Eenadu
ShareChat
click to see wallet page
@eenadulivenews
eenadulivenews
Eenadu
@eenadulivenews
I Love ShareChat
స్వర్ణాంధ్ర సాకారం కోసం, బలమైన వ్యూహాలు!ఏపీని $2.4 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా మార్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - 2047 ನಾಬಿಕಿ ಏಸಿನಿ 2.4 ಲಿಲಿಯನ ಎತಾನಮಿಗಾ తయారు చేసేందుకే మాప్రతీ అడుగు (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు)  రాజ్యసభ MP సానా సతీషబాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) | Sanasathishbabu 2047 ನಾಬಿಕಿ ಏಸಿನಿ 2.4 ಲಿಲಿಯನ ಎತಾನಮಿಗಾ తయారు చేసేందుకే మాప్రతీ అడుగు (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు)  రాజ్యసభ MP సానా సతీషబాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) | Sanasathishbabu - ShareChat
ఏ అడ్డుతెరలు లేవు... ఎలాంటి ప్రోటోకాల్స్ లేవు, హోదాలు పక్కనపెట్టి... ఒకే గడపలో, ఒకే కుటుంబంలా మత్స్యకార కుటుంబంతో ప్రజానాయకుడు! #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - హీయనుదాటినే ఆతీయతే: fంfపుత్రుల కుటుందింలో ఒకడిలె 00 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతీషబాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) . Sanasathishbabu హీయనుదాటినే ఆతీయతే: fంfపుత్రుల కుటుందింలో ఒకడిలె 00 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతీషబాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) . Sanasathishbabu - ShareChat
"ఈ తీరం మనది.. బోటూ మనదే.. వేటా మనదే.."మత్స్యకారుల హక్కుల కోసం, వారి జీవనోపాధి కోసం ఎప్పుడూ రాజీపడని పోరాటం చేసే అరుదైన వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. గంగపుత్రుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వమే కొండంత అండ. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
00:48
"మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా..!" 🎣నాడు రూ. 2,000 ఆర్థిక సాయంతో ప్రారంభమైన మత్స్యకార భరోసా… నేడు రూ. 20,000కు పెంచి మత్స్యకార కుటుంబాలకు మరింత భద్రత కల్పించిన ప్రభుత్వం కూటమిదే.రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేసి… వారి జీవితాల్లో ఆశాకిరణాలు నింపుతోంది ప్రజా ప్రభుత్వం.మత్స్యకార సోదరుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ భద్రత కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తూ… ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
01:44
అభివృద్ధే లక్ష్యంగా, ప్రజలే కేంద్రబిందువుగా ముందుకు సాగే ఈ నాయకత్వం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - దేశప్రయోజనాలు; రస్త్ప్రయuజునాలే @@bog @883 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతీష్బాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) | Sanasathishbabu దేశప్రయోజనాలు; రస్త్ప్రయuజునాలే @@bog @883 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతీష్బాబు (గౌరవ సెక్రటరీ; ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) | Sanasathishbabu - ShareChat
న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా’ సదస్సులో గౌరవ ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ @Nara Lokesh గారితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, AI ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, డేటా సెంటర్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.₹10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడుల లక్ష్యంతో… విశాఖపట్నాన్ని AI & డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ… ఏపీని భవిష్యత్ సాంకేతిక మరియు పారిశ్రామిక శక్తిగా నిలబెట్టే ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి.పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, అనుకూల పారిశ్రామిక విధానాలతో AI రంగానికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ అందించడంలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఈ సదస్సు వేదికగా స్పష్టం చేయడం జరిగింది. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - NUCLEAR NEI ENSERGUTE  NUCLEAR ENERGY NSTTUTE C3 ق NUCLEAR NEI ENSERGUTE  NUCLEAR ENERGY NSTTUTE C3 ق - ShareChat
న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా’ సదస్సులో గౌరవ ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ @Nara Lokesh గారితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, AI ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, డేటా సెంటర్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.₹10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడుల లక్ష్యంతో… విశాఖపట్నాన్ని AI & డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ… ఏపీని భవిష్యత్ సాంకేతిక మరియు పారిశ్రామిక శక్తిగా నిలబెట్టే ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి.పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, అనుకూల పారిశ్రామిక విధానాలతో AI రంగానికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ అందించడంలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఈ సదస్సు వేదికగా స్పష్టం చేయడం జరిగింది. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - - - - ShareChat
థాయ్​లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ - 2026​లో రజత పతకం సాధించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు!నిలకడైన ప్రదర్శన, అద్భుతమైన సమన్వయంతో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న మీ ప్రయాణాన్ని చూసి మన యువత ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దేశానికి ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
#Prajadarbarనమ్మకానికి, సమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్.. సానా సతీష్ బాబు గారి ప్రజాదర్బార్! #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
01:32
మన విజనరీ నాయకుడు, గౌరవ సీఎం @ncbn.official గారి ఆదేశాల మేరకు.. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తూ, రేపు జరగనున్న ప్రతిష్టాత్మక 'యూఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్' మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ విచ్చేసిన మన డైనమిక్ లీడర్, గౌరవ మంత్రి @Nara Lokesh గారికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది! #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat