ఏపీ నుంచి ప్రపంచానికి.. సరికొత్త ప్రయాణం! ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్స్ మేడ్ ఇన్ ఏపీ. మన రాష్ట్రం, ప్రపంచ మార్కెట్ల గమ్యస్థానం! #🟡తెలుగుదేశం పార్టీ
క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు.. పౌరులు కూడా బాధ్యతగా మెలగాలి. #🟡తెలుగుదేశం పార్టీ
విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుండి 17 వరకు నిర్వహించనున్న ‘వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్’ కు విచ్చేస్తున్న భారత మాజీ దిగ్గజ వికెట్ కీపర్, ప్రముఖ కోచ్ & మెంటర్ కిరణ్ మోరే గారికి హృదయపూర్వక స్వాగతం.ఇలాంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా మా U-16, U-19, U-23 మరియు సీనియర్ ప్లేయర్స్కు దేశంలోని అత్యుత్తమ క్రికెట్ నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాం.ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ను జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. #🟡తెలుగుదేశం పార్టీ
ఆక్వా రైతులకు శుభవార్త!రొయ్యల ఫీడ్ ధరల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రైతుల ఆందోళనలను గుర్తించి, వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆక్వా రంగం బలోపేతం, రైతుల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
అస్సాంలోని గౌహతిలో ముఖ్యమంత్రిగా @himantabiswasarma గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ సీఎం @ncbn.official గారు, మంత్రి @Nara Lokesh గారు, కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎన్డీయే నేతలతో కలిసి పాల్గొనటం జరిగింది.
ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడంతో పాటు, దేశాభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. #🟡తెలుగుదేశం పార్టీ
ఢిల్లీలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో నేను కూడా పాల్గొనడం నాకు ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
ఢిల్లీలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో నేను కూడా పాల్గొనడం నాకు ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. #🟡తెలుగుదేశం పార్టీ












