమవారం - ShareChat
00:34
ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడాల్సిందే - లేకపొతే పర్యావరణానికి,తద్వారా మానవాళికి పెను ముప్పు పొంచి వుంది! లేదా ప్లాస్టిక్ వ్యర్తాల రీ సైక్లింగ్ అత్యంత ఆవశ్యకం - ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పేలా మన కేంద్ర ప్రభుత్వం యావత్తు దేశప్రజల్లో చైతన్యం తీసుకురావాలి! ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట ఒకటే మాట అదేమంటే ప్లాస్టిక్ వాడకానికి చరమ గీతం పాడాలి అని.ముఖ్యంగా పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్తాలను రీ సైక్లింగ్ చేయడం ద్వారా జపాన్ దేశం అత్యంత విజయవంతం కావడాన్ని మనదేశ వాసులు,కేంద్ర ప్రభుత్వం వారు తప్పనిసరిగా స్ఫూర్తిగా తీసుకోవాలి.ఎందుకంటే టోక్యో 2020 ఒలింపిక్స్ లో ఆ దేశానికే చెందిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి ఒలింపిక్ విజేతలకు పతకాలు తయారు చేసింది అంటే ఆ దేశ ప్రభుత్వం ప్లాస్టిక్ కు ముకుతాడు వేసేందుకు ఎంతటి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లిందో మనం ఇట్టే ఊహించవచ్చు.అంతేకాదు ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్ లకు పడుకునేందుకు కార్డ్ బోర్డ్ మంచాలను,వాటిపై పరుపులను సైతం రీసైక్లింగ్ ద్వారా తయారు చేసింది అంటే వారి గొప్ప ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ లో కేవలం గరిష్టంగా పది శాతమే రీ సైక్లింగ్ అవుతుండగా మిగిలినది చెత్త కుప్పల్లో చేరుతున్నది అంటే అలా చేరిన చెత్త కుప్పల వల్ల వాతావరణం కలుషితం అయ్యి అవి గాలి,నీరు,ఆహారం రూపంలో చేరి అవి వివిధ వ్యాధులకు అలంబనగా మారి యావత్తు మానవాళిని కోలుకోలేని విధంగా కాటు వేస్తున్నది అనే మాట సత్య దూరం కాదు.అంతేకాదు మనం ప్లాస్టిక్ ను విపరీతంగా, విచ్చలవిడిగా వాడటం మూలాన ముంచుకొచ్చే భుతాపోన్నతి,వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాల్సిందే అనేదానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇటీవల తీవ్రమైన వరదలు పాకిస్తాన్ ను పలకరించడం,ఈ ఏడాది మొదట్లోను వందేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయి ఆస్తి,ప్రాణ నష్టం భారీ ఎత్తున సంభవించింది అంటే ఈ అనారోగ్య పరిణామం మూలాననే అనే మాట అక్షర సత్యం.ఓక విధంగా చెప్పాలంటే రీ సైక్లింగ్ చేయడం అంటే అదేమీ పెద్ద పని ఏమి కాదు,అసాధారణ బ్రహ్మ విద్య అంతకన్నా కాదు. ఓక ప్లాస్టిక్ వస్తువు ద్వారా వచ్చే వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి వేరే వస్తువుగా మనం వాడుకోవడమే.ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే 250 రీ సైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉండటం అవి హైదరాబాద్,అహ్మదాబాద్, సూరత్,థానే, ముంబై, ఢిల్లీ, చండీగడ్,ఇండోర్,విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో మాత్రమే ఉండటం మన దేశానికి సంబంధించి ఓక తీవ్ర లోటు గానే చెప్పాలి.కాబట్టి దేశవ్యాప్తంగా మరికొన్ని పెద్ద,చిన్న నగరాలలో, మున్సిపాలిటీ లలో సైతం రీ సైక్లింగ్ ప్లాంటులు ఏర్పాటు చేస్తే ఈ ప్లాస్టిక్ ద్వారా ఉత్పన్నం అయ్యే వ్యర్తాల బెడద తొలగి యావత్ మానవాళి ఉన్నంతలో ఆరోగ్యకరమైన,సుఖప్రదమైన జీవితం గడిపేందుకు నూటికి నూరుపాళ్ళు అవకాశం ఉంటుంది. ఏదిఏమైన పట్టాపగ్గాలు లేకుండా తరుముకొస్తున్న ప్లాస్టిక్ భూతానికి సంకెళ్లు వేయాలంటే,దాని భరతం పట్టాలంటే మాత్రం ముందు మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు యావత్ మన దేశ ప్రజానీకంలో ఈ ప్లాస్టిక్ మహమ్మారికి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేలా ఓక యుద్ధప్రాతిపదికన చైతన్యం తీసుకురావాలి. ఏమైనా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల ఎంతటి పెను ముప్పు పొంచి వుందో ముందుగా ప్రతి ఒక్క దేశప్రజానీకం వివేకంతో, పరిణతితో ఆలోచించి తదనుగుణంగా ప్రత్యేకంగా కేటాయించిన ఏదో ఓక స్థలంలో మాత్రమే ఆ వ్యర్థాలను ఉంచగలిగితే రీ సైక్లింగ్ చేయడానికి బాగా అవకాశం ఏర్పడి ఈ ప్లాస్టిక్ భూతానికి మన శరీరం వ్యాధిగ్రస్తం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఓక ఆయుధం లా ఈ రీసైక్లింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు. రీ సైక్లింగ్ వ్యవస్థకు జై కొట్టాలి!ప్లాస్టిక్ భూతాన్ని నామ రూపాల్లేకుండా తరిమి కొట్టడం మన బాధ్యతగా ప్రతి ఒక్క దేశప్రజానీకం భావించి అందుకు ఎనలేని చిత్తశుద్ధి తో పాటుపడాలి! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🔊తెలుగు చాట్‌రూమ్😍
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ShareChat
#💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂
💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂 - Y000. బ్ిదీష్సామ్తాజ్యన్ని గడగడలాడించిన ధిరుడు స్వాాతంత్య సమరయోదుడు నేతాజి నుభిాష్ చంద్రబిరస్ గారి జయంతినందరumామారకి ఘన నిమబీల బుగ్గన మధుసూదనరెడ్డి వైస్సార్సీపీ పార్టీ నాయకుడుః Y000. బ్ిదీష్సామ్తాజ్యన్ని గడగడలాడించిన ధిరుడు స్వాాతంత్య సమరయోదుడు నేతాజి నుభిాష్ చంద్రబిరస్ గారి జయంతినందరumామారకి ఘన నిమబీల బుగ్గన మధుసూదనరెడ్డి వైస్సార్సీపీ పార్టీ నాయకుడుః - ShareChat
రామ శ్రీరామ, రామ రఘురామ!రామయ్య నీవు మాకు తోడుంటే స్వర్గమే కిందికి రాదా రామయ్య! జై శ్రీరామ్!🕉️🕉️🕉️🏹🏹🏹🏹 #శుభ మంగళవారం
శుభ మంగళవారం - ShareChat
00:25
సబ్ ఖా మాలిక్ ఏక్ హై అని చాటి చెప్పి, మత సామరస్యాన్ని పాటించిన ముస్లిం యువకులు! క్యాప్షన్ : మానవసేవకు మతం తో పని లేదు 👍🏾👍🏾 #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్
🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ - ShareChat
00:46
ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' కృషితో నాస్తి దుర్భిక్ష్యం అనే పదానికి మరో పర్యాయ పదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి ' క్యాపిటల్ వాయిస్ పత్రికలో ప్రచురితమైంది. ఈ ప్రత్యేక సందర్బంగా ఒక సాధారణ వకీలుగా,అడ్వకేట్ గా తన జీవితాన్ని ఆరంభించి తన స్వయం కృషి తో,అవిరళ కృషితో న్యాయశాస్ర విద్యలో మంచి పట్టు, నైపుణ్యం సంపాదించి ఆ రంగంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏకంగా ఒక అత్యున్నత హోదా, ఎవరెస్ట్ శిఖరం వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి పదవికి ఎదిగిన గౌరవనీయులు అయిన జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి గారి కథాకమిషు, ఆయన ఒక మహోన్నత స్థానానికి ఎదిగిన తీరుతెన్నులు వంటి అంశాలను విశ్లేషిస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని తన సొంత దినపత్రిక ' క్యాపిటల్ వాయిస్ ' లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ పంగులూరి బుచ్చిబాబు గారికి & డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ వీరన్న గారికి ఇవే నా ఆత్మీయ,సహృదయ పూర్వక కృతజ్ఞతలు! - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #justice
justice - ShareChat
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
ysr - ShareChat
00:25
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali
deepavali - ShareChat
00:22