Panduranga Reddy kappati
ShareChat
click to see wallet page
@kp1059
kp1059
Panduranga Reddy kappati
@kp1059
ఐ లవ్ షేర్ చాట్
జై తెలంగాణ. *జై కవితమ్మ* జైజై తెలంగాణ *కదిలిరండి ఉద్యమ సైనికులారా! ఆత్మగౌరవ పోరాటానికి సమయం ఆసన్నమైంది!* కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ గడ్డపై.. ఆత్మ గౌరవ జేండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలా.. హామల అమలు దాకా ..ఆగని పోరాటం ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించేలా.. ఉద్యమకారుల ఆకాంక్షలే మన అజెండాగా కవితమ్మ పిలుపు ఉద్యమకారుల పక్షాన గెలువు. ​తెలంగాణ సాధించుకున్నాం... కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలయ్యాయా? మన ఉనికిని చాటుకోవడానికి, మనకిచ్చిన హమీలను సాధించుకోవడానికి కవితమ్మ నేతృత్వంలో ఏకమవుదాం. తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో కవితమ్మ అధ్యక్షతన *ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, ఉద్యమకారుల ఉనికిని చాటుకోవడానికి మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తలపెట్టిన సభ* ఫిబ్రవరి 2026, ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ ధన్యవాదములతో..👏 తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగారెడ్డి*_ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జాగృతి ఉద్యమకారుల సంక్షేమ అధ్యయన కమిటీ ప్రతినిధి తెలంగాణ ద్యమకారులు 🤝✊🏻🤝✊🏻🤝✊🏻🤝✊🏻🤝 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - దగీ@ెకారల ఆత్యగౌరవ సభ plervira 9'9!9) 12 ఫిబ్రవరి 2026, ఉదయం 10 గంటలకు  ఆర్టీసీ కల్యాణ మండపం; బాగ్లింగంపల్లి, హైదరాబాద్ లంగరణ జంగ్య కప్పాటి పాండుర్తంగా రెడ్డి తెలంగాణి జాగృతి రంగారెడ్డి జిల్గా లధ్యక్షుడు - దగీ@ెకారల ఆత్యగౌరవ సభ plervira 9'9!9) 12 ఫిబ్రవరి 2026, ఉదయం 10 గంటలకు  ఆర్టీసీ కల్యాణ మండపం; బాగ్లింగంపల్లి, హైదరాబాద్ లంగరణ జంగ్య కప్పాటి పాండుర్తంగా రెడ్డి తెలంగాణి జాగృతి రంగారెడ్డి జిల్గా లధ్యక్షుడు - - ShareChat
*12వ బడ్జెట్ లోనూ తెలంగాణ కు గుండు సున్నానే* *8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం* *12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్* *విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కిక్కురుమనని ఆర్థిక మంత్రి* *మోడీ నిత్యం వల్లవేసే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా?* *కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు.* వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై ఎక్స్ వేదిక స్పందించారు. పన్నేండేళ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆమె ట్వీట్ చేశారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతుంటారు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్ట్ లకు రావాల్సిన నిధులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు ఎందుకు తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. *8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండుసున్నా.* తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండుసున్నా ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావాల్సిన దానికి బదులు పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయన్నారు. 34 వేల 367 కోట్ల తో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్స్ కు క్లియరెన్స్ లు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పారిశ్రామిక ప్రోత్సహాకాలు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంతా ఉందన్నారు. ప్రధాని మోడీ చెప్పే కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయమటేనా అని కవితమ్మ గారు ప్రశ్నించారు. తమ విశ్వసనీయ కప్పాటి పాండురంగారెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - ತಂ@ ಬಫ್ಪಐಲ್$ deoncas) &@ అన్య్యై UJ0 బడ్జెట్ లోనూ 185 ~gலீ తెలంగాణి కుగుందు విభజన హామీలు పెండింగ్ RRR, హైవేలు; రేడియల్రోడ్లకు నిధులు నిలిపివేత . మెట్రోఫేజీ-2కు 50% వాటా లేదు కొత్తరైల్వే లైన్స్కు అనుమతులు లేవు వరంగల్కోచ్ ఫ్యాక్టరీ అటకెక్కింపు IIM, నవోదయాలు; కేంద్రీయ ನಿದ್ಯಾಲಯಾಲು ನರಾSಂಣ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీకి నిర్లక్ష్యం కేంద్రబడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు . కల్వకుంట్లకవితమ్మ గారుః (LE II2 PIAUCEeD BUDGET UDGET BIL 1016 ಣ]ರatulitultif Booh &068 6o1po8 &on0656 | ತಂ@ ಬಫ್ಪಐಲ್$ deoncas) &@ అన్య్యై UJ0 బడ్జెట్ లోనూ 185 ~gலீ తెలంగాణి కుగుందు విభజన హామీలు పెండింగ్ RRR, హైవేలు; రేడియల్రోడ్లకు నిధులు నిలిపివేత . మెట్రోఫేజీ-2కు 50% వాటా లేదు కొత్తరైల్వే లైన్స్కు అనుమతులు లేవు వరంగల్కోచ్ ఫ్యాక్టరీ అటకెక్కింపు IIM, నవోదయాలు; కేంద్రీయ ನಿದ್ಯಾಲಯಾಲು ನರಾSಂಣ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీకి నిర్లక్ష్యం కేంద్రబడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు . కల్వకుంట్లకవితమ్మ గారుః (LE II2 PIAUCEeD BUDGET UDGET BIL 1016 ಣ]ರatulitultif Booh &068 6o1po8 &on0656 | - ShareChat
కోరిన కోర్కెలు తీర్చే వనదేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవం భక్తికి, ఐక్యతకు నిదర్శనం. - మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శుభాకాంక్షలు!👏 తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - ஜஸ்ச లంగిరణ భక్తజన కోటికి వనదేవతలైన సమ్యక్క- సారలమ్య తల్లుల దీవెనలు ఉందాలని ` కోరుకుంటూ ప్రజలందరికీ @89&০88 శుభాకాంక్షలు 01990 కమ్పెటియuulitumరడ్డి d0omాh సాగ్యతీ 60గాdెడ్డి స్లా లగ్యష్( ஜஸ்ச లంగిరణ భక్తజన కోటికి వనదేవతలైన సమ్యక్క- సారలమ్య తల్లుల దీవెనలు ఉందాలని ` కోరుకుంటూ ప్రజలందరికీ @89&০88 శుభాకాంక్షలు 01990 కమ్పెటియuulitumరడ్డి d0omాh సాగ్యతీ 60గాdెడ్డి స్లా లగ్యష్( - ShareChat
*తెలంగాణ గడ్డపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.* ​నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన కేశవరావు జాదవ్ గారు 1952 ముల్కీ ఉద్యమం నుండి 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ప్రతి పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచారు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చెరగని అధ్యాయం.తెలంగాణ ఉద్యమ ధ్రువతార ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. ​తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి, నిస్వార్థ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. 1952లో విద్యార్థిగా ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న నాటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన చేసిన పోరాటం మరువలేనిది. పదవుల కోసం ఆశపడకుండా, కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ​లోహియా వాదంతో ప్రభావితమై, సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించిన ప్రజాస్వామ్యవాది. ​తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (TJAC)లో కీలక పాత్ర పోషించి, అన్ని వర్గాలను ఉద్యమం వైపు నడిపించిన మార్గదర్శి. ​ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. *-కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - 1952 నాటిముల్కీ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ర్రఏర్పాటు వరకు. తెలంగాణ రాష్త్ర సాధన కోసం నిస్వార్ధంగా . అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ప్రాఫెసర్ కేశవరావు జాదవ్ గాలి జయంతి సందర్జంగా అ మహనీయునికి ఘన నివాళులు Sde) aobabon d8| dU0hh tnగయట 00nాడ్డ గ్గా టగ్యయ 6 6 ( 1952 నాటిముల్కీ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ర్రఏర్పాటు వరకు. తెలంగాణ రాష్త్ర సాధన కోసం నిస్వార్ధంగా . అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ప్రాఫెసర్ కేశవరావు జాదవ్ గాలి జయంతి సందర్జంగా అ మహనీయునికి ఘన నివాళులు Sde) aobabon d8| dU0hh tnగయట 00nాడ్డ గ్గా టగ్యయ 6 6 ( - ShareChat
*​🇮🇳 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు👏* ​మాతృభూమి కోసం.. మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. 🛐వందనం..అభివందనం..🙏🏻పాదాభివందనం👣👏 ​"జాతి గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల స్మృతిలో.. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుదాం." *​భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 💐* తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #republic day spical #గణతంత్ర దినోత్సవం #republic day #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
republic day spical - ShareChat
00:26
*​🇮🇳 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు👏* ​మాతృభూమి కోసం.. మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. 🛐వందనం..అభివందనం..🙏🏻పాదాభివందనం👣👏 ​"జాతి గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల స్మృతిలో.. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుదాం." *​భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 💐* తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #republic day #గణతంత్ర దినోత్సవం #republic day spical
republic day - వేల పిడికిలి ఒక్కటై: లక్షల గళాలు ఏకమై:. కోట్ల ఆశలు ఫలించి:. భారతావణిలో స్వపరిపాలన - సుపరిపాలన బీజాలు పడిన నాడు; ఈ నేడు! . గొప్ప . ప్రజాస్వామ్య దేశం: . దేశం నా దేశం గొప్ప రాజ్యాంగబద్ధమైన దేశం: ০ దేశం నా భారతదేశం అని కాలరెత్తి చెప్పుకునే . స్థాయి కల్పించిన రోజు  26janvany నేర్పిన . ১sষ గణతంత్రం:. india ఇది దేశానికి ఘన మంత్రం : Rpublicdau Day అందరిక దిన్రేత్సేవే ٢٥٥٥١ శుభాకాంక్షలు కప్పాటి పాండురంగా రెడ్డి జిల్లా ತಲಂಗಾಣ ಜಾಗೃತಿ ಕಂಗಾರಡ್ಲ అధ్యక్షుడు వేల పిడికిలి ఒక్కటై: లక్షల గళాలు ఏకమై:. కోట్ల ఆశలు ఫలించి:. భారతావణిలో స్వపరిపాలన - సుపరిపాలన బీజాలు పడిన నాడు; ఈ నేడు! . గొప్ప . ప్రజాస్వామ్య దేశం: . దేశం నా దేశం గొప్ప రాజ్యాంగబద్ధమైన దేశం: ০ దేశం నా భారతదేశం అని కాలరెత్తి చెప్పుకునే . స్థాయి కల్పించిన రోజు  26janvany నేర్పిన . ১sষ గణతంత్రం:. india ఇది దేశానికి ఘన మంత్రం : Rpublicdau Day అందరిక దిన్రేత్సేవే ٢٥٥٥١ శుభాకాంక్షలు కప్పాటి పాండురంగా రెడ్డి జిల్లా ತಲಂಗಾಣ ಜಾಗೃತಿ ಕಂಗಾರಡ್ಲ అధ్యక్షుడు - ShareChat
*​🌤️రథ సప్తమి శుభాకాంక్షలు ☀️* కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః | మహాయోగీమహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || ఓం నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే | ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేహి జగత్పతే || ​ *ప్రత్యక్ష దైవం, సకల జీవరాశికి చైతన్య ప్రదాత అయిన ఆ శ్రీ సూర్యనారాయణ స్వామి కరుణాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రథ సప్తమి మీ జీవితాల్లో కొత్త వెలుగులను, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటూ...* ​ తమ విశ్వసనీయ, *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 ​🪷సర్వేజనా సుఖినోభవంతు 🪷 🌤️┈┅━❀ॐ❀━┈🦃 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - రద్రసప్తమి శుభాకాంక్ష్లు ಕನ್ಫಾಲಿ ವಂಡುbon 00, Boomz Cha bonZg tx రద్రసప్తమి శుభాకాంక్ష్లు ಕನ್ಫಾಲಿ ವಂಡುbon 00, Boomz Cha bonZg tx - ShareChat
*👩🏻‍💼​నేడు జాతీయ బాలికా దినోత్సవం🙏🏻* *కంటికి రూపం ఇంటికి దీపం* _*మమతకు అపురూపం నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం...*_ *"నవ్వుతూ పువ్వై పూస్తుంది.. నడిచే దారిలో వెలుగై నిలుస్తుంది.. ప్రతింటా సిరుల పండగ తెస్తుంది..* *ఆడపిల్ల అంటేనే ఆనందం.. ఆమె భవితకు మనమే బాధ్యలం."* *​"ఆడపిల్ల అంటే అలిసిపోని శ్రామికురాలు.. ఆశయాల హరివిల్లు..* *చదువుల తల్లి.. ఇంటికి వెలుగు దివ్వె..* ​"బాలిక భవిష్యత్ శక్తి.. భారతమాతకు మరో రూపం.. భావి భారతం బాలికల చేతుల్లో.. బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం.. బాలికల సంరక్షణతో భారతదేశం వెలుగొందాలని ఆశిద్దాం...." *🙏🏻జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు💐* తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 👩🏻‍💼👩‍🚀👩🏻‍✈️👩🏻‍🚒👸🏻🧛🏻‍♀️🤱🏻🧍🏻‍♀️🫃🏻💃 #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు - బాలిక భవిష్యత్ శక్తి , భారతమాతకు మరో రూపం:: భావి భారతం బాలికల చేతుల్లో: బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం . సంరక్షణతో భారతదేశం బాలికల ఆశిద్దాం: వెలుగొందాలని ನೆಡು ಜಾಣಯ థినిరేత్సవం &0850 Sdtdiuhiuumui్డి d0ohhtnగo60nాdడ్డ d్గా ట్యవ ಗ 0 బాలిక భవిష్యత్ శక్తి , భారతమాతకు మరో రూపం:: భావి భారతం బాలికల చేతుల్లో: బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం . సంరక్షణతో భారతదేశం బాలికల ఆశిద్దాం: వెలుగొందాలని ನೆಡು ಜಾಣಯ థినిరేత్సవం &0850 Sdtdiuhiuumui్డి d0ohhtnగo60nాdడ్డ d్గా ట్యవ ಗ 0 - ShareChat
🙏🏻*​వీరుడికి వందనం - నేతాజీకి ఘన నివాళి*👏 భారత ప్రజల స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్య్ర ఉద్యమంలో తన వీరోచిత పోరాటంతో బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమై నిలిచిన ధీరోదాత్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ​భారతీయుల స్వాతంత్య్ర కాంక్షను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ధీరోదాత్తుడు ఆ మహావీరుని జయంతి సందర్భంగా... ఆ ఉద్యమ కెరటానికి ఇవే మా ఘన నివాళులు. తమ విశ్వసనీయ *​– కప్పాటి పాండురంగా రెడ్డి* అధ్యక్షులు, తెలంగాణ జాగృతి #నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి #నేతాజీ ది సూపర్ హీరో 🇮🇳 రంగారెడ్డి జిల్లా 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #🇮🇳 మన దేశ సంస్కృతి
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - నేడు నేతాజీ సుభాషచంద్రబోస్జయంతి భారత ప్రజల స్పూర్తి కెరటం స్వాతంత్ర్య ఉద్యమంలో తన వీరోచిత . పోరాటంతో . 385 పాలకులకు సింహ స్వప్నమై. భారతీయుల స్వాతంత్ర్ర కాంక్షమ ఎలుగెత్తి చాటిన ధీరోదాత్తుడు నేతాజీజయంతి సందర్జంగా| ఉద్యమ కెరటానికి ఘన నివాళులు. కప్పాటి పాండురంగా రెడ్డి ಜಿಲ್ಲಾ  తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షులు  నేడు నేతాజీ సుభాషచంద్రబోస్జయంతి భారత ప్రజల స్పూర్తి కెరటం స్వాతంత్ర్య ఉద్యమంలో తన వీరోచిత . పోరాటంతో . 385 పాలకులకు సింహ స్వప్నమై. భారతీయుల స్వాతంత్ర్ర కాంక్షమ ఎలుగెత్తి చాటిన ధీరోదాత్తుడు నేతాజీజయంతి సందర్జంగా| ఉద్యమ కెరటానికి ఘన నివాళులు. కప్పాటి పాండురంగా రెడ్డి ಜಿಲ್ಲಾ  తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షులు - ShareChat
*కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో పూజలో... కవితమ్మ గారు!* *​ప్రకృతి ఒడిలో.. సంప్రదాయాల నడుమ..* ​అడవి బిడ్డల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కొంగుబంగారం, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో కొలువైన "నాగోబా" అతిపెద్ద గిరిజన జాతర వైభవంగా జరుగుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు *మనందరి అభిమాన నాయకురాలు, పుష్య మాస పవిత్ర దినాన ​శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు* (తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు) విచ్చేస్తున్నారు. ​కార్యక్రమ వివరాలు: 🗓 తేదీ: జనవరి 23, శుక్రవారం 📍 ప్రాంతం: కేస్లాపూర్, ఆదిలాబాద్ జిల్లా. ​కవితమ్మగారు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించనున్నారు. ఈ జాతరను ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా (సమ్మక్క-సారక్క తర్వాత) పరిగణిస్తారు. మెస్రం వంశీయులు పవిత్ర గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి, కొత్త కుండలతో నైవేద్యం వండటం ఈ జాతర ప్రత్యేకత. ​తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు 🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - జనవరి 23 శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కర్వకుంట్ల కవితమ్మ గారు అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగరోబా జంూతిరోలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు తమవిశ్వనయకప్పాటిపాండురంగారెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జనవరి 23 శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కర్వకుంట్ల కవితమ్మ గారు అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగరోబా జంూతిరోలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు తమవిశ్వనయకప్పాటిపాండురంగారెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు - ShareChat