వ్యక్తిగత ఎజెండాల కంటే ప్రజల అవసరాలే ముఖ్యమనే సీఎం చంద్రబాబు గారి స్పష్టమైన ఆదేశం.. రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
అస్సాంలోని గౌహతిలో ముఖ్యమంత్రిగా @himantabiswasarma గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ సీఎం @ncbn.official గారు, మంత్రి @Nara Lokesh గారు, కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎన్డీయే నేతలతో కలిసి పాల్గొనటం జరిగింది.
ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడంతో పాటు, దేశాభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
నాడు ఐటీ విప్లవానికి హైదరాబాద్ను కేంద్రంగా నిలిపిన నాయకత్వం..నేడు ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ తరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న దూరదృష్టి గల విజనరీ శ్రీ @ncbn.official గారు మన రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని అంతర్జాతీయ పెట్టుబడి, పారిశ్రామిక వేదికలపై మరింత గర్వంగా ప్రతిధ్వనింపజేస్తున్నారు.'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ' (CII) సదస్సు లో పాల్గొనున్న సందర్భంగా, ఈ రోజు ఢిల్లీ విమానాశ్రయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి స్వాగతం పలకడం జరిగింది. #🟡తెలుగుదేశం పార్టీ
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారి పిలుపు మేరకు ఏపీ అభివృద్దిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కోరుతున్నాను. #🟡తెలుగుదేశం పార్టీ













