
Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 01 - 2026,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
*_నేటి విశేషం_*
*భీష్మ ఏకాదశి*
_భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ_
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది.
ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు.
ఆయన కురువంశ పితామహుడు (తాతగారు), హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి.
భరతుని కొడుకు సహోత్రుడు , అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు.
వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది.
కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు ( రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి.
ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు,
మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది.
ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు.
ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ అన్నది...
ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు.
కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు.
అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాటనీనోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది.
కానీ రాజా నాదోక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది.
ప్రదీప మహరాజు సరే అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది.
మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు.
అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది.
అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కాంచెం తొలగింది.
అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు.
అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు.
దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది.
వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది.
భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు.
అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి.
మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవంచాలి.
ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది.
వసువులు గంగాదేవిని తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము.
మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లీ అని వేడుకున్నారు...
అప్పుడు గంగమ్మ వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది.
అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు.
మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ...
పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది.
ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు.
వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది.
మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు.
శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను.
ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు.
ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది.
ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది.
ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు.
ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు.
రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు.
అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు.
అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షికుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు.
తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు.
ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది.
లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు.
తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని.
అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం.
ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు.
దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమి కీటుక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి.
అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం.
*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 01 - 2026,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
*_నేటి విశేషం_*
*భీష్మ ఏకాదశి*
_భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ_
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది.
ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు.
ఆయన కురువంశ పితామహుడు (తాతగారు), హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి.
భరతుని కొడుకు సహోత్రుడు , అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు.
వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది.
కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు ( రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి.
ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు,
మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది.
ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు.
ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ అన్నది...
ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు.
కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు.
అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాటనీనోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది.
కానీ రాజా నాదోక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది.
ప్రదీప మహరాజు సరే అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది.
మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు.
అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది.
అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కాంచెం తొలగింది.
అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు.
అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు.
దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది.
వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది.
భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు.
అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి.
మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవంచాలి.
ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది.
వసువులు గంగాదేవిని తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము.
మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లీ అని వేడుకున్నారు...
అప్పుడు గంగమ్మ వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది.
అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు.
మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ...
పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది.
ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు.
వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది.
మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు.
శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను.
ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు.
ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది.
ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది.
ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు.
ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు.
రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు.
అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు.
అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షికుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు.
తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు.
ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది.
లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు.
తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని.
అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం.
ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు.
దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమి కీటుక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి.
అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం.
*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 01 - 2026,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ఏకాదశి* మ12.10 వరకు,
నక్షత్రం : *మృగశిర* తె4.32 వరకు,
యోగం : *ఐంద్రం* రా7.43 వరకు,
కరణం : *భద్ర* మ12.10 వరకు
తదుపరి *బవ* రా11.01 వరకు,
వర్జ్యం : *ఉ11.22 - 12.52*
దుర్ముహూర్తము : *ఉ10.21 - 11.06*
మరల *మ2.50 - 3.34*
అమృతకాలం : *రా8.19 - 9.49*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *మ7.30 - 9.00*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.49,
*_నేటి విశేషం_*
*భీష్మ ఏకాదశి*
_భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ_
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది.
ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు.
ఆయన కురువంశ పితామహుడు (తాతగారు), హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి.
భరతుని కొడుకు సహోత్రుడు , అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు.
వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది.
కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు ( రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి.
ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు,
మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది.
ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు.
ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ అన్నది...
ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు.
కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు.
అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాటనీనోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది.
కానీ రాజా నాదోక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది.
ప్రదీప మహరాజు సరే అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది.
మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు.
అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది.
అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కాంచెం తొలగింది.
అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు.
అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు.
దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది.
వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది.
భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు.
అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి.
మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవంచాలి.
ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది.
వసువులు గంగాదేవిని తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము.
మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లీ అని వేడుకున్నారు...
అప్పుడు గంగమ్మ వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది.
అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు.
మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ...
పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది.
ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు.
వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది.
మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు.
శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను.
ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు.
ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది.
ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది.
ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు.
ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు.
రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు.
అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు.
అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షికుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు.
తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు.
ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది.
లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు.
తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని.
అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం.
ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు.
దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమి కీటుక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి.
అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం.
*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 01 - 2026,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
*_నేటి విశేషం_*
*భీష్మ ఏకాదశి*
_భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ_
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది.
ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు.
ఆయన కురువంశ పితామహుడు (తాతగారు), హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి.
భరతుని కొడుకు సహోత్రుడు , అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు.
వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది.
కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు ( రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి.
ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు,
మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది.
ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు.
ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ అన్నది...
ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు.
కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు.
అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాటనీనోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది.
కానీ రాజా నాదోక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది.
ప్రదీప మహరాజు సరే అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది.
మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు.
అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది.
అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కాంచెం తొలగింది.
అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు.
అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు.
దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది.
వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది.
భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు.
అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి.
మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవంచాలి.
ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది.
వసువులు గంగాదేవిని తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము.
మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లీ అని వేడుకున్నారు...
అప్పుడు గంగమ్మ వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది.
అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు.
మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ...
పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది.
ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు.
వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది.
మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు.
శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను.
ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు.
ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది.
ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది.
ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు.
ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు.
రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు.
అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు.
అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షికుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు.
తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు.
ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది.
లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు.
తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని.
అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం.
ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు.
దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమి కీటుక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి.
అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం.
*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *28, జనవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం*
🌻------------------------------------🌻
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం*
*తిథి : దశమి* సా 04.35 వరకు ఉపరి ఏకాదశి
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : కృత్తిక* ఉ 09.26 వరకు ఉపరి రోహిణి
*యోగం : బ్రహ్మ* రా 11.54 వరకు ఉపరి ఐంద్ర
*కరణం : గరజి* సా 04.35 వణజి రా 03.16 ఉపరి భద్ర
👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : ఉ 07.13 - 08.42 & తె 04.35 - 06.03
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
💫---------------------------------💫
*వర్జ్యం : రా 12.10 - 01.38*
*దుర్ముహూర్తం : ప 11.58 - 12.43*
*రాహు కాలం : మ 12.20 - 01.46*
గుళికకాళం : ఉ 10.55 - 12.20
యమగండం : ఉ 08.04 - 09.30
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
👉 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.39 - 08.56
సంగవ కాలం : 08.56 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.29
అపరాహ్న కాలం : మ 01.29 - 03.45
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ దశమి*
సాయంకాలం : సా 03.45 - 06.012
ప్రదోష కాలం : సా 06.02 - 08.33
రాత్రి కాలం : రా 08.33 - 11.55
నిశీధి కాలం : రా 11.55 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 - 05.48
🙏--------------🙏-------------🙏
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.39 | సా 06.02 విజయవాడ*
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.49 | సా 06.09 హైదరాబాద్*
*సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృషభం*
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
🙌 -------------🙌-------------🙌
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *28, జనవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం*
🌻------------------------------------🌻
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం*
*తిథి : దశమి* సా 04.35 వరకు ఉపరి ఏకాదశి
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : కృత్తిక* ఉ 09.26 వరకు ఉపరి రోహిణి
*యోగం : బ్రహ్మ* రా 11.54 వరకు ఉపరి ఐంద్ర
*కరణం : గరజి* సా 04.35 వణజి రా 03.16 ఉపరి భద్ర
👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : ఉ 07.13 - 08.42 & తె 04.35 - 06.03
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
💫---------------------------------💫
*వర్జ్యం : రా 12.10 - 01.38*
*దుర్ముహూర్తం : ప 11.58 - 12.43*
*రాహు కాలం : మ 12.20 - 01.46*
గుళికకాళం : ఉ 10.55 - 12.20
యమగండం : ఉ 08.04 - 09.30
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
👉 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.39 - 08.56
సంగవ కాలం : 08.56 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.29
అపరాహ్న కాలం : మ 01.29 - 03.45
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ దశమి*
సాయంకాలం : సా 03.45 - 06.012
ప్రదోష కాలం : సా 06.02 - 08.33
రాత్రి కాలం : రా 08.33 - 11.55
నిశీధి కాలం : రా 11.55 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 - 05.48
🙏--------------🙏-------------🙏
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.39 | సా 06.02 విజయవాడ*
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.49 | సా 06.09 హైదరాబాద్*
*సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృషభం*
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
🙌 -------------🙌-------------🙌
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 01 - 2026,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *నవమి* సా4.53 వరకు,
నక్షత్రం : *భరణి* ఉ9.28 వరకు
యోగం : *శుక్లం* రా1.59 వరకు
కరణం : *కౌలువ* సా4.53 వరకు,
తదుపరి *తైతుల* తె3.43 వరకు,
వర్జ్యం : *రా8.38 - 10.08*
దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.36*
మరల *రా10.56 - 11.47*
అమృతకాలం : *తె58.35 నుండి*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.49,
*_నేటి విశేషం_*
*నేడు మాఘ శుక్ల నవమి / మధ్వనవమిగా ప్రసిద్ధం*
*మధ్వనవమి విశిష్టత*
భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం.
ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీమధ్వాచార్యులు, ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్థానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి.
త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం.. శ్రీమధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపివద్ద పాజక గ్రామంలో జన్మించారు.
మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట, వేదవతిలుగా పేర్కొన్నారు.
ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
పనెనండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తిచూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు.
చిన్నవయసులోనే సకల శాస్తజ్ఞ్రానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.
ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.
గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.
రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది.
ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది.
ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు, అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు, ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం.
భక్తి ఒక్కటే ముక్తిదాయకం, అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి.
మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు, దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ్భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
జగత్తు మాయ మాత్రమే, జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.
పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వంతంత్రుడు, జీవోత్తముడు ఆచార్యుడు, ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.
మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.
మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు.
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు.
తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు, మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు.
వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.
ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా, ఓడలోని ముఖ్య నావికుడు భక్త్భివంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.
శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు, ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3ద్వాదశస్తోత్రంగా పిలువబడింది, ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది.
ఆ విగ్రహానే్న 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు.
తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు.
ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు, మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు.
యుక్తవయస్సులో కన్యకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.
జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు, సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
పరబ్రహ్మ ఒక్కడే, అతను విష్ణువు అని ప్రబోధించాడు, మధ్వ మతతత్వానికి వనె్నతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె, కవియూరు, శిరూరు, కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
పురందరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.
మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023







![📅పంచాంగం & ముహూర్తం 2023 - [ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః తేదీ: 20 జనవరి 2025 (సౌమ్య ವೌನಂಃ| వారం: బుధవారం సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘ మాసం విశేషం: లాలా లజపతిరాయ్ జయంతి ಸಮಯೌಲು సూర్యోదయం: ఉదయం 634 AM సూర్యాస్తమయం: సాయంత్రం 546 PM పంచాంగం ಅಂಕೌಲು తిథి: శుద్ధ దశమి (మధ్యాహ్నం 220 వరకు తదుపరి ఏకాదశి] నక్షత్రం: కృత్తిక (ఉదయం 745 వరకు తదుపరి రోహిణి మరుసటి రోజు తెల్లవారుజామున 605 వరకు] ಯೌ೧ಂ: ಬನ್ಮಾ (ರೌಲಿ 10*46 ಏಂsು ಆದುಏರಿ ಐಂದಂ) (మధ్యాహ్నం 220 వరకు తదుపరి వణిజ రాత్రి soಣo: ೧೦ಜ bl0 వరకు ఆపై భద్ర] అశుభ సమయాలు ல శుభ సమయాలు ಹದಿಯಂ 331 026, 922 1010 4 మధ్యాహ్నం 1233 250 సాయంత్రం 351 4805 | రాహుకాలం మధ్యాహ్నం 1200' 130 | ఉదయం 730 యమగండం 900 దుర్ముహూర్తం ಹದಿಯಂ 11*40 మధ్యాహ్నం 1232 | వర్జ్యం రాతి 103 1209 ಆಲ್ಲವೌರುಜ್ಮುನ 701 ಏಂsು ಆರಿಗಿ అమృత ఘడియలు [ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః తేదీ: 20 జనవరి 2025 (సౌమ్య ವೌನಂಃ| వారం: బుధవారం సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘ మాసం విశేషం: లాలా లజపతిరాయ్ జయంతి ಸಮಯೌಲು సూర్యోదయం: ఉదయం 634 AM సూర్యాస్తమయం: సాయంత్రం 546 PM పంచాంగం ಅಂಕೌಲು తిథి: శుద్ధ దశమి (మధ్యాహ్నం 220 వరకు తదుపరి ఏకాదశి] నక్షత్రం: కృత్తిక (ఉదయం 745 వరకు తదుపరి రోహిణి మరుసటి రోజు తెల్లవారుజామున 605 వరకు] ಯೌ೧ಂ: ಬನ್ಮಾ (ರೌಲಿ 10*46 ಏಂsು ಆದುಏರಿ ಐಂದಂ) (మధ్యాహ్నం 220 వరకు తదుపరి వణిజ రాత్రి soಣo: ೧೦ಜ bl0 వరకు ఆపై భద్ర] అశుభ సమయాలు ல శుభ సమయాలు ಹದಿಯಂ 331 026, 922 1010 4 మధ్యాహ్నం 1233 250 సాయంత్రం 351 4805 | రాహుకాలం మధ్యాహ్నం 1200' 130 | ఉదయం 730 యమగండం 900 దుర్ముహూర్తం ಹದಿಯಂ 11*40 మధ్యాహ్నం 1232 | వర్జ్యం రాతి 103 1209 ಆಲ್ಲವೌರುಜ್ಮುನ 701 ಏಂsು ಆರಿಗಿ అమృత ఘడియలు - ShareChat 📅పంచాంగం & ముహూర్తం 2023 - [ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః తేదీ: 20 జనవరి 2025 (సౌమ్య ವೌನಂಃ| వారం: బుధవారం సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘ మాసం విశేషం: లాలా లజపతిరాయ్ జయంతి ಸಮಯೌಲು సూర్యోదయం: ఉదయం 634 AM సూర్యాస్తమయం: సాయంత్రం 546 PM పంచాంగం ಅಂಕೌಲು తిథి: శుద్ధ దశమి (మధ్యాహ్నం 220 వరకు తదుపరి ఏకాదశి] నక్షత్రం: కృత్తిక (ఉదయం 745 వరకు తదుపరి రోహిణి మరుసటి రోజు తెల్లవారుజామున 605 వరకు] ಯೌ೧ಂ: ಬನ್ಮಾ (ರೌಲಿ 10*46 ಏಂsು ಆದುಏರಿ ಐಂದಂ) (మధ్యాహ్నం 220 వరకు తదుపరి వణిజ రాత్రి soಣo: ೧೦ಜ bl0 వరకు ఆపై భద్ర] అశుభ సమయాలు ல శుభ సమయాలు ಹದಿಯಂ 331 026, 922 1010 4 మధ్యాహ్నం 1233 250 సాయంత్రం 351 4805 | రాహుకాలం మధ్యాహ్నం 1200' 130 | ఉదయం 730 యమగండం 900 దుర్ముహూర్తం ಹದಿಯಂ 11*40 మధ్యాహ్నం 1232 | వర్జ్యం రాతి 103 1209 ಆಲ್ಲವೌರುಜ್ಮುನ 701 ಏಂsು ಆರಿಗಿ అమృత ఘడియలు [ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః తేదీ: 20 జనవరి 2025 (సౌమ్య ವೌನಂಃ| వారం: బుధవారం సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘ మాసం విశేషం: లాలా లజపతిరాయ్ జయంతి ಸಮಯೌಲು సూర్యోదయం: ఉదయం 634 AM సూర్యాస్తమయం: సాయంత్రం 546 PM పంచాంగం ಅಂಕೌಲು తిథి: శుద్ధ దశమి (మధ్యాహ్నం 220 వరకు తదుపరి ఏకాదశి] నక్షత్రం: కృత్తిక (ఉదయం 745 వరకు తదుపరి రోహిణి మరుసటి రోజు తెల్లవారుజామున 605 వరకు] ಯೌ೧ಂ: ಬನ್ಮಾ (ರೌಲಿ 10*46 ಏಂsು ಆದುಏರಿ ಐಂದಂ) (మధ్యాహ్నం 220 వరకు తదుపరి వణిజ రాత్రి soಣo: ೧೦ಜ bl0 వరకు ఆపై భద్ర] అశుభ సమయాలు ல శుభ సమయాలు ಹದಿಯಂ 331 026, 922 1010 4 మధ్యాహ్నం 1233 250 సాయంత్రం 351 4805 | రాహుకాలం మధ్యాహ్నం 1200' 130 | ఉదయం 730 యమగండం 900 దుర్ముహూర్తం ಹದಿಯಂ 11*40 మధ్యాహ్నం 1232 | వర్జ్యం రాతి 103 1209 ಆಲ್ಲವೌರುಜ್ಮುನ 701 ಏಂsು ಆರಿಗಿ అమృత ఘడియలు - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_515866_1322e529_1769559509357_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=357_sc.jpg)




