Hari Naidu  📰🗞️⚠️
ShareChat
click to see wallet page
@hari_creations_8589
hari_creations_8589
Hari Naidu 📰🗞️⚠️
@hari_creations_8589
I'm a Indian 🇮🇳
#🏫స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🏫స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు! - ShareChat
00:20
#😰ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం❗ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
😰ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం❗ - ShareChat
00:21
#😰ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం❗ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
😰ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం❗ - hari Creations NEWS UPDATE LIVE BREAKING  NEWS (3 ఘోరరోడ్డుప్రమాదం 30మందిదుర్మరణం పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి ಬ್ಲ್ತ್  పడిన ఘటనలో దాదాపు 30 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది అధికారుల వెల్లడించిన సమాచారం ప్రకారం . రాష్ట్రంలోని 'గెజావా' కానో స్థానిక ప్రభుత్వ పరిధిలోని క్వానర్ బార్డే పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సరుకులు, ప్రయాణికులతో నిండిన ట్రక్కు . నగరం నుంచి గుజుంగు పట్టణానికి అతివేగంగా వెళ్తుండగా: కానో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడుః దీంతో వాహనం రహదారిపై పల్టీలు కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగమే ఈ మారణహోమానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు: hari Creations NEWS UPDATE LIVE BREAKING  NEWS (3 ఘోరరోడ్డుప్రమాదం 30మందిదుర్మరణం పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి ಬ್ಲ್ತ್  పడిన ఘటనలో దాదాపు 30 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది అధికారుల వెల్లడించిన సమాచారం ప్రకారం . రాష్ట్రంలోని 'గెజావా' కానో స్థానిక ప్రభుత్వ పరిధిలోని క్వానర్ బార్డే పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సరుకులు, ప్రయాణికులతో నిండిన ట్రక్కు . నగరం నుంచి గుజుంగు పట్టణానికి అతివేగంగా వెళ్తుండగా: కానో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడుః దీంతో వాహనం రహదారిపై పల్టీలు కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగమే ఈ మారణహోమానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు: - ShareChat
#🏫స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📖ఎడ్యుకేషన్✍
🏫స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు! - hari Creations NEWS UPDATE LIVE BREAKING NEWS ncidu స్కూ్ళ్లకు వరుసగానాలుగురోజులు 'ಸಲಮುಲು! తెలంగాణలో విద్య సంస్థలకు ఈ వారంలోనే నాలుగు సెలవులు రానున్నాయి: నాలుగు రోజుల్లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ఉంది: తెలంగాణ ఉండటంతో ఈనెల 11.13న, రెండో శనివారం కావటంతో ఫిబ్రవరి 14, ఆదివారం ఫిబ్రవరి  వారంలో నాలుగు రోజులు సెలవులు  15ನ ఇలా రానున్నాయి. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నిక లు జరుగుతున్న ప్రాంతాలకే పరిమితం కానున్నాయి hari Creations NEWS UPDATE LIVE BREAKING NEWS ncidu స్కూ్ళ్లకు వరుసగానాలుగురోజులు 'ಸಲಮುಲು! తెలంగాణలో విద్య సంస్థలకు ఈ వారంలోనే నాలుగు సెలవులు రానున్నాయి: నాలుగు రోజుల్లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ఉంది: తెలంగాణ ఉండటంతో ఈనెల 11.13న, రెండో శనివారం కావటంతో ఫిబ్రవరి 14, ఆదివారం ఫిబ్రవరి  వారంలో నాలుగు రోజులు సెలవులు  15ನ ఇలా రానున్నాయి. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నిక లు జరుగుతున్న ప్రాంతాలకే పరిమితం కానున్నాయి - ShareChat
#🙄వాహనదారులకు బిగ్ అలర్ట్‌..కొత్త రూల్‌..తెలుసుకోకపోతే ఇబ్బందులే! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🙄వాహనదారులకు బిగ్ అలర్ట్‌..కొత్త రూల్‌..తెలుసుకోకపోతే ఇబ్బందులే! - ShareChat
00:22
#🙄వాహనదారులకు బిగ్ అలర్ట్‌..కొత్త రూల్‌..తెలుసుకోకపోతే ఇబ్బందులే! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🙄వాహనదారులకు బిగ్ అలర్ట్‌..కొత్త రూల్‌..తెలుసుకోకపోతే ఇబ్బందులే! - hari Creations NEWS UPDATE LIVE [ BREAKING NEWS ವಾಪನದಾರುಲತು ಬಿಗ್ರಅಲಕ್ಹಏಪಿಲ]ನುಂವಿ man కొత్తరూల్ప 1907}1393 కేంద్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల విషయంలో Toll Plazas: మెరుగ్గా సులభతరం చేస్తోంది. వినియోగదారులకు ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది. అయితే టోల్ ప్లాజాల వద్ద | రద్దీని దగ్గించేందుకు ఫాస్టాగ్ను తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి నగదు చెల్లింపులు అనేవి ఉండవని  కేంద్రం తెలిపింది. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ యూపీఐ యాప్ల ద్వారానే తమ టోల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. హైవేలపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రయాణం వేగంగా, సాఫీగా సాగేలా ఈ నిర్ణయం తీసుకుంటోంది: నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్ యూపీఐ లేకుండా ఈ టోల్ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొక . ತಏಲಂ ನಗದುe್  తప్పదు. అందుకే వాహనదారులు ముందుగా వాహనదారులు . ఇప్పటివరకు ఉన్న ఫాస్టాగ్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది: hari Creations NEWS UPDATE LIVE [ BREAKING NEWS ವಾಪನದಾರುಲತು ಬಿಗ್ರಅಲಕ್ಹಏಪಿಲ]ನುಂವಿ man కొత్తరూల్ప 1907}1393 కేంద్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల విషయంలో Toll Plazas: మెరుగ్గా సులభతరం చేస్తోంది. వినియోగదారులకు ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది. అయితే టోల్ ప్లాజాల వద్ద | రద్దీని దగ్గించేందుకు ఫాస్టాగ్ను తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి నగదు చెల్లింపులు అనేవి ఉండవని  కేంద్రం తెలిపింది. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ యూపీఐ యాప్ల ద్వారానే తమ టోల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. హైవేలపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రయాణం వేగంగా, సాఫీగా సాగేలా ఈ నిర్ణయం తీసుకుంటోంది: నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్ యూపీఐ లేకుండా ఈ టోల్ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొక . ತಏಲಂ ನಗದುe್  తప్పదు. అందుకే వాహనదారులు ముందుగా వాహనదారులు . ఇప్పటివరకు ఉన్న ఫాస్టాగ్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది: - ShareChat
#🤩బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్..ధరలు ఎలా ఉన్నాయంటే #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🤩బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్..ధరలు ఎలా ఉన్నాయంటే - ShareChat
00:20
#🤩బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్..ధరలు ఎలా ఉన్నాయంటే #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🤩బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్..ధరలు ఎలా ఉన్నాయంటే - hari Creafions NEWS UPDATE LIVE BREAKING NEWS aunttu Juದ cmufl ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి రెండు; తీవ్ర ೧e ವೌರಂ మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్టాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి ఈ . ರ್ಜ (ಫಿಬಏರಿ 9ನ) ಹದಯಿಂ 6:30 ೧ಂಟಲ ಸಮಿಯಂಲ್ 24 5ರಿಲ್ಲ పది గ్రాముల బంగారం ధర రూ. 1,56,590కి చేరింది ఇక; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,540కి చేరింది (Iiue rates) . ఇక; దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల gold పసిడి రేటు రూః 1,56,740కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల   గోల్డ్ ధర రూ. 1,43,690కి చేరుకుంది మరోవైపు ఇటీవల భారీగా పతనమైన వెండి కూడా స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం రూ.3 లక్షలకు దిగువన కొనసాగుతోంది. సోమవారం కిలోకు వంద రూపాయల మేర తగ్గింది: hari Creafions NEWS UPDATE LIVE BREAKING NEWS aunttu Juದ cmufl ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి రెండు; తీవ్ర ೧e ವೌರಂ మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్టాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి ఈ . ರ್ಜ (ಫಿಬಏರಿ 9ನ) ಹದಯಿಂ 6:30 ೧ಂಟಲ ಸಮಿಯಂಲ್ 24 5ರಿಲ್ಲ పది గ్రాముల బంగారం ధర రూ. 1,56,590కి చేరింది ఇక; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,540కి చేరింది (Iiue rates) . ఇక; దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల gold పసిడి రేటు రూః 1,56,740కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల   గోల్డ్ ధర రూ. 1,43,690కి చేరుకుంది మరోవైపు ఇటీవల భారీగా పతనమైన వెండి కూడా స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం రూ.3 లక్షలకు దిగువన కొనసాగుతోంది. సోమవారం కిలోకు వంద రూపాయల మేర తగ్గింది: - ShareChat
#😱మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు..ఏ2గా నమోదు!! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
😱మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు..ఏ2గా నమోదు!! - ShareChat
00:17
#😱మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు..ఏ2గా నమోదు!! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📖ఎడ్యుకేషన్✍
😱మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు..ఏ2గా నమోదు!! - hari Creations NEWS UPDATE LIVE BREAKING NEWS మంచు విష్ణుకు నోటీసులు విద్యార్థి నాయకుల అపహరణ కేసులో ప్రముఖ నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు కిడ్నాప్ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆదివారం చంద్రగిరి పోలీసులు ఆదేశించారు: కేసులో 83 మంచు విష్ణును ఏ2 (రెండో నిందితుడు)గా చేర్చినట్లు పోలీసులు యూనివర్సిటీలో అధిక ఫీజులు తెలిపారు మోహన్ బాబు కలెక్టరేట్కు ఆరోపిస్తూ'  వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు షేక్ అలీ వినోద్ అక్బర్;  కుమార్లను గత వారం కొందరు దుండగులు అడ్డుకున్నారు: వారిపై దాడి చేసి; బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అపహరించినట్టు ఘటనపై తిరుచానూరు, చంద్రగిరి ಆರಿ್ಣಲು ಏಎಾಯ. ఈ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి: hari Creations NEWS UPDATE LIVE BREAKING NEWS మంచు విష్ణుకు నోటీసులు విద్యార్థి నాయకుల అపహరణ కేసులో ప్రముఖ నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు కిడ్నాప్ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆదివారం చంద్రగిరి పోలీసులు ఆదేశించారు: కేసులో 83 మంచు విష్ణును ఏ2 (రెండో నిందితుడు)గా చేర్చినట్లు పోలీసులు యూనివర్సిటీలో అధిక ఫీజులు తెలిపారు మోహన్ బాబు కలెక్టరేట్కు ఆరోపిస్తూ'  వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు షేక్ అలీ వినోద్ అక్బర్;  కుమార్లను గత వారం కొందరు దుండగులు అడ్డుకున్నారు: వారిపై దాడి చేసి; బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అపహరించినట్టు ఘటనపై తిరుచానూరు, చంద్రగిరి ಆರಿ್ಣಲು ಏಎಾಯ. ఈ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి: - ShareChat