ఏపీలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 48 డిగ్రీలు దాటిపోవడంతో జనం అల్లాడిపోయారు. ప్రధానంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.14 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) లో 47.17 డిగ్రీలు, నందివాడ (కృష్ణా) లో 47.1 డిగ్రీలు, చింతలపూడి (ఏలూరు) లో 46.94 డిగ్రీలు, గణపవరం (పశ్చిమ గోదావరి) లో 46.82 డిగ్రీలు, , గోపాలపురం (తూర్పు గోదావరి) లో 46.78 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
#😨😨అమ్మో ఎండలు🌡️🌞🌞 #రానున్న 3రోజులు హీటెక్కించనున్న ఎండలు #రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం రోహిణి కార్తె అంటే ఏంటీ? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి #వేసవి కాలం