ఢిల్లీ మాలవీయ నగర్ హోటల్ అగ్నిప్రమాదంలో నిజమైన హీరో - రియాజ్ ఉద్దీన్ మన్సూరీ నిన్న మాలవీయ నగర్లోని 'ఫ్లోరిష్ స్టే' (Flourish Stay) హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఈ దారుణమైన #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇మోటివేషనల్ వీడియోలు #📝జీవిత గుణపాఠాలు😊 #👬 Friends forever 🤝 #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ ప్రమాదంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో మందిని కాపాడిన ఒక నిజమైన హీరో ఉన్నాడు...!!!
అక్కడ మెట్రెస్ (పరుపుల) దుకాణం నడుపుకునే రియాజ్ ఉద్దీన్ మన్సూరీ, తన కుమారుడు అర్మాన్ తో కలిసి ప్రమాదం జరగగానే వెంటనే స్పందించారు...!!!
హోటల్ పై అంతస్తుల నుండి కిందకు దూకే ప్రజలకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు... తన షాపులో ఉన్న పరుపులన్నింటినీ, రగ్గులను వెంటనే రోడ్డుపై పరిచారు...!!!
వారి సమయస్ఫూర్తి వల్ల పైనుంచి దూకిన 8 మందికి పైగా ప్రాణాలు సేఫ్గా నిలిచాయి...!!!
ఈ దేశంలో జనాలు ప్రమాధంలో ఉన్న ప్రతీసారి ముస్లిం సమాజం ఎప్పుడు రక్షిస్తు తోడుగా నిలిచింది విపత్కర సమయంలో రియాజ్ ఉద్దీన్ మరియు అతని కుమారుడు చూపించిన మానవత్వం, ధైర్యం నిజంగా అభినందనీయం...!!!