Aaryan Rajesh
ShareChat
click to see wallet page
@godhasriranganadha
godhasriranganadha
Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *త్రయోదశి* ఉ7.42 వరకు, తదుపరి *చతుర్థశి* తె5.52 వరకు, నక్షత్రం : *పునర్వసు* రా1.47 వరకు, యోగం : *విష్కంభం* మ1.45 వరకు, కరణం : *తైతుల* ఉ7.42 వరకు, తదుపరి *గరజి* సా6.48 వరకు, ఆ తదుపరి *వణిజ* తె 5.52 వరకు, వర్జ్యం : *మ2.25 - 3.56* దుర్ముహూర్తము : *ఉ6.37 - 8.06* అమృతకాలం : *రా11.31 - 1.02* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మిథునం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - గోవింద గోవిందా నమదెంకటేనయ 31-1-26 ఆంజనేయ శని త్రయోదశి 0850 ಏಞ-೧೧ೊ೦೦ గోవింద గోవిందా నమదెంకటేనయ 31-1-26 ఆంజనేయ శని త్రయోదశి 0850 ಏಞ-೧೧ೊ೦೦ - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - శక సంవత్సరం . విశ్వావసు నామ సంవత్సరం: . విశ్వావసు 1947 ఉత్తరాయణం విక్రమ సంవత్సరం 2082 కాలాయుక్త. తేదీ - 31 జనవరి 2026 . త్రయోదశి 08.25 AM తర్వాత . 88 రోజు' శనివారం చతుర్దశి 05.52 AM, FEB 01 వరకు . మాఘము మాసం seo  ఆరుద్ర 03.27 AM తర్వాత పక్షం - శుక్ల ಖುನಫನು 01:34 AM, FEB 01 ಏಂತು . பலe 5a 11:21 PM T0 12:49 AM గుళిక - 06.48 AM T0 08.14 AM FEB 01 అభిజితము: 12:07 PMTO 12:52 PM దుర్ముహూర్తం . 06.48 AM TO 07.34 AM & 07.34 AM TO 08.19 AM రాహు Sా 09.39 AM TO 11.04 AM லno 01.55 PM T0 03.20 PM వర్జ 02:30 PMT0 03:59 PM 0 శిశిర బుతువు బుతువు పంచాంగం శక సంవత్సరం . విశ్వావసు నామ సంవత్సరం: . విశ్వావసు 1947 ఉత్తరాయణం విక్రమ సంవత్సరం 2082 కాలాయుక్త. తేదీ - 31 జనవరి 2026 . త్రయోదశి 08.25 AM తర్వాత . 88 రోజు' శనివారం చతుర్దశి 05.52 AM, FEB 01 వరకు . మాఘము మాసం seo  ఆరుద్ర 03.27 AM తర్వాత పక్షం - శుక్ల ಖುನಫನು 01:34 AM, FEB 01 ಏಂತು . பலe 5a 11:21 PM T0 12:49 AM గుళిక - 06.48 AM T0 08.14 AM FEB 01 అభిజితము: 12:07 PMTO 12:52 PM దుర్ముహూర్తం . 06.48 AM TO 07.34 AM & 07.34 AM TO 08.19 AM రాహు Sా 09.39 AM TO 11.04 AM லno 01.55 PM T0 03.20 PM వర్జ 02:30 PMT0 03:59 PM 0 శిశిర బుతువు బుతువు పంచాంగం - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *త్రయోదశి* ఉ7.42 వరకు, తదుపరి *చతుర్థశి* తె5.52 వరకు, నక్షత్రం : *పునర్వసు* రా1.47 వరకు, యోగం : *విష్కంభం* మ1.45 వరకు, కరణం : *తైతుల* ఉ7.42 వరకు, తదుపరి *గరజి* సా6.48 వరకు, ఆ తదుపరి *వణిజ* తె 5.52 వరకు, వర్జ్యం : *మ2.25 - 3.56* దుర్ముహూర్తము : *ఉ6.37 - 8.06* అమృతకాలం : *రా11.31 - 1.02* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మిథునం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - ఓం శ్రీ శనీశ్వరాయ నమః 5ல కృఏతో నని శ్రీవెంకటేశ్వర స్వామి , ఆశీస్సు ಲಪ೦ 85&%@680 @ శ్రీ ఆంజనేయిస్వామి ఓం శ్రీ రామ్ జైశ్రీరామ్ మసం 9&8 శుభశనివారం ఓం శ్రీ శనీశ్వరాయ నమః 5ல కృఏతో నని శ్రీవెంకటేశ్వర స్వామి , ఆశీస్సు ಲಪ೦ 85&%@680 @ శ్రీ ఆంజనేయిస్వామి ఓం శ్రీ రామ్ జైశ్రీరామ్ మసం 9&8 శుభశనివారం - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - గోవింద గోవిందా శ్రీగురుభ్యోనమః 8:31@5582026 వారరశనివారం (స్థిరవాసర్యు) సంవత్సరం విశ్వావసునామసంవత్సరం అయనరఃఉత్తరాయణం బుతువుశిశిరబుతువు మాసరమాఘమాసం సూర్యోదయం ఉదయం634 సూర్యాస్తమయంసాయంత్రం548 తిథిఃశుక్ష్త్రయోదశిఉదయం7842 వరక్ు తదుపరిచతుర్దశి తెల్లవారుజామున 547 వరక్ు అతర్వాతపూర్ణిము నక్షత్రఃపునర్వసు రాత్రి1841 వరక్ుతదుపరి పుష్యమిి . ಯಾಗಂ: ವಿಮ್ರುಂಭಂ ಮಧ್ಯಾಕಾಂ 1840 ಏಂ5ು, ಆದುಸರಿ , e కరణయః తైతులఉదయం 7842 వరక్ుగరజిసాయంత్రం644 వరక్ు వణిజతెల్లవారుజామున 547 వరకు శుభమరియఅశుభసమయాలు தல்@| 6608:04 8:26, @8010:28 మధ్యాహ్నం 1807, మధ్యాహ్నం2031 2819, సాయంత్రం 4852 5:48 | రాహుకాలం | ఉదయం9800-10830 | యమగండం ಮಧಾಸಾಂ ].30-3.00 దుర్ముహూర్తం ] ఉదయం6 34-8803 నరంా shepn %c గోవింద గోవిందా శ్రీగురుభ్యోనమః 8:31@5582026 వారరశనివారం (స్థిరవాసర్యు) సంవత్సరం విశ్వావసునామసంవత్సరం అయనరఃఉత్తరాయణం బుతువుశిశిరబుతువు మాసరమాఘమాసం సూర్యోదయం ఉదయం634 సూర్యాస్తమయంసాయంత్రం548 తిథిఃశుక్ష్త్రయోదశిఉదయం7842 వరక్ు తదుపరిచతుర్దశి తెల్లవారుజామున 547 వరక్ు అతర్వాతపూర్ణిము నక్షత్రఃపునర్వసు రాత్రి1841 వరక్ుతదుపరి పుష్యమిి . ಯಾಗಂ: ವಿಮ್ರುಂಭಂ ಮಧ್ಯಾಕಾಂ 1840 ಏಂ5ು, ಆದುಸರಿ , e కరణయః తైతులఉదయం 7842 వరక్ుగరజిసాయంత్రం644 వరక్ు వణిజతెల్లవారుజామున 547 వరకు శుభమరియఅశుభసమయాలు தல்@| 6608:04 8:26, @8010:28 మధ్యాహ్నం 1807, మధ్యాహ్నం2031 2819, సాయంత్రం 4852 5:48 | రాహుకాలం | ఉదయం9800-10830 | యమగండం ಮಧಾಸಾಂ ].30-3.00 దుర్ముహూర్తం ] ఉదయం6 34-8803 నరంా shepn %c - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *త్రయోదశి* ఉ7.42 వరకు, తదుపరి *చతుర్థశి* తె5.52 వరకు, నక్షత్రం : *పునర్వసు* రా1.47 వరకు, యోగం : *విష్కంభం* మ1.45 వరకు, కరణం : *తైతుల* ఉ7.42 వరకు, తదుపరి *గరజి* సా6.48 వరకు, ఆ తదుపరి *వణిజ* తె 5.52 వరకు, వర్జ్యం : *మ2.25 - 3.56* దుర్ముహూర్తము : *ఉ6.37 - 8.06* అమృతకాలం : *రా11.31 - 1.02* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మిథునం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - M గోవింద గోవిందా ನಿನಾ ನಂತಟಕಂ ನ ನಾಥ ನ ನಾಥ: సదా వేంకటేశం స్త్రామి స్తరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ధ ప్రయచ్ధ శ్రీవేంకటేశ్వరుని @శీస్సులతో శుభశనివారం M గోవింద గోవిందా ನಿನಾ ನಂತಟಕಂ ನ ನಾಥ ನ ನಾಥ: సదా వేంకటేశం స్త్రామి స్తరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ధ ప్రయచ్ధ శ్రీవేంకటేశ్వరుని @శీస్సులతో శుభశనివారం - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 31 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *శని త్రయోదశి , త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?* శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు, అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, తెలుసుకుందామా...? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం, దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు,పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం:-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి, ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి, ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. * ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను,భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఓం శం శనైశ్చరాయ నమః *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 30 - 01 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *ద్వాదశి* ఉ9.52 వరకు, నక్షత్రం : *ఆర్ద్ర* తె3.04 వరకు యోగం : *వైధృతి* సా4.40 వరకు, కరణం : *బాలువ* ఉ9.52 వరకు, తదుపరి *కౌలువ* రా8.48 వరకు, వర్జ్యం : *మ12.25 - 1.55* దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.37* మరల *మ12.36 - 1.21* అమృతకాలం : *సా5.41 - 7.11* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండం : *మ3.00 - 4.30* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మిథునం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50, *_నేటి విశేషం_* *భీష్మ ద్వాదశి* *భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి??* మాఘ మాసంలోని శుక్ల పక్షంలో భీష్మ ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు. మన పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు భీష్మ అష్టమి రోజున అష్టమి తిథి నాడు తన శరీరాన్ని త్యాగం చేసాడు, కానీ ద్వాదశి తిథిని అతని కోసం అన్ని ఆచారాలు మరియు మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అతని నిర్వాణ దినోత్సవాన్ని ద్వాదశి నాడు జరుపుకుంటారు. *🌹భీష్మ ద్వాదశి కథ : 🌹* మహాభారతంలో, భీష్మ పితామహుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. పాండవులు భీష్ముడిని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే భీష్ముడు చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు. యుద్ధంలో, భీష్మ పితామహుడి నైపుణ్యాల కారణంగా కౌరవులు ఓడిపోలేరు. భీష్ముడిని ఓడించడానికి ఒక ప్రణాళిక వేయబడింది. ఈ పథకం యొక్క కేంద్ర బిందువు శిఖండి, పితామహుడు స్త్రీ ముందు ఎప్పుడూ ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల, పాండవులు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు, వారు భీష్ముడిని మోసం చేస్తారు. యుద్ధ సమయంలో, వారు శిఖండిని భీష్ముని ముందు ఉంచారు. అతని ప్రతిజ్ఞ ప్రకారం, అతను ఆయుధాలు ఎత్తడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించడం ప్రారంభిస్తాడు. చివరికి, పితామహుడు కుప్పకూలి బాణాల మంచం మీద పడుకుంటాడు. కానీ ఆ సమయంలో భీష్మ పితామహుడు సూర్య దక్షిణాయణం కారణంగా తన ప్రాణాలను వదులుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారినప్పుడు మాత్రమే అతను తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. భీష్మ పితామహుడు అష్టమి నాడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు... అయితే, మాఘ మాసంలోని ద్వాదశి తేదీని అతని పూజ కోసం నిర్ణయించారు. ఈ కారణంగా, మాఘ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథిని భీష్మ ద్వాదశి అంటారు. *🌹భీష్మ ద్వాదశి పూజ విధానం🌹* ఉదయాన్నే నిద్రలేచి, అన్ని పనులు ముగించుకుని, స్నానం చేసి, విష్ణువు మరియు సూర్యభగవానుడిని పూజించాలి. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు మరియు కుశతో తర్పణం చేయాలి. తర్పణ కర్మను అర్హత కలిగిన బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు, పేదలకు ఆహారం మరియు నూతన వస్త్రాలు ఇవ్వాలి, సాంప్రదాయకంగా ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు, ఈ రోజున భీష్మ కథ వినాలి. ఈ రోజున పూజలు చేయడం వల్ల వ్యక్తి బాధలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ పూజ పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. భీష్మ ద్వాదశి నాడు నువ్వులను దానం చేయండి భీష్మ ద్వాదశి రోజు నువ్వుల దానం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. ఈ రోజున నువ్వులను కూడా ఉపయోగిస్తారు. నువ్వులు నిండిన నీటితో స్నానం చేయడం మరియు నువ్వులు దానం చేయడం రెండూ చాలా మంచివని చెబుతారు. నువ్వులు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. స్వచ్ఛమైన నువ్వులను సేకరించి, తమ శక్తి మేరకు బ్రాహ్మణులకు దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల కలిగే ఫలం అగ్ని యజ్ఞం లాంటిది. నువ్వుల దానానికి తగిన ఫలితం లభిస్తాయి. *భీష్మ పితామహుడికి "మరణాన్ని కోరుకునే" వరం ఎందుకు వచ్చింది?🌹* మహాభారత కథ ప్రకారం, హస్తినాపురములో శంతనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గంగ మరియు వారికి దేవరత్న అనే కుమారుడు జన్మించాడు. దేవవ్రతుడు జన్మించిన తర్వాత, ఆమె ఇచ్చిన మాట ప్రకారం, గంగ శంతనుడిని వదిలి వెళుతుంది. శంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒకసారి రాజు శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని కలుస్తాడు, ఆమె అతన్ని ప్రేమిస్తుంది. సత్యవతితో వివాహ ప్రతిపాదనతో సత్యవతి తండ్రి వద్దకు వెళ్తాడు, సత్యవతి తండ్రి అంగీకరిస్తాడు కానీ సత్యవతి పిల్లలను మాత్రమే రాజ్యం వారసులుగా చేయాలనే షరతు పెడుతుంది, రాజా శంతనుడు ఈ షరతును తిరస్కరిస్తాడు. కానీ కొడుకు దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను అవివాహితుడిగానే ఉంటానని మరియు సత్యవతి పిల్లలకు రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. దీని తరువాత, సత్యవతి శంతనుడిని వివాహం చేసుకుంటాడు. కొడుకు కఠినమైన ప్రమాణాలను విన్న రాజు శంతనుడు దేవవ్రతకు(భీష్మ ) ఇష్టపూర్వకంగా మరణించే వరం ఇస్తాడు... *🌹ఈ ప్రతిజ్ఞ కారణంగానే దేవవ్రతకు భీష్ముడు అనే పేరు వస్తుంది.* భీష్ముడు అష్టమి నాడు ప్రాణాలను వదులుకున్నాడు, కానీ ద్వాదశి నాడు పూజించబడ్డాడు. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే భీష్మ ద్వాదశి తిథి తర్పణం మరియు పూజలకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున స్నానం తర్పణం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజును తిల ద్వాదశి అని కూడా అంటారు. కాబట్టి, ఈ రోజున దానములు మరియు నువ్వుల వినియోగం రెండూ మంచివి. పాండవులు ఈ రోజున పితామహ భీష్ముని అంతిమ సంస్కారాలు నిర్వహించరని , ఈ రోజున పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధ చేయడం వల్ల వారి ఆత్మలకు చాలా శాంతి లభిస్తుంది. భీష్మ ద్వాదశి రోజున భగవన్నామ స్మరణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కాకుగుతాయి అని, ద్వాదశి నాడు విష్ణువును కూడా పూజిస్తారు. పేదలకు వారి సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు కావలసిన వంట సామగ్రి అందించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ద్వాదశి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల ఆనందం, అదృష్టం మరియు కీర్తి లభిస్తాయి. స్వస్తి..🙏 *_🌹శుభమస్తు🌹_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - మాత్రేయ నమః ASHTA LAKSHMI లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు శుభశుక్రవారం శుభోదయం 30/01/2026 మాత్రేయ నమః ASHTA LAKSHMI లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు శుభశుక్రవారం శుభోదయం 30/01/2026 - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 30 - 01 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *భీష్మ ద్వాదశి* *భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి??* మాఘ మాసంలోని శుక్ల పక్షంలో భీష్మ ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు. మన పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు భీష్మ అష్టమి రోజున అష్టమి తిథి నాడు తన శరీరాన్ని త్యాగం చేసాడు, కానీ ద్వాదశి తిథిని అతని కోసం అన్ని ఆచారాలు మరియు మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అతని నిర్వాణ దినోత్సవాన్ని ద్వాదశి నాడు జరుపుకుంటారు. *🌹భీష్మ ద్వాదశి కథ : 🌹* మహాభారతంలో, భీష్మ పితామహుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. పాండవులు భీష్ముడిని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే భీష్ముడు చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు. యుద్ధంలో, భీష్మ పితామహుడి నైపుణ్యాల కారణంగా కౌరవులు ఓడిపోలేరు. భీష్ముడిని ఓడించడానికి ఒక ప్రణాళిక వేయబడింది. ఈ పథకం యొక్క కేంద్ర బిందువు శిఖండి, పితామహుడు స్త్రీ ముందు ఎప్పుడూ ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల, పాండవులు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు, వారు భీష్ముడిని మోసం చేస్తారు. యుద్ధ సమయంలో, వారు శిఖండిని భీష్ముని ముందు ఉంచారు. అతని ప్రతిజ్ఞ ప్రకారం, అతను ఆయుధాలు ఎత్తడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించడం ప్రారంభిస్తాడు. చివరికి, పితామహుడు కుప్పకూలి బాణాల మంచం మీద పడుకుంటాడు. కానీ ఆ సమయంలో భీష్మ పితామహుడు సూర్య దక్షిణాయణం కారణంగా తన ప్రాణాలను వదులుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారినప్పుడు మాత్రమే అతను తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. భీష్మ పితామహుడు అష్టమి నాడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు... అయితే, మాఘ మాసంలోని ద్వాదశి తేదీని అతని పూజ కోసం నిర్ణయించారు. ఈ కారణంగా, మాఘ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథిని భీష్మ ద్వాదశి అంటారు. *🌹భీష్మ ద్వాదశి పూజ విధానం🌹* ఉదయాన్నే నిద్రలేచి, అన్ని పనులు ముగించుకుని, స్నానం చేసి, విష్ణువు మరియు సూర్యభగవానుడిని పూజించాలి. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు మరియు కుశతో తర్పణం చేయాలి. తర్పణ కర్మను అర్హత కలిగిన బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు, పేదలకు ఆహారం మరియు నూతన వస్త్రాలు ఇవ్వాలి, సాంప్రదాయకంగా ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు, ఈ రోజున భీష్మ కథ వినాలి. ఈ రోజున పూజలు చేయడం వల్ల వ్యక్తి బాధలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ పూజ పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. భీష్మ ద్వాదశి నాడు నువ్వులను దానం చేయండి భీష్మ ద్వాదశి రోజు నువ్వుల దానం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. ఈ రోజున నువ్వులను కూడా ఉపయోగిస్తారు. నువ్వులు నిండిన నీటితో స్నానం చేయడం మరియు నువ్వులు దానం చేయడం రెండూ చాలా మంచివని చెబుతారు. నువ్వులు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. స్వచ్ఛమైన నువ్వులను సేకరించి, తమ శక్తి మేరకు బ్రాహ్మణులకు దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల కలిగే ఫలం అగ్ని యజ్ఞం లాంటిది. నువ్వుల దానానికి తగిన ఫలితం లభిస్తాయి. *భీష్మ పితామహుడికి "మరణాన్ని కోరుకునే" వరం ఎందుకు వచ్చింది?🌹* మహాభారత కథ ప్రకారం, హస్తినాపురములో శంతనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గంగ మరియు వారికి దేవరత్న అనే కుమారుడు జన్మించాడు. దేవవ్రతుడు జన్మించిన తర్వాత, ఆమె ఇచ్చిన మాట ప్రకారం, గంగ శంతనుడిని వదిలి వెళుతుంది. శంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒకసారి రాజు శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని కలుస్తాడు, ఆమె అతన్ని ప్రేమిస్తుంది. సత్యవతితో వివాహ ప్రతిపాదనతో సత్యవతి తండ్రి వద్దకు వెళ్తాడు, సత్యవతి తండ్రి అంగీకరిస్తాడు కానీ సత్యవతి పిల్లలను మాత్రమే రాజ్యం వారసులుగా చేయాలనే షరతు పెడుతుంది, రాజా శంతనుడు ఈ షరతును తిరస్కరిస్తాడు. కానీ కొడుకు దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను అవివాహితుడిగానే ఉంటానని మరియు సత్యవతి పిల్లలకు రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. దీని తరువాత, సత్యవతి శంతనుడిని వివాహం చేసుకుంటాడు. కొడుకు కఠినమైన ప్రమాణాలను విన్న రాజు శంతనుడు దేవవ్రతకు(భీష్మ ) ఇష్టపూర్వకంగా మరణించే వరం ఇస్తాడు... *🌹ఈ ప్రతిజ్ఞ కారణంగానే దేవవ్రతకు భీష్ముడు అనే పేరు వస్తుంది.* భీష్ముడు అష్టమి నాడు ప్రాణాలను వదులుకున్నాడు, కానీ ద్వాదశి నాడు పూజించబడ్డాడు. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే భీష్మ ద్వాదశి తిథి తర్పణం మరియు పూజలకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున స్నానం తర్పణం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజును తిల ద్వాదశి అని కూడా అంటారు. కాబట్టి, ఈ రోజున దానములు మరియు నువ్వుల వినియోగం రెండూ మంచివి. పాండవులు ఈ రోజున పితామహ భీష్ముని అంతిమ సంస్కారాలు నిర్వహించరని , ఈ రోజున పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధ చేయడం వల్ల వారి ఆత్మలకు చాలా శాంతి లభిస్తుంది. భీష్మ ద్వాదశి రోజున భగవన్నామ స్మరణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కాకుగుతాయి అని, ద్వాదశి నాడు విష్ణువును కూడా పూజిస్తారు. పేదలకు వారి సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు కావలసిన వంట సామగ్రి అందించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ద్వాదశి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల ఆనందం, అదృష్టం మరియు కీర్తి లభిస్తాయి. స్వస్తి..🙏 *_🌹శుభమస్తు🌹_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - విశ్వావసు శక సంవత్సరం . విశ్వావసు నామ సంవత్సరం . 1947 ఉత్తరాయణం విక్రమ సంవత్సరం 2082 5ಾಲಾಯುತ್ತ 11.09 AM వరకు ಅದಿ 30 జనవరి 2026 ద్వాదశి నక్షత్రం - మృగశిర 05.29 AM తర్వాత; . శుక్రవారం 'రోజు' ఆరుద్ర 03.27 AM, JAN 31 వరకు మాసం - మాఘము పక్షం . $ గుళిక 08:14 AMTO 09:39 AM ಅಭಿಜಿಅ ಮು ` 12.07 PM TO 12.52 PM అమృత కా: 06:18 PM TO 07:46 PM దుర్ముపూర్తం 09.05 AM T0 09.50 AM బుతువు శిశిర బుతువు &12.52 PM T0 01.38 PM ರಾಖ 53 11.04 AM TO 12.30 PM యమగం . 03:20 PM T0 04*45 PM 589 01:10 PM TO 02:38 PM 0 పంచాంగం విశ్వావసు శక సంవత్సరం . విశ్వావసు నామ సంవత్సరం . 1947 ఉత్తరాయణం విక్రమ సంవత్సరం 2082 5ಾಲಾಯುತ್ತ 11.09 AM వరకు ಅದಿ 30 జనవరి 2026 ద్వాదశి నక్షత్రం - మృగశిర 05.29 AM తర్వాత; . శుక్రవారం 'రోజు' ఆరుద్ర 03.27 AM, JAN 31 వరకు మాసం - మాఘము పక్షం . $ గుళిక 08:14 AMTO 09:39 AM ಅಭಿಜಿಅ ಮು ` 12.07 PM TO 12.52 PM అమృత కా: 06:18 PM TO 07:46 PM దుర్ముపూర్తం 09.05 AM T0 09.50 AM బుతువు శిశిర బుతువు &12.52 PM T0 01.38 PM ರಾಖ 53 11.04 AM TO 12.30 PM యమగం . 03:20 PM T0 04*45 PM 589 01:10 PM TO 02:38 PM 0 పంచాంగం - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 30 - 01 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *ద్వాదశి* ఉ9.52 వరకు, నక్షత్రం : *ఆర్ద్ర* తె3.04 వరకు యోగం : *వైధృతి* సా4.40 వరకు, కరణం : *బాలువ* ఉ9.52 వరకు, తదుపరి *కౌలువ* రా8.48 వరకు, వర్జ్యం : *మ12.25 - 1.55* దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.37* మరల *మ12.36 - 1.21* అమృతకాలం : *సా5.41 - 7.11* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండం : *మ3.00 - 4.30* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మిథునం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50, *_నేటి విశేషం_* *భీష్మ ద్వాదశి* *భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి??* మాఘ మాసంలోని శుక్ల పక్షంలో భీష్మ ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు. మన పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు భీష్మ అష్టమి రోజున అష్టమి తిథి నాడు తన శరీరాన్ని త్యాగం చేసాడు, కానీ ద్వాదశి తిథిని అతని కోసం అన్ని ఆచారాలు మరియు మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అతని నిర్వాణ దినోత్సవాన్ని ద్వాదశి నాడు జరుపుకుంటారు. *🌹భీష్మ ద్వాదశి కథ : 🌹* మహాభారతంలో, భీష్మ పితామహుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. పాండవులు భీష్ముడిని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే భీష్ముడు చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు. యుద్ధంలో, భీష్మ పితామహుడి నైపుణ్యాల కారణంగా కౌరవులు ఓడిపోలేరు. భీష్ముడిని ఓడించడానికి ఒక ప్రణాళిక వేయబడింది. ఈ పథకం యొక్క కేంద్ర బిందువు శిఖండి, పితామహుడు స్త్రీ ముందు ఎప్పుడూ ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల, పాండవులు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు, వారు భీష్ముడిని మోసం చేస్తారు. యుద్ధ సమయంలో, వారు శిఖండిని భీష్ముని ముందు ఉంచారు. అతని ప్రతిజ్ఞ ప్రకారం, అతను ఆయుధాలు ఎత్తడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించడం ప్రారంభిస్తాడు. చివరికి, పితామహుడు కుప్పకూలి బాణాల మంచం మీద పడుకుంటాడు. కానీ ఆ సమయంలో భీష్మ పితామహుడు సూర్య దక్షిణాయణం కారణంగా తన ప్రాణాలను వదులుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారినప్పుడు మాత్రమే అతను తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. భీష్మ పితామహుడు అష్టమి నాడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు... అయితే, మాఘ మాసంలోని ద్వాదశి తేదీని అతని పూజ కోసం నిర్ణయించారు. ఈ కారణంగా, మాఘ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథిని భీష్మ ద్వాదశి అంటారు. *🌹భీష్మ ద్వాదశి పూజ విధానం🌹* ఉదయాన్నే నిద్రలేచి, అన్ని పనులు ముగించుకుని, స్నానం చేసి, విష్ణువు మరియు సూర్యభగవానుడిని పూజించాలి. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు మరియు కుశతో తర్పణం చేయాలి. తర్పణ కర్మను అర్హత కలిగిన బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు, పేదలకు ఆహారం మరియు నూతన వస్త్రాలు ఇవ్వాలి, సాంప్రదాయకంగా ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు, ఈ రోజున భీష్మ కథ వినాలి. ఈ రోజున పూజలు చేయడం వల్ల వ్యక్తి బాధలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ పూజ పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. భీష్మ ద్వాదశి నాడు నువ్వులను దానం చేయండి భీష్మ ద్వాదశి రోజు నువ్వుల దానం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. ఈ రోజున నువ్వులను కూడా ఉపయోగిస్తారు. నువ్వులు నిండిన నీటితో స్నానం చేయడం మరియు నువ్వులు దానం చేయడం రెండూ చాలా మంచివని చెబుతారు. నువ్వులు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. స్వచ్ఛమైన నువ్వులను సేకరించి, తమ శక్తి మేరకు బ్రాహ్మణులకు దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల కలిగే ఫలం అగ్ని యజ్ఞం లాంటిది. నువ్వుల దానానికి తగిన ఫలితం లభిస్తాయి. *భీష్మ పితామహుడికి "మరణాన్ని కోరుకునే" వరం ఎందుకు వచ్చింది?🌹* మహాభారత కథ ప్రకారం, హస్తినాపురములో శంతనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గంగ మరియు వారికి దేవరత్న అనే కుమారుడు జన్మించాడు. దేవవ్రతుడు జన్మించిన తర్వాత, ఆమె ఇచ్చిన మాట ప్రకారం, గంగ శంతనుడిని వదిలి వెళుతుంది. శంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒకసారి రాజు శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని కలుస్తాడు, ఆమె అతన్ని ప్రేమిస్తుంది. సత్యవతితో వివాహ ప్రతిపాదనతో సత్యవతి తండ్రి వద్దకు వెళ్తాడు, సత్యవతి తండ్రి అంగీకరిస్తాడు కానీ సత్యవతి పిల్లలను మాత్రమే రాజ్యం వారసులుగా చేయాలనే షరతు పెడుతుంది, రాజా శంతనుడు ఈ షరతును తిరస్కరిస్తాడు. కానీ కొడుకు దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను అవివాహితుడిగానే ఉంటానని మరియు సత్యవతి పిల్లలకు రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. దీని తరువాత, సత్యవతి శంతనుడిని వివాహం చేసుకుంటాడు. కొడుకు కఠినమైన ప్రమాణాలను విన్న రాజు శంతనుడు దేవవ్రతకు(భీష్మ ) ఇష్టపూర్వకంగా మరణించే వరం ఇస్తాడు... *🌹ఈ ప్రతిజ్ఞ కారణంగానే దేవవ్రతకు భీష్ముడు అనే పేరు వస్తుంది.* భీష్ముడు అష్టమి నాడు ప్రాణాలను వదులుకున్నాడు, కానీ ద్వాదశి నాడు పూజించబడ్డాడు. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే భీష్మ ద్వాదశి తిథి తర్పణం మరియు పూజలకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున స్నానం తర్పణం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజును తిల ద్వాదశి అని కూడా అంటారు. కాబట్టి, ఈ రోజున దానములు మరియు నువ్వుల వినియోగం రెండూ మంచివి. పాండవులు ఈ రోజున పితామహ భీష్ముని అంతిమ సంస్కారాలు నిర్వహించరని , ఈ రోజున పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధ చేయడం వల్ల వారి ఆత్మలకు చాలా శాంతి లభిస్తుంది. భీష్మ ద్వాదశి రోజున భగవన్నామ స్మరణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కాకుగుతాయి అని, ద్వాదశి నాడు విష్ణువును కూడా పూజిస్తారు. పేదలకు వారి సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు కావలసిన వంట సామగ్రి అందించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ద్వాదశి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల ఆనందం, అదృష్టం మరియు కీర్తి లభిస్తాయి. స్వస్తి..🙏 *_🌹శుభమస్తు🌹_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - లక్ష్మీ 0 కటాక్ష ప్రాప్తిరస్తు -2026 ఓం శ్రీ మాత్రేనమః 0 6 భీష్మ్ ద్వాదశి వరాహం 0%88 ప్రదోష వ్రతం శుభోదయం 0 శుభ్ శుక్రఃారం ~o; లక్ష్మీ 0 కటాక్ష ప్రాప్తిరస్తు -2026 ఓం శ్రీ మాత్రేనమః 0 6 భీష్మ్ ద్వాదశి వరాహం 0%88 ప్రదోష వ్రతం శుభోదయం 0 శుభ్ శుక్రఃారం ~o; - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 30 - 01 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *భీష్మ ద్వాదశి* *భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి??* మాఘ మాసంలోని శుక్ల పక్షంలో భీష్మ ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు. మన పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు భీష్మ అష్టమి రోజున అష్టమి తిథి నాడు తన శరీరాన్ని త్యాగం చేసాడు, కానీ ద్వాదశి తిథిని అతని కోసం అన్ని ఆచారాలు మరియు మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అతని నిర్వాణ దినోత్సవాన్ని ద్వాదశి నాడు జరుపుకుంటారు. *🌹భీష్మ ద్వాదశి కథ : 🌹* మహాభారతంలో, భీష్మ పితామహుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. పాండవులు భీష్ముడిని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే భీష్ముడు చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు. యుద్ధంలో, భీష్మ పితామహుడి నైపుణ్యాల కారణంగా కౌరవులు ఓడిపోలేరు. భీష్ముడిని ఓడించడానికి ఒక ప్రణాళిక వేయబడింది. ఈ పథకం యొక్క కేంద్ర బిందువు శిఖండి, పితామహుడు స్త్రీ ముందు ఎప్పుడూ ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల, పాండవులు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు, వారు భీష్ముడిని మోసం చేస్తారు. యుద్ధ సమయంలో, వారు శిఖండిని భీష్ముని ముందు ఉంచారు. అతని ప్రతిజ్ఞ ప్రకారం, అతను ఆయుధాలు ఎత్తడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించడం ప్రారంభిస్తాడు. చివరికి, పితామహుడు కుప్పకూలి బాణాల మంచం మీద పడుకుంటాడు. కానీ ఆ సమయంలో భీష్మ పితామహుడు సూర్య దక్షిణాయణం కారణంగా తన ప్రాణాలను వదులుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారినప్పుడు మాత్రమే అతను తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. భీష్మ పితామహుడు అష్టమి నాడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు... అయితే, మాఘ మాసంలోని ద్వాదశి తేదీని అతని పూజ కోసం నిర్ణయించారు. ఈ కారణంగా, మాఘ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథిని భీష్మ ద్వాదశి అంటారు. *🌹భీష్మ ద్వాదశి పూజ విధానం🌹* ఉదయాన్నే నిద్రలేచి, అన్ని పనులు ముగించుకుని, స్నానం చేసి, విష్ణువు మరియు సూర్యభగవానుడిని పూజించాలి. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు మరియు కుశతో తర్పణం చేయాలి. తర్పణ కర్మను అర్హత కలిగిన బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు, పేదలకు ఆహారం మరియు నూతన వస్త్రాలు ఇవ్వాలి, సాంప్రదాయకంగా ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు, ఈ రోజున భీష్మ కథ వినాలి. ఈ రోజున పూజలు చేయడం వల్ల వ్యక్తి బాధలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ పూజ పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. భీష్మ ద్వాదశి నాడు నువ్వులను దానం చేయండి భీష్మ ద్వాదశి రోజు నువ్వుల దానం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. ఈ రోజున నువ్వులను కూడా ఉపయోగిస్తారు. నువ్వులు నిండిన నీటితో స్నానం చేయడం మరియు నువ్వులు దానం చేయడం రెండూ చాలా మంచివని చెబుతారు. నువ్వులు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. స్వచ్ఛమైన నువ్వులను సేకరించి, తమ శక్తి మేరకు బ్రాహ్మణులకు దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల కలిగే ఫలం అగ్ని యజ్ఞం లాంటిది. నువ్వుల దానానికి తగిన ఫలితం లభిస్తాయి. *భీష్మ పితామహుడికి "మరణాన్ని కోరుకునే" వరం ఎందుకు వచ్చింది?🌹* మహాభారత కథ ప్రకారం, హస్తినాపురములో శంతనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గంగ మరియు వారికి దేవరత్న అనే కుమారుడు జన్మించాడు. దేవవ్రతుడు జన్మించిన తర్వాత, ఆమె ఇచ్చిన మాట ప్రకారం, గంగ శంతనుడిని వదిలి వెళుతుంది. శంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒకసారి రాజు శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని కలుస్తాడు, ఆమె అతన్ని ప్రేమిస్తుంది. సత్యవతితో వివాహ ప్రతిపాదనతో సత్యవతి తండ్రి వద్దకు వెళ్తాడు, సత్యవతి తండ్రి అంగీకరిస్తాడు కానీ సత్యవతి పిల్లలను మాత్రమే రాజ్యం వారసులుగా చేయాలనే షరతు పెడుతుంది, రాజా శంతనుడు ఈ షరతును తిరస్కరిస్తాడు. కానీ కొడుకు దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను అవివాహితుడిగానే ఉంటానని మరియు సత్యవతి పిల్లలకు రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. దీని తరువాత, సత్యవతి శంతనుడిని వివాహం చేసుకుంటాడు. కొడుకు కఠినమైన ప్రమాణాలను విన్న రాజు శంతనుడు దేవవ్రతకు(భీష్మ ) ఇష్టపూర్వకంగా మరణించే వరం ఇస్తాడు... *🌹ఈ ప్రతిజ్ఞ కారణంగానే దేవవ్రతకు భీష్ముడు అనే పేరు వస్తుంది.* భీష్ముడు అష్టమి నాడు ప్రాణాలను వదులుకున్నాడు, కానీ ద్వాదశి నాడు పూజించబడ్డాడు. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే భీష్మ ద్వాదశి తిథి తర్పణం మరియు పూజలకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున స్నానం తర్పణం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజును తిల ద్వాదశి అని కూడా అంటారు. కాబట్టి, ఈ రోజున దానములు మరియు నువ్వుల వినియోగం రెండూ మంచివి. పాండవులు ఈ రోజున పితామహ భీష్ముని అంతిమ సంస్కారాలు నిర్వహించరని , ఈ రోజున పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధ చేయడం వల్ల వారి ఆత్మలకు చాలా శాంతి లభిస్తుంది. భీష్మ ద్వాదశి రోజున భగవన్నామ స్మరణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కాకుగుతాయి అని, ద్వాదశి నాడు విష్ణువును కూడా పూజిస్తారు. పేదలకు వారి సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు కావలసిన వంట సామగ్రి అందించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ద్వాదశి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల ఆనందం, అదృష్టం మరియు కీర్తి లభిస్తాయి. స్వస్తి..🙏 *_🌹శుభమస్తు🌹_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - ShareChat